• ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్‌సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్‌సైట్‌తో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం...

  • పేటీఎం యూజర్లకు శుభవార్త, ఇకపై ఎలాంటి చార్జీలు లేకుండా వాడుకోవచ్చు 

    పేటీఎం యూజర్లకు శుభవార్త, ఇకపై ఎలాంటి చార్జీలు లేకుండా వాడుకోవచ్చు 

    ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పేటీఎం ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీ ట్రాన్స్ జెక్షన్ ఫీజులు ఎత్తేసింది. అందులో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్లపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలను విధించడం లేదని ఆ సంస్థ తెలిపింది. పేటీఎంలో క్రెడిట్ కార్డు పేమెంట్లపై 1 శాతం, డెబిట్ కార్డులపై 0.9 శాతం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌పై రూ.12 నుంచి రూ.15...

  • ఇండియాకు షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్, ధర 5,500 మాత్రమే !

    ఇండియాకు షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్, ధర 5,500 మాత్రమే !

    చైనా మొబైల్ మేకర్ షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని జులై 4న ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. గతంలో దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో రెడ్‌మి 5ఎని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడ్‌మి 7ఎ స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తోంది. రూ.5,505 ధరకు ఈ ఫోన్...

  • ఒకసారి రీఛార్జ్, ఏడాది పాటు డేటా : బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ గురించి తెలుసుకోండి

    ఒకసారి రీఛార్జ్, ఏడాది పాటు డేటా : బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ గురించి తెలుసుకోండి

    ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ రంగ టెల్కోలతో పోటీ పడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటోంది. కొత్త ప్లాన్ల అవిష్కరణతోపాటు ప్రస్తుత ప్లాన్లను సవరిస్తోంది. అలాగే బండిల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా  భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద...

  • రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

    రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

    చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ షియోమికి చెందిన వైఐ టెక్నాలజీస్  కొత్త ప్రొడక్టును దేశీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరా పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరాలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మానిటరింగ్ సిస్టమ్‌లాగా పనిచేయడం దీని ప్రత్యేకత. వెహికల్ ముందు భాగంలో సెట్ చేసి, డ్రైవ్ చేస్తూ వెలితే ప్రతీదీ ఇందులో...

  • వాట్సప్‌కి ధీటుగా సర్కారీ వాట్సప్, కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 

    వాట్సప్‌కి ధీటుగా సర్కారీ వాట్సప్, కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 

    వాట్సప్‌కు ధీటుగా కేంద్రప్రభుత్వం సర్కారీ వాట్సప్ పేరుతో  సొంతంగా ఓ వేదికను తయారుచేయనుంది. వాట్సప్ తరహాలో సొంతంగా సమాచారాన్ని పంచుకునే వేదికను రూపొందించాలని కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తోంది. సేఫ్ అండ్ సెక్యూర్ అయిన సొంత చాటింగ్‌ ప్లాట్‌ఫారం తీసుకురావాలని పట్టుదలగా ఉంది. తొలుత దీనిని ప్రభుత్వ విభాగాలు సమాచారం పంచుకునేందుకు వాడాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి...

  • యూట్యూబ్ వీడియోల‌ను పుస్త‌కాలుగా మార్చే అద్భుత‌మైన యాప్ రెవిట్‌

    యూట్యూబ్ వీడియోల‌ను పుస్త‌కాలుగా మార్చే అద్భుత‌మైన యాప్ రెవిట్‌

    యూట్యూబ్‌లో కోట్ల సంఖ్య‌లో వీడియోలు ఉంటాయి,.. కానీ అందులో ప‌నికొచ్చేవి మ‌నం ఎంచుకోవాలి. ముఖ్యంగా పిల్ల‌ల‌కు ప‌నికొచ్చే వీడియోలు యూట్యూబ్‌లో బాగానే ఉంటాయి. కానీ వాటిలో వేటిని ఎంచుకోవాల‌నేదే స‌మ‌స్య‌.  ఒక‌వేళ ఎంచుకున్నాఅన్నిటిని డౌన్‌లోడ్ చేసుకోలేం. ఇలాంటి ఇబ్బంది నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి.....

  • వివో నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌, త్వరలో రానున్న 5జీ స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీ కోసం

    వివో నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌, త్వరలో రానున్న 5జీ స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీ కోసం

    వివో తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.  వివో ఐక్యూ 5జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్ ను షాంఘైలో జరుగుతున్న ఎండబ్ల్యూసీ సదస్సులో ప్రదర్శించింది. వివో కంపెనీ ఈ ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త టెక్నాలజీతో వచ్చిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అమర్చనుంది. అలాగే ఇందులో ఎక్స్50 మోడెమ్ ను పొందుపరచనుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది మూడో...

  • మనీ సంపాదించడం ఎలా ? ఉచితంగా చెప్పేస్తోన్న ఫేస్‌బుక్ !

    మనీ సంపాదించడం ఎలా ? ఉచితంగా చెప్పేస్తోన్న ఫేస్‌బుక్ !

    ఇప్పుడు చాలామంది డబ్బులు ఎలా సంపాదించాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అలాగే వ్యాపారాలు,పెట్టుబడుల మీద దృష్టి సారిస్తుంటారు. ఎలాగైనా వ్యాపారంలో సక్సెస్ కావాలని తాపత్రయ పడుతుంటారు. ఈ నేపథ్యంలో వ్యాపారం చేసేవారికి డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉచితంగా సలహాలు, సూచనలు ఇవ్వనుందట.

    ఫేస్‌బుక్ ఈ మధ్య నూ టర్మ్స్ ఆఫ్ సర్వీసును పరిచయం చేసింది. దీని ప్రకారం 2 బిలియన్ల మంది యూజర్లకు...