• తాజా వార్తలు
  • సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌రాలే అంటున్న నిపుణులు.. ఒక విశ్లేషణ

    సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌రాలే అంటున్న నిపుణులు.. ఒక విశ్లేషణ

    క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్ జోన్ల‌లో నిత్యావ‌స‌రాల‌తోపాటు సెల్‌ఫోన్లు, బ‌ట్ట‌లు లాంటివ‌న్నీ ఈకామ‌ర్స్...

  • సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

    క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్ జోన్ల‌లో నిత్యావ‌స‌రాల‌తోపాటు సెల్‌ఫోన్లు, బ‌ట్ట‌లు లాంటివ‌న్నీ ఈకామ‌ర్స్  సంస్థ‌ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి తెప్పించుకోవ‌చ్చ‌ని చెప్పింది. అయితే రెడ్‌జోన్ల‌లో మాత్రం ఇప్ప‌టికీ నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే...

  • ఒప్పో కాష్ - 2  లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్లు - ఒప్పో యూజర్లకు మాత్రమేనా?

    ఒప్పో కాష్ - 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్లు - ఒప్పో యూజర్లకు మాత్రమేనా?

    చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియ‌న్ మార్కెట్లో మంచి స‌క్సెస్‌నే అందుకుంది. అదే ఊపులో ఇప్పుడు ఇండియాలో డిజిటల్ పెమెంట్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఒప్పో రెనో 3 మొబైల్ లాంచింగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో తమ కొత్త బిజినెస్ అనౌన్స్ చేసింది. ఈ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌కు ఒప్పో క్యాష్ అని పేరు పెట్టింది....

  • ప్రపంచంలో ఫస్ట్ 5జీ వీడియో కాల్‌ని  ప్రదర్శించిన ఎరిక్సన్‌

    ప్రపంచంలో ఫస్ట్ 5జీ వీడియో కాల్‌ని  ప్రదర్శించిన ఎరిక్సన్‌

     దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా 4జీతో దేశం అబ్బురపడిపోయింది. 4జీ సేవలను వాడుతున్న యూజర్లు అయితే దాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఇంకా దేశంలో 4జీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకుండానే ఇప్పుడు 5జీ స్టార్టయింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2019లో స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ 5జీ లైవ్‌...

  • ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 5 ఉత్తమమైన వెబ్‌సైట్లు మీకోసం

    ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 5 ఉత్తమమైన వెబ్‌సైట్లు మీకోసం

    2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఆగస్టు 31లోపు దాన్ని ఫైల్ చేయాలి. అలా చేయలేని పక్షంలో అంటే  డెడ్‌లైన్ దాటిన తర్వాత పెనాల్టీతో ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఇప్పుడు...

  • జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

    జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

    రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అధికారికంగా సెప్టెంబర్ 5నుంచి ప్రారంభించనున్నట్లు జియో అధినేత తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఫిక్స్ డ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే కాకుండా జియో ఫైబర్ కనెక్షన్ ఫిక్స్ డ్ లైన్ ఫోన్ సర్వీసు, సెటప్ టాప్ బాక్సు, ఫ్రీగా 4K TV, జియో IoT సర్వీసులను కూడా ఆఫర్ చేస్తోంది. కాగా మొబైల్ డేటా మాదిరిగానే జియో ఫైబర్ సర్వీసు కూడా చౌకైన ధరకే అందుబాటులోకి...

  • ఆన్‌లైన్‌ నుంచి ఇండియా మ్యాప్స్ కనుమరుగవుతోందా, ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు 

    ఆన్‌లైన్‌ నుంచి ఇండియా మ్యాప్స్ కనుమరుగవుతోందా, ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు 

    గూగుల్ మ్యాప్ ద్వారా అందరూ కొత్త దేశానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రాంతాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. అలాగే టూరిస్టులు రెండు మూడు రోజులు టూర్ వేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను దర్శించడానికి ఈ మ్యాప్ మీదనే ఆధారపడతారు. ఈ మ్యాప్స్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఉగ్రవాదులు ఈ మ్యాప్ సాయంతో దాడులు కొనసాగిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. దీంతో దేశ...

  • ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్‌సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్‌సైట్‌తో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ...

  • దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    రెవోల్ట్ మోటార్స్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తితో పనిచేసే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఆర్‌వీ 400 పేరిట మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రాహుల్ శర్మ దీనిని లాంచ్ చేశారు. బాష్, అమెజాన్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, ఎయిర్‌టెల్, గూగుల్, ఏటీఎల్, సోకో, క్యూఎస్ మోటార్ తదితర కంపెనీలు పార్ట్‌నర్స్‌గా...

  • అమెజాన్ ఇండియాలో పార్ట్ టైం జాబ్స్, ఎలా జాయిన్ కావాలో తెలుసుకోండి 

    అమెజాన్ ఇండియాలో పార్ట్ టైం జాబ్స్, ఎలా జాయిన్ కావాలో తెలుసుకోండి 

    ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న Amazon ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. యూజర్లకు నాణ్యమైన సేవలను , ఫాస్ట్ డెలివరీ అందించాలనే లక్ష్యంతో amazon india flex సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్ట్ టైం ఉద్యోగాలకు ఆహ్వానం పలుకుతోంది.  అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించొచ్చు. అమెజాన్ ఫ్లెక్స్‌లో కాలేజ్ విద్యార్థులు, ఫుడ్...

  • ఇండియాలో టాప్-50 ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే!

    ఇండియాలో టాప్-50 ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే!

    ఐఐటీ, ట్రిపుల్ ఐటీ- అనేవి విద్యార్థులు క‌ల‌లుగ‌నే ఉన్న‌త విద్య‌లు. అత్యున్న‌త స్థాయిలో జీవితాన్ని తీర్చి దిద్దుకునేం దుకు చాలా మంది విద్యార్థులు వీటిని ఎంచుకుంటారు. ఇక‌, వీటిలో ప్ర‌వేశాల‌కు సంబంధించి జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఈ...

  • ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 

    ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 

    ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్ లో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది, ఇందులో ప్రధానంగా రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ సరికొత్తగా ఉంది. ఈ ఫీచర్ తో పాటు బస్సు, ఆటో లైవ్ స్టేటస్ ను కూడా కొత్త ఫీచర్లలో జత చేశారు. తద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన సేవల్లోలకి గూగుల్ మ్యాప్స్ పూర్తి స్థాయిలో ప్రవేశించినట్లయ్యింది. ముఖ్యంగా ఈ...

  • ప్రివ్యూ- ఎయిర్ టెల్ ఫ్రీ వై-ఫై జోనులు

    ప్రివ్యూ- ఎయిర్ టెల్ ఫ్రీ వై-ఫై జోనులు

    ఫ్రీ వై-ఫై ఆఫర్లతో జియో కస్టమర్లను తనవైపు తిప్పుకుంది ఎయిర్ టెల్. టెలికాం రంగంలో సంచలనం క్రియేట్ చేసిన జియో నుంచి పోటీ ఎదుర్కోవడానికి ఎయిర్ టెల్ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే భారతీ ఎయిర్ టెల్ ఫ్రీ వై-ఫై జోన్ సర్వీసులను అందిస్తోంది. దాదాపు 500 పైగా ప్రదేశాల్లో వై-ఫై హాట్ స్పాట్ లను అందజేస్తోంది. దీంతో ఎయిర్ టెల్ యూజర్లు...ఎయిర్ టెల్ సిమ్ తో కనెక్ట్ చేసుకుని ఫ్రీ వై-ఫైను...

  • రూ.500 నుంచే జియో గిగా‌ఫైబర్ ప్లాన్ స్టార్ట్ , జులై నుంచి లైవ్‌లోకి  !

    రూ.500 నుంచే జియో గిగా‌ఫైబర్ ప్లాన్ స్టార్ట్ , జులై నుంచి లైవ్‌లోకి !

    దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో ముఖేష్ అంబానీ ఎవరికి షాకివ్వబోతున్నారు. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన జియో మళ్లీ సునామి ఎంట్రీతో అందరికీ ముచ్చెమటలు పట్టించనుందనే వార్తలు ఇప్పుడు దిగ్గజాలను కలవరపెడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుందంటున్నారు. ఏటా జూలైలో జరిగే యాన్యువల్ మీటింగ్‌లో కొత్త ప్రొడక్ట్‌ల గురించి ముకేష్ అంబానీ...

  • ప్రివ్యూ - ఏమిటీ వన్ నేషన్ , వన్ కార్డు , పొందడం ఎలా ?

    ప్రివ్యూ - ఏమిటీ వన్ నేషన్ , వన్ కార్డు , పొందడం ఎలా ?

    దేశవ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా ట్రాన్స్ పొర్టేషన్ ఉండాల్సిందే. క్షణాల్లో గమ్యాన్ని చేరుకోవాలంటే ట్రాన్స్ పొర్టేషన్ సౌకర్యం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లాలంటే అందరూ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ పై ఆధారపడుతుంటారు. అయితే ప్రయాణ సమయాల్లో ప్రతిచోట పేమెంట్ మోడ్ భిన్నంగా ఉంటుంది. దీంతో ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు పడుతుంటారు ట్రావెలర్స్. ఇకపై ట్రావెల్ చేసేందుకు...

  • దిగ్గజాలతో పోటీపడేందుకు ప్లాన్లలో మార్పులు చేసిన బిఎస్ఎన్ఎల్ 

    దిగ్గజాలతో పోటీపడేందుకు ప్లాన్లలో మార్పులు చేసిన బిఎస్ఎన్ఎల్ 

    దేశీయ టెలికాం రంగం రోజురోజుకు టారిఫ్ వార్ లతో వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలు అన్నీ కస్టమర్లను కాపాడుకునేందుకు కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన పాత ప్లాన్ రూ.666లో కొద్ది పాటి మార్పులు చేసింది. ఈ మార్పులతో కస్టమర్లు అదను డేటాను అందుకుంటారు. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ కలకత్తా వినియోగదారులకు మాత్రమైనని తెలిపింది. కాగా  ఈ ప్లాన్లు...

  • రూ.349 ప్లాన్‌లో ఎక్కువ డేటా, మార్పులు చేసిన BSNL

    రూ.349 ప్లాన్‌లో ఎక్కువ డేటా, మార్పులు చేసిన BSNL

    జియో రాకతో టెలికాం ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. క్లుప్తంగా చెప్పాలంటే జియో రాక ముందు జియో తర్వాత అన్నట్లుగా టెలికాం రంగం మారిపోయింది. జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికం సంస్థలు మూతపడగా, ఆ దెబ్బను తట్టుకుని నిలబడ్డ కొన్ని సంస్థలు జియోను అధిగమించడానికి సర్వశక్తులూ ఉపయోగిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల కోసం పాత ప్లాన్ రూ. 349ను రివైజ్ చేసింది ...

  • ఇకపై 112 నంబర్‌కు డయల్ చేస్తే చాలు, సమస్య పరిష్కారమైనట్లే 

    ఇకపై 112 నంబర్‌కు డయల్ చేస్తే చాలు, సమస్య పరిష్కారమైనట్లే 

    ఆపద సమయాల్లో ఇకపై 112 నంబర్‌కు డయల్ చేస్తే అన్ని రకాల అత్యవసర సేవలు అందనున్నాయి. ఇప్పటివరకు ఉన్న పోలీస్ డయల్ 100, ఫైర్ డయల్ 101, అంబులెన్స్ డయల్ 108, ఉమెన్ హెల్ప్‌లైన్ డయల్ 1090 నంబర్లకు బదులుగా.. ఒక్క నంబర్ డయల్ 112 లోనే నాలుగురకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తు పూర్తిచేసింది.  ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌ ‘112’ను 11...