చైనా బ్రాండే అయినా వన్ప్లస్కు ప్రీమియం ఫోన్ల మార్కెట్లో మంచి వాటానే ఉంది. ప్రీమియం ఫోన్లతో ఇండియన్ మార్కెట్లో పాపులర్ అయిన...
ల్యాప్టాప్ కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. లాక్డౌన్తో చాలామంది ఇది ఇప్పుడు ఇంటి నుంచే పని చేయడానికి కంపెనీలు పర్మిషన్స్ ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది...
లాక్డౌన్లోఆన్లైన్ క్లాసెస్ అంటూ పిల్లలందరికీ ఇప్పుడు సెల్ఫోన్ తప్పనిసరిగా మారింది. ఒకవేళ మీ పిల్లల అవసరాలకు...
లాక్డౌన్ నిబంధనలు భారీగానే సడలించినా కరోనా భయంతో జనం బయటికి రావడానికి భయపడుతున్నారు....
కిరాణా సరకులు, నిత్యావసర వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి చేర్చే జియో మార్ట్ సేవలను రిలయన్స్ రిటైల్...
లాక్డౌన్లో వీడియో కాన్ఫరెన్సింగ్ అవసరాలకు జూమ్ యాప్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. అయితే జూమ్ యాప్లో సెక్యూరిటీపరంగా ఇబ్బందులున్నాయని...
జియో కస్టమర్లకు మరో శుభవార్త. తన వినియోగదారులందరికీ డిస్నీప్లస్ హాట్స్టార్ వీఐపీ మెంబర్షిప్ ఉచితంగా అందించనున్నట్లు జియో ప్రకటించింది.
ఏడాదిపాటు ఉచితం
* జియో కస్టమర్లందరికీ డిస్నీప్లస్ హాట్స్టార్...
కొవిడ్ భయంతో ఇప్పుడు ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే లాంటివి ఎక్కువగా వాడుతున్నారు. ఇదే బాటలో వాట్సాప్ ఇంతకు ముందే తీసుకొచ్చిన వాట్సాప్ పేమెంట్స్ కూడా తీసుకొచ్చింది. దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం.
వాట్సాప్ పేమెంట్స్ను సెటప్ చేయడం ఎలా?
...
లాక్డౌన్తో అందరూ ఇంటిదగ్గరే ఉంటున్నారు. పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్ వినడానికి ఫోనో, ట్యాబో కావాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ రేంజ్లో మంచి ఫోన్ల గురించి అందరూ వెతుకుతున్నారు. అందుకే 12వేల రూపాయల ధరలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే 6 బెస్ట్ స్మార్ట్ఫోన్ల వివరాలు మీకోసం...
చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ నెల 18 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇండియాలో కూడా ఈ రెండు మోడల్స్ను త్వరలో రిలీజ్ కానున్నాయి. 8జీబీ ర్యామ్, సూపర్ పవర్ఫుల్ ప్రాసెసర్తో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్లలో ప్రత్యేకతలు.
ఒప్పో రెనో...
ఈ ఆర్టికల్ పైనున్న ఇమేజ్ను చూశారా. అదొక మొబైల్ ఫోన్ వాల్పేపర్. పొరపాటున కూడా దాన్ని డౌన్లోడ్ చేయకండి అంటున్నారు ఆండ్రాయిడ్ డెవలపర్స్. ఎందుకంటే అది మీఫోన్ను పని చేయకుండా చేస్తుందట.
ఏమిటి సమస్య?
ఆండ్రాయిడ్ ఫోన్లలోని ఆపరేటింగ్...
చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ నెల 18 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇండియాలో కూడా ఈ రెండు మోడల్స్ను త్వరలో రిలీజ్ కానున్నాయి. 8జీబీ ర్యామ్, సూపర్ పవర్ఫుల్ ప్రాసెసర్తో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్లలో ప్రత్యేకతలు.
ఒప్పో రెనో...
చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ నెల 18 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి....
బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు మరో బంపర్ ఆఫర్ తెచ్చింది. 365 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే ఏడాది మొత్తం వ్యాలిడిటీ వచ్చే ఈ సరికొత్త...
ఫేస్బుక్లో ఎన్నో ఫోటోలు, వీడియోలు పెడుతుంటాం. అయితే వాటిని ఇప్పుడు గూగుల్ ఫొటోస్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ట్రాన్స్ఫర్...
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ స్మార్ట్ వాచ్ అమ్మకాలు ప్రారంభించింది. లేటెస్ట్ ఫీచర్లు, మంచి డిస్ ప్లే తో ఉన్న ఈ వాచ్ 3,999 రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల...
జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4x బెనిఫిట్స్ పేరిట కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వారికి ...
లాక్డౌన్లో ఇంట్లో ఉండిపోయి మొబైల్ డేటా మీదే అన్ని పనులూ చక్కబెట్టుకుంటున్నవారికి ఇప్పుడు డేటా కొరత వచ్చిపడుతోంది. సాధారణంగా...
యాప్స్ ప్రైవసీ పాలసీ మీద గూగుల్ ప్లే స్టోర్ సీరియస్గా దృష్టి పెట్టింది. టిక్టాక్ యాప్కు పోటీగా వచ్చిన ఇండియన్ యాప్ అంటూ ప్రచారం జరిగిన మిట్రాన్ యాప్ను రీసెంట్గా ప్లే స్టోర్లో నుంచి తొలగించింది. ఈ యాప్ ప్రైవసీ పాలసీని పాటించడం లేదంటూ కారణం చెప్పింది. ఇప్పుడు రిమూవ్ చైనా యాప్స్...
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలు ఇండియన్ టీవీ మార్కెట్ మీద గట్టిగానే దృష్టి పెట్టాయి. ఎంఐ స్మార్ట్ టీవీలు క్లిక్కవడంతో మరో చైనా కంపెనీ రియల్మీ కూడా అదే దారిలో వెళుతుంది. ఇప్పటికే 32, 43 ఇంచెస్ స్మార్ట్ టీవీలు రిలీజ్ చేసిన రియల్మీ త్వరలో 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని రిలీజ్ చేయబోతున్నట్లు...
శాంసంగ్ గెలాక్సీ సిరీస్ తర్వాత అంతగా ఇప్పుడు ఎం సిరీస్ హవా నడుస్తోంది. అందుకే ఈ లైనప్లో మరో రెండు స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ లేటెస్ట్గా రిలీజ్ చేసింది. ఎంట్రీలెవల్ స్మార్ట్ ఫోన్ యూజర్లే లక్ష్యంగా శాంసంగ్ ఎమ్ 01, ఎమ్ 11 ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వాటి ఫీచర్లు, స్పెక్స్, ధర ఎలా ఉన్నాయో ఓ...
టిక్టాక్కు పోటీగా వచ్చిన ఇండియన్ యాప్ అంటూ మిట్రాన్ యాప్ గురించి విపరీతమైన హైప్ నడిచింది. మరోవైపు చైనా యాప్ అయిన టిక్టాక్ను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ రెండూ కలిసి మిట్రాన్ యాప్ను ఓవర్నైట్లో పాపులర్ చేశాయి. దీంతో ఆ యాప్ భారీగా డౌన్లోడ్స్...
ఏంటి సార్ కటింగా, ట్రిమ్మింగా? ఓకే .. మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, మొబైల్ నెంబర్ కౌంటర్లో ఇవ్వండి.. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా తమిళనాడులో ఇకపై ఇదే జరగబోతోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్లో సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 15 రోజుల కిందటే సెలూన్లు కూడా ఓపెన్...
లాక్డౌన్తో దాదాపు 70 రోజులకు పైగా దేశంలోని అన్ని ఆలయాలూ మూతపడ్డాయి. నిత్యపూజలను అర్చకులు మాత్రమే వెళ్లి చేశారు. భక్తులకు ప్రవేశం నిషేధించారు. ఏదైనా సేవలు చేయించాలంటే ఆన్లైన్లో డబ్బులు కడితే భక్తులు లేకుండానే వారి పేర్లమీద అర్చుకులే చేయించారు. ఇప్పుడు లాక్డౌన్ 5.0లో...
ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్ డేట్ ఆండ్రాయిడ్ 11 కావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అని గూగుల్ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీన ఆండ్రాయిడ్11 రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అని గూగుల్ తొలుత...
లాక్డౌన్తో మనం అందరం మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నాం. కానీ అదే టైమ్లో ఓ పాప ఏకంగా మొబైల్ గేమ్స్నే తయారుచేసింది. ప్రపంచంలోనే యంగెస్ట్ గేమ్...
పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) కార్డ్ కావాలా.. మీ దగ్గర ఆధార్ కార్డ్, ఆధార్లో నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్ ఉంటే పదంటే పదే నిమిషాల్లో...
లాక్డౌన్తో మన జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. సూపర్ మార్కెట్లకు వెళ్లి సరకులు తెచ్చుకునేవారు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలన్న ఉద్దేశంతో...
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడుతున్న మెసేజింగ్ ఫ్లాట్ఫామ్ వాట్సాప్. ఇండియాలోనే 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ వాడుతున్నారు. లాక్డౌన్ టైమ్లో వాట్సాప్...
ఇదివరకు ఎవరికన్నా అడ్రస్ చెప్పాలంటే ఏదో ఒక ల్యాండ్ మార్క్ చెప్పేవాళ్లం.. గుడి పక్కనో, ఫలానా బడి ముందో ఇలా ఏదో ఒక కొండ గుర్తు చెప్పేవాళ్లం....