వాట్సాప్ వినియోగదారుల డేటాను తన మాతృసంస్థ ఫేస్బుక్తో పంచుకుంటామని, ఇందుకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రైవసీ పాలసీని వినియోగదారులంతా...
వాట్సాప్ వినియోగదారుల డేటాను తన మాతృసంస్థ ఫేస్బుక్తో పంచుకుంటామని, ఇందుకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రైవసీ పాలసీని వినియోగదారులంతా...
ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ఫోన్ల హవా నడుస్తుండటంతో వివో ఈ రేంజ్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరాలు,...
చైనా ఉత్పత్తులు కొనకూడదన్న వినియోగదారుల సెంటిమెంట్ మార్కెట్లో మేడిన్ ఇండియా ఫోన్లకు మళ్లీ ప్రాణం పోస్తోంది. మొదట్లో బాగానే రాణించిన...
టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ స్మార్ట్టీవీల అమ్మకాల మీద సీరియస్గా దృష్టి పెట్టింది. స్మార్ట్ టీవీల మార్కెట్లోకి వన్ప్లస్, రియల్మీ...
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చేస్తోంది కూడా.. దీన్నుంచి ప్రజలను రక్షించేందుకు మన వాక్సిన్ కంపెనీలు వ్యాక్సిన్ తయారుచేశాయి....
పొద్దున లేవగానే మన స్మార్ట్ఫోన్లో మొదటగా చూసేది వాట్సాప్నే. ఈ యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా? మీరు దాన్నియాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్రవరి 8 తర్వాత మీ వాట్సప్ పనిచేయదు. వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. కాబట్టి యూజర్లు కొత్త ప్రైవసీ రూల్స్ని...
ప్రైవేట్ టెలికాం కంపెనీల నుండి విపరీతమైన పోటీ వస్తుండటంతో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకో కొత్త ఆలోచన చేస్తోంది. తాజాగా 365 రూపాయలతో రీఛార్జి చేస్తే ఏడాది పొడవునా వాలిడిటీ ఇచ్చే ప్లాన్ను ప్రవేశపెట్టింది. అంటే రోజుకు కేవలం ఒక్క రూపాయి అన్నమాట. బీఎస్ఎన్ఎల్ ఫస్ట్ ఈ...
షియోమి తన ప్రీమియం స్మార్ట్ఫోన్ల బ్రాండ్ పోకో ఫోన్లపై ధరలు తగ్గించింది. పోకో సీ3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎక్స్3లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఆన్లైన్తోపాటు ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ నాలుగు ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఏ ఫోన్పై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం....
ట్రాయ్ రూల్స్ ప్రకారం జియో ఇటీవల ఇంటర్కనెక్టెడ్ ఛార్జీలు తొలగించింది. అంటే జనవరి 1 నుంచి జియో నుంచి ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్ కూడా ఉచితమే. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తుండగా జియో మాత్రం ఇప్పటివరకు...
ఇండియన్ రైల్వేలో టికెట్ బుకింగ్ కోసం రైల్వే శాఖ ఐఆర్సీటీసీ నెక్స్ట్ జనరేషన్ ఇ-టికెటింగ్ (NGeT) సిస్టమ్ 2014లో లాంచ్ అయింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్ల్లో రోజూ 8లక్షల టికెట్స్ ఇందులో బుక్ అవుతుంటాయి. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే యాప్ కాబట్టి దీనిలో అప్డేట్స్ చాలా అరుదుగా వచ్చేవి. మామూలు...
టిక్టాక్ను చైనా కంపెనీ అని ప్రభుత్వం జూన్ నెలలో నిషేధించింది. అప్పటి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి. చింగారీ, రోపోసో, ఎంఎక్స్ టకాటక్, మోజ్ లాంటి యాప్లు ఇప్పుడు మార్కెట్లో ముందుకొచ్చాయి. బ్యాన్ చేయడానికి ముందు టిక్టాక్కు ఎంత మంది యూజర్లున్నారో అందులో 40% వాటాను...
జనవరి ఒకటి నుంచి మీ వాహనానికి ఫాస్టాగ్ లేకుండా హైవే ఎక్కితే టోల్గేట్లో డబుల్ అమౌంట్ కట్టాలి. అందుకే ఈ రెండు మూడు రోజుల్లో ఫాస్టాగ్...
మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ...
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు ఇండియాలో దాదాపు లేవనే చెప్పాలి. అంతగా ఈ మెసేజింగ్ యాప్ జనాల్ని ఆకట్టుకుంది. అయితే 2021 అంటే మరో రెండు రోజుల తర్వాత వాట్సాప్...
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కరోనా పీడపోయి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి గ్రీటింగ్స్...
ఫిన్టెక్.. ఫైనాన్షియల్ కమ్ టెక్నాలజీ స్టార్టప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద పదాలు ఎందుకులేగానీ గల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్ల...
సెక్యూరిటీ పరంగా ఐఫోన్లు ఎంత పటిష్టంగా అందరికీ తెలిసిందే. అయితే ఈ సెక్యూరిటీ ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి యాపిల్ కొత్త కొత్త...
వాట్సాప్ తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతకీ ఆ ఫీచర్లేంటో చూద్దాం రండి.
మిస్డ్ గ్రూప్ కాల్స్
...
స్మార్ట్ఫోన్ వాడేవారందరికీ గూగుల్ ఫోటోస్ గురించి తెలుసు. మీరు ఫోన్లో తీసిన లేదా మీ ఫోన్లో సేవ్ చేసిన ఫోటోలు, వీడియోలను గూగుల్ తన ఫోటోస్ ఫీచర్లో స్టోర్ చేస్తుంది. అంతేకాదు ఆ ఫోటో మళ్లీ ఏడాది అదే రోజు మీకు చూపిస్తుంది. అంతేకాదు యూజర్లను ఆకట్టుకోవడానికి మీ ఫోటోలతో వీడియోల్లాగా తయారుచేసి...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వర్క్ ఫ్రం హోం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 251 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే 70 జీబీ డేటా ఇస్తామని ప్రకటించింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. మార్కెట్లో ఇప్పుడున్న బెస్ట్ డేటా ప్లాన్ ఇదేనని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఇతర కంపెనీలు ఈ ధరలోఎంత డేటా ఇస్తున్నాయో...
అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499...
స్మార్ట్ఫోన్ ఎంత డెవలప్ అయినా వీడియో హోస్టింగ్ చేయాలంటే ల్యాపీనో, పీసీనో ఉంటేనే బాగుంటుంది. అందుకు మంచి వెబ్కామ్ సపోర్ట్ కూడా అవసరం. 1500, 2000 నుంచి కూడా లోకల్ మార్కెట్లో వెబ్కామ్లు దొరుకుతాయి. కానీ మంచి క్వాలిటీ కావాలంటే 5 నుంచి 10వేల రూపాయలు పెట్టాలి. ఈ పరిస్తితుల్లో 3వేల లోపు ధరలో దొరికే 4 మంచి...
వాట్సాప్ మొబైల్ వెర్షన్లో వీడియో కాలింగ్ సపోర్ట్ చాలాకాలంగా ఉంది. దాన్ని చాలామంది వాడుతున్నారు కూడా. అయితే వాట్సాప్ వెబ్లోనూ వీడియో కాలింగ్ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం.
వాట్సాప్ వెబ్లో వీడియో కాలింగ్ ఎలా అంటే?
*...
దేశంలో ఇప్పటికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్వర్క్ వాడుతున్నారని మొన్నా మధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావల్సిన అవసరం ఉందని ఆయన...
సెల్ఫోన్ అంటే ఒకప్పుడు నోకియానే. డ్యూయల్ సిమ్లున్న ఫోన్లు తీసుకురావడంలో నోకియా వెనుకబాటు దాన్ని మొత్తంగా సెల్ఫోన్ రేస్ నుంచే పక్కకు...
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ చైనాలోని తన మొబైల్, ఐటీ డిస్ప్లే తయారీ యూనిట్ను మూసివేయనుంది. ఇది భారత్కు లాబించబోతుంది....
వొడాఫోన్ ఐడియా కలిసిపోయి వీఐగా కొత్త పేరుతో మార్కెట్లో నిలబడ్డాయి. అయితే కంపెనీ పేరు మారినా ఈ టెలికం కంపెనీని యూజర్లు పెద్దగా...
తెలంగాణ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ను మూడు నాలుగు నెలలుగా ఆపేసింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ను ధరణి వెబ్సైట్ ద్వారా...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లని వాళ్ళు ఉండరు. చాలా మంది ఏడాదికోసారి అయినా వెంకన్న దర్శనానికి వెళుతుంటారు . అయితే తిరుపతికి వచ్ఛే లక్షల మంది యాత్రికుల కోసం ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్...