• తాజా వార్తలు
  • చైనా నుంచి ఇండియాకు కంపెనీల షురూ ‌, తొలి అడుగు వేసిన లావా

    చైనా నుంచి ఇండియాకు కంపెనీల షురూ ‌, తొలి అడుగు వేసిన లావా

    క‌రోనా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను భారీగా దెబ్బ కొట్టినా చైనా నుంచి విదేశీ కంపెనీలు ఇండియా వైపు త‌ర‌లివ‌స్తాయ‌న్న మార్కెట్ స్పెక్యులేష‌న్స్ ఆశ‌లు రేపుతున్నాయి. మ‌రోవైపు న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం విదేశీ వ‌స్తువుల బ‌దులు స్వ‌దేశీ వ‌స్తువులు వాడాలంటూ చేస్తున్న ప్ర‌చారం కూడా ఫ‌లితాలనిచ్చేలా క‌నిపిస్తోంది....

  • ప్రస్తుతం ప్ర‌యాణం చేయాలంటే ఇక ఆరోగ్యసేతు యాప్ త‌ప్ప‌నిస‌రా ?

    ప్రస్తుతం ప్ర‌యాణం చేయాలంటే ఇక ఆరోగ్యసేతు యాప్ త‌ప్ప‌నిస‌రా ?

    క‌రోనా వైర‌స్ ఉన్న వ్య‌క్తుల‌ను ట్రాక్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య‌సేతు యాప్ ఇప్పుడు అంద‌రికీ త‌ప్ప‌నిస‌రి కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ  ఈయాప్ త‌ప్ప‌నిస‌రి అని గ‌వ‌ర్న‌మెంట్ ఆదేశాలిచ్చింది. ప్రైవేట్ ఉద్యోగులు కూడా త‌ప్ప‌నిసరిగా ఈ యాప్...

  •  ఆరోగ్య సేతు యాప్‌లో సేఫ్ అని చూపిస్తేనే ఆ ఉద్యోగులు ఆఫీస్‌కి రావాలి

    ఆరోగ్య సేతు యాప్‌లో సేఫ్ అని చూపిస్తేనే ఆ ఉద్యోగులు ఆఫీస్‌కి రావాలి

    క‌రోనా ట్రాకింగ్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించిన ఆరోగ్య‌సేతు యాప్ ఇప్పుడు అన్నింటికీ కీల‌కం కాబోతోంది. సాక్షాత్తూ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని ప్ర‌జ‌లంద‌రికీ సూచించారు. రాష్ట్ర  ప్ర‌భుత్వాలు కూడా దీన్ని విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్రం...

  • లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

    లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

    కరోనా వైర‌స్ పుణ్య‌మాని ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో ఎప్పుడూ ప‌ట్టుమ‌ని ప‌ది గంట‌లు కూడా ఇంట్లో ఉండ‌నివాళ్లు కూడా నెల రోజులుగా గ‌డ‌ప దాట‌లేక‌పోయారు. ఖాళీగా ఉండి చేసే ప‌నేముంది క‌నుక అందరూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూట‌ర్లు, స్మార్ట్‌టీవీలు ఇలా అన్నింటిలోనూ...

  • సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

    సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

    స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు  దొరుకుతున్నా ఇంకా సెకండ్  హ్యాండ్ ఫోన్లకు గిరాకి  ఉంది.  ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి  ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరూ కొనలేరు. ఎందుకంటే వీటిధరలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ స్థాయి ఫోన్లు కొనాలనుకునేవారు చాలా మంది సెకండ్ హ్యాండ్ లోనైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఇలా సెకండ్...

  • మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను  వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

    మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

    టాయిలెట్ సీట్  కంటే మీ మొబైల్ స్క్రీన్ మీద 10 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు దాగుంటాయని మీకు తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీ సెల్ ఫోన్ ద్వారా కుడా వ్యాపిస్తుందని మీరు నమ్మగలరా? మీ ఫోన్ పైకి చేరిన కరోనా వైరస్ దాదాపు వారం రోజులు అక్కడ బతికి ఉంటుందని అంటే మీరు నమ్మగలరా? ఇవన్నీ నిజాలే.  కరోనా  వైరస్ ఫోన్ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో...

  • ఈ ల్యాపీ ఉంటే మిమ్మల్ని విమానాల్లో అనుమతించరు, ఓ సారి చెక్ చేసుకుని వెళ్లండి 

    ఈ ల్యాపీ ఉంటే మిమ్మల్ని విమానాల్లో అనుమతించరు, ఓ సారి చెక్ చేసుకుని వెళ్లండి 

    మీరు తరచూ ఆఫీసు పనిమీద విమానాల్లో ప్రయాణం చేస్తున్నారా.. ఇందులో భాగంగా ల్యాపీని కూడా విమానంలో తీసుకువెళుతున్నారా.. అయితే ఇకపై మీరు జాగ్రత్తపడాల్సిందే. మీ దగ్గర 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ ఉంటే ఫ్లైట్ ఇకపై ఎక్కనివ్వరు. పదిహేను అంగుళాల ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను విమానాల్లోకి తీసుకురావొద్దని భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్...

  • ఈ.పీ.ఎఫ్‌‌.లో వఛ్చిన ఈ కీలక మార్పులు మీకు తెలుసా?

    ఈ.పీ.ఎఫ్‌‌.లో వఛ్చిన ఈ కీలక మార్పులు మీకు తెలుసా?

    ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌)లో రానున్న కాలంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్‌)లో మార్పులు చేయబోతుంది. ఇందులో భాగంగా ఉద్యోగి అనుమతితో అతని ఇష్టం మేరకు పింఛను పథకం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించబోతుంది. 2015-16 బడ్జెట్ లో ఇచ్చిన హామీల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ చట్ట సవరణ బిల్లు-2019 ముసాయిదాను కేంద్ర కార్మిక...

  • రైలు ఆలస్యంగా వస్తే డబ్బులు వాపస్ అంట నిజమేనా?

    రైలు ఆలస్యంగా వస్తే డబ్బులు వాపస్ అంట నిజమేనా?

    రైల్వేస్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని IRCTC నిర్ణయించింది. ఈ మేరకు 2 తేజస్ రైళ్లను త్వరలో నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా.. అక్టోబర్ నుంచి ఈ ‘ప్రైవేటు’ రైలు పట్టాలెక్కనున్నాయి.  ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య...

  • రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

    రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

    పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ప్లాస్లిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్‌ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌‌ 2 నుంచి ప్లాస్టిక్‌ సంచులను, ప్లాస్టిక్‌ పదార్థాల వాడకాన్ని...

  • ఇకపై సరైన ఆధార్ నంబర్ ఇవ్వకపోతే రూ.10,000 జరిమానా

    ఇకపై సరైన ఆధార్ నంబర్ ఇవ్వకపోతే రూ.10,000 జరిమానా

    మనం ఆధార్ నంబర్ ప్రతి డాక్యుమెంట్లోనూ వాడుతున్నాం. ప్రతి అవసరం కోసం ఆధార్ ని బాగా యూజ్ చేస్తున్నాం. అయితే మనం ఏదైనా అదికారిక డాక్యుమెంట్లలో పొరపాటున ఆధార్ నంబర్ తప్పుగా వేస్తే మీ పని అయిపోనట్లే .. ఎందుకూ అంటారా? ఇలా తప్పుడు సమాచారం అందించినందుకు సదురు వ్యక్తులకు ప్రభుత్వం ఏకంగా రూ.10000 జరిమానా వేయబోతోంది.. మరి దాన కథేంటో చూద్దాం.. రూల్ మారింది ఆధార్ నంబర్ ను ప్రతి డాక్యుమెంట్లోనూ...

  • మన డ్రైవింగ్ లైసెన్స్ డేటా అమ్మి రూ.65 కోట్లు సంపాదించిన ప్రభుత్వం.. మనమేం చెయ్యలేమా?

    మన డ్రైవింగ్ లైసెన్స్ డేటా అమ్మి రూ.65 కోట్లు సంపాదించిన ప్రభుత్వం.. మనమేం చెయ్యలేమా?

    మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు తప్పని సరి అయిపోయింది. అందులోనూ ఫొటో గుర్తింపు కార్డుకు  చాలా విలువ ఉంది. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరాల కోసం మనం గుర్తింపు కార్డుగా ఇస్తుంటాం. అయితే మనం ఇచ్చిన ఈ సమాచారం అంతా  ఏమైపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పెద్ద స్కాం నడుస్తుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ నడిచింది.. ఏకంగా రూ65 కోట్ల స్కామ్. అది కూడా ప్రభుత్వానికి తెలిసే ఇది...