జియోతో టెలికం రంగంలో పెనుమార్పులు సృష్టించిన రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు ఈ-కామర్స్పై కన్నేసింది. ఇండియాలో ఈ-కామర్స్ బిజినెస్ భారీగా పెరగడంతో...
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ను ప్రపంచం వ్యాప్తంగా కోట్లాది మంది వాడతారు. దాదాపు ప్రతి స్మార్ట్ఫోన్లోనూ ఈ యాప్ ఉండడం ఖాయం. సులభంగా యూజ్...
డిజిటల్ పేమెంట్స్ మన లైఫైని చాలా సులభతరం చేశాయి. అయితే డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎంత లాభం ఉందో.. అంతే నష్టం కూడా ఉంది. ఈ ఆన్లైన్...
జియో.. భారత్లో ఎక్కువగా ఉపయోగించే నెట్వర్క్లలో ఒకటి. ఎయిర్టెల్, ఐడియా నుంచి పోటీ ఎదురవుతున్నా జియో మాత్రం...
ఒకప్పుడు కేబుల్ టీవీ చావకగానే ఉండేది.. కానీ రానురాను చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. రేట్లు పెరిగిపోయాయి.. డిజిటలైజేషన్ అయిన తర్వాత...
మీరు ఎస్బీఐ ఖాతాదారా? మీ డెబిట్ కార్డ్తో ఏటీఎం నుంచి 10వేలు కంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకోవాల్సిందే. లేదంటే మీరు...
ప్రస్తుతం మంచి జోష్లో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్లలో స్విగ్గీ ఒకటి. గతేడాది అనుకున్నంతగా లాభాలు గడించలేకపోయిన ఈ సంస్థ.. 2020లోనూ కొత్త టార్గెట్లు పెట్టుకుంది. అయితే రెస్టారెంట్లకు రాయితీ ఇవ్వాలంటే డెలివరీ ఫీజులను పెంచి కస్టమర్లపై భారం వేస్తోందీ సంస్థ. తాజాగా స్విగ్గీ...
ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న వన్ప్లస్.. ఓ కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. కంటికి కనిపించని కెమెరాతో స్మార్ట్ఫోన్ తీసుకురాడమే ఈ కాన్సెప్ట్. దీనికి వన్ప్లస్ కాన్సెప్ట్ వన్ అని పేరు పెట్టి లాస్వెగాస్లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో...
ఇ-కామర్స్ సైట్లలో పేమెంట్ చేయాలంటే ముందుగా కార్డ్ యాడ్ చేసుకోవాలి. లేదా ఏదైనా పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఒక్కోసారి పేమెంట్ విఫలం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్లిప్కార్ట్ సంస్థ ఇందు కోసం షాపింగ్ చేసిన ప్రతిసారీ ఏటీపీ ఎంటర్ చేసే ప్రాసెస్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం వీసా సేఫ్ క్లిక్ (వీఎస్సీ) కార్డును లాంఛ్...
షియోమి ఫోన్లు తమ డిజైన్కు మంచి కెమెరాలకు, గేమింగ్ కెపాసిటీకి, అందుబాటు ధరకు బాగా ప్రసిద్ధి. అయితే ఫీచర్లలో ఎంత ఫేమస్ అయిందో యాడ్ రిడిన్ ఎంఐయూఐతో షియోమి అంతగా చెడ్డపేరు తెచ్చుకుంది. ఇంటర్ఫేస్లో యాడ్స్ బారి నుంచి తప్పించుకోవడానికి చాలామంది షియోమి ఫోన్లను కొనడమే మానేశారు. ఈ ఈ...
ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్. ఫేస్బుక్ సారథ్యంలోని ఈ యాప్ రోజు రోజుకు తన యూజర్లను పెంచుకుంటూపోతోంది. కోట్లాదిమంది యూజర్లు వాట్సప్ స్థాయిని మరింత పెంచుతున్నారు. దీనికి తగ్గట్టే వాట్సప్ కూడా కొత్త కొత్త అప్డేట్స్తో వినియోగదారులను ఆకట్టుకునే...
ఆన్లైన్ మోసగాళ్లు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త రకం మోసంతో జనాల సొమ్మును దోచేస్తున్నారు. నోయిడాలో ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి ఒకరిని ఈ-కేవైసీ పేరిట మోసం చేసి ఆయన జీవితకాలం దాచుకున్న సొమ్మంతా దోచుకున్నారు.
ఏం జరిగింది?
నీలాచల్ మహాపాత్ర ఎయిర్ఫోర్స్లో పని చేసి...
ఆధార్ కార్డు ఇప్పుడు ఇండియాలో చాలా పనులకు అత్యవసరం. అయితే అన్ని చోట్లకు ఆధార్ కార్డు పట్టుకెళ్లే అవసరం లేకుండా మొబైల్ యాప్ రూపంలోనూ...
2020లో అడుగుపెట్టాం.. 2019 వరకు టెలికాం రంగంలో ఎన్నో పెను మార్పులు చూశాం. ఇక రాబోయేవన్నీ స్మార్ట్ రోజులే. కొత్త ఏడాదిలో స్మార్ట్ఫోన్లో ఎన్నో మార్పులు...
భారత టెలికాం రంగంలో మునుపు ఎప్పుడూ లేనంత పోటీ నెలకొని ఉంది. జియో అడుగుపెట్టిన నాటి నుంచి పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఒకప్పుడు మార్కెట్లో తిరుగులేని ఎయిర్టెల్, ఐడియా...
రైలు ఎక్కాలంటే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే బాధ ఒకటి ఉంది. అదే వెయిటింగ్ లిస్ట్! పండగలప్పుడైతే ఈ లిస్టు చాంతాడంత ఉంటుంది. మన సీటు కన్ఫామ్...
కొత్త ఏడాది వచ్చేసింది.. మనమే కాదు అన్ని కంపెనీలు కూడా కొత్త కొత్త ప్లాన్లతో బరిలో దిగుతున్నాయి. కొత్త సంవత్సరం కొత్తగా వచ్చేస్తున్నాయి...
సైబర్ నేరగాళ్లు తెలివిమీరిపోతున్నారు. ఎస్ఎంఎస్లకు జనం లొంగట్లేదని, దానిలో ఫ్రాడ్ లింక్స్ పంపితే పట్టించుకోవడం మానేశారని గుర్తించారు....
భారత్లో ఎక్కువమంది కొనే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో స్మార్ట్టీవీలు కూడా ఒకటి. షియోమి, శాంసంగ్, ఎల్జీ, వన్ప్లస్, టీసీఎల్ లాంటి కంపెనీల నుంచి ఎన్నో రకాల స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. వినియోగదారులకు అవసరాలకు తగ్గట్టుగా,...
స్మార్ట్ఫోన్... దీనికున్న క్రేజ్ ఇప్పుడు దేనికీ లేదు. ఈ సీజన్లో కొనుక్కున్న ఫోన్ నెక్ట్ సీజన్లో పాతబడిపోతుంది. దీనికి కారణం కొత్త కొత్త ఫీచర్లు రావడం.. అప్డేట్ కావడం వల్లే. అందుకే ఇప్పుడు ఫోన్ను ఎవరూ ఏడాది లేదా రెండేళ్లకు మించి ఎవరూ వాడట్లేదు. కొత్త ఫీచర్ల కోసం, అప్డేషన్...
వాట్సప్.. ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్. సింగిల్ మెసేజ్లతో పాటు ఎక్కువమందితో కమ్యునికేట్ అయ్యే గ్రూప్ మెసేజ్లు ఉండడంతో యూజర్లు వాట్సప్కు బాగా అలవాటుపడిపోయారు. ఏ చిన్న విషయం తెలియజేయాలన్నా వాట్సప్ గ్రూప్లనే ఆశ్రయిస్తున్నారు. అయితే...
డిజిటల్ వాలెట్లు పేటీఎం, ఫోన్ పే ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ లావాదేవీలను విస్తరించాయి. పాన్ షాప్ నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా వీటి ద్వారా పేమెంట్లు చేయగలుగుతున్నాం. వీటిని వాడే వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి ఆ సంస్థలు. వినియోగం పెరిగే కొద్దీ వీటి ద్వారా జరిగే మోసాల గురించి రోజూ...
మొబైల్ వ్యాలెట్లకు పోటీగా గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన గూగుల్ పే.. ఇండియన్ ఎకానమీలోనే ఓ సంచలనం. కేవలం బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ అయి ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఉంటే చాలు ఎలాంటి చికాకులు లేకుండా నేరుగా క్షణాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోగలడం గూగుల్ పేతోనే ప్రారంభమైంది. అయితే గూగుల్ పేని...
ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలే. కాస్త ఆదమరుపుగా ఉంటే మీ బ్యాంకు అకౌంట్లు ఊడ్చిపారేయడానికి సైబర్ క్రిమినల్స్ కాచుకుని కూర్చుంటున్నారు. ఇవి చాలదన్నట్లు కొన్ని బ్యాంకుల నిర్లక్ష్యం కూడా ఖాతాదార్ల పాలిట శాపమవుతోంది. అలాగే ఓ బ్యాంక్ ఖాతాదారయిన స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ మోసానికి బలై 30 లక్షలు...
భారత్లో ఎక్కవ నెట్వర్క్ ఉన్న కంపెనీ ఎయిర్టెల్. జియో వచ్చాక జోరు తగ్గింది కానీ.. అంతకుముందు వరకు ఎయిర్టెల్కు...
సాఫ్ట్వేర్ ఉద్యోగం.. యువతకు కలల ఉద్యోగం ఇది.. ఎందుకంటే ఐదంకెల జీతం... బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇంకా చాలా చాలా! అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి...
దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీ. కోట్లాది మంది ఖాతాదారులున్న ఈ బ్యాంకుకు మీరు ఏ అవసరం మీద వెళ్లినా పెద్ద పెద్ద క్యూలు ఉండటం ఖాయం. మీ పాస్బుక్ అప్డేట్...
ఇంటర్నెట్.. కంప్యూటర్ ఓపెన్ చేయగానే మనకు అత్యవసరం. ఇంటర్నెట్ లేకుండా కంప్యూటర్ కేవలం డబ్బా మాత్రమే అంటే...
బ్యాంకులు ఇకమై మీ కేవైసీ (నో యువర్ కస్టమర్) ఫారంలో మీ మతమేంటో కూడా తెలుసుకోబోతున్నాయా? కస్టమర్ రెలిజియన్ ఏమిటి అనేది...
చాలా వేగంగా దూసుకొచ్చి అందరికీ అలవాటైన యాప్లలో గూగుల్ పే ఒకటి. ప్రతి సందర్భానికి తగ్గట్టుగా కాంటెస్ట్లు నిర్వహిస్తూ గూగుల్...