భారతదేశంలో ఆన్లైన్ ద్వారా అందిస్తున్న కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...
ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ...
డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...
ఈ ఆర్టికల్ పైనున్న ఇమేజ్ను చూశారా. అదొక మొబైల్ ఫోన్ వాల్పేపర్. పొరపాటున కూడా దాన్ని డౌన్లోడ్ చేయకండి అంటున్నారు ఆండ్రాయిడ్ డెవలపర్స్. ఎందుకంటే అది మీఫోన్ను పని చేయకుండా చేస్తుందట.
ఏమిటి సమస్య?
ఆండ్రాయిడ్ ఫోన్లలోని ఆపరేటింగ్ సిస్టమ్.. ఇమేజ్లను...
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడుతున్న మెసేజింగ్ ఫ్లాట్ఫామ్ వాట్సాప్. ఇండియాలోనే 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ వాడుతున్నారు. లాక్డౌన్ టైమ్లో వాట్సాప్ వినియోగం మామూలు రోజుల కంటే దాదాపు 40 శాతం పెరిగిందట. దీంతో వాట్సాప్ పేమెంట్స్ను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు హ్యాకర్లు వాట్సాప్ అకౌంట్ల మీద...
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక. మీ ఫోన్లోని బ్యాంకింగ్ యాప్స్, ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్ను యాక్సెస్ చేసేసి, మీ పాస్వర్డ్లు కూడా కొట్టేసే ఓ డేంజరస్ వైరస్ వచ్చేసింది. ఇది చాలా డేంజరస్ వైరస్ అని మీ ఫైనాన్షియల్ యాప్స్ను యాక్సెస్...
ఆరోగ్యసేతు యాప్ యూజర్ల పర్సనల్ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష తప్పదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ విధంగా ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ ఉన్న రోగిని ట్రాక్ చేసేందుకు ప్రభుత్వం డిజైన్ చేయించిన ఈ యాప్ను...
మీరు వ్యాపారం చేస్తుంటారా? లేకపోతే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏమన్నా నడుపుతారా? అయితే మీకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ బకాయిలు ఉంటే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మీకు ఐటీ రిఫండ్స్ పేరుతో మెయిల్స్ వస్తే మాత్రం కంగారుపడి ఓపెన్ చేయకండి. ఎందుకంటే అవి...
షియోమి యూజర్లను కలవరపెట్టే వార్త ఇది. తమ రెడ్మీ ఫోన్లు వాడుతున్న యూజర్ల నుంచి ఈ చైనా కంపెనీ డేటాను కొట్టేసి చైనాకు తరలించేస్తోందని కథనాలు వచ్చాయి. అయితే ఇవేమీ అల్లాటప్పా ఆరోపణలు కాదు. ఫోర్బ్స్ ఈ విషయాన్ని ప్రకటించడంతో యూజర్లను...
కరోనా రోగులు మన పరిసరాల్లో తిరుగుతుంటే ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సేతు యాప్కు కొత్త చిక్కొచ్చి పడింది....
స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి...
ఆన్లైన్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్లైన్ మోసాలకు పేటీఎం కొత్త అడ్రస్గా మారింది. ఇటీవల కాలంలో చాలా ఆన్లైన్ స్కాములు పేటీఎం పేరుమీద జరిగాయి. ముఖ్యంగా పేటీఎం కేవైసీ చేస్తామంటూ యూజర్లను దోచుకునే మోసాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా...
సందట్లో సడేమియా అంటే ఇదే.. ఓ పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తి గురించి భయపడి చస్తుంటే ఆ వైరస్ ఉనికిని చాటే మ్యాప్స్ పేరిట కొంత మంది మీ డేటా కొట్టేస్తున్నారు.. కరోనా వైరస్ వ్యాప్తిని తెలియజెప్పే డాష్బోర్డులు చాలా అందుబాటులోకి వచ్చాయి. హ్యాకర్లు దీని ద్వారా మీ పీసీలు, ల్యాపీల్లోకి మాల్వేర్...
రోజూ ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కానో ట్రాక్ చేసుకోవడానికి ఓ యువకుడు ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అతను సైక్లింగ్ చేసే ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనానికి అతనికీ సంబంధం ఉందని పోలీసులు అతణ్ని అనుమానించేశారు. ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్లోని సమాచారంతో అతనికి జియో ఫెన్సింగ్...
ఆన్లైన్ ఫ్రాడ్లో రోజుకో కొత్త ఎత్తుగడలతో సైబర్ క్రిమినల్స్ జనాన్ని దోచేస్తున్నారు. లేటెస్ట్గా బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఎయిర్టెల్ సిమ్ను డీయాక్టివేట్ చేసి, అతని మెయిల్ హ్యాక్ చేసి దాని నుంచి కొత్త సిమ్ తీసుకుని ఏకంగా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి 45 లక్షలు కొట్టేశారు. అది కూడా...
టోల్గేట్ దగ్గర టోల్ ఫీ కట్టడానికి ఆగే పని లేకుండా తీసుకొచ్చిన ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఫాస్టాగ్. ఫాస్టాగ్ తీసుకున్న వాహనానికి ఓ స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్ అంటించుకున్న వాహనం వచ్చినప్పుడు ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ ద్వారా దూరం నుంచే టోల్ గేట్లో ఉన్న సెన్సర్ గుర్తించి ఆటోమేటిగ్గా గేటు పైకెత్తి...
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్లు వచ్చాక డబ్బులు చేత్తో పట్టుకెళ్లాల్సిన పని లేకుండా పోయింది. కార్డ్ స్వైప్ చేసి కావాల్సింది కొనుక్కోవడం ఎంత సులువు.....
సైబర్ నేరగాళ్లు తెలివిమీరిపోతున్నారు. ఎస్ఎంఎస్లకు జనం లొంగట్లేదని, దానిలో ఫ్రాడ్ లింక్స్ పంపితే పట్టించుకోవడం మానేశారని గుర్తించారు. అందుకే స్మార్ట్ఫోన్ యూజర్లను వాట్సాప్ ద్వారా మోసం చేయాలని కొత్త స్కీమ్ మొదలుపెట్టారు. అసలు వాట్సప్ ద్వారా ఎలా మోసం చేస్తారో తెలుసుకుందాం.
ఓఎల్ఎక్స్,...
ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలే. కాస్త ఆదమరుపుగా ఉంటే మీ బ్యాంకు అకౌంట్లు ఊడ్చిపారేయడానికి సైబర్ క్రిమినల్స్ కాచుకుని కూర్చుంటున్నారు. ఇవి చాలదన్నట్లు కొన్ని బ్యాంకుల నిర్లక్ష్యం కూడా ఖాతాదార్ల పాలిట శాపమవుతోంది. అలాగే ఓ బ్యాంక్ ఖాతాదారయిన స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ మోసానికి బలై 30 లక్షలు...
ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్ ఇలా ఎన్ని రకాల మెసేజింగ్ ఫ్లాట్ఫామ్స్ వచ్చినా ఎస్ఎంఎస్ ఇంకా తన ఉనికిని కోల్పోలేదు. మీ బ్యాంకింగ్ అవసరాలు, ఆధార్ వంటి గవర్నమెంట్ సర్వీసులు, కొరియర్, పోస్ట్ వంటి ఎలాంటి సర్వీసయినా బేసిక్గా మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎంస్లు వస్తుంటాయి. ఎందుకంటే...
జ్యూస్జాకింగ్.. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ వంటి డివైజ్లు ఛార్జింగ్ పెడితే మీ పాస్వర్డ్లు, డేటా కొట్టేసి మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసే కొత్త రకం చోరీ. దీని గురించి మనం ఇటీవలే చెప్పుకున్నాం. తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకయిన ఎస్బీఐ తన కస్టమర్లకు...
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ న్యూస్. నా ఫోన్లో ఇంత మెగాపిక్సెల్ కెమెరా ఉంది.. నా ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.. నా ఫోన్ కెమెరాలో లైవ్ ఫోకస్ ఉంది.. అని కెమెరాలను చూసి మురిసిపోతున్నారా? అయితే మీ ఫోన్ లోని కెమెరా యాప్ మీ ప్రైవసీని బజారున పెట్టేసే ప్రమాదం ఉందని మీకు తెలుసా? అసలు ఏంటా కథ.. చూడండి.
ఎలా...
మీ చేతిలో ఎంత ఖరీదైన ఫోన్ అయినా ఉండొచ్చు. మీరు అత్యంత లేటెస్ట్ ల్యాప్ టాప్ అయినా వాడుతుండొచ్చు. కానీ ఛార్జింగ్ లేకపోతే వేస్టే. అందుకే చాలా మంది ఛార్జర్ వెంట తీసుకెళతారు. ఒకవేళ ఛార్జర్...
ఈకామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్కార్ట్, మింత్రాల్లో మన షాపింగ్ వివరాలు చోరీ చేసి ఆ కంపెనీల ప్రతినిధులమని.. ప్రొడక్ట్స్ అమ్ముతామని డబ్బులు కొట్టేస్తున్న ఒక ముఠాను నోయిడా పోలీసులు...
మనం ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా వెంటనే ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేస్తాం. ప్రపంచంలో సమస్త విషయాలు దీనిలో ఉండడంతో అందరూ గూగుల్నే ఎక్కువగా నమ్మకుంటుంటారు. అయితే మనం గూగుల్లో ఏ విషయాలు సెర్చ్ చేయాలి... ఏ విషయాలు వెతక్కూడదు ఈ విషయాల గురించి మీకో క్లారిటీ ఉందా!...
పాస్పోర్ట్.. భారత పౌరులకు తప్పని సరిగా కావాల్సిన డాక్యుమెంట్.. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వాళ్లకు ఈ గుర్తింపు కార్డు చాలా అవసరం. అయితే చాలామందికి పాస్పోర్ట్ ఎలా పొందాలో తెలియదు. కొంతమంది దళారుల ద్వారా వెళ్లి మోసాలకు గురి అవుతుంటారు. ఆన్లైన్లో కూడా పాస్పోర్ట్కు సంబంధించి...
స్మార్ట్ఫోన్ వాడుతున్న దాదాపు అందరికీ పేటీఎం గురించి తెలుసు. డిజిటల్ ట్రాన్సాక్షన్లను టీ కొట్టుకు కూడా చేర్చిన ఘనత పేటీఎందే. క్యాష్బ్యాక్లు, ఆఫర్లతో యూజర్లందరినీ ఆకట్టుకుంటున్న పేటీఎంలో ఓ కొత్త తరహా ఫ్రాడ్ ఒకటి వెలుగు చూసింది. ముంబయిలో ఓ వ్యక్తి పేటీఎం వాలెట్లో...
ఆన్లైన్ మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు. అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం.
ఎలా జరిగిందంటే..
ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్లో ఫుడ్...
వాట్సప్ ఎక్కువమంది యూజ్ చేస్ మెసేజింగ్ యాప్. అయితే మీరు ఈ మెసేజింగ్ యాప్ను సరిగా ఉపయోగించకపోతే ముప్పు తప్పదు. ఎందుకంటే మనం గ్రూప్లలో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రమాదకర మేసేజ్లు చేయడం వల్ల అది వారికే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే వారు అడ్మిన్ అయితే జైల్కు వెళ్లే...
పెగాసస్ స్పై వేర్.. ప్రపంచం వ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులకు టెర్రర్ పుట్టిస్తున్న వైరస్ ఇది. వరల్డ్ వైడ్గా దాదాపు 1400 మంది సివిల్ రైట్స్ యాక్టివిస్టులు, లాయర్లు, జర్నలిస్టుల వాట్సప్లకు ఈ కొత్త వైరస్ పాకిందని రిపోర్టులు వచ్చాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఒక లాయర్...