ల్యాప్టాప్.. పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. అయితే ల్యాప్టాప్లో వర్క్లోడ్ పెరిగే కొద్ది పనితీరు నెమ్మదిస్తుంటుంది. ఇందుకు ప్రధానమైన...
అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? స్క్రీన్ పై పగుళ్లు ఏర్పడి టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్ను ఎలా...
ఒక్కోసారి హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్లో లోపాలు తలెత్తినపుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ అవకుండా మొరాయిస్తుంటుంది. సమస్య ఫోన్ హార్డ్వేర్లో ఉన్నట్లయితే మీకు మీరుగా...
సెక్యూర్డ్ బ్రౌజింగ్ను కొరుకునే వారికోసం, అన్ని ప్రముఖ బ్రౌజర్లు ఇన్కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి.ప్రైవేట్ బ్రౌజింగ్ విండో ద్వారా బ్రౌజర్ చేయటం వలన మన...
ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే...
అమెజాన్.. ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే ఈ కామర్స్ సైట్ ఇది. అయితే ఇందులో కేవలం కొనడం అమ్మడం మాత్రమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి....
టీమ్ వీవర్.. ఒక సిస్టమ్ను ఉపయోగించి ఒకేసారి ఎక్కువమంది పని చేయడానికి వాడే టూల్. అయితే టీమ్ వీవర్తో ఎన్ని ఉసయోగాలు ఉన్నాయో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవేంటంటే మనకు తెలియకుండా కొన్ని ఆపరేషన్లు జరగడం. అంటే మన నాలెడ్జ్ లేకుండానే ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి ఒక్కోసారి....
ఈ రోజుల్లో ఏ సెల్ఫోన్ కంపెనీ అయినా సరే తమ ఫోన్ ఇంత గొప్ప అంటే ఇంత గొప్ప అని బాగా డబ్బా కొట్టుకుంటున్నాయి. తమ ఫోన్ ఇచ్చినంతగా ప్రొటెక్షన్ మరే ఫోనూ ఇవ్వదంటూ ప్రకటనలు గుప్పించుకుంటున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇదే బాటలో నడస్తున్నాయి. మరి వేలు పోసి కొంటున్న మన స్మార్ట్ఫోన్లు నిజంగా...
ఆండ్రాయిడ్లో కానీ ఐవోఎస్లో కానీ మనకు ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఎన్నో రీసెట్టింగ్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మనం మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్లెట్లను సులభంగా రీసెట్ చేయచ్చు. ఫోన్ మొత్తం రీసెట్ చేయకుండానే ఒక్కో విభాగాన్ని కూడా మనం ప్రక్షాళన చేసుకోవచ్చు....
తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్సైట్తో పాటు ఐఆర్సీటీసీ యాప్లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం...
ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పేటీఎం ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీ ట్రాన్స్ జెక్షన్ ఫీజులు ఎత్తేసింది. అందులో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్లపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలను విధించడం లేదని ఆ సంస్థ తెలిపింది. పేటీఎంలో క్రెడిట్ కార్డు పేమెంట్లపై 1 శాతం, డెబిట్ కార్డులపై 0.9 శాతం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్పై రూ.12 నుంచి రూ.15...
చైనా మొబైల్ మేకర్ షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్ఫోన్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని జులై 4న ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. గతంలో దేశ్ కా స్మార్ట్ఫోన్ పేరుతో రెడ్మి 5ఎని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడ్మి 7ఎ స్మార్ట్ దేశ్ కా స్మార్ట్ఫోన్ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తోంది. రూ.5,505 ధరకు ఈ ఫోన్...
మార్కెట్లోకి రోజు రోజుకి చాలా స్మార్ట్ఫోన్లు వస్తుంటాయి. ఇక్కొక్క ఫోన్లో ఒక్కొక్క ఫీచర్ హైలెట్ అవుతూ ఉంటుంది. ఫోన్ కొనుగోలు చేసే వారు కూడా వారికి నచ్చిన ఫీచర్ ఉంటే వెంటనే...
ఆండ్రాయిడ్ డివైస్లను వాడే ప్రతి యూజర్ ఎదుర్కొనే సమస్య బ్యాటరీ బ్యాకప్. ఇంటర్నెట్ వాడినా, గేమ్స్ ఆడినా, ఫొటోలు, వీడియోలు చూసినా అధిక మొత్తంలో బ్యాటరీ ఖర్చవుతూ ఉంటుంది. ఏ పని చేసినా బ్యాటరీ...
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్టెల్ యూజర్లకు నిరాశకరమైన వార్తను అందించింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 3G సేవలను నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత...
ప్లేస్టొర్లో ఎప్పుడైనా పెయిడ్ యాప్స్ని ఎప్పుడైనా కొన్నారా? అయితే వాటిని కొంతకాలం వాడి ఆ తర్వాత అన్ ఇన్ స్టాల్ చేస్తారా? మరి మళ్లీ వాటిని వాడుకోవాలని...
గూగుల్ ఫొటోస్ గురించి మనకు తెలియని వాళ్లు దాదాపుగా ఉండరు. మనం ఆండ్రాయిడ్ ఫోన్లో తీసిన అన్ని ఫొటోలను సేవ్ చేయడానికి గూగుల్ ఫొటోస్ బాగా యూజ్ అవుతాయి. గూగుల్...
టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ యూజర్ల కోసం కొత్త టూల్ ను ప్రవేశపెట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ లో వెతికిన యూజర్ల డేటాను వారు మ్యానువల్ గా డిలీట్...
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ రంగ టెల్కోలతో పోటీ పడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటోంది. కొత్త ప్లాన్ల అవిష్కరణతోపాటు ప్రస్తుత ప్లాన్లను సవరిస్తోంది. అలాగే బండిల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద...
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ షియోమికి చెందిన వైఐ టెక్నాలజీస్ కొత్త ప్రొడక్టును దేశీ మార్కెట్లో లాంచ్ చేసింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరా పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరాలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మానిటరింగ్ సిస్టమ్లాగా పనిచేయడం దీని ప్రత్యేకత. వెహికల్ ముందు భాగంలో సెట్ చేసి, డ్రైవ్ చేస్తూ వెలితే ప్రతీదీ ఇందులో...
వాట్సప్కు ధీటుగా కేంద్రప్రభుత్వం సర్కారీ వాట్సప్ పేరుతో సొంతంగా ఓ వేదికను తయారుచేయనుంది. వాట్సప్ తరహాలో సొంతంగా సమాచారాన్ని పంచుకునే వేదికను రూపొందించాలని కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తోంది. సేఫ్ అండ్ సెక్యూర్ అయిన సొంత చాటింగ్ ప్లాట్ఫారం తీసుకురావాలని పట్టుదలగా ఉంది. తొలుత దీనిని ప్రభుత్వ విభాగాలు సమాచారం పంచుకునేందుకు వాడాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి...
యూట్యూబ్లో కోట్ల సంఖ్యలో వీడియోలు ఉంటాయి,.. కానీ అందులో పనికొచ్చేవి మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు పనికొచ్చే వీడియోలు యూట్యూబ్లో బాగానే ఉంటాయి. కానీ వాటిలో వేటిని ఎంచుకోవాలనేదే సమస్య. ఒకవేళ ఎంచుకున్నాఅన్నిటిని డౌన్లోడ్ చేసుకోలేం. ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి.....
వివో తన తొలి 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. వివో ఐక్యూ 5జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్ ను షాంఘైలో జరుగుతున్న ఎండబ్ల్యూసీ సదస్సులో ప్రదర్శించింది. వివో కంపెనీ ఈ ఐక్యూ 5జీ స్మార్ట్ఫోన్లో కొత్త టెక్నాలజీతో వచ్చిన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ను అమర్చనుంది. అలాగే ఇందులో ఎక్స్50 మోడెమ్ ను పొందుపరచనుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది మూడో...
ఇప్పుడు చాలామంది డబ్బులు ఎలా సంపాదించాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అలాగే వ్యాపారాలు,పెట్టుబడుల మీద దృష్టి సారిస్తుంటారు. ఎలాగైనా వ్యాపారంలో సక్సెస్ కావాలని తాపత్రయ పడుతుంటారు. ఈ నేపథ్యంలో వ్యాపారం చేసేవారికి డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉచితంగా సలహాలు, సూచనలు ఇవ్వనుందట.
ఫేస్బుక్ ఈ మధ్య నూ టర్మ్స్ ఆఫ్ సర్వీసును పరిచయం చేసింది. దీని ప్రకారం 2 బిలియన్ల మంది యూజర్లకు...
ప్రభుత్వరంగ మేజర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కలిగిన తమ కస్టమర్లకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోంది. IRCTC టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు...
డేటా ప్రొటక్షన్ పాలసీపై అభ్యంతరాలు సమర్పించాలని కంపెనీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పిన వారం రోజులకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్స్ డేటాకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది....
దేశీయ టెలికం రంగంలో జియో రాకతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న సంగతి విదితమే. జియో దెబ్బతో ఆకాశాన్ని తాకిన డేటా ధరలు భూమిని తాకాయి. ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో యూజర్లను విపరీతంగా...
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైల్వైర్ వైఫై సర్వీస్ ప్రాజెక్ట్ని ప్రారంభిన సంగతి అందరికీ తెలిసిందే. రైల్వే ప్రయాణికుల కోసం గూగుల్ సహకారంతో...
జూలై 1 నుంచి కొత్తగా కొన్ని రూల్స్ వస్తున్నాయి. పాత నిబంధనలు పోయి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాగా ఈ నిబంధనలు రోజువారీ భాగంలో మనం చేసే పనులే. రోజువారీ ఆర్థిక లావాదేవీల ప్రభావం చూపించేవే....
మీరు టేబుల్ మీద ఫోన్ పెడితే అది ఛార్జ్ అయ్యేలా PROTON NEW ENERGY FUTURE కంపెనీ కొత్తగా EBÖRD tableను పరిచయం చేసింది. ఇది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కాని...