ఇంటర్నెట్ అనేది అనేక వింతలు విశేషాలకు నిలయం. ఈ మధ్య వైరల్ ట్రెండ్స్ అలాగే కొత్త ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. యూజర్లు కొత్త కొత్త ఛాలెంజ్ లను ఇంటర్నెట్లో పెడుతూ...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి గెలాక్సీ నోట్ సిరీస్లో రెండు సంచలన ఫోన్లు విడుదలయ్యాయి. అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్...
దిగ్గజ చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వివో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో ఈ...
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా నగదు బదిలీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటికే ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ(నెఫ్ట్)...
క్వాల్కామ్ కంపెనీ యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. వెంటనే వారి ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో CVE-2019-10540 అనే...
ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం ఆపిల్ నుంచి వచ్చిన ఐపోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీకి ఈ ఫోన్లు పెద్ద పీఠ వేస్తాయి, ఎవ్వరూ హ్యాక్ చేయలేని విధంగా ఈ...
అంతర్జాతీయ పేమెంట్ సొల్యూషన్స్ దిగ్గజం మాస్టర్కార్డ్ తాజాగా కొత్త పేమెంట్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేందుకు ఈ ఫీచర్ తోడ్పడనుంది. ’ఐడెంటిటీ చెక్ ఎక్స్ప్రెస్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్ పార్టీ...
ఈ రోజుల్లో ఫేస్బుక్ అకౌంట్ లేని వారిని చాలా తక్కువగా చూస్తుంటాం. స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్బుక్ అలాగే వాట్సప్ ఉండి తీరాల్సిందే. అయితే ఫేస్బుక్ ఉంది కదా అని దానిలో 24 గంటలు గడిపేస్తుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. దీంతో మీ డేటా అయిపోతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అది కంట్రోల్ కాదు. ఈ నేపథ్యంలో...
ఆండ్రాయిడ్ ఫోన్.. ఇదంటే ిఇప్పుడు పెద్ద క్రేజ్.. కానీ ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అయిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ నిలవట్లేదు. అస్తమానం ఫోన్ ను ఛార్జర్ కు తగిలించాల్సి వస్తోంది. అందుకే ఎక్కువమంది ఎక్కువ సమయం నిలిచే ఫోన్ల మీదే మనసు పడుతున్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఇప్పుడు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఇలాంటి ఫోన్లలో ఉత్తమమైన ఫోన్లు ఏమిటో...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ల పేర్లు మారనున్నాయి. వీటి మాతృక సంస్థ అయిన ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాట్సప్, ఇన్స్ట్రా గ్రామ్లను ఫేస్ బుక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఒకటిగా జోడించడం అనేది...
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో యూజర్ల కోసం వివిధ రకాల డేటా ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఇందులో రోజుకు 1.5GB డేటా మొదలు 5GB డేటా వరకు మొత్తం 12 రకాల రీచార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. వీటితో పాటు వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ల వెసులుబాటు కూడా ఉంది. ఈ శీర్షికలో భాగంగా రూ.149 ప్లాన్ మొదలు వివిధ రకాల ప్లాన్ల గురించి తెలుసుకుందాం.
జియో 1.5GB డేటా ప్లాన్
...
ప్రభుత్వ రంగం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికం కంపెనీలకు పోటీ ఇస్తూనే దూసుకువెళుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకావడంతో తన ప్లాన్లను సవరిస్తూ కస్టమర్లను నిలుపుకునేందుకు, కొత్త యూజర్లను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన అభినందన్ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ను సవరించింది. ఇప్పుడు యూజర్లకు ఎక్కువ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా...
హైపర్లూప్..ఇప్పుడు ఈ పదమే ఓ వైబ్రేషన్..ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. దాని వేగం తలుచుకుంటనే వణుకు పుడుతోంది. మరి దానిలో ప్రయాణం గురించి తలుచుకుంటే ప్రాణాలు గాలిలోకే..అలాంటి టెక్నాలజీ కోసం...
మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు....
ఈమెయిల్ను ఈమెయిల్ టెంప్లెట్స్ ద్వారా కాపీ చేయడం ఎలాగో మీకు తెలుసా? ఇందుకోసం ఎన్నో రకాల ఆకర్షణీయమైన టెంప్లెట్లు అందుబాటులో ఉన్నాయి. క్రోమ్...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. దాంతో అనేక రకాలైన పనులను చేస్తున్నారు. ముఖ్యంగా దాని రాకతో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే...
ఇప్పుడు నడుస్తోంది మెసేజింగ్ యుగం. వాట్సప్ వచ్చిన తర్వాత మొత్తం సమాచార ప్రసరణ అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వాట్సప్ తర్వాత టెలిగ్రామ్ మన అవసరాలను బాగానే తీరుస్తుంది. భారత్ లో...
ఇప్పుడు అంతా ఆండ్రాయిడ్ యుగం నడుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లకు ధీటుగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. Smart TV బిజినెస్ ని విస్తరించేందుకు దిగ్గ. కంపెనీలు న్నీ...
దేశంలో 4జీ సేవలు అమితవేగంతో దూసుకుపోతుంటే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉండిపోయింది. అన్ని టెలికాం దిగ్గజాలు 4జీ ద్వారా యూజర్లను ఆకట్టుకుంటుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉంటూ వినియోగదారులను కోల్పోతూ వస్తోంది. అదీకాక ఈ మధ్య ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తయారైంది. ప్రభుత్వ రంగ దిగ్గజం అనే పేరు తప్ప దానికి ఏమీ మిగలలేదు. అయితే ఇప్పుడు...
మీరు ఈ నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ఈ ఆర్టికల్ ఉపయోగపడవచ్చు. ఈ ఆగస్టు నెలలో మీరు కొనేందుకు కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. 48 ఎంపి కెమెరాతో రియర్ సెన్సార్లతో ఫోటోలు తీయాలనుకునే ఓత్సాహికులకు ఇవి అందుబాటులో ఉన్నాయి. AI and quad- pixel technologyతో ఈ మొబైల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. Snapdragon 845 processors,4,000 mAh batteries with...
మోటార్ వెహికిల్స్ యాక్ట్కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 108, వ్యతిరేకంగా 13 ఓట్లు రాగా ఈ బిల్లుపై పలు రాష్ట్రాల ఆందోళనల చేశాయి. అయినప్పటికీ నితిన్ గడ్కరీ వాటిని తోసిపుచ్చారు. కొత్తగా వచ్చిన సవరణల ప్రకారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలను నిందితుడు...
ఈ కామర్స్ వ్యాపారం అంటేనే ఇప్పుడు హడలెత్తే పరిస్థితి వచ్చింది. యూజర్లు ఆన్ లైన్లో ముచ్చట పడి ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే అది డెలివరీ అయ్యేవరకు టెన్సన్ మాములుగా ఉండదు. కొత్త మొబైల్ ఆర్డర్ చేస్తే అందులో రాళ్లు, సోపులు వంటివి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే న్యూస్ కూడా అదే తరహాలోదే. ఈ కామర్స్ వెబ్ సైట్లో ఐఫోన్ చూసి ముచ్చటపడిన ఆర్డర్ చేసిన మొహాలికి చెందిన సివిల్ ఇంజినీర్కు 5 సబ్బుల...
విధుల్లో ఉండగా టిక్టాక్ రూపొందించి పలువురు తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.అలాగే టిక్టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కరీంనగర్లో టిక్టాక్లో నటించిన ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సస్పెండై వారం రోజులు కూడా గడవకముందే అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది....
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లో దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే జియో గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి జియో ఎంటరవుతోంది. సుదీర్ఘం కాలం పరీక్షల అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కమర్షియల్గా లాంచ్ చేయనుంది. జియో గిగా ఫైబర్తో పాటు...
పబ్జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే...
ట్రూకాలర్ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో పాటు పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్ల బారి నుంచి తప్పించుకునేందుకు మనకు ఈ యాప్ ఎంతగానో...
దిగ్గజ సంస్థ లెనోవో చవక ధరకే పలు నూతన ల్యాప్టాప్లను అందిస్తున్నది. ఐడియాప్యాడ్ ఎస్145, ఎస్340, ఎస్540 మోడల్స్లో లెనోవో తన నూతన ల్యాప్టాప్లను భారత...
టిక్టాక్ ఇప్పుడు ఇండియాను ఊపేస్తోంది. దాని మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవడం లేదు. కళ్లు మూసుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ యాప్ మనుషల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుదైన...
ఇది టెలికాం యుగం.. మనం ఎన్నో రకాల మొబైల్ నెట్ వర్కులు వాడుతుంటాం. ఆఫర్లను బట్టి మన మొబైల్ టైపును బట్టి నెట్ వర్కులను ఎంచుకుంటాం. అయితే మొబైల్ నెట్ వర్కులు చాలా కాలంగా వాడుతున్నా వాటి గురించి...
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు...