• తాజా వార్తలు
  •  ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

    ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

    క‌రోనా ఎఫెక్ట్‌తో బాగా దెబ్బ‌తిన్న రంగాల్లో ఈ-కామ‌ర్స్ కూడా ఒక‌టి.  తెలుగువారింటి ఉగాది పండ‌గ సేల్స్‌కు  లాక్‌డౌన్ పెద్ద దెబ్బే కొట్టింది. ఇక స‌మ్మ‌ర్ వ‌స్తే ఏసీలు, ఫ్రిజ్‌లు, కూల‌ర్ల వంటివి ఈకామ‌ర్స్ సైట్ల‌లో జ‌నం బాగా కొంటారు. ఇప్పుడు వాట‌న్నింటికీ గండిప‌డిపోయింది.  విధిలేని...

  • ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

    ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

    హైదరాబాద్ లో జనం బయటకు రావాలంటే భయమే. ఎందకంటే ట్రాఫిక్. ముఖ్యంగా ప్రిమియర్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా ఉండవు. వర్షం పడితే ీఈ కష్టాలు రెట్టింపు అవుతాయి. ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే మాన్యువల్ గా కాక.. టెక్నాలజీ మీద ఆదారపడాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే రియల్ టైమ్ లో ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు గూగుల్ మ్యాప్స్...

  • చరిత్ర పుటల్లోకి అచ్చ తెలుగు బ్యాంకు, ఘనవిజయాలను ఓ సారి గుర్తుచేసుకుందాం 

    చరిత్ర పుటల్లోకి అచ్చ తెలుగు బ్యాంకు, ఘనవిజయాలను ఓ సారి గుర్తుచేసుకుందాం 

    తెలుగు నేలపై పురుడుపోసుకుని 95 సంవత్సరాల పాటు దిగ్విజయంగా ముందుకు సాగిన అచ్చ తెలుగు బ్యాంకు ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కాబోతోంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923, నవంబరు 20న కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) కేంద్రంగా స్థాపించిన ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైపోయింది. ఆంధ్రా బ్యాంకు ఘన విజయాలను ఓ సారి గుర్తు చేసుకుందాం.  భారత దేశానికి...

  • కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో వన్‌ప్లస్ ఆర్‌అండ్‌ డి సెంటర్, దేశంలో మొదటిది

    కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో వన్‌ప్లస్ ఆర్‌అండ్‌ డి సెంటర్, దేశంలో మొదటిది

    చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. భారీ పెట్టుబడితో తన ఆర్‌అండ్‌ డి కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు నానక్‌రాంగూడలోని విప్రో...

  • హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ హెచ్చరిక : రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే జైలుకే

    హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ హెచ్చరిక : రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే జైలుకే

    ఇకపై ఏదైనా వాట్సప్ గ్రూప్‌కు మీరు అడ్మిన్‌గా ఉన్నట్లయితే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి.గ్రూప్‌లో మీరే కాకుండా, సభ్యులెవరైనా సరే పోస్ట్ చేసే వివాదాస్పద పోస్టు వల్ల మీరు జైలు పాలు అయ్యే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా హింసకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. హింసాత్మక వీడియోలపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు...

  •  ఇకపై మహిళలను టచ్ చేస్తే కరెంట్ తీగను ముట్టుకున్నట్లే, కొత్త గాడ్జెట్లు వచ్చేశాయ్

    ఇకపై మహిళలను టచ్ చేస్తే కరెంట్ తీగను ముట్టుకున్నట్లే, కొత్త గాడ్జెట్లు వచ్చేశాయ్

    ఈ రోజుల్లో తమను తాము రక్షించుకునేందుకు మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు చైన్ స్నాచర్లు మెడలో చైన్ లాక్కెళ్లి చోరీలకు పాల్పడుతున్నారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఇటీవల ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు స్మార్ట్ బ్యాంగిల్స్ పేరుతో తయారు చేసిన...

  • హైదరాబాద్ ను ఫ్రీ వైఫై సిటీగా మారుస్తున్న బీఎస్సెన్నెల్

    హైదరాబాద్ ను ఫ్రీ వైఫై సిటీగా మారుస్తున్న బీఎస్సెన్నెల్

    హైదరాబాద్ సిటీని బీఎస్‌ఎన్‌ఎల్‌ వైఫై సిటీగా మార్చేస్తోంది.  భాగ్యనగరంలోని 43 ప్రాంతాల్లో 113 వై–ఫై హాట్‌స్పాట్‌ పరికరాలను ఏర్పాటు చేసింది. ఈ 43 చోట్ల హైదరాబాదీలు ఇప్పుడు ఉచితంగా వై–ఫై సేవలను పొందుతున్నారు. తొలి 15 నిమిషాల పాటు ఈ వై–ఫై సేవలు ఉచితంగా అందుతాయి. ఆ తర్వాత వై–ఫై సేవలను వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జి పడుతుంది....

  • ఫ్రీ వైఫై హాట్ స్పాట్లలో హైదరాబాద్ టాప్    

    ఫ్రీ వైఫై హాట్ స్పాట్లలో హైదరాబాద్ టాప్    

             హైదరాబాద్ నగరవాసులకు ఉచిత వైఫై సేవలను మరింతగా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. డిజిటల్ తెలంగాణ విజన్లో భాగంగా నగరంలోని జనభా అధికంగా ఉన్న 1,000 ప్రాంతాల్లో వైఫై హాట్ స్పాట్లు  అందుబాటులోకి తెచ్చారు. వీటిని 3 వేల ప్రాంతాలకు విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.      కాగా సిటీలో...

  •     ఫస్ట్ టైం లావా నుంచి ల్యాప్ టాప్... ధర కూడా రీజనబుల్

        ఫస్ట్ టైం లావా నుంచి ల్యాప్ టాప్... ధర కూడా రీజనబుల్

        ఇంతవరకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ల తయారీకే పరిమితం అయిన దేశీయ కంపెనీ లావా తొలిసారిగా ల్యాప్ టాప్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌ భాగస్వామ్యంతో తన తొలి ల్యాప్‌ట్యాప్‌ హీలియం 14ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.     దీని ధర రూ.14,999... ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌,...

  • 	రిలయన్సు జియోపై హైదరాబాద్ కార్పొరేషన్ కంప్లయింట్

    రిలయన్సు జియోపై హైదరాబాద్ కార్పొరేషన్ కంప్లయింట్

    దేశవ్యాప్తంగా 4జీ ఇంటర్నెట్ విప్లవం సృష్టించిన రిలయన్స్ జియోపై హైదరాబాద్ నగరపాలక సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ కంప్లయింట్ వెనుక టెక్నికల్ కారణాలేమీ లేవు. జియో తన నెట్ వర్కు కోసం చేపట్టిని తవ్వకాల వల్ల నగర ప్రజలకు జరిగిన నష్టంపైనే జీహెచ్ ఎంసీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లో గురువారం వేకువజామున కురిసిన కుండపోత వర్షంతో పలు మార్గాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మేల్కొన్నారు....

  •  అమెజాన్‌పై క‌న్స్యూమ‌ర్ ఫోరం ఆగ్రహం.. వినియోగ‌దారుడికి 20వేలు కాంపెన్సేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశం

    అమెజాన్‌పై క‌న్స్యూమ‌ర్ ఫోరం ఆగ్రహం.. వినియోగ‌దారుడికి 20వేలు కాంపెన్సేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశం

    ఐ ఫోన్ కొంటే క్యాష్‌బ్యాక్ ఇస్తామ‌ని ఇవ్వ‌నందుకు ఈ- కామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌. ఇన్‌పై హైద‌రాబాద్ క‌న్జ్యూమర్ ఫోరం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క్యాష్ బ్యాక్ హామీ నెరవేర్చనందుకు క‌న్జ్యూమ‌ర్‌కు రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఐఫోన్ కు క్యాష్ బ్యాక్ ఇవ్వలేదని కంప్లైంట్ హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన సుశాంత్‌ భోగా 2014 డిసెంబ‌ర్‌లో ఐఫోన్ 5ఎస్ కొన్నారు. సిటీబ్యాంక్‌...

  • సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

    సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

    పొద్దున్న లేచింది మొదలు.. మళ్లీ నిద్రపోయే వరకు క్షణం కూడా గ్యాపివ్వకుండా చేసే పనేదైనా ఉందంటే అది సోషల్ మీడియాలో ఉండడమనే చెప్పాలి. ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఇదే పనిగా మారిపోయింది. హైదరాబాద్ ప్రజలు కూడా ఈ విషయంలో బాగా ఫాస్ట్ గా ఉన్నారట. గ్రేటర్‌ హైదరాబాద్ సిటిజన్లు ప్రధానంగా రెండు సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారట. వాట్సాప్, ఫేస్‌బుక్‌లే ఎక్కువగా మహానగర వాసుల మనసు...

  • 	ఆ వెబ్ సైట్లో బాహుబలి టిక్కెట్లు కొంటే మోసపోయినట్లే

    ఆ వెబ్ సైట్లో బాహుబలి టిక్కెట్లు కొంటే మోసపోయినట్లే

    బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను ఆ వెబ్ సైట్ క్యాష్ చేసుకోవాలనుకుంది. ప్రేక్షకులను మోసం చేసి డబ్బు సంపాదించాలనుకుంది. అందులో కొంత వరకు సఫలమై చాలామందిని మోసగించిన తొందరలోనే మోసం బయటపడింది. వివిధ థియేటర్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించేలా సాఫ్ట్ వేర్ రూపొందించి.. దాని సహాయంతో ఆన్ లైన్లో టిక్కెట్‌ ఖరారైనట్లు సందేశం కూడా పంపుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సైబర్‌ నేరాల అధికారులు...

  • ఫిట్ నెస్ దారిలో వర్చువల్ రియాలిటీ

    ఫిట్ నెస్ దారిలో వర్చువల్ రియాలిటీ

    మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా శరీరానికి వ్యాయామం కరవవుతోంది. సో... పని గట్టుకుని వ్యాయామం చేస్తేనే ఫిట్ నెస్ సొంతమవుతుంది. జిమ్ కు వెళ్లడానికి, బయట వాకింగ్ కు వెళ్లడానికి సమయం లేనివారంతా ఇంట్లోనే ఫిట్ నెస్ సైకిల్ తొక్కుతుంటారు. ఇలాంటివారికి క్రమేణా ఆసక్తి తగ్గుతుంటుంది. ఏదో ఒక వంకతో, ఇతర పనుల వలనో మానేస్తుంటారు. ఇంట్లోనే ఇలా సైక్లింగ్ చేసేవారు బోర్ కొట్టి డ్రాపౌట్లుగా మారుతుంటారు. ఇలాంటివారి...

  • సెల్ఫీ ట్రెండ్.. తెలుసా ఫ్రెండ్..!!

    సెల్ఫీ ట్రెండ్.. తెలుసా ఫ్రెండ్..!!

    సెల్ ఫోన్ స్మార్టుగా మారిపోయాక దానికి కెమేరా వచ్చి చేరడంతో ప్రపంచం ఎంతో మారిపోయింది. ఆ కెమేరా కాస్త ఫోన్ కు ముందువైపునా వచ్చేయడంతో ప్రపంచం ఇంకా పూర్తిగా మారిపోయింది. అది సరదాయో, పిచ్చో, అవసరమో, ఆసక్తో, ఆనందమో కానీ మొత్తానికైతే సెల్ఫీ ట్రెండనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా పాకేసింది. ఇండియాలోనూ అది జోరు మీదుంది. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ఇది రోజురోజుకు పెరుగుతుంది. చాలామంది సెల్ఫీలు...

  • ఈ యాప్ తో ట్రాఫిక్ కష్టాలకు సెలవ్..

    ఈ యాప్ తో ట్రాఫిక్ కష్టాలకు సెలవ్..

    హైదరాబాద్ సిటీ అంటే ట్రాఫిక్ కు పెట్టింది పేరు. పైగా.. మెట్రో పనులు. దాంతో ట్రాఫిక్ మరింత పెరిగిపోయింది. అయితే.. హైదరాబాద్ అధికారులు ట్రాఫిక్ కష్టాల నుంచి కొంతలో కొంత ఉపశమనం కలిగించేందుకు.. మరెన్నో ఇతర సదుపాయల కోసం కొత్త యాప్ ఒకటి తీసుకొచ్చారు. దీన్ని వాడుతున్నవారంతా సూపర్ అంటున్నారు. 'హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ యాప్‌ తో బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయి. రద్దీ...

  • ఆన్‌లైన్‌ వీసా పేరిట  నైజీరియన్ల కొత్త దందా

    ఆన్‌లైన్‌ వీసా పేరిట నైజీరియన్ల కొత్త దందా

    విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఆన్ లైన్లో వీసా తెప్పిస్తామని చెబుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారు. వీసా ప్రాసెసింగ్‌ రుసుం.. ఉద్యోగం ఇస్తున్న కాంట్రాక్టును మెయిల్‌ ద్వారా పంపుతున్నారు.. మరింత నమ్మకం కలిగించేందుకు విమాన టిక్కెట్లను కూడా ఇస్తున్నారు.. ఆ తరువాత రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వివిధ దశల్లో వసూలు చేశాక అందుబాటులో లేకుండా మాయమైపోతున్నారు. హైదరాబాద్ పరిధిలో గత పదిరోజుల...

  • దేశంలోనే మొట్టమొదటి గిగాసిటీ హైదరాబాద్

    దేశంలోనే మొట్టమొదటి గిగాసిటీ హైదరాబాద్

    హైదరాబాద్ అంటే హైటెక్ నగరం.. టెక్నాలజీకి చిరునామా.. దేశవిదేశాలకు టెక్ సేవలందించే హబ్. మెట్రో సిటీ.. మెగా సిటీ. ఇదీ హైదరాబాద్ కు ఇప్పటివరకు ఉన్న ఇమేజి.. ఇక నుంచి ఆ ఇమేజి మరింత పెరగబోతోంది. మెగా సిటీ కాస్త గిగా సిటీ కానుంది. ఎందుకో తెలుసా... ? అదిరిపోయే ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి రానుండడంతో హైదరాబాద్ ఇక గిగాసిటీగా అవతరించనుంది. హైదరాబాద్‌లో ఇక ఇంటర్‌నెట్ మెరుపువేగంతో పరుగులు తీయనుంది....

  • ఇంట్లో వండిన ఆహారాన్ని ఇళ్లకు హోం డెలివరీ చేస్తున్న 5 యాప్స్

    ఇంట్లో వండిన ఆహారాన్ని ఇళ్లకు హోం డెలివరీ చేస్తున్న 5 యాప్స్

    మనం ఇంటికి దూరంగా ఉన్నపుడు ఇంటి భోజనాన్ని మిస్ అవుతాము. అది సర్వ సాధారణం. బయట ఎక్కడ తిన్నా ఇంట్లో వండిన భోజనం తిన్న రుచే వేరు. ఫైవ్ స్టార్ హోటల్ లో భోజనం చేసినా ఇంటి భోజనానికి సాటిరాదు అనేది అందరూ అనుకునే మాట. అయితే కొన్ని హోటల్ లు పూర్తి ఇంటి తరహా భోజనాన్ని అందిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఇంటికి దూరంగా ఉన్నపుడు అలాంటి హోటల్ లలో భోజనం చేస్తే కొంతలోకొంత ఉపశమనం గా...

  • ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్...అమజాన్ గ్రేట్ ఇండియన్ సేల్...స్నాప్ డీల్ ఎలక్ట్రానిక్ మండే ....  ఇ

    ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్...అమజాన్ గ్రేట్ ఇండియన్ సేల్...స్నాప్ డీల్ ఎలక్ట్రానిక్ మండే .... ఇ

    “ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్  అక్టోబర్ రెండు నుండీ ఫ్లిప్ కార్ట్ వారి బిగ్ బిలియన్ డే సేల్స్ ప్రారంభం. మునుపెన్నడూ చూడని భారీ డిస్కౌంట్ లతో మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి ఒక చక్కటి అవకాశం.” ఈ మధ్య కాలం లో సాంకేతిక మీడియా లో రిలయన్స్ జియో తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందిన అంశం ఇదే అనడం లో అతిశయోక్తి లేదు.ఇది కేవలం ఒక్క ఫ్లిప్ కార్ట్ కు మాత్రమే...

  • ఫ్రీ చార్జ్ పై సైబర్ అటాక్ - 100 మంది వినియోగదారులకు - నష్టం

    ఫ్రీ చార్జ్ పై సైబర్ అటాక్ - 100 మంది వినియోగదారులకు - నష్టం

    ఫ్రీ చార్జ్ పై సైబర్ అటాక్ 100 మంది వినియోగదారులకు నష్టం మీకు ఫ్రీ ఛార్జ్ వాలెట్ గురించి తెలుసు కదా! అవును, ఇది ఒక మొబైల్ వాలెట్. మన ఫోన్ లకూ మరియు DTHలకూ ఈ వాలెట్ ను ఉపయోగించి మనం రీఛార్జి చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రీ ఛార్జ్ వాలెట్ పై ఈ మధ్యే ఒక సైబర్ అటాక్ జరిగింది. చెన్నై, ముంబై, హైదరాబాదు, ఢిల్లీ లాంటి నగరాలలో ఉన్న సుమారు 100 మంది ఈ ఫ్రీ ఛార్జ్ కస్టమర్ ల...

  • నిముషాల్లో లోన్ లు ఇప్పిస్తున్న స్టార్ట్ అప్ - రుపీ లెండ్... క్రెడిట్ వర్తీ నెస్ ను - సోషల్ మీడియా,

    నిముషాల్లో లోన్ లు ఇప్పిస్తున్న స్టార్ట్ అప్ - రుపీ లెండ్... క్రెడిట్ వర్తీ నెస్ ను - సోషల్ మీడియా,

    నిముషాల్లో లోన్ లు ఇప్పిస్తున్న స్టార్ట్ అప్ - రుపీ లెండ్ క్రెడిట్ వర్తీ నెస్ ను - సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంచనా లోన్ రంగంలో ఓ విద్వంసక ఆవిష్కరణ   రుణాలు ఇవ్వడం లో ఒక సరికొత్త ఆలోచన. ఇన్ స్టంట్ రుణాలు మంజూరు చేయడం లో ఒక విద్వంసక ఆవిష్కరణ. ఇంతకు ముందు భారత ఆర్థిక చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న...

  • ఆగ్మెంటెడ్ రియాలిటీని నియర్ మీ సదుపాయంతో ప్రాక్టికల్ గా అందుబాటులోకి తెచ్చిన యాక్సిస్ బ్యాం

    ఆగ్మెంటెడ్ రియాలిటీని నియర్ మీ సదుపాయంతో ప్రాక్టికల్ గా అందుబాటులోకి తెచ్చిన యాక్సిస్ బ్యాం

    ఆగ్మెంటెడ్ రియాలిటీని "నియర్ మీ" సదుపాయంతో ప్రాక్టికల్ గా అందుబాటులోకి తెచ్చిన యాక్సిస్ బ్యాంకు హైదరాబాద్ లోని ఒక బిజీ రోడ్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు. బాగా ఆకలిగా ఉంది. దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉందా అని అలోచించి వెంటనే మీ స్మార్ట్ ఫోన్ ను బయటకు తీసి ఫుడ్ లిస్టింగ్ యాప్ ను ఓపెన్ చేసి వెదుకుతున్నారు. అయినా మీకు స్పష్టత రాలేదు. ఇలాంటపుడు ఈ ఫుడ్...

  • మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు...

    మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు...

      మా రూటే సపరేటు అంటున్న 3 స్వదేశీ ఫోన్లు సుమారుగా మూడు సంవత్సరాల క్రితం అంటే 2013 అ మధ్య కాలం లో భారతీయ ఫోన్ లకు మంచి రోజులు వచ్చినట్లే కనిపించింది. నోకియా అప్పుడే అవసాన దశలో ఉంది, సామ్ సంగ్ కూడా ఒడి దుడుకుల మధ్య ఉంది, మోటోరోలా అమ్మకానికి సిద్దం అయి పోయింది, బ్లాకు బెర్రీ పెద్ద ప్రభావం చూపలేక పోయింది, LG మరియు సోనీ ల పరిస్థితి సందిగ్దం లో ఉన్నది....