• తాజా వార్తలు
  • మీ ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఈ న్యూస్ చదవాల్సిందే 

    మీ ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఈ న్యూస్ చదవాల్సిందే 

    ఇప్పటిదాకా ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు వేయాలంటే వారి పర్మిషన్ అవసరం లేకుండానే వేసేవారే. అయితే ముందు ముందు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు వెయ్యాలంటే మాత్రం ఆ ఖాతాదారుడి(అకౌంట్ యజమాని) పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఇప్పటికే వెల్లడించినా లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం లేఖ...

  • యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    యోనో యాప్ ద్వారా కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

    సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్...

  • ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. సాంకేతిక కారణాలతో విఫలమైన లావాదేవీలను, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ విజ్ఞప్తి వంటి నగదేతర లావాదేవీలను నెల నెలా అందించే ఐదు ఉచిత లావా దేవీల్లో భాగం చేయవద్దని సూచించింది. ప్రతినెలా బ్యాంకులు...

  • ఇకపై నెఫ్ట్‌ ద్వారా 24 గంటలు నగదు బదిలీలు చేసుకోవచ్చు

    ఇకపై నెఫ్ట్‌ ద్వారా 24 గంటలు నగదు బదిలీలు చేసుకోవచ్చు

    డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేలా నగదు బదిలీలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటికే ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌) లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసిన ఆర్‌బీఐ తాజాగా మరో అడుగు ముందుకేసింది. నెఫ్ట్‌ లావాదేవీలను త్వరలో 24 గంటలూ అందుబాటులో ఉంచనుంది. అంటే ఈ లావాదేవీలను వారంలో ఏ రోజైనా.. ఏ సమయంలోనైనా జరపొచ్చు. ఈ...

  • ATMలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    ATMలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    ఏదైనా అత్యవసరంగా నగదు అవసరం అనుకుంటే అందరూ బ్యాంకు దగ్గరకంటే ఏటీఎం సెంటర్ల వైపే మొగ్గుచూపుతుంటారు. అయితే చాలామంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు చిక్కుల్లో పడుతుంటారు. ముఖ్యంగా చదువురాని వారు ఇతరులను ఆశ్రయిస్తుంటారు, వారి అమాయకత్వాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుని మొత్తం ఊడ్చిపారేస్తుంటారు. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం. ...

  • కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యాప్‌లు అన్నీ మీకు తెలుసా ?

    కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యాప్‌లు అన్నీ మీకు తెలుసా ?

    ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన  మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాతో ఇండియా మొత్తం డిజిటల్ మయమైపోయింది. దీంతో పాటు జియో రాకతో డేటా ధరలు అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో ప్రతి సర్వీసు ఆన్ లైన్ లోనే లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రతిఒక్కరూ మొబైల్ యాప్స్ ద్వారా అన్ని సర్వీసులను ఈజీగా వినియోగించుకుంటున్నారు.  యాప్ ద్వారా ఎన్నో సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. అందుకే...

  • ఇంటివద్ద నుంచే ఏటీఎం సేవలు పొందడం ఎలా ? 

    ఇంటివద్ద నుంచే ఏటీఎం సేవలు పొందడం ఎలా ? 

    సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే నేరుగా ఏటీఎం సేవలు పొందే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. ఈ మధ్య కొన్ని బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సర్వీసులు ఆఫర్ చేస్తున్నాయి. క్యాష్ పికప్, ఇన్‌స్ట్రుమెంట్ పికప్, క్యాష్ డెలివరీ, డిమాడ్ డ్రాఫ్ట్ వంటి సేవలు నేరుగా ఇంటికి వచ్చి అందిస్తున్నాయి. అయితే ఈ సేవలు కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  ఇండియన్...

  • బిగ్ ఎఫ్ఎం అమ్మకం ధర ఎంతో తెలుసా ?

    బిగ్ ఎఫ్ఎం అమ్మకం ధర ఎంతో తెలుసా ?

    అప్పుల ఊబిలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ​(ఆర్‌కాం)ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.వీటి నుంచి గట్టెక్కడానికి రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్ నడుపుతున్న బిగ్‌ ఎఫ్‌ఎంను విక్రయించనున్నారు.  హిందీ వార్తా పత్రిక దైనిక్ జాగరన్ దీనిని సొంతం చేసుకోనుంది. దైనిక్‌ జాగరన్‌...

  • ఫేస్‌బుక్ నుంచి డబ్బులు పంపవచ్చు, ఎలాగో తెలుసుకోండి

    ఫేస్‌బుక్ నుంచి డబ్బులు పంపవచ్చు, ఎలాగో తెలుసుకోండి

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది.ఫేస్‌బుక్ 2020 నాటికి  తన సొంత క్రిప్టోకరెన్సీని లాంచ్ చేపేందుకు ప్లాన్ చేస్తోంది. తద్వారా 12 దేశాల్లో డిజిటల్ పేమెంట్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా ఫేస్‌బుక్ వినియోగదారులు ప్రపంచ దేశాల్లో ఉన్న కరెన్సీతో మన దేశ కరెన్సీని మార్చకకోవచ్చు. ఈ డిజిటల్ కాయిన్స్...

  • ఏటింఎంకు వెళుతున్నారా, ఓ సారి ఇవి కూడా చెక్ చేయండి 

    ఏటింఎంకు వెళుతున్నారా, ఓ సారి ఇవి కూడా చెక్ చేయండి 

    ఈ రోజుల్లో చిన్న చిన్న అవసరాల కోసం ప్రతి ఒక్కరూ ఏటీఎంని ఉపయోగిస్తుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుంటారు. అయితే ఒక్కోసారి బ్యాంకు దగ్గర రష్ ఎక్కువగా ఉంటే మనకు కనిపించేది ఏటీఎం మాత్రమే. మీరు ఏటీఎంకి వెళ్లినప్పుడు కేవలం నగలు మాత్రమే డ్రా చేస్తుంటారు. మీరు అక్కడ నిశితంగా పరిశీలించినట్లయితే అక్కడ మీకు కొన్ని రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. ...

  • ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో చెల్లింపుల విభాగం ఒకటి. మొబైల్ వాలెట్స్ ద్వారా యూజర్లు బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని రకాల చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా చేస్తున్నారు. షాపింగ్ దగ్గర్నుంచి...

  • ప్రివ్యూ-మీ ఫోన్ అమ్మెయ్యడానికి షియోమీ తెచ్చిన అద్భుతమైన ఫీచర్ ఎంఐ రీ -సైకిల్

    ప్రివ్యూ-మీ ఫోన్ అమ్మెయ్యడానికి షియోమీ తెచ్చిన అద్భుతమైన ఫీచర్ ఎంఐ రీ -సైకిల్

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ షియోమీ...తన యూజర్లకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. miuiసెక్యూరిటీ యాప్ ద్వారా ఎంఐ రీ సైకిల్ ఫీచర్ ప్రారంభించడానికి క్యాఫిఫై సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. షియోమీ ఫోన్ యూజర్లు...తాము వాడుతున్న పాత స్మార్ట్ ఫోన్లను ఎంఐ హోం స్టోర్లలో బదిలీ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్ లైన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆఫ్ లైన్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదు....

ముఖ్య కథనాలు

యాపిల్ ఛాలెంజ్‌.. ఐ ఫోన్‌లో బ‌గ్ గుర్తిస్తే 11 కోట్ల బ‌హుమ‌తి

యాపిల్ ఛాలెంజ్‌.. ఐ ఫోన్‌లో బ‌గ్ గుర్తిస్తే 11 కోట్ల బ‌హుమ‌తి

సెక్యూరిటీ పరంగా ఐఫోన్లు  ఎంత ప‌టిష్టంగా అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌డానికి యాపిల్ కొత్త కొత్త...

ఇంకా చదవండి
ఓటీపీ ఉంటేనే న‌గ‌దు విత్‌డ్రా.. ఎస్‌బీఐలో కొత్త రూల్ రేప‌టి నుంచే 

ఓటీపీ ఉంటేనే న‌గ‌దు విత్‌డ్రా.. ఎస్‌బీఐలో కొత్త రూల్ రేప‌టి నుంచే 

ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ బ్యాంక్ ఎస్‌బీఐ.. డెబిట్ కార్డు యూజ‌ర్ల కోసం కొత్త రూల్ తెచ్చింది.  ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీ న‌మోదు...

ఇంకా చదవండి