సాంకేతిక విప్లవ పుణ్యమా అంటూ.. కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు, సెల్ ఫోన్లు.. అదీ స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వీటి ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయితే కెమెరాలు అదీ...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా వాడకుండా అలాగే తప్పుడు సమాచారంతో నడుపుతున్న ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తోంది. ఇప్పటికే ఎన్నో...
వాట్సప్ 10వ వార్షికోత్సవంలో భాగంగా 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తుందంటూ మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా, అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఇదో పెద్ద డేటా స్కాం. సైబర్ సెక్యూరిటీ...
టెక్ దిగ్గజం ఆపిల్ క్రెడిట్ కార్డు సేవల్లోకి అడుగు పెట్టనున్నది. తన సొంత వాలెట్ యాప్ ఆధారంగా సునాయాసంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు దీని ద్వారా వీలు కల్పిస్తోంది....
ఎయిర్టెల్ తమ ఖాతాదారులకు దిమ్మతిరిగే వార్తను చెప్పింది.ఇన్కమింగ్ కాల్స్ నిబంధనలను మార్చిన ఎయిర్టెల్ ఇకపై ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఏడు రోజులు మాత్రమే ఇన్కమింగ్...
పబ్జీ గేమ్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తోంది. ఆకర్షణ కన్నా ఈ గేమ్కు బానిసయిపోయారని మాత్రం చెప్పవచ్చు. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్కు బాగా అడిక్ట్ అయిపోయారు. మరి...
స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, చిన్న ఫోన్ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా ఫోన్లు తయారు చేసే హెఎండీ గ్లోబల్ కూడా నోకయా ఫీచర్ ఫోన్ల మీద బాగా దృష్టి పెట్టింది. ఈ ఫోన్లు మొత్తం 24 ఇండియా భాషలను సపోర్ట్ చేయనున్నాయి. అలాగే డ్యూయెల్ సిమ్ సపోర్ట్ తో వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో...
మీ సెల్ ఫోన్ తో అన్ని రకాల లావాదేవీలు నిర్వహిస్తున్నారా.. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారా..అయితే ఫోన్ ను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే హ్యాకింగ్ భారీన పడే అవకాశం ఉంది. మీ ఫోన్ హ్యాకింగ్ భారీన పడకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.
పాస్వర్డ్ లాక్
మీరు మీ ఫోన్ ఆన్ చేసినప్పుడల్లా పాస్వర్డ్...
శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్ ఏకంగా 20 మంది ప్రాణాలను కాపాడిన సంఘటన శాంసంగ్ కంపెనీని, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సముద్రంలో మునిగిన 20 మంది ప్రాణాలను శాంసంగ్ గెలాక్సీ ఎస్8 రక్షించిందని కంపెనీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకెళితే.. ఫిలిప్పైన్స్లో సెబూ నగరంలోని దాన్ బంటయాన్ మలపస్కా ద్వీపంలో మోటార్ బోట్ మునిగింది. ఈ ప్రమాదంలో 20 మంది సముద్రంలో మునిగిపోయినట్టు స్థానిక మీడియా...
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ టెల్కోలు ఒక్కసారిగా కుదేలైన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఉచిత డేటా సునామి ఆఫర్లతో వాటిని కోలుకోలేని దెబ్బ తీసింది. టెలికాం రంగం గురించి క్లుప్తంగా చెప్పాలంటే జియో రాకముందు జియో వచ్చిన తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఉచిత ఆఫర్లతో జియో దూసుకుపోతోంది. చౌక ధరకే సేవలు అందించడంతోపాటు ఫ్రీగానే ఇంకా కాంప్లిమెంటరీ...
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సేవలను అందిస్తున్న సంగతి అందరికీ విదితమే. తాజాగా ఎస్బీఐ వెల్త్ పేరుతో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫీచర్లు కేవలం ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయి. అర్హత కలిగిన కస్టమర్లు మాత్రమే ఎస్బీఐ వెల్త్ కింద ఈ సేవలు పొందొచ్చు.
బ్యాంక్...
మార్కెట్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అయితే వాటిల్లో రాబడి గ్యారెంటీగా వస్తుందా లేదా అనే దానిపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. కనీసం పెట్టుబడి పెట్టిన మొత్తానికైనా 100 శాతం గ్యారెంటీ ఉందా అంటే అదీ లేదు. మరి పెట్టిన పెట్టుబడికి 100 శాతం న్యాయం చేసేవి ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయనే చెప్పవచ్చు. అవే పోస్టాఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్లు. ఇవి కస్టమర్లకు అధిక రాబడినిస్తాయే గాని వారిని ముంచవు. వీటి...
యుఎస్బీ డ్రైవ్ వాడకం గురించి టెక్నాలజీ తెలిసిన వాళ్లకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా డేటాను కంప్యూటర్ నుంచి...
మీరు శాంసంగ్ స్మార్ట్ఫోన్ వాడుతున్నారా..అయితే ఆ ఫోనులో మీకు తెలియని ఎన్నో ట్రిక్స్ దాగున్నాయి. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్ కాల్ సెట్టింగ్స్ ను పరిశీలించినట్లయితే అందులో చాలామందికి తెలియని అనేక...
కండీషన్లో ఉన్న మీ కంప్యూటర్ సడెన్గా పనిచేయటం మానేసిందా? కనీసం పవర్ ఆన్ కావటం లేదా? మీ కంప్యూటర్ డెడ్ అవటానికి గల ప్రధాన కారణం సీపీయూలోని కొన్ని విభాగాల్లో సమస్య కావచ్చు....
ఆండ్రాయిడ్ ఫోన్ అనగానే ఎన్నో సున్నితమైన విషయాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అసవరం కూడా ఉంది. అయితే వీటిని అందరూ చూసేయడం...
స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత మన జీవితాలు చాలా వేగం అందుకున్నాయి. ప్రతి చిన్న విషయాలకు స్మార్ట్ఫోన్లు వాడడం చాలా కామన్ అయిపోయింది....
జియో ఫీచర్ ఫోన్ అలాగే నోకియా 8110 ఫోన్లు వాడేవారికి వాట్సప్ అధికారికంగా వాట్సప్ అందుబాటులోకి రానుంది. అలాగే లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న అన్ని ఫీచర్ ఫోన్లకు ఇకపై వాట్సప్ కియోస్ స్టోర్ నుండి...
గూగుల్ మ్యాప్ ద్వారా అందరూ కొత్త దేశానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రాంతాలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. అలాగే టూరిస్టులు రెండు మూడు రోజులు టూర్ వేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను దర్శించడానికి ఈ మ్యాప్ మీదనే ఆధారపడతారు. ఈ మ్యాప్స్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఉగ్రవాదులు ఈ మ్యాప్ సాయంతో దాడులు కొనసాగిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. దీంతో...
ఎండాకాలం వచ్చిందంటే చాలు బయటకెళ్లడానికే భయపడతాం. కాస్త ఉన్నవాళ్లయితే ఇంట్లో ఎంచక్కా ఏసీ పెట్టుకుంటారు. మరి బయటకెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇదే ఆలోచనతో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ ఓ కొత్త పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ (ఏసీ)ని తీసుకొచ్చింది. దీనికి ఆ కంపెనీ ‘రియాన్ పాకెట్’గా పేరు పెట్టింది. ఇది మీ ఫోన్ కన్నా చిన్నగానే ఉంటుంది. చొక్కా...
గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్తకొత్త ప్రాంతాలకు సైతం అలవోకగా రీచ్ కాగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఇన్బిల్ట్గా వస్తోంది. నిరంతరం కొత్త ఫీచర్లతో గూగుల్ అప్డేట్ చేస్తూ వస్తోంది. మరి మీ లొకేషన్ షేర్ చేయడానికి చాలా...
మొబైల్ మన నుంచి చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్య సమాచారాన్ని కోల్పోవడమే కాకుండా పాస్వర్డ్లు వంటి వాటిపట్ల ఆందోళన మొదలై చివరకు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎంతో ఖర్చు పెట్టిన మొబైల్ పోయిన సందర్భంలో ఆ ఫోన్ కొన్న మొత్తంలో చేతికి కొంత మొత్తం వస్తే చాలా సంతోషపడతాము. మరి అలా అమౌంట్ వచ్చే అవకాశం ఉందా.. దీనికి సమాధానమే మొబైల్ ఇన్సూరెన్స్...
కంప్యూటర్ లో పని చేస్తుంటే కాల్స్ ఎత్తాలన్నా తీరిక ఉండదు. ఈ నేపథ్యంలోనే చాలా ముఖ్యమైన కాల్స్ మనం ఒక్కోసారి అందుకోలేకపోతుంటాం. అయితే ఇప్పుడు అలాంటి బెంగ లేకుండా మీరు ఫోన్ కాల్స్ కూడా కంప్యూటర్ నుంచే రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం థర్ట్పార్టీ సాఫ్ట్వేర్స్ ఇంటర్నెట్లో లభ్యమవుతున్నాయి. ఈ టూల్స్ ఉపయోగించుకుని ఆండ్రాయిడ్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి తనదైన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. పలు సంచలన నిర్ణయాలతో ఎన్నికల హామీల అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి పలు కంపెనీలు ఏపీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో కంపెనీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లాంటు ఏర్పాటుకు రెడీ అవుతోంది.
...
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు ఝళక్ ఇస్తూ వెళుతోంది. మొత్తం టెలికం పరిశ్రమనే జియో మార్చివేసింది. ఇప్పుడు టెలికం పరిశ్రమ గురించి చెప్పాలంటే జియోకు...
200 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను యూజర్లకి అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో కేవలం మెసేజ్లు ,ఫొటోలకు పరిమితమైన వాట్సప్ క్రమంగా తన పరిధిని పెంచుకుంటూ...
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి తన...
పెట్రోల్ లేదా డీజిల్ కోసం మనం పెట్రోల్ బంకుల్లోకి వెళ్తుంటాం. అయితే అక్కడ మనం పెట్రోల్, డీజిల్ మాత్రమే కొట్టించుకుని వెళ్లిపోతాం. అలా కాకుండా అక్కడ కొన్ని రకాల సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు....
ప్రభుత్వరంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ వినియోగదారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ మనీ ట్రాన్సఫర్,...
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో మరొక గర్వించదగిన క్షణం. ఈ ఉపగ్రహం దాదాపుగా 3 లక్షల కి.మీ.కు పైగా ప్రయానించి చంద్రుని దక్షిణ ధ్రువ...