• తాజా వార్తలు
  • 50 కోట్ల యూజర్లతో లింక్డిన్ రికార్డు

    50 కోట్ల యూజర్లతో లింక్డిన్ రికార్డు

    ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ కీలక మైలురాయిని చేరుకుంది. తన యూజర్ బేస్ లో స్థిరమైన వృద్ధిని కనబరుస్తూ 50 కోట్ల మంది వినియోగదారుల మార్క్ ను చేరుకుంది. గత ఏడాది జూన్ నాటికి ఈ సైట్ కు 43.3 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు. కాగా లింక్డ్ ఇన్ కు 200 దేశాల్లో వినియోగదారులున్నారు. వారానికి లక్ష ఆర్టికల్స్ లింక్డ్ ఇన్ ను కొద్దికాలం కిందట మైక్రోసాఫ్టు 2600 కోట్ల డాలర్లకు కొనుగోలు...

  • జియో స్పీడుకు బ్రేకులేసిన టీసీఎస్

    జియో స్పీడుకు బ్రేకులేసిన టీసీఎస్

    టెలికాం రంగంలో జియోతో సంచలనాలు సృష్టించిన రిలయెన్స్.. ఇటీవల మరో ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో అత్యంత విలువైన కంపెనీగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఇంతవరకు తొలి స్థానంలో ఉన్న టీసీఎస్ను ముకేశ్ కంపెనీ వెనక్కి నెట్టింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టీసీఎస్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ తో టాటా గ్రూప్నకు చెందిన టీసీఎస్ ఈ రికార్డు తిరిగి...

  • మన ఐటీ స్కిల్స్ ఆల్మోస్ట్ నిల్

    మన ఐటీ స్కిల్స్ ఆల్మోస్ట్ నిల్

    ఇండియాలో ఎడ్యుకేషన్ క్వాలిటీ దారుణంగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా టెక్నలాజికల్ ఎడ్యుకేషన్ విషయంలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో అత్యధికులకు అసలు ప్రోగ్రామ్ రాయడం కూడా రాదని తేలింది. 95.33 శాతం మందికి ప్రోగ్రామింగే రాదు.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగాలు చేసే నైపుణ్యాలపై యాస్పైరింగ్ మైండ్స్ అనే ఒక సంస్థ నిర్వ‌హించిన...

  • ఇండియన్స్ దెబ్బ రుచి చూసిన స్నాప్ చాట్

    ఇండియన్స్ దెబ్బ రుచి చూసిన స్నాప్ చాట్

    రెండేళ్ల కిందట స్నాప్ చాట్ సీఈవో ఇవాన్‌ స్పైగల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటపడడం ఆ సంస్థను దారుణంగా దెబ్బతీస్తోంది. దురహంకారపూరితంగా భారత్ పట్ల చిన్నచూపుతో చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ మాజీ ఉద్యోగి బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ విషయం వెల్లడి కాగానే భారతీయుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫలితంగా స్నాప్‌చాట్‌ రేటింగ్‌ ఒక్క రోజులోనే భారీగా పడిపోయింది. అన్ ఇన్ స్టాల్ ఉద్యమం.....