బెంగళూరులోని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్, గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో, నగర ఆస్పత్రుల వెలుపల బెడ్ పొందడానికి తీవ్రంగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఉచిత ఆక్సిజన్ అందించే ఐదు అధునాతన...
ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది....
కరోనా రెండో దశలో పెనుభూతంలా విరుచుకుపడుతోంది. వ్యాక్సిన్ వచ్చాక పెద్దగా దాన్ని పట్టించుకోని జనం ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రాణాలు తోడేస్తుండటంతో...
ఓటీటీ, ఈకామర్స్ యాప్, మ్యూజిక్ ఫ్లాట్ఫామ్ ఇలా అనేక ప్రయోజనాలు అందిస్తున్న ఈకామర్స్ యాప్ అమెజాన్. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే...
ఆధార్ కార్డు లేకపోతే ఇండియాలో ఏ పనీ నడవదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు అన్నింటికీ ఆధార్తోనే లింక్....
ఐపీఎల్ సీజన్ మరో మూడు రోజుల్లో మొదలవుతుంది. ఫోర్లు, సిక్స్లులు, వికెట్లు, ఫ్రీహిట్లు, రనౌట్లు ఒకటేమిటి ప్రతి బంతీ వినోదమే. ఆ వినోదాన్ని క్షణం కూడా మిస్సవకుండా ఉండాలంటే మీ స్మార్ట్ఫోన్లో కూడా ఐపీఎల్ మ్యాచ్లు చూడాల్సిందే. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను డిస్నీ+ హాట్స్టార్లో ఉచితంగా...
రిలయన్స్ జియో.. తన జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ను బిజినెస్ పర్పస్లో వాడుకునేవారికోసం కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలు నిర్వహించేవారికి 'జియో బిజినెస్' పేరుతో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇందులో తక్కు వ ధరకే డేటా, వాయిస్ సర్వీసులను...
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ గ్లోబల్ సీఈఓ విల్ క్యాత్కార్ట్కు లేఖ రాసిన సంగతి తెలుసు కదా.. దాన్ని వాట్సాప్ పట్టించుకోలేదన్న విషయమూ అందరికీ తెలిసిందే. అంతేకాదు వాట్సాప్ ప్రైవసీ పాలసీ అమలు తేదీని జస్ట్ ఏప్రిల్ వరకు వాయిదా వేసిందంతే. ఇలాంటి...
శాంసంగ్ ఇండియన్ మార్కెట్లోకి మరో స్మార్ట్ఫోన్ మోడల్ను రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం12 పేరుతో రిలీజయింది.
బడ్జెట్ ధరలోనే మంచి ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ. సూపర్ కెమెరా దీని ప్రత్యేకతలు. దీని ధర 10, 999 నుంచి ప్రారంభం. ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న...
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ పండగలు, స్పెషల్ డేస్లో చాలా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్ను నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం ప్రత్యేకం. మార్చి 16న ప్రారంభమైన ఈ సేల్ మార్చి 21 వరకు కొనసాగుతుంది. పిల్లల కోసం పుస్తకాలు, బోర్డు గేమ్స్ , స్కూల్ బ్యాగ్స్, ఆన్లైన్ క్లాసులకు ఉపయోగపడే ఎకో స్మార్ట్ స్పీకర్, ఫైర్ టివి...
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో పట్టు వీడటం లేదు. తమ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకపోతే వినియోగదారులు మెసేజ్లు పంపలేరని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడంతో డేట్ వాయిదా వేసింది తప్ప తమ మాట మార్చుకోలేదు. ఇప్పుడు...
సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. లైవ్ రూమ్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్తో ఒకేసారి నలుగురితో లైవ్ షేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు...
ఎవరికైనా మెసేజ్ పంపాలంటే టైప్ చేసి పంపిస్తాం. అదే ఇప్పుడు మెసేజ్ టైప్ చేసి తర్వాత పంపించాలంటే దాన్ని డ్రాఫ్ట్గా సేవ్ చేసి పెట్టుకుంటాం. కానీ ఆ టైమ్కు పంపడం...
భవిష్యనిధి అదేనండీ ప్రావిడెంట్ ఫండ్ తెలుసుగా.. ఉద్యోగులు తమ జీతంలో నుంచి కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే నిధి ఈ పీఎఫ్....
వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్లకు పోటీగా భారత ప్రభుత్వం...
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొదలై ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. రియల్మీ, పోకో, రెడ్మీ,...
ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ విడుదలకు గూగుల్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిసారీ ఆండ్రాయిడ్ వెర్షన్కు నంబర్తోపాటు ఒక స్వీట్ లేదా డిజర్ట్ పేరు...
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది. దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను ఆదేశించింది. తాము ఆ పని చేయలేమంటూ ట్విట్టర్ తెగేసి చెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను ఇండియాలో నిలిపివేసినట్టు మాత్రం చెప్పింది ....
వాట్సాప్తో ఎన్ని ఉపయోగాలున్నాయో అంత చికాకులు కూడా ఉన్నాయి. సమాచారం తెలుసుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్, గ్లాస్మేట్స్, కొలీగ్స్, ఫ్యామిలీ గ్రూప్స్ ఇలా ఎక్కువ మందితో మనం టచ్లో ఉండటానికి కూడా ఈ వాట్సాప్ బాగా...
ఇండియాలో 5జీ ఎప్పుడొస్తుంది.. టెక్నాలజీ ప్రేమికులందరిదీ ఇదే మాట. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. 2022 మొదట్లోనే ఇండియాలో 5జీ సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పింది.
2021 చివర్లో లేదా...
ఓ మంచి ఫోటో తీసుకున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఆరేసిన బట్టలో, చెప్పులో ఏవో కనపడతాయి. కొన్నిసార్లు మనం ఇష్టపడి తీసుకున్న ఫోటోలోకి ఎవరో తెలియని వ్యక్తులు పడతారు. అలాంటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేసుకుని మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. అది...
కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్ వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు వచ్చే అవకాశలున్నాయి.
...
డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి స్పిన్ వీల్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ‘డీమార్ట్’ పేరుతో స్పిన్వీల్ మోసాలకు...
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు శుభవార్త. నెలకు కేవలం రూ.129 రీఛార్జ్ చేసుకుంటే చాలు నాలుగు ఓటీటీ...
వాట్సాప్ తెచ్చిన ప్రైవసీ పాలసీ సిగ్నల్ యాప్ పాలిట వరంగా మారింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ ద్వారా మన వివరాలను ఫేస్బుక్తో...
సరిహద్దులో చైనా మన మీద చేసే ప్రతి దుందుడుకూ పనికి చైనా యాప్స్ మీద దెబ్బ పడిపోతోంది. ఇప్పటికే వందల కొద్దీ యాప్స్ను బ్యాన్ చేసిన...
కొవిడ్ నేపథ్యంలో పెద్దలకు వర్క్ ఫ్రం హోం, పిల్లలకు ఆన్లైన్ క్లాస్లు నడుస్తున్నాయి. దీంతో మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగింది....
ఓటీటీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆహా, జీ5 లాంటివి రోజుకు రూపాయి ధరతో ఏడాదికి 365...
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ఇంటా బయటా కూడా దుమారం లేపేస్తోంది. ఇప్పటికే ఇండియాలో యూజర్లు దీనిమీద మండిపడుతున్నారు. కొంతమంది వాట్సాప్ను...