• తాజా వార్తలు
  • మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

    మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

     ఐటీ రంగంలో ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌లెన్ట్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) స‌రికొత్త రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా ఉన్న‌ యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టింది . బైబ్యాక్ బ్యాక‌ప్‌తో బైబ్యాక్‌ వార్తలతో టీసీఎస్   షేర్లు బీఎస్ఈలో...

  •  సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

    సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

    మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో  ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎంతో పెరిగింది. ఒకప్పుడు ఫోన్లో ఓ ఫొటో డౌన్‌లోడ్‌ చేయాలన్నా బోల్డంత టైం పట్టేది. 3జీ, 4 జీ  వచ్చాక ఇప్పుడు 1 జీబీ ఫైలుని కూడా అలవోకగా డౌన్‌లోడ్ చేసుకోగలుగుతున్నాం. అయితే హెచ్‌డీ కంటెంట్‌ చూడాలంటే మాత్రం ఈ స్పీడ్ సరిపోదు. అందుకే  ఇంటర్నెట్‌ స్పీడ్‌ను పెంచేందుకు ఎప్పటికపుడు ప్రయోగాలు...

  • వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

    వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

    వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఐటీ ఉద్యోగులకే. ఇది పాత మాట. మీడియా నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చాలా రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది ఇప్పుడు. దీనికి కారణం కరోనాయే. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీలకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. చాలా కంపెనీల్లో ఉద్యోగులు  వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడంతో ఎక్కువ డివైస్ లు రిమోట్ ఏరియాల నుంచి పని చెస్తున్నాయి. ఇది కంపెనీల డేటా భద్రతకు ప్రమాదంగా మారుతోందని బరాక్కుడ...

  • 2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

    2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

     మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని  వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని రిలయన్స్ ‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పడం చూస్తుంటే 2 జీకి రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తుంది.         ...

  • వారెవ్వా అంబానీ.. జియో  ఫైబ‌ర్‌లోనూ వాటాల అమ్మకం !!

    వారెవ్వా అంబానీ.. జియో  ఫైబ‌ర్‌లోనూ వాటాల అమ్మకం !!

    ఇష్టారాజ్యంగా ధ‌ర‌ల‌తో వినియోగ‌దారుణ్ని మొబైల్ ఆప‌రేట‌ర్లు బెంబేలెత్తిస్తున్న వేళ జియో పేరుతో దూసుకొచ్చి ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీని మొత్తం త‌న గుప్పిట్లోకి తెచ్చుకున్న ముకేశ్ అంబానీ..  దానిలో వాటాల‌ను ఏకంగా ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయ‌ల‌కు వాటాలు అమ్మి కార్పొరేట్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌పరిచారు.  ఆ...

  • టిక్‌టాక్ చైనాదా.. అయితే అన్ఇన్‌స్టాల్ చేస్తాం అన్న‌ది 21% మందేన‌ట‌

    టిక్‌టాక్ చైనాదా.. అయితే అన్ఇన్‌స్టాల్ చేస్తాం అన్న‌ది 21% మందేన‌ట‌

    టిక్‌టాక్ ఎంత హిట్టో కొత్తగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే చైనా ఇటీవ‌ల మ‌న సైనికుల‌ను హ‌త‌మార్చ‌డం, అంత‌కు ముందు నుంచే అది పాకిస్థాన్‌కు స‌పోర్ట్‌గా ఉండ‌టంతో చైనా వ‌స్తువుల‌ను, యాప్స్ వంటి ఉత్ప‌త్తుల‌ను వాడొద్ద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్స్ కూడా...

  • ఆండ్రాయిడ్‌ 11లో అంద‌రూ ఉండాల‌ని కోరుకుంటున్న కొత్త ఫీచ‌ర్లు ఏంటి?

    ఆండ్రాయిడ్‌ 11లో అంద‌రూ ఉండాల‌ని కోరుకుంటున్న కొత్త ఫీచ‌ర్లు ఏంటి?

    మొబైల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో యూజ‌ర్ల‌ను అల‌రిస్తోంది.  ఫ‌స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ క‌ప్ కేక్ నుంచి ఇటీవ‌లే వ‌చ్చిన ఆండ్రాయిడ్ ఓ వ‌ర‌కు ప‌ది జ‌న‌రేష‌న్లు ఆండ్రాయిడ్ మ‌న‌ల్ని ప‌ల‌క‌రించింది. త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 11...

  • ఎవ‌రేమ‌నుకున్నా స‌రే ఇప్ప‌టికీ బీఎస్ఎన్ఎల్లే బెట‌ర్‌.. ఒక విశ్లేష‌ణ‌

    ఎవ‌రేమ‌నుకున్నా స‌రే ఇప్ప‌టికీ బీఎస్ఎన్ఎల్లే బెట‌ర్‌.. ఒక విశ్లేష‌ణ‌

    భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్.. షార్ట్‌క‌ట్‌లో చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్.  కేంద్ర ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ‌. ఒక‌ప్పుడు ల్యాండ్ ఫోన్లు రాజ్య‌మేలుతున్న స‌మ‌యంలో బీఎస్ఎన్ఎల్ ఫోన్ క‌నెక్ష‌న్‌కు అప్ల‌యి చేసుకుంటే రెండు, మూడేళ్ల‌కు వ‌చ్చేది.  అంత డిమాండ్ ఉండేది. ల్యాండ్ ఫోన్లు దాటి సెల్‌ఫోన్లు...

  • ఇక పాప‌ప్ కెమెరాలు మాయం అవ‌నున్నాయా?

    ఇక పాప‌ప్ కెమెరాలు మాయం అవ‌నున్నాయా?

    స్మార్ట్‌ఫోన్ అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది కెమెరానే.. కాల్స్‌, మెసేజ్‌లు ఎంత ఇంపార్టెంటో కెమెరా మ‌న‌కు అంత‌కంటే ఎక్కువ‌గా ఇంపార్టెంట్. ఎందుకంటే మ‌న ఫొటోలు తీసుకోవ‌డానికి.. వీడియోలు తీసుకోవ‌డానికి దీని అవ‌స‌రం చాలా ఉంది. అయితే మార్కెట్లో పోటీ పెరిగిన త‌ర్వాత కెమెరాల్లో కూడా ఎన్నో మార్పులు వ‌చ్చాయి....

  • మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు విపులంగా వివరించారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా జియో 4కె...

  • రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

    రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

    రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్. ఐఆర్‌సీటీసీ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఫీజు చార్జీలను మళ్లీ విధించాలని నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్‌ చార్జిని మళ్లీ అమలుచేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు,...

  • 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడితే వచ్చే  రోగాల లిస్ట్ రెడీ

    5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడితే వచ్చే రోగాల లిస్ట్ రెడీ

    సాంకేతిక విప్లవ పుణ్యమా అంటూ.. కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, సెల్ ఫోన్లు.. అదీ స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వీటి ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయితే కెమెరాలు అదీ స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే ఐదేళ్ల లోపు గల చిన్నారుల్లో కంటి క్యాన్సర్...

  • విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows Phone operating system devicesకు జూన్ నెల వరకు మాత్రమే అప్ డేట్స్ అందుతాయని ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ ఫోన్లలో వాట్సప్ సేవలు...

  • అల‌స‌ట‌గా, నిరుత్సాహంగా ఉందా అయితే మీ ఫోన్ ఎంత‌వ‌రకు కార‌ణ‌మో తెలుసుకోండి

    అల‌స‌ట‌గా, నిరుత్సాహంగా ఉందా అయితే మీ ఫోన్ ఎంత‌వ‌రకు కార‌ణ‌మో తెలుసుకోండి

    స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగం మొబైల్ ఫోన్‌.. ఇది మ‌న జీవితంలో భాగ‌మైపోయింది. మెలుకువ ఉన్నా.. నిద్ర‌పోయినా ఎక్కడ ఉన్నా స్మార్ట్‌ఫోన్ మ‌న‌తో పాటు ఉండాల్సిందే.  అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువైపోయి మ‌నుషుల మ‌ధ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయ‌న్న‌ది ఒప్పుకుని తీరాల్సిన నిజం. అంతేకాదు ఎక్కువ ఫోన్ వాడ‌కం వ‌ల్ల నిద్ర...

  • భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

    భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

    టిక్‌టాక్‌.. ఇప్పుడు దీనికి మించిన హాట్ టాపిక్ ఉండ‌దేమో... ఏ కుర్రాడిని క‌దిలించినా.. ఏ అమ్మాయిని అడిగినా టిక్ టాక్ గురించి ట‌క ట‌కా చెప్పాస్తారు. అంత‌గా యూత్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా యువ‌త‌కు ఈ టిక్‌టాక్ ఒక వ్య‌స‌నంలా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాల‌ని సుప్రీం కోర్టు ఆర్డ‌ర్...

  • మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగా అవసరమా?

    మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగా అవసరమా?

    ప్రపంచం చాలా స్మార్ట్ గా మారిపోయింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. వీటికి తోడు సెల్ఫీల గోల. ఈ కారణంతోనే మార్కెట్లో రెండు నుంచి మూడు కెమెరాలు ఉన్న ఫోన్లు ప్రవేశిస్తున్నాయి. అసలు మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగానే అవసరమా? అయితే ఎందుకు అవసరం...ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.  మల్టిపుల్ కెమెరాల గురించి ఆసక్తికర విషయాలు... డ్యుయల్ కెమెరాలతో కూడిన మొట్టమొదటి...

  • రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ్ ఎందుకు?

    రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ్ ఎందుకు?

    స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చిన కొత్త‌లో చాలా ఎక్కువ ధ‌ర‌లు ఉండేవి.. కానీ పోటీ పెర‌గ‌డం వ‌ల్ల‌.. సెల్‌ఫోన్ కంపెనీలు ఒక దానితో ఒక‌టి పోటీప‌డి ఆఫ‌ర్లు పెట్ట‌డం వ‌ల్ల స్మార్ట‌ఫోన్ల ధ‌ర‌లు నెమ్మ‌దిగా త‌గ్గాయి. మంచి ఫీచ‌ర్లు ఉన్న ఫోన్లు కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే రావ‌డం...

  • దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ట్యాబ్స్ అన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసా?

    దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ట్యాబ్స్ అన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసా?

    సెల్‌ఫోన్ విప్ల‌వంలో భాగంగా వ‌చ్చినవే ఆండ్రాయిడ్ ట్యాబ్‌లెట్స్‌. పెద్ద స్క్రీన్ ఉండి మ‌న‌కు చూసేందుకు సుల‌భంగా ఉండ‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త‌.  అంతేకాదు త‌ర్వాత కాలింగ్ సౌక‌ర్యం కూడా రావ‌డం వ‌ల్ల ట్యాబ్స్ ఒక ద‌శ‌లో ఫ్యాష్య‌న్‌గా మారిపోయింది. దాదాపు అన్ని సెల్‌ఫోన్ కంపెనీలు ట్యాబ్స్...