డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడుతున్న మెసేజింగ్ ఫ్లాట్ఫామ్ వాట్సాప్. ఇండియాలోనే 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ వాడుతున్నారు. లాక్డౌన్ టైమ్లో వాట్సాప్...
ఆరోగ్యసేతు యాప్ యూజర్ల పర్సనల్ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష తప్పదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ విధంగా ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ ఉన్న రోగిని ట్రాక్ చేసేందుకు ప్రభుత్వం డిజైన్ చేయించిన ఈ యాప్ను...
మీరు వ్యాపారం చేస్తుంటారా? లేకపోతే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏమన్నా నడుపుతారా? అయితే మీకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ బకాయిలు ఉంటే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మీకు ఐటీ రిఫండ్స్ పేరుతో మెయిల్స్ వస్తే మాత్రం కంగారుపడి ఓపెన్ చేయకండి. ఎందుకంటే అవి...
షియోమి యూజర్లను కలవరపెట్టే వార్త ఇది. తమ రెడ్మీ ఫోన్లు వాడుతున్న యూజర్ల నుంచి ఈ చైనా కంపెనీ డేటాను కొట్టేసి చైనాకు తరలించేస్తోందని కథనాలు వచ్చాయి. అయితే ఇవేమీ అల్లాటప్పా ఆరోపణలు కాదు. ఫోర్బ్స్ ఈ విషయాన్ని ప్రకటించడంతో యూజర్లను...
కరోనా రోగులు మన పరిసరాల్లో తిరుగుతుంటే ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సేతు యాప్కు కొత్త చిక్కొచ్చి పడింది. పొరుగుదేశం పాకిస్తాన్ ఆరోగ్యసేతు యాప్ పేరుతో నకిలీ యాప్ తయారుచేసింది. ఆ దేశంలోనికొన్ని ఏజెన్సీలు ఈ నకిలీ యాప్తో మనోళ్ల స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేసేందుకు కుట్రలు...
గుడ్ న్యూస్.. జియో మరియు ఫేస్బుక్ రోజుకు 25 జీబీ చొప్పున 6 నెలలపాటు ఫ్రీగా డేటా ఇవ్వబోతున్నాయి అనే మెసేజ్ గానీ మీ మొబైల్కు వచ్చిందా? అయితే సంబరపడకండి. ఎందుకంటే ఇదంతా ట్రాష్. కొత్త రకం సైబర్ క్రైమ్ చేయడానికి కొంతమంది దీన్ని మీ మొబైల్కు పంపొచ్చు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు...
స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి...
ఆన్లైన్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్లైన్ మోసాలకు పేటీఎం...
రోజూ ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కానో ట్రాక్ చేసుకోవడానికి ఓ యువకుడు ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అతను సైక్లింగ్ చేసే ప్రాంతంలో...
ఆన్లైన్ ఫ్రాడ్లో రోజుకో కొత్త ఎత్తుగడలతో సైబర్ క్రిమినల్స్ జనాన్ని దోచేస్తున్నారు. లేటెస్ట్గా బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఎయిర్టెల్ సిమ్ను డీయాక్టివేట్ చేసి, అతని మెయిల్ హ్యాక్ చేసి దాని నుంచి కొత్త సిమ్ తీసుకుని ఏకంగా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి 45 లక్షలు కొట్టేశారు. అది కూడా...
టోల్గేట్ దగ్గర టోల్ ఫీ కట్టడానికి ఆగే పని లేకుండా తీసుకొచ్చిన ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఫాస్టాగ్. ఫాస్టాగ్ తీసుకున్న వాహనానికి ఓ స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్ అంటించుకున్న వాహనం వచ్చినప్పుడు ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ ద్వారా దూరం నుంచే టోల్ గేట్లో ఉన్న సెన్సర్ గుర్తించి ఆటోమేటిగ్గా గేటు పైకెత్తి...
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్లు వచ్చాక డబ్బులు చేత్తో పట్టుకెళ్లాల్సిన పని లేకుండా పోయింది. కార్డ్ స్వైప్ చేసి కావాల్సింది కొనుక్కోవడం ఎంత సులువు.. వాటిని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేయడమూ అంతే సులువుగా మారిపోయింది. అందుకే ఏ టీవీ, పేపర్ చూసినా.. ఏ న్యూస్, టెక్నాలజీ వెబ్సైట్...
1599 రూపాయలకే ఫోన్ అని యూసీ బ్రౌజర్లో మీకేదన్నా యాడ్ కనిపించిందా? అది ఫ్లిప్కార్ట్, పేటీఎంల పేరున్న ఈ-కామర్స్ వెబ్సైట్లే కదా.. తక్కువ ధరకే ఫోన్ ఇస్తామంటున్నారు కదా అని కంగారుపడి కొనేస్తున్నారా? ఆగండాగండి.. ఇది మోసం. ఎందుకంటే అవి అసలు ఒరిజినల్ సైట్లే కావు. ఫ్లిప్కార్ట్,...
ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తున్న కొద్దీ ప్రతి పనీ సులువైపోతుంది. ఇంట్లో నుంచే అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మోసగాళ్లు కూడా సేమ్ ఇదే ఫీలవుతున్నారు. ఎందుకంటే వాళ్లకు కూడా ఇదివరకటిలా శ్రమ పడాల్సిన పని ఉండటం లేదు. జస్ట్ కాస్త తెలివి ఉంటే చాలు జనాన్ని...
ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్ ఇలా ఎన్ని రకాల మెసేజింగ్ ఫ్లాట్ఫామ్స్ వచ్చినా ఎస్ఎంఎస్ ఇంకా తన ఉనికిని కోల్పోలేదు. మీ బ్యాంకింగ్ అవసరాలు, ఆధార్ వంటి గవర్నమెంట్ సర్వీసులు, కొరియర్, పోస్ట్ వంటి ఎలాంటి సర్వీసయినా బేసిక్గా మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎంస్లు వస్తుంటాయి. ఎందుకంటే...
జ్యూస్జాకింగ్.. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ వంటి డివైజ్లు ఛార్జింగ్ పెడితే మీ పాస్వర్డ్లు, డేటా కొట్టేసి మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసే కొత్త రకం చోరీ. దీని గురించి మనం ఇటీవలే చెప్పుకున్నాం. తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకయిన ఎస్బీఐ తన కస్టమర్లకు...
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ న్యూస్. నా ఫోన్లో ఇంత మెగాపిక్సెల్ కెమెరా ఉంది.. నా ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.. నా ఫోన్ కెమెరాలో లైవ్ ఫోకస్ ఉంది.. అని కెమెరాలను చూసి మురిసిపోతున్నారా? అయితే మీ ఫోన్ లోని కెమెరా యాప్ మీ ప్రైవసీని బజారున పెట్టేసే ప్రమాదం ఉందని మీకు తెలుసా? అసలు ఏంటా కథ.. చూడండి.
ఎలా...
మీ చేతిలో ఎంత ఖరీదైన ఫోన్ అయినా ఉండొచ్చు. మీరు అత్యంత లేటెస్ట్ ల్యాప్ టాప్ అయినా వాడుతుండొచ్చు. కానీ ఛార్జింగ్ లేకపోతే వేస్టే. అందుకే చాలా మంది ఛార్జర్ వెంట తీసుకెళతారు. ఒకవేళ ఛార్జర్ తీసుకెళ్లకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో, షాపింగ్ కాంప్లెక్స్ల్లో, పబ్లిక్తో ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేస్ల్లో ఒక ఛార్జింగ్ డాక్ పెట్టి దానికి...
ఆన్లైన్ అంటేనే మోసాలకు ఒక అడ్డా.. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చిటికెలో మోసం చేసే నేరగాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ ఈకామర్స్ సైట్లలో మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సైట్ల విషయాన్ని పక్కనపెడితే కొన్ని చిన్న సైట్లు కస్టమర్లను మోసం చేసి వారి...
ఈకామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్కార్ట్, మింత్రాల్లో మన షాపింగ్ వివరాలు చోరీ చేసి ఆ కంపెనీల ప్రతినిధులమని.. ప్రొడక్ట్స్ అమ్ముతామని డబ్బులు కొట్టేస్తున్న ఒక ముఠాను నోయిడా పోలీసులు ఆట కట్టించారు. ఇందుకోసం ఆ ముఠా ఏకంగా 45 మందితో ఢిల్లీలో రెండు కాల్ సెంటర్లే నడుపుతోందని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. వీళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ స్కామ్లో కీ రోల్...
ఆన్లైన్ మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు. అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం.
ఎలా జరిగిందంటే..
ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్లో ఫుడ్...
వాట్సప్ ఎక్కువమంది యూజ్ చేస్ మెసేజింగ్ యాప్. అయితే మీరు ఈ మెసేజింగ్ యాప్ను సరిగా ఉపయోగించకపోతే ముప్పు తప్పదు. ఎందుకంటే మనం గ్రూప్లలో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రమాదకర మేసేజ్లు చేయడం వల్ల అది వారికే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే వారు అడ్మిన్ అయితే జైల్కు వెళ్లే...
పెగాసస్ స్పై వేర్.. ప్రపంచం వ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులకు టెర్రర్ పుట్టిస్తున్న వైరస్ ఇది. వరల్డ్ వైడ్గా దాదాపు 1400 మంది సివిల్ రైట్స్ యాక్టివిస్టులు, లాయర్లు, జర్నలిస్టుల వాట్సప్లకు ఈ కొత్త వైరస్ పాకిందని రిపోర్టులు వచ్చాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఒక లాయర్...
ఓఎల్ఎక్స్.. పాత సామానులు అమ్మే లేదా కొనే ఆన్లైన్ షాప్.. దీనిలో మనకు కావాల్సిన అన్ని రకాల వస్తువులూ దొరకుతాయి. అయితే వాటిలో మోసం లేదా? అమ్మేవాళ్లకు సంబంధించినవేనే అనే అనుమానం అందరికి వస్తుంది. కానీ ఆ అనుమానం చాలా వరకు నిజమే. ముఖ్యంగా వాహనాలు కొనే వాళ్లు కచ్చితంగా అనుమానించాల్సిన...
హ్యాకింగ్.. టెక్నాలజీ గురించి ఐడియా ఉన్న వాళ్లకు ఈ పదం గురించి పరిచయం చేయక్కర్లేదు. మన అనుమతి లేకుండా.. మనకు తెలియకుండా మన సిస్టమ్స్లో చొరబడి విలువైన సమాచారాన్ని తస్కరించే ప్రక్రియే హ్యాకింగ్. ఒకప్పుడు ఇది కేవలం కంప్యూటర్లకు...
సైబర్ క్రిమినెల్స్ ఏ రూపాన అయినా మన బ్యాంకులో డబ్బులను కొల్లగొట్టేస్తారు. మనం ఆన్ లైన్లో పేమెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మన వివరాలను తస్కరించి మన అకౌంట్లో మొత్తాన్ని ఊడ్చిపారేస్తారు. ఇలాంటి కథే ఓ మహిళకు ఎదురయింది. ఇంటర్నేషనల్ బ్యాంకులో పనిచేసే మహిళ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినందుకు గానూ దాని పేమెంట్ ఆన్ లైన్లో చెల్లించినందుకు గానూ రూ. 87 వేలు హ్యాకర్లకు సమర్పించుకుంది.
ముంబైలో నివసించే...