స్మార్ట్ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకుంది. ఇందుకు కారణం రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. శక్తివంతమైన కమ్యూనికేషన్...
భారత మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ. టెక్నాలజీలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే దిగ్గజాలను సైతం వెనక్కినెట్టింది. అయితే షియోమీ మొబైల్...
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ దే రాజ్యం నడుస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడగల ఒక్క దేశీయ కంపెనీ మచ్చుకైనా కానరావడం లేదు. ఓ సారి ఐదేళ్లు వెనక్కు వెళితే అప్పుడు...
సెల్ఫోన్ల విప్లవం వచ్చిన కొత్తలో ఫోల్డబుల్ ఫోన్లు ఉండేవి... సోని, శాంసంగ్ లాంటి కంపెనీలు ఈ ఫోల్డబుల్ ఫోన్లు ఎక్కువగా తయారు చేసేవి. ఇవి సైజులో...
మొబైల్, ఇంట్లోకి ఏదైనా వస్తువు.. ఇలా ఆన్లైన్లో ఏదైనా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. ఎంతో కొంత వడ్డీతో ప్రతి నెలా...
స్మార్ట్వాచ్ల ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంది. ఫిట్నెస్ ట్రాకర్స్ బదులు స్మార్ట్వాచ్లను ఎక్కువ మంది కొంటున్నారు. ఇది మీ ఆరోగ్య పరిస్థితిని స్మార్ట్గా విశ్లేషిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం. స్మార్ట్వాచ్ హెచ్చరించడంతో హాస్పిటల్కు వెళ్లి ప్రాణాపాయం నుంచి కాపాడుకున్న...
గూగుల్.. ప్రపంచంలో అత్యధిక మంది వాడే సెర్చ్ ఇంజిన్. అత్యధిక మంది వాడే ఆండ్రాయిడ్ ఫోన్లకు అదే మాతృక. ప్రతి క్షణం కొన్ని కోట్ల మంది వాడే గూగుల్ ఒక్క అరగంట పనిచేయకపోతే ఏమవుతుంది? ఊహిస్తున్నారా? ఇలాగే కోరాలో చాలా మంది ఊహించి జవాబులు చెప్పారు. అందులో చాలామంది ఎక్స్పర్ట్లు కూడా ఉన్నారు. అసలు గూగుల్ ఆగిపోతే...
స్మార్ట్ఫోన్లో రక్షణ కోసం ఇప్పుడు చాలా ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు సెక్యూరిటీని అప్డేట్ చేస్తూ ఉంటుంది. తన ఐ ఫోన్లలో యాపిల్ కంపెనీ ఫేస్ ఐడీ, టచ్ ఐడీలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ఫోన్ చాలా సెక్యూర్గా...
ఆధార్ డేటా లీక్ పై వివిధ రకాల వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యం లో భారత సుప్రీమ్ కోర్ట్ కూడా మొబైల్ నెంబర్ కు ఆధార్ సీడింగ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసిన విషయం మన కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా ఇప్పటివరకూ మన దేశం లో ఈ ఆధార్ డేటా లీక్ అయిన సందర్భాలను నెలల వారీగా ఒక లిస్టు రూపం లో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
మే 2018
2.5 లక్షల తెలంగాణా పెన్షన్ దారుల ఎకౌంటు వివరాలు లీక్...
మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం విండోస్ 10లో 32 బిట్, 64 బిట్ వెర్షన్లను అందుబాటులో ఉంచింది. మీరు విండోస్ 10 లేదా విండోస్ 7 ఏది ఇన్స్టాల్ చేసుకున్నా 32 బిట్ వెర్సన్ను స్కిప్ చేయడం బెటర్ అని చెబుతున్నారు నిపుణులు. దానికి బదులు 64 బిట్ వెర్షన్నే ఇన్స్టాల్ చేసుకోవాలనేది వారి మాట. విండోస్ 64 బిట్ వెర్షన్ను...
స్మార్ట్ఫోన్ మన జీవితంలో భాగం అయిపోయిందిప్పుడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్ మన చేతిలో ఉండాల్సిందే. అయితే ఫోన్ వాడకంలో మనం చాలా తప్పులు చేస్తున్నాం. ఇలా ఫోన్ వాడకంలో మనం తరుచుగా చేసే మిస్టేక్స్ ఏమిటో చూద్దాం...
స్విచింగ్ బిట్వీన్ యాప్స్
స్మార్ట్ఫోన్ అనగానే మనకు గుర్తొచ్చేది మల్టీ...
షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్లర్. రెడ్మీ నుంచి వచ్చే ప్రతి మోడల్ను ఫ్లాష్ సేల్లో పెడితే జనం ఎగబడి కొంటున్నారు. పైగా షియోమి తన ప్రతి ఫోన్ను మొదట కొన్ని రోజులపాటు ఫ్లాష్...
స్మార్ట్ఫోన్ చేతిలో ఉందంటే చాలు మనలో చాలామంది అదే లోకంగా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ఫోన్ మాత్రం వదలరు. దానికి కాస్త గీత పడినా విలవిల్లాడిపోతారు. ఇక...
ఇప్పడు కొనండి.. తర్వాత చెల్లించండి (Buy now, pay later.) స్కీమ్స్ ఇప్పుడు కన్స్యూమర్ గూడ్స్ సేల్స్ను బాగా ప్రభావితం చేస్తున్నాయి. పైసా చెల్లించక్కర్లేకుండా ముందు వస్తువు తీసుకెళితే తర్వాత ఈఎంఐల్లో చెల్లించే ఈ ఆఫర్లు ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్, కన్స్యూమర్ గూడ్స్ మీద ఇస్తున్నాయి కంపెనీలు....
మొబైల్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారా? రాత్రి నిద్రపోతున్నామొబైల్ పక్కన ఉండాల్సిందేనా? అయితే మీకు ఒక భయంకరమైన వ్యాధి రావడం గ్యారంటీ అని హెచ్చరిస్తుంది CDPH. అంతలా భయపెడుతున్న ఆ వ్యాధి ఏంటో తెలుసుకోండి. సెల్ఫోన్ స్మార్ట్ఫోన్గా మారాక ఫోన్ చేతిలో లేకపోతే జనానికి క్షణం కూడా తోచడం లేదు. వయసు, స్టేటస్, ఎడ్యుకేషన్,...
2017లో సాంకేతిక పరిజ్ఞానంలో ఎన్నో మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. టెక్నాలజీకి సంబంధించి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలనూ తీసుకున్నారు. ఐఫోన్ బీజిల్ నుంచి ఐకానిక్ టచ్ ఐడీని తొలగించేవరకు, బడా కంపెనీల అస్పష్టమైన నిర్ణయాలు ఇలా టెక్నాలజీ రంగంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఇదంతా గతం...ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా నిత్యజీవితంలో అనివార్యంగా...
జియో వచ్చాక ఇండియన్ టెలికం ఇండస్ట్రీకి కొత్త ఊపు వచ్చింది. అప్పటివరకు వాయిస్ కాల్స్, ఎస్ఎంస్లమీద ఎక్కువగా దృష్టి పెట్టిన కంపెనీలు ఇప్పడు డేటా సర్వీస్లపై దృష్టి సారించాయి. 4జీ నెట్వర్క్ దాదాపు అన్ని కంపెనీలూ అందిపుచ్చుకున్నాయి. డేటా స్పీడ్లో, క్వాలిటీలో, నెట్వర్క్...
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ డివైస్లకు ఇంతలా ఆదరణ లభించటానికి ప్రధానమైన కారణం వాటిలోని యూజర్ ఫ్రెండ్లీ స్వభావమే. ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం కావటంతో ఈ ప్లాట్ఫామ్ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. ఈ అనుకూలతను ఆసరాగా చేసుకుని సెల్యులార్ క్యారియర్స్ దగ్గర నుంచి ఫోన్ తయారీదారుల వరకు తమకు కావల్సిన...
స్మార్ట్ఫోన్ 2018లో ప్రపంచాన్ని మార్చేస్తుందా? అంత అద్భుతమైన ఆవిష్కరణలేమీ జరగవని, అయితే అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్కు ఉన్న సమస్యలపైన డెవలపర్స్ దృష్టి పెడతారని భావిస్తున్నారు.
బీజిల్లెస్ డిస్ప్లే
2017...
స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి 2017 వ సంవత్సరం మార్పుకు సంకేతంగా మిగిలిపోతే రానున్న 2018 వ సంవత్సరం స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామా గా మారనుంది.భారతీయ వినియోగదారులకు రెండవ శకం హ్యాండ్ సెట్...
ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్. కార్బన్ నుంచి శాంసంగ్ దాకా, షియోమి నుంచి యాపిల్ దాకా చిన్నా పెద్దా అన్ని కంపెనీలకు బంగారు బాతు. 125 కోట్ల జనాభాలో ఫోన్...
ఆండ్రాయిడ్ ఫోన్లన్నీ ఒకేలా ఉండవు. ధరలను బట్టి స్పెసిఫికేషన్లు మారిపోతూనే ఉంటాయి. ఎంత ఎక్కువ ధర పెడితే మనకు అంత మంచి ఫోన్లు దొరుకుతాయి. అందుకే వీలైనన్ని ఎ క్కువ స్సెసిఫికేషన్లు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే మంచి స్పెసిఫికేషన్లు ఉంటేనే మంచి ఫోన్లూ అనొచ్చా.. స్లో అయిపోవడం లాంటి ఇబ్బందులు ఉండవా?...
ఆండ్రాయిడ్ ఫోన్...డిజిటల్ యుగంలో ఇదో పెద్ద సంచనం. దీంతో మన లైఫ్ స్టయిలే మారిపోయింది. ఆండ్రాయిడ్లో ఎన్నో రకాలు..ఎన్నెన్నో వ్యత్యాసాలు. బ్యాటరీ మొదలుకొని కెమెరా వరకు. ప్రాసెసర్ నుంచి డిస్ప్లే వరకు పొంతనే ఉండట్లేదు ఒక్కో ఫోన్కు. కొన్ని ఫోన్లు మాత్రం ఒక...
ఇండియాలో 10, 12 సంవత్సరాల కిందట సీడీఎంఏ ఫోన్లే ఉండేవి. రిలయన్స్, టాటా డొకోమోలు సొంత హ్యాండ్సెట్లనే యూజర్లకిచ్చేవి. ఫోన్ ఖరీదు ముందు కట్టి తర్వాత నెలనెలా మొబైల్ బిల్ కట్టాలి. ఇప్పుడా ఆ శకం ఇండియాలో పూర్తిగా ముగిసిపోయింది. జీఎస్ఎం నెట్వర్క్తో ప్రతి ఒక్కరూ...
స్మార్ట్ఫోన్ వాడాలంటే చాలామందికి ఎన్నో సందేహాలు. అసలు ఈ ఫోన్ వాడడం సురక్షితమేనా? ఇలాంటి ఫోన్లు వాడడం వల్ల ఆర్థికంగా ఏమైనా నష్టం ఉంటుందా? మన సమాచారం అందరికి తెలిసిపోతుందా? ఎలాంటి ఎన్నో సందేహాలు కొంతమందిని వెంటాడుతూ ఉంటాయి. స్మార్ట్ఫోన్ వాడకం ఎన్నో రెట్లు పెరిగినా.. రోజుకో ఫోన్ మార్కెట్ను...
సెల్ ఫోన్, ల్యాప్టాప్స్ లో బ్యాటరీలు ఓవర్ హీట్ అయిపోవడం అందరికీ అనుభవమే. ఇక సెల్ ఫోన్ బ్యాటరీలు పేలిపోవడంతో శాంసంగ్ లాంటి పేరుమోసిన కంపెనీ కూడా తలవంపులు పడాల్సి వచ్చింది. అసలు బ్యాటరీ ఎందుకు ఇలా అవుతుందని రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది కెమిస్ట్రీ లో నోబెల్ బహుమతి గెలిచిన క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్ ను ఇందుకు ఉపయోగిస్తున్నారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ కి...
ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే మనకు తెలిసిన ఛానల్. ఆ తర్వాత టీవీల్లో ఛానెల్స్ విప్లవం పెరిగాక అసలు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి.. ఎన్ని మనం చూస్తున్నామో మనకే తెలియదు. అంతెందుకు తెలుగులో ఉన్న మొత్తం ఛానల్స్ సంఖ్య కూడా మనకు తెలియదు అంతలా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి...
ఒకప్పుడు ఫోన్ కొనాలంటే అదో పెద్ద తంతు... షాప్కు వెళ్లాలి.. మనకు నచ్చిన ఫోన్ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ ఏ ఫోనూ నచ్చకపోతే మరో షాప్పు వెళ్లాలి. సేల్స్మన్ను అదేమిటి ఇదేమిటి అని వేధించాలి. ఇలా చాలా హడావుడి ఉండేది. ఎంతగా చూసినా మనకు నచ్చకపోతే మళ్లీ...
ఒకప్పుడు ఫోన్ సైజుల గురించి పట్టేంపే లేదు. అది మంచి ఫోన్ అయితే చాలు అనుకునేవాళ్లు. కానీ స్మార్ట్ఫోన్ విప్లవం వచ్చాక.. సినిమాలు, క్రికెట్ ఒకటేమి అన్నీ ఈ ఫోన్లోనే చూడడం మొదలు పెట్టాక.. ఫోన్ల సైజు కూడా పెద్ద మ్యాటర్ అయిపోయింది. మీ ఫోన్ సైజు ఎంత పెద్దగా ఉంటే ఆ ఫోన్ గొప్ప... అది అంత ఖరీదైంది... అనే...
ఓఎల్ఈడీ... సాంకేతిక రంగంలోకి దూసుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ. ఎల్ఈడీ టీవీల గురించి అందరికి తెలుసు. మంచి క్లారిటీతో పిక్చర్ అందిస్తూ టీవీల ట్రెండ్నే మార్చేశాయి. మామూలు టీవీలు కొనడానికి ఇప్పుడు ఎవరూ ఇష్టపడట్లేదు. ఎల్ఈడీ టీవీలనే ప్రిఫర్ చేస్తున్నారు. ఎల్ఈడీ స్థానంలో ఇప్పుడు ఓఎల్ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్...
స్మార్ట్ఫోన్ వచ్చాక మనకు దాని తోడిదే లోకం అయింది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. చాలామంది వాష్ రూమ్లో కూడా ఫోన్ను వదలరు. మనతో అంతగా మమేకమైపోయిందీ స్మార్ట్ఫోన్. అయితే ఇది మనకు ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ స్మార్ట్ఫోన్...
వన్ప్లస్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ టాప్ బ్రాండ్లతో సమానంగా ఆదరణ సంపాదించుకుంది. ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ ఫోన్ బ్రాండ్ వన్ప్లస్సేనని ఇటీవల ఓ సర్వే చెప్పింది. యాపిల్, శాంసంగ్, ఎల్జీ లాంటి కంపెనీల ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉండే ఫీచర్లను...