ఫేస్బుక్లో పాత ఆర్టికల్స్ మీకు కనిపిస్తుంటాయి. ఏడాది కిందట, రెండేళ్ల కిందట మీరు ఇది షేర్ చేశారు అంటూ ఫేస్బుక్లో వస్తుంది. దాన్ని...
గూగుల్ తన కొత్త యూజర్లకు ఓ మంచి ఫీచర్ను లాంచ్ చేసింది. ఇకపై వారి లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్గా డిలీట్...
ఫ్లాగ్షిప్ ఫోన్స్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న వన్ప్లస్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ప్లస్8, వన్ప్లస్ 8...
బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ నినాదం ఊపందుకుంది. రిటైల్ కంపెనీలు చైనా వస్తువులు అమ్మబోమని చెబుతున్నాయి. మరి ఈకామర్స్ కంపెనీల సంగతేంటి? ఇండియాలో...
బీఎస్ఎన్ఎల్ కొత్తగా తెలంగాణ సర్కిల్లో కొత్త వైఫై హాట్స్పాట్ను లాంచ్ చేసింది. 2015లో బీఎస్ఎన్ఎల్ తొలిసారిగా హాట్స్పాట్స్ను...
యాపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్లకు కొత్త ఓఎస్ను తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో...
గృహావసరాలకు బ్రాడ్బ్యాండ్ వారికి భారం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోబోతోందని తెలిసింది. ఇంట్లో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ వాడేవారికి లైసెన్స్ ఫీజును తగ్గించబోతుందని తెలియవచ్చింది. దీనివల్ల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల రెంటల్ తగ్గే...
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నేటి నుంచి మొదలవబోతోంది. స్మార్ట్ఫోన్స్పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. అవేంటో చూడండి.
శాంసంగ్ గెలాక్సీ ఏ80
శాంసంగ్ గెలాక్సీ ఏ 80 ధర 41,999 రూపాయల నుంచి 21,99కి తగ్గించింది. స్నాప్డ్రాగన్ 730 ఎస్వోసీ ప్రాసెసర్, నాలుగు...
టిక్టాక్ ఎంత హిట్టో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే చైనా ఇటీవల మన సైనికులను హతమార్చడం, అంతకు ముందు నుంచే అది పాకిస్థాన్కు సపోర్ట్గా ఉండటంతో చైనా వస్తువులను, యాప్స్ వంటి ఉత్పత్తులను వాడొద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ మినిస్టర్స్ కూడా...
గూగుల్ మ్యాప్స్ వచ్చాక ప్రపంచంలో ఏ అడ్రస్కి వెళ్లడానికైనా చాలా సులువుగా మారింది. అయితే దీనికి మీ ఫోన్లో కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. అయితే ఒకవేళ మీ ఫోన్కు ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా కూడా గూగుల్ మ్యాప్స్ వాడుకోవడానికి ఓ ట్రిక్ ఉంది. అదేంటో చూద్దాం.
ఆండ్రాయిడ్ ఫోన్లో...
కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ టెక్ దిగ్గజం ఐబీఎం భారత్లోని నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు తన లింక్డిన్ పేజీలో ప్రకటించింది.
ఏయే పోస్టులంటే
* మేనేజర్లు
* మిడిల్వేర్...
సరిహద్దుల్లో మన సైనికులు 20 మందిని చైనా పొట్టన బెట్టుకున్నప్పటి నుంచి చైనా ప్రొడక్ట్స్ మీద మనవాళ్లకు కోపం మరింత పెరిగింది. దీంతో చైనా వస్తువులను మాత్రమే కాదు టిక్టాక్, యూసీ బ్రౌజర్ లాంటి చైనా యాప్స్ను కూడా బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది....
ఇండియన్ టెలికం రంగంలో ప్రధాన పోటీదారులైన ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు...
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ను ఫ్లీట్ పేరుతో ఇటీవలే తీసుకొచ్చింది. ఇపుడు మీ నోటి మాటనే ట్వీటుగా చేసే...
చాలా సందర్భాల్లో మనం పీడీఎఫ్ (ఫోటో డాక్యుమెంట్ ఫార్మాట్) ఫైల్స్ వాడుతుంటాం. అయితే ఇలాంటి పీడీఎఫ్ ఫైల్స్ ఏదయినా గవర్నమెంట్ సైట్లో అప్లోడ్ చేయాల్సి...
జియోలో ఫేస్బుక్ దాదాపు 43వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టడం బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. భారతీయ టెలికం రంగంలో అతిపెద్ద...
టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్లో...
దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ21ఎస్ పేరుతో దీన్ని బుధవారం లాంచ్ చేసింది. 48 మెగాపిక్సెల్ కెమెరా,...
చైనా వల్లే కరోనా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. దానికి తోడు నెల రోజుల నుండి సరిహద్దుల్లో చైనా మన సైన్యాన్ని కవ్విస్తోంది. మంగళవారం అయితే ఏకంగా మన సైన్యంలో 20 మందిని దారుణంగా చంపేసింది. ఈ పరిస్థితుల్లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ యాంటీ చైనా సెంటిమెంట్ తమకు బాగా కలిసి వచ్చిందని అమెరికన్ టీవీల కంపెనీ వ్యూ (Vu) సంబరపడుతోంది.
...
ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లోనూ చైనా వస్తువులే కనిపిస్తున్నాయి. తాజాగా ల్యాప్ టాప్ మార్కెట్పై వాటి దృష్టి పడింది. ఇందులో ముందు అడుగు వేసింది షియోమి . ఎంఐ నోట్ బుక్14 , ఎంఐ నోట్ బుక్ 14 హారిజాన్ మోడల్స్ ల్యాప్టాప్స్ వారం క్రితమే లాంచ్ చేసింది. అయితే వాటి ధరలు 45 వేల పైనే. అందుకే సగటు ఇండియన్ యూజర్ల కోసం బడ్జెట్ ధరలోనే ల్యాప్ టోపీ...
నోకియా 5310 మ్యూజిక్ ఎక్స్ప్రెస్ ఫోన్ గుర్తుందా? స్మార్ట్ఫోన్లు రాక ముందు ఈ ఫోన్ అప్పట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. 2007లో సోనీ ఎక్స్పీరియా మ్యూజిక్ ఫోన్లకు దీటుగా నోకియా తీసుకొచ్చిన ఈ మ్యూజిక్ ఎక్స్ప్రెస్ ఫోన్ అప్పట్లో ఓ సంచలనం. బండల్లాంటి ఫోన్లు ఉండే నోకియాలో స్లీక్ డిజైన్తో రెడ్ అండ్ బ్లాక్...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కావాలా? జస్ట్ మీ ఆధార్ నంబర్ ఉంటే చాలు వెంటనే దీన్ని ప్రారంభించుకోవచ్చు. ఆధార్తో ఆధారిత డిజిటల్ పొదుపు ఖాతాను సత్వరమే ప్రారంభించే సదుపాయం గతంలో ఉండేది. మధ్యలో కొన్నాళ్లు ఆపేసిన ఎస్బీఐ తాజాగా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించింది. యోనో యాప్తో ఎస్బీఐ ఖాతాదార్లు తమ ఆధార్ను...
ఫేస్బుక్ వాడుతున్నవాళ్లందరికీ దాదాపు మెసెంజర్ గురించి కూడా తెలుసు. మన ఎఫ్బీ ఫ్రెండ్స్కు ప్రైవేట్ మెసేజ్ ఇవ్వాలంటే ఆటోమేటిగ్గా మెసెంజర్ వాడుతుంటాం. అయితే ఇది కూడా ఫేస్బుక్లా యాప్. దాదాపు మన సోషల్ మీడియా యాప్లన్నీ అన్లాక్ చేసే ఉంటాయి. ఎందుకంటే మనం వాటిని తరచుగా వాడుతుంటాం...
జియో ఇప్పుడు జియో ఫైబర్ చందాదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్ను ఏడాదిపాటు ఫ్రీగా ఇస్తానని అనౌన్స్ చేసింది. జియో ఫైబర్ గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో ఫైబర్లో ఈ ప్లాన్లు వాడుతున్న వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా రూ. 999 విలువైన అమెజాన్ ప్రైమ్ ఏడాది సభ్యత్వాన్ని అందుకోవచ్చు. ఇప్పటికే ఉన్న అమెజాన్ అకౌంట్ ద్వారా కానీ,...
ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్రస్తుతం బీటా వెర్షన్ దశలోనే ఉంది. ఈ బీటా వెర్షన్ అంటే ట్రయల్ వెర్షన్ అప్డేట్ను గూగుల్ తన సొంత ఫోన్లయిన పిక్సెల్ ఫోన్లకే...
ఇండియన్ టీవీ మార్కెట్లోకి కొత్త కొత్త ప్లేయర్స్ లాంచ్ అవుతున్నారు. ఇప్పటికే తక్కువ ధరలతో మంచి ఫీచర్లతో టీవీలు లాంచ్ చేసి ఓ సెపరేట్...
ఇది వరకు అడ్రస్ చెప్పాలంటే గుడి పక్కన, బడిపక్కన అని కొండగుర్తులు చెప్పేవాళ్లం. జీపీఎస్ ఫోన్లలో వచ్చాక జస్ట్...
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలు ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మొత్తం మీద కన్నేశాయి. సెల్ఫోన్లతోపాటు స్మార్ట్వాచ్లలాంటి వేరబుల్స్,...
ఒప్పో కంపెనీ తన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ఫోన్క్ ఒప్పో ఏ 12ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలోనే యూజర్లను ఆకట్టుకునే...
చైనా బ్రాండే అయినా వన్ప్లస్కు ప్రీమియం ఫోన్ల మార్కెట్లో మంచి వాటానే ఉంది. ప్రీమియం ఫోన్లతో ఇండియన్ మార్కెట్లో పాపులర్ అయిన...