దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ చైనాలోని తన మొబైల్, ఐటీ డిస్ప్లే తయారీ యూనిట్ను మూసివేయనుంది. ఇది భారత్కు లాబించబోతుంది....
మొబైల్ గేమ్స్ లో మోస్ట్ పాపులర్ అయిన పబ్ జీని మన ప్రభుత్వం నిషేదించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గేమ్ మళ్ళీ ఇండియాలోకి రావడానికి రంగం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ప్రారంభించిన జియో ఇప్పుడు ఆ కంపెనీకి బంగారు బాతుగా మారింది. సరాసరిన వారానికో డీల్తో అంబానీ ఖజానా నింపేస్తోంది....
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో క్యాబ్ సర్వీసులు నడుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓకే అంటే క్యాబ్లు రోడ్డెక్కుతాయి....
కరోనా దేశ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బ కొట్టినా చైనా నుంచి విదేశీ కంపెనీలు ఇండియా వైపు తరలివస్తాయన్న మార్కెట్ స్పెక్యులేషన్స్ ఆశలు రేపుతున్నాయి. మరోవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ వస్తువుల బదులు స్వదేశీ వస్తువులు వాడాలంటూ చేస్తున్న ప్రచారం కూడా ఫలితాలనిచ్చేలా కనిపిస్తోంది....
కరోనా వైరస్ ఉన్న వ్యక్తులను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు అందరికీ తప్పనిసరి కాబోతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈయాప్ తప్పనిసరి అని గవర్నమెంట్ ఆదేశాలిచ్చింది. ప్రైవేట్ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఈ యాప్...
కరోనా ట్రాకింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు అన్నింటికీ కీలకం కాబోతోంది.
సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ప్రజలందరికీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్రం...
కరోనా వైరస్ పుణ్యమాని ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఎప్పుడూ పట్టుమని పది గంటలు కూడా ఇంట్లో ఉండనివాళ్లు కూడా నెల రోజులుగా గడప దాటలేకపోయారు. ఖాళీగా ఉండి చేసే పనేముంది కనుక అందరూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు, స్మార్ట్టీవీలు ఇలా అన్నింటిలోనూ...
స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు దొరుకుతున్నా ఇంకా సెకండ్ హ్యాండ్ ఫోన్లకు గిరాకి ఉంది. ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరూ కొనలేరు. ఎందుకంటే వీటిధరలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ స్థాయి ఫోన్లు కొనాలనుకునేవారు చాలా మంది సెకండ్ హ్యాండ్ లోనైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఇలా సెకండ్...
టాయిలెట్ సీట్ కంటే మీ మొబైల్ స్క్రీన్ మీద 10 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు దాగుంటాయని మీకు తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీ సెల్ ఫోన్ ద్వారా కుడా వ్యాపిస్తుందని మీరు నమ్మగలరా? మీ ఫోన్ పైకి చేరిన కరోనా వైరస్ దాదాపు వారం రోజులు అక్కడ బతికి ఉంటుందని అంటే మీరు నమ్మగలరా? ఇవన్నీ నిజాలే. కరోనా వైరస్ ఫోన్ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో...
రైలు ఎక్కాలంటే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే బాధ ఒకటి ఉంది. అదే వెయిటింగ్ లిస్ట్! పండగలప్పుడైతే ఈ లిస్టు చాంతాడంత ఉంటుంది. మన సీటు కన్ఫామ్ అవుతుందన్న...
మీరు తరచూ ఆఫీసు పనిమీద విమానాల్లో ప్రయాణం చేస్తున్నారా.. ఇందులో భాగంగా ల్యాపీని కూడా విమానంలో తీసుకువెళుతున్నారా.. అయితే ఇకపై మీరు జాగ్రత్తపడాల్సిందే. మీ దగ్గర 15 అంగుళాల మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్ ఉంటే ఫ్లైట్ ఇకపై ఎక్కనివ్వరు. పదిహేను అంగుళాల ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో ల్యాప్టాప్లను విమానాల్లోకి తీసుకురావొద్దని భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్...
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)లో రానున్న కాలంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్)లో మార్పులు చేయబోతుంది. ఇందులో భాగంగా ఉద్యోగి అనుమతితో అతని ఇష్టం మేరకు పింఛను పథకం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించబోతుంది.
2015-16 బడ్జెట్ లో ఇచ్చిన హామీల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ చట్ట సవరణ బిల్లు-2019 ముసాయిదాను కేంద్ర కార్మిక...
రైల్వేస్ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని IRCTC నిర్ణయించింది. ఈ మేరకు 2 తేజస్ రైళ్లను త్వరలో నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా.. అక్టోబర్ నుంచి ఈ ‘ప్రైవేటు’ రైలు పట్టాలెక్కనున్నాయి.
ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య...
పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ప్లాస్లిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టిక్ పదార్థాల వాడకాన్ని...
మనం ఆధార్ నంబర్ ప్రతి డాక్యుమెంట్లోనూ వాడుతున్నాం. ప్రతి అవసరం కోసం ఆధార్ ని బాగా యూజ్ చేస్తున్నాం. అయితే మనం ఏదైనా అదికారిక డాక్యుమెంట్లలో పొరపాటున ఆధార్ నంబర్ తప్పుగా వేస్తే మీ పని అయిపోనట్లే .. ఎందుకూ అంటారా? ఇలా తప్పుడు సమాచారం అందించినందుకు సదురు వ్యక్తులకు ప్రభుత్వం ఏకంగా రూ.10000 జరిమానా వేయబోతోంది.. మరి దాన కథేంటో చూద్దాం..
రూల్ మారింది
ఆధార్ నంబర్ ను ప్రతి డాక్యుమెంట్లోనూ...
మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు తప్పని సరి అయిపోయింది. అందులోనూ ఫొటో గుర్తింపు కార్డుకు చాలా విలువ ఉంది. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరాల కోసం మనం గుర్తింపు కార్డుగా ఇస్తుంటాం. అయితే మనం ఇచ్చిన ఈ సమాచారం అంతా ఏమైపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పెద్ద స్కాం నడుస్తుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ నడిచింది.. ఏకంగా రూ65 కోట్ల స్కామ్. అది కూడా ప్రభుత్వానికి తెలిసే ఇది...
సాధారణంగా బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే మినిమమ్ బ్యాలన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనీస బ్యాలన్స్ లేకపోతే బ్యాంకు ఛార్జీలు పడతాయి. అయితే ఇప్పుడు రూల్స్ మారాయి. మీరు బ్యాంకు అకౌంటు క్లోజ్ చేసినా బ్యాంకులు...
మోటార్ వెహికిల్స్ యాక్ట్కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 108, వ్యతిరేకంగా 13 ఓట్లు రాగా ఈ బిల్లుపై పలు రాష్ట్రాల ఆందోళనల చేశాయి....
గూగుల్ మ్యాప్ ద్వారా అందరూ కొత్త దేశానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రాంతాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. అలాగే టూరిస్టులు రెండు మూడు రోజులు టూర్ వేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను...
పెట్రోల్ లేదా డీజిల్ కోసం మనం పెట్రోల్ బంకుల్లోకి వెళ్తుంటాం. అయితే అక్కడ మనం పెట్రోల్, డీజిల్ మాత్రమే కొట్టించుకుని వెళ్లిపోతాం. అలా కాకుండా అక్కడ కొన్ని రకాల సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు....
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ కార్డును...
ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేశారా, చేయకుంటే వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు చెల్లదు. ఆగస్టు 31 దాటితే ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ చెల్లుబాటు కావు....