ఇండియాలో స్మార్టు ఫోన్లను హాట్ కేకుల్లా విక్రయించే షియోమీ సంస్థ త్వరలో మరో రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. అందులో ఒకటి వారం రోజుల్లో అంటే జులై 18న మార్కెట్లోకి రానుంది. ఇంకోటి మరికొంత సమయం తరువాత రానుంది.
జులై 18న, ఎంఐ మ్యాక్స్ 2
షియోమీ తన ఎంఐ మ్యాక్స 2ను 18వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర రూ.15,949.
షియోమీ ఎంఐ మ్యాక్స్ స్పెసిఫికేషన్లు..
* 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్
* 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్ సి
* 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.
రెడ్ మీ నోట్ 5ఏ కూడా..
దీంతోపాటు 'రెడ్మీ నోట్ 5ఎ' ను షియోమీ విడుదల చేయనుంది. దీని ధర, ఎప్పుడు విడుదల చేసేది ఇంకా వెల్లడించలేదు.
స్పెసిఫికేషన్లు
* 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 7.1 నూగట్
* 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ ఎల్టీఈ, ఫింగర్ప్రింట్ సెన్సార్
* 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.