ఆధార్... మనకు నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంగా కచ్చితంగా ఉపయోగపడే డాక్యుమెంట్. ప్రభుత్వం ఏ ముహూర్తాన ఆధార్ను దాదాపు అన్ని రంగాల్లో తప్పని సరి చేసిందో దీని విలువ పెరిగిపోయింది. ఆధార్...
ఇంటర్నెట్ మనిషి దైనందిన జీవితంలో భాగమైపోయింది. మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం, డబ్బు ఎలా అవసరమో ఇంటర్నెట్ కూడా అలాగే తప్పనిసరి అవసరంలా మారిపోతోంది. అయితే... ఇండియాలో మాత్రం ప్రభుత్వాలు ఒక్కోసారి...
స్మార్ట్ సిటీలు.. చాలా రోజులుగా ప్రభుత్వాలు వల్లిస్తున్న మంత్రమిది. దీని కోసం ప్రత్యేకంగా కొన్ని సిటీలను ఎంపిక చేసి వాటి జాబితాను కూడా తయారు చేశారు అధికారులు. అయితే సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే ఎలక్ట్రానిక్ నగరం బెంగళూరు రోజు రోజుకు స్మార్ట్ అవుతోంది. ఇప్పుడు ఆ నగరంలోని రోడ్లను కూడా టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నారు. రూ.2090 కోట్ల భారీ నిధులతో బెంగళూరు మరింత...
స్మార్ట్.. స్మార్ట్.. స్మార్ట్ .. ఇప్పుడు భారత్ జపిస్తున్న మంత్రమిది. ప్రతి నగరంతో పాటు గ్రామం కూడా స్మార్ట్ కావాలని ప్రభుత్వం కూడా సంకల్పించుకుంది. దీనికి తగ్గట్టే కొన్ని పట్టణాలను ఇప్పటికే గుర్తించింది కూడా. ఐతే నగరాలతో పాటు గ్రామాలను కూడా స్మార్ట్గా మార్చడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అయితే స్మార్ట్ సిటీకి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత సమయం పడుతుంది? ఏఏ...
ఆధార్ కార్డు.. ప్రజల బహుళ ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు. అయితే ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండాలని, వారి లెక్కలు పత్రాలు సక్రమంగా ఉండాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులను బ్యాంక్ అకౌంట్తో అనుసంధానించాలని కోరింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది తమ అకౌంట్తో ఆధార్ కార్డుకు లింక్ చేశారు కూడా. అయితే చాలామందిని...
- సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ స్టడీ సంచలన రిపోర్టు
- ప్రజల వ్యక్తిగత సమాచారం ఎంత మాత్రం సురక్షితం కాదా?
ఆధార్ డాటా లీకయ్యే ఛాన్సే లేదంటుంది కేంద్ర ప్రభుత్వం.. ఆధార్ ప్రాజెక్టును అంతా తానే అయి నడిపించిన నందన్ నీలేకనిదీ అదే మాట. ప్రజల విలువైన సమాచారానికి ఎలాంటి ఢోకా లేదనే చెబుతున్నారు అంతా. కానీ.. ప్రభుత్వ వెబ్ సైట్లలో మాత్రం ఆధార్ డాటా ఓపెన్ గా పెట్టేస్తున్నారు.
రీసెంటు జార్ఖండ్ లో...
దేశంలో సెల్ టవర్ల రేడియేషన్ ఉందో తెలుసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓ పోర్టల్ను లాంచ్చేసింది. తరంగ్ సంచార్ పేరుతో రూపొందిన ఈ పోర్టల్ ద్వారా సెల్ టవర్ ఎలక్ట్రో మాగ్నటిక్ ఫ్రీక్వెన్సీ (ఈఎంఎఫ్) రేడియేషన్ను తెలుసుకోవచ్చు. సెంట్రల్ టెలికం మినిస్టర్ మనోజ్ సిన్హా ఈ పోర్టల్ను లాంచ్ చేశారు. దేశంలో సెల్టవర్ల రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి దుష్ప్రభావం లేదని...
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ విస్తరణ యమ స్పీడుగా ఉంది. మారుమూల ప్రాంతాలకూ శరవేగంగా పెనెట్రేట్ అవుతోంది. 2021 నాటికి ఇండియాలో ఏకంగా 53.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగించబోతున్నారని ప్రముఖ అధ్యయన సంస్థ కేపీఎంజీ, గూగుల్ లు సంయుక్తంగా చేసిన పరిశోధనలో తేలింది. గొప్ప విషయం ఏంటంటే.... ఆ 53.6 కోట్ల మందిలో ఇంగ్లీష్ భాషలో నెట్ వినియోగించేవారు 19.9 కోట్ల మంది ఉంటే... హిందీ భాషలో నెట్ వినియోగించేవారి సంఖ్య...
ఎంతో కీలకమైన ఆధార్ సమాచారం ఇట్టే బట్టబయలవుతోంది. ఏకంగా ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచే లీకవుతోంది. దీనిపై ఇప్పటికే ఎందరో అనుమానాలు వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆధార్ డాటాకు భద్రతకు ఎలాంటి ఢోకా...
డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాపై సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న శ్రద్ధ ఇండియాలో పరిపాలన తీరునే కాదు ఇండస్ట్రియల్ సెక్టార్ను కూడా మారుస్తోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ కావాలంటే ఎక్కడో...
అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారమైన సమయంలో అందులో ఉంటున్న కొన్ని తప్పులు ఒక్కోసారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే ఆధార్ కార్డు లేనివారు వాటిని పొందడంలోనూ కొన్ని ప్రాంతాల్లో సమస్యలు...
భారత్లో ఉన్న అతి పెద్ద రవాణా వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. ఇంత పెద్ద వ్యవస్థను మెయిన్టెన్ చేయడం.. ఇబ్బందులను గుర్తించి సరి చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కానీ భారతీయ రైల్వే...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన ఆరంభం అయిన నాటి నుంచి వినిపిస్తున్నపేరు డిజిటల్ ఇండియా. భారత్ను అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ చేసి ప్రపంచంలోకెల్లా సాంకేతికంగా శక్తివంతంగా తయారు చేయాలనేది...
దేశంలో సిటిజన్లకు సామాజిక స్పృహ తగ్గిపోతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. రాజకీయ నేతలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఇదే మాట అంటారు. కానీ మనవాళ్లకు సివిక్ సెన్స్ ఎక్కవేనని...
ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ సంగతి తెలిసినవారంతా కాస్త రుసుములు ఎక్కువైనా కూడా ఐఎంపీఎస్ విధానంలో నగదు బదిలీకే మొగ్గు చూపుతారు. నేషనల్ ఎలక్ర్టానిక్ ఫండ్ ట్రాన్సఫర్(ఎన్ ఈఎఫ్టీ-నెఫ్ట్) కంటే ఇది వేగవంతంగా నగదు బదిలీ చేస్తుంది కాబట్టి సత్వర బదిలీకి ఈ విధానం వాడుతారు. అయితే.. ఇకపై నెఫ్ట్ విధానంలోనూ వేగవంతంగా నగదు బదిలీ అయ్యేలా ఆర్బీఐ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికవరకు గంటకు ఒకసారి క్లియర్ చేసే ఈ మెథడ్ లో...
ఇండియాలో ఇంటర్నెట్ ఎకానమీ మరో మూడేళ్లలో విపరీతంగా వృద్ధి చెందనుంది. ఆన్ లైన్ వినియోగదారులు... డాటా వినియోగం శర వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు వస్తోంది. ఇప్పుడున్న జోరే కొనసాగితే 2020 నాటికి భారత ఇంటర్నెట్ ఎకానమీ 250 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ. 1,60,67,500 కోట్లు) చేరనుంది. ప్రస్తుతం ఇండియా ఇంటర్నెట్ ఎకానమీ సుమారు 13,000 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే ఇది మన స్థూల...
ఆధార్ సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ లీకవదని సెంట్రల్ గవర్నమెంట్ మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ నమోదు కోసం తీసుకున్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీకయ్యే ప్రమాదం ఉందని అనుమానాలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. ఆధార్ నమోదు చేస్తున్న యూఐడీఐఏ వ్యవస్థ లోపరహితమైనది కాబట్టి ఆధార్ డిటెయిల్స్ బయటికి పొక్కే అవకాశం లేదని చెప్పింది. క్రికెటర్ ఎంఎస్ ధోనీ పర్సనల్...
ఆధార్ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారానికి ముప్పు వస్తుందన్న వాదన బలపడుతున్న నేపథ్యంలో ఆధార్ పిత, ఆధార్ ప్రాజెక్టు మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ఏకంగా భారీ సవాల్ విసిరారు. ఆధార్ పై అనుమానాలు...
పెద్ద నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా క్యాష్లెస్ ఎకానమీ వేగం పుంజుకుంది. గత ఏడాది నవంబర్ నుంచి ప్రజలు క్యాష్లెస్ ఎకానమీ, డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు అత్యధికంగా జరుపుతున్నట్లు ప్రభుత్వం...
డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ను బలంగా నమ్ముతున్న సెంట్రల్ గవర్నమెంట్ ఆ టార్గెట్ను చేరుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే డిజిటల్ ట్రాన్సాక్ష్లన్లు, ఆన్లైన్...
కేంద్ర బడ్జెట్
ఐటీ రంగం
కంప్యూటర్ విజ్ఞానం విశ్లేషణ
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 కేంద్ర బడ్జెట్ కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. దానికి...
డిజిటల్ ఇండియా పేరిట టెక్నాలజీని సామాన్యుడికి దగ్గర చేసేందుకు, ప్రభుత్వ కార్యకలాపాల్లో పెద్దపీట వేసేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పడు బడ్జెట్కు కూడా టెక్నాలజీ హంగులద్దుతోంది. సాధారణంగా బడ్జెట్ కాపీలను ప్రింట్ చేసి 788 మంది ఎంపీలకు, మీడియా ప్రతినిధులకు ఇస్తారు....
బెంగళూరు నుంచి చెన్నైకి 350 కిలోమీటర్లు. ట్రయిన్లో వెళ్లాలంటే నాలుగైదు గంటలు పక్కా. బస్సులో వెళితే ఇంకో గంట ఎక్కువే పడుతుంది. విమానంలో వెళ్లాలన్నా దాదాపు గంట పడుతుంది. ఎందుకంటే మన దేశంలో బోయింగ్ విమానం హయ్యస్ట్ స్పీడ్ గంటకు 871 కిలోమీటర్లు. ఏ320 కూడా ఇంతే స్పీడ్తో వెళుతుంది....
ఈ లోకం లో పుట్టిన ప్రతీ ముస్లిం జీవితం లో కనీసం ఒక్కసారైనా మక్కా మసీద్ ను సందర్శించాలి అని అనుకుంటాడు. ఇలా ముస్లిం లు మక్కా కు చేసే పవిత్ర ప్రయాణాన్నే హజ్ యాత్ర అని అంటారు. భారతదేశం లో హజ్ యాత్రికులను ప్రోత్సహించే ఉద్దేశం తో భారత ప్రభుత్వం మొదటినుండీ కూడా అనేక ఆకర్షణీయమైన పతకాలను హజ్ యాత్రికులకు అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యం లో కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అయిన ముక్తార్ అబ్బాస్ నఖ్వి హజ్...
పెద్ద నోట్ల రద్దు లాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మరో ప్రజాకర్షక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఈ వార్త 2017 వ సంవత్సరం లో మరొక సంచలనం కానుంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకుంటే అందరూ ఉద్విగ్నత కు లోనవడం ఖాయం. అదేమంటే మనం ప్రధాని నరేంద్ర మోడీ దేశం లోని ప్రతీ ఒక్క పేదవానికీ ఉచిత మొబైల్, ఉచిత డేటా ను అందించనున్నారు.టెక్నాలజీ...
భారత్ లో మొబైల్ ఫోన్ ల ధరలు 5 % పెరగనున్నాయా? నోట్ల రద్దు ప్రభావం మొబైల్ ధరల పై కూడా పడిందా? అవుననే అంటున్నారు మొబైల్ ఫోన్ తయారీదారులు.
అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం అవడంతో మెమరీ కార్డు లు, డిస్ప్లే స్క్రీన్ ల వంటి మొబైల్ యాక్సేసరీల ధరలు పెరగడం వలన ఇండియాలో మొబైల్ ఫోన్ ల ధరలను 5 శాతం పెంచనున్నట్లు మొబైల్ ఫోన్ తయారీదారులు చెబుతున్నారు. ఇది ఆరంభం...
భారతీయ ప్రీ పెయిడ్ వినియోగదారులు నెలకు సగటున ఎంత రీఛార్జి చేయిస్తారో తెలుసా? నెలలో ఎన్ని రోజులు జీరో బాలన్సు తో ఉంటారో తెలుసా? ఏ ఏ సమయాలలో రీఛార్జి చేస్తారో తెలుసా?
భారత దేశం లో ని ప్రీ పెయిడ్ వినియోగదారులు సగటున నెలకు 7.5 రోజులు జీరో బాలన్స్ తో ఉంటారు. అంతేకాదు ఎక్కువగా గురువారం రాత్రి 8 గంటల సమయం లో రీఛార్జి చేస్తారు. ఏంటీ లెక్కలు అనుకుంటున్నారా? భారత్ ప్రీ...
ఇండియా లో స్పెక్ట్రమ్ వేలం పూర్తి అయింది. 700 MHz మరియు 900 MHz స్పెక్ట్రమ్ కోసం కంపెనీలు వేలం లో పాల్గొన్నాయి. ఈ సరి స్పందన ఏమంత ఆశాజనకంగా లేదు. అమ్మకానికి పెట్టిన...
వెబ్ సైట్ లకు ". ఇన్" డొమైన్ ను భారత ప్రభుత్వం తప్పనిసరి చేయనుందా...
సాధారణం గా వెబ్ సైట్ లకు ఉండే డొమైన్ లు ఎలా ఉంటాయి? డాట్ కామ్, లేదా డాట్ ఇన్ లేదా...
స్వచ్చ భారత్ కీ వైఫై కి సంబంధం ఏమిటి? స్వచ్చ భారత్ తో ఫ్రీ వైఫై ఎలా సాధ్య పడుతుంది అని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి మీకే తెలుస్తుంది.
మన ప్రధానమంత్రి శ్రీ...
మొబైల్ ఫోన్ ల వినియోగం ఎక్కువ అయినతరువాత వివిధ రకాల సామాజిక మాద్యమాలకోసం ఇంటర్ నెట్ ప్యాక్ ప్రత్యేకంగా వేసుకుంటున్నారు. నిజానికి చాల ఎక్కువగా నెట్ ను ఉపయోగించుకునే వారికి రోజుల నుంచి నెలసరి ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి. కాని వ్యాలిడిటి విషయానికి వచ్చేసరికి అన్ని మొబైల్ ఆపరేటర్ లు 28రోజులకు కుదించాయి. 100కే కొన్ని మొబైల్ ఆపరేటర్ సంస్థలు 1జిబీ వరకు ఇస్తున్నాయి. కాని...
జాలరుల జీవితాలను గణనీయంగా మార్చుతున్న ఫిషర్ ఫ్రెండ్లీ యాప్ గురించి మనం క్రితం ఆర్టికల్ లో చర్చించుకున్నాం. అయితే ఆ యాప్ ఎలా పనిచేస్తుంది? విలువైన సమాచారాన్ని జాలరులకు ఎలా చేర వేస్తుంది? ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.
ది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ( INCOIS) అనేది భారత ఉపరితల శాస్త్ర మంత్రిత్వశాఖ అధీనం లో పని చేసే ఒక స్వతంత్ర సంస్థ....
2004 సునామీ తర్వాత అంతకు ముందు మేము పట్టే చేపలలో కనీసం పదో వంతు కూడా పట్టలేక పోయాం. చేపలు ఎక్కడ ఉన్నాయో అంతకు ముందు బాగా అంచనా వేసే వాళ్ళం. కానీ సునామీ వచ్చిన తర్వాతా చేపలు దొరికే ప్రదేశాలను అంచనా వేయడం కష్టం అయిపొయింది. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ చేపలు ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలిసి పోతుంది. అని చెప్పారు సీనియర్ జాలరి
సముద్రం లో చేపలు...
గాడ్ లెస్ అనే మొబైల్ మాల్ వేర్ కుటుంబానికి చెందిన అనేక మాల్ వేర్ లు ఇప్పుడు అనేక సాఫ్ట్ వేర్ లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తం గా ఈ మాల్ వేర్ బారిన పడిన ఆండ్రాయిడ్ పరికరాల సంఖ్య 8,50,000 గా ఉంటె దీనిలో దాదాపు సగం ఒక్క భారత దేశం లోనే ఉండడం విశేషం. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ట్రెండ్ మైక్రో ఈ మాల్ వేర్ పై ఆసక్తి కరమైన విశేషాలు వెల్లడించింది....
95 శాతం భారతీయ స్మార్ట్ ఫోన్ లలో ఇన్స్టాల్ చేయబడిన వాట్స్ అప్- ఇక మెసేజింగ్ యాప్ లకు గడ్డు కాలం
1.హలో! టీవీ చానలా అండీ, ఇక్కడ ఏదో జరుగుతుంది సార్. ఒక్కసారి మీరు వస్తారా?
మేము వచ్చేసరికి లేట్ అవుతుంది సార్, వీడియో తీసి వాట్స్ అప్ లో పంపించండి.-----ఇది ఒక సంభాషణ
2. మీకు ఎక్కడ అన్యాయం కనిపించినా...
విద్యార్థులకు అందించే కుల ధృవీకరణ పత్రాలకు ముఖ్యంగా SC,.ST లకు సంబoదించిన కుల ధృవీకరణ పత్రాలకు వారి అదార్ నెంబర్ లను అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ కుల ధృవీకరణ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. మన తెలుగు రాష్ట్రలలోనైతే మండల తహసిల్దార్ లు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. అయితే...