రిలయన్స్ జియో తన బ్రాడ్బ్యాండ్ జియో ఫైబర్ మీద డబుల్ డేటా ఆఫర్ను ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో...
టెలికం రంగంలో జియో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. ఎప్పుడైతే జియో ఫేస్బుక్తో టై అప్ అయిందో అప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయి సంస్థల...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్కు మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ''దేర్ ఈజ్ నో వే(జీరో) దట్...
టెక్నాలజీ రైతుల చెంతకు చేరుతోంది. ఇప్పటికే డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ వంటివి రైతులకు అందుబాటులోకి వచ్చాయి. గవర్నమెంట్ కూడా యాప్స్తో...
స్మార్ట్ఫోన్ వాడేవారిలో నూటికి 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్ యూజర్లే. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్. ఎంత పెద్ద కెపాసిటీ ఉన్న బ్యాటరీ మీ ఫోన్లో ఉన్నా కొన్ని...
కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం నేషనల్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్తో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ తయారుచేయించింది. లాక్ లాక్డౌన్ కాలంలో ఉద్యోగులు, ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా...
కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాలకు దేశాలే లాకౌడౌన్ ప్రకటించి ఇళ్లు కదలకుండా కూర్చుంటున్నాయి. మరోవైపు రెండు నెలలపాటు ఎలాంటి బిజినెస్ లేకపోవడంతో నష్టాలు భరించలేక కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. పరిశ్రమల నుంచి మొదలుపెట్టి ఈకామర్స్ కంపెనీల...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ దూకుడు పెంచింది. కరోనా టైమ్లో బ్రాడ్బ్యాండ్ యూజర్లకు ఇంటర్నెట్ ప్రయోజనాలు బాగా ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా 600 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ టెలికం కంపెనీలన్నీ ఏడాది (365 రోజుల) ప్రీపెయిడ్ ప్లాన్లే అత్యధిక...
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ తన తొలి స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సోమవారం రెండు వేరియంట్లలో ఈటీవీ ని ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియన్ యూజర్ల కోసం తమ టీవీని కస్టమర్ చేస్తున్నామని రియల్మీ గతంలోనే ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో ఈ స్మార్ట్టీవీలు లాంచ్ అయ్యాయి.
అందుబాటు...
ముకేశ్ అంబానీ.. రిలయన్స్ గ్రూప్ అధినేత.. ఒక్కో రంగంలో అడుగు పెట్టి దానిలో టాప్ లెవెల్కు తన సంస్థను తీసుకుపోవడంలో సిద్ధహస్తుడైన పారిశ్రామికవేత్త. జియోతో భారతీయ టెలికం రంగ రూపురేఖలనే మార్చేసిన అంబానీ ఇప్పుడు చిల్లర కిరాణా వ్యాపారంపై కన్నేశారు. జియోమార్ట్ పేరుతో ఆన్లైన్ గ్రాసరీ...
ఈ రోజే రంజాన్. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్లకు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్డౌన్తో వెళ్లలేని పరిస్థితి. అయితే టెక్నాలజీ ఇలాంటి అసంతృప్తులన్నీ చిటికెలో తీర్చేస్తుంది. జస్ట్ మీ ఫ్రెండ్కు కస్టమైజ్డ్ రంజాన్ శుభాకాంక్షలను వాట్సాప్లోపంపండి. వాళ్లూ మీరూ కలిసి ఉన్న...
ఈ రోజే రంజాన్. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్లకు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్డౌన్తో వెళ్లలేని పరిస్థితి. అయితే టెక్నాలజీ ఇలాంటి అసంతృప్తులన్నీ చిటికెలో తీర్చేస్తుంది. జస్ట్ మీ ఫ్రెండ్కు కస్టమైజ్డ్ రంజాన్ శుభాకాంక్షలను వాట్సాప్లోపంపండి. వాళ్లూ మీరూ కలిసి ఉన్న ఫోటోలుంటే ఇంకా సూపర్. వాటితో మీ సొంత రంజాన్ స్టిక్కర్లు ఎలా చేయాలో చూడండి.
...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రంజాన్ పర్వదినం సందర్భంగా తమ కస్టమర్లందరికీ ఓ ప్రత్యేకమైన ఆఫర్ను ప్రకటించింది....
లాక్డౌన్ టైమ్లో వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఇండియాలో అత్యధిక మంది వాడిన యాప్ జూమ్. అయితే ఈ యాప్ సెక్యూరిటీ మీద విపరీతమైన విమర్శలు...
అమెజాన్ ప్రైమ్ డే.. నాలుగేళ్లుగా ప్రతి జులైలో భారీ ఆఫర్లతో వచ్చే ఈవెంట్. దీనికి పోటీగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కూడా పెట్టేది. దీంతో...
ఎవరికైనా వాట్సాప్ చేయాలంటే వారి నెంబర్ మన కాంటాక్ట్స్లో సేవ్ అయి ఉండాలి. అయితే ప్రతిసారి ఇలా నెంబర్ను మాన్యువల్గా సేవ్ చేసుకోవడం...
టెలికం కంపెనీల మధ్య డేటా వార్ కంటిన్యూ అవుతోంది. డబుల్ డేటా ఆఫర్లతో జియో, ఎయిర్టెల్ కస్టమర్లను ఆకర్షించాలని ప్లాన్ చేసిన వొడాఫోన్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ప్రారంభించిన జియో ఇప్పుడు ఆ కంపెనీకి బంగారు బాతుగా మారింది. సరాసరిన వారానికో డీల్తో అంబానీ ఖజానా నింపేస్తోంది....
ఈకామర్స్ కథ మారుతోంది.. లాక్డౌన్తో ఈకామర్స్ సంస్థల రూపురేఖలో మారిపోతున్నాయి. రెండు నెలలపాటు వ్యాపారం లేక గ్రాసరీ డెలివరీ చేసిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ల కథ ఇంకా గుర్తుందిగా.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఈకామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఫుడ్ డెలివరీలోకి అడుగు పెడుతోంది. మరో వైపు ఫుడ్...
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్. మొబైల్ యాప్గానే కాదు వాట్సాప్ను వెబ్ వెర్షన్లోనూ వాడుకోవచ్చు. ఇప్పటికే వాట్సాప్ యూజర్లలో చాలామంది దీన్ని వాడుతున్నారు. అయితే వాట్సాప్ వెబ్ ఇంకా వాడని వారికోసం దాని గురించి ఆసక్తికరమైన విషయాలను...
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లాక్డౌన్ను నాలుగోసారి పొడిగించింది. మే 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. వ్యాపారాలకు, లోకల్ ప్రయాణాలకు కొన్ని పరిమితులతో సడలింపు కూడా ఇచ్చింది. అయితే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే మాత్రం పర్మిషన్...
సెల్ఫోన్ మార్కెట్లో పాతకాపు అయిన మోటోరోలా ఇటీవల వెనుకబడింది. అయితే లేటెస్ట్గా మోటోరోలా ఎడ్జ్ ప్లస్తో ఏకంగా ప్రీమియం ఫోన్ విభాగంలోనే పోటీకొచ్చింది. 108 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్తో 6కే వీడియోలను కూడా షూట్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. లేటెస్ట్గా మార్కెట్లోకి రిలీజయిన ఈ ఫోన్ విశేషాలు...
వొడాఫోన్ ఐడియాలో తన వినియోగదారులకు రోజూ 3జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ చాలా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పటికే 1.5 జీబీ డైలీ డేటా అందిస్తున్న ప్లాన్స్లో డేటాను డబుల్ చేసింది. అంటే 1.5 జీబీ ధరకే రోజూ 3జీబీ డేటా పొందవచ్చు. అయితే ఇది ఇండియాలో కొన్ని టెలికం సర్కిళ్లకే పరిమితం చేసింది. ఇవికాక ఇండియా మొత్తం వర్తించే డైలీ...
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో క్యాబ్ సర్వీసులు నడుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓకే అంటే క్యాబ్లు రోడ్డెక్కుతాయి. ఈ పరిస్థితుల్లో క్యాబ్ అగ్రిగేటర్ సర్వీస్ అందిస్తోన్న ఉబెర్ , తాము ఇకపై క్యాబ్లు నడిపే విధానం మీద కస్టమర్లకు, డ్రైవర్లకు...
లాక్డౌన్ టైమ్లో వర్క్ఫ్రం హోమ్ చేసేవాళ్లు పెరిగారు. వీరితోపాటు మిగిలినవారికి కూడా ఇంట్లో ఉండి ఎక్కువసేపు మొబైల్ చూస్తుండటంతో డేటా ఎక్కువ...
కరోనా దేశ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బ కొట్టినా చైనా నుంచి విదేశీ కంపెనీలు ఇండియా వైపు తరలివస్తాయన్న మార్కెట్ స్పెక్యులేషన్స్ ఆశలు...
కరోనా వైరస్ ఉన్న వ్యక్తులను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు అందరికీ తప్పనిసరి కాబోతోంది....
లాక్డౌన్తో ఇప్పుడంతా వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్స్దే హవా. జూమ్ యాప్ సూపర్ సక్సెస్ అయినా, ఫేస్బుక్ మెసెంజర్ రూమ్స్ తీసుకొచ్చినా...
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వయోవృద్ధులకు శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్లకు క్యాష్ ఎట్ హోమ్ సదుపాయాన్ని కల్పించింది. కరోనా వైరస్...
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక. మీ ఫోన్లోని బ్యాంకింగ్ యాప్స్, ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్ను యాక్సెస్ చేసేసి,...