డెస్క్టాప్ మీద మీకు నచ్చిన ఫోటోను వాల్పేపర్గా పెట్టుకుంటారు. అది బోర్ కొడితే ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. కానీ క్రోమ్లో మాత్రం అదే రొటీన్...
లాక్డౌన్తో నిలిచిపోయిన వ్యాపారాలను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావాలంటే కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చింది....
కరోనా వైరస్ భయంతో జనం లాక్డౌన్ ముగిసినా సినిమా హాళ్లకు వెళ్లడానికి భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో చాలామంది పెద్ద హీరోలు సినిమాల...
అవసరం అన్వేషణకు తల్లిలాంటిది అంటారు. కరోనా వేళ కంపెనీలన్నీ ఇలాగే ఆలోచిస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం అత్యధిక సెల్ఫోన్లు అమ్ముతున్న చైనా...
కొత్త మొబైల్ ఫోన్ కొంటున్నారా? అయితే కరోనా వైరస్ సోకిన రోగులను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్ దానిలో ఉండాల్సిందే. అప్పుడే మీ ఫోన్...
గుల్ క్రోమ్.. బ్రౌజర్లలో తిరుగులేనిది. కానీ ఎప్పుడూ అదే బోరింగ్ థీమ్. చూడటానికి కూడా విసుగొస్తుందా? అయితే మీకు నచ్చినట్లుగా క్రోమ్ బ్రౌజర్ను...
ఇప్పుడంతా లాక్డౌన్ టైమ్. ఇంట్లో ఖాళీగా కూర్చుని వాట్సాప్లో, టెలిగ్రామ్లో వచ్చినవి వచ్చినట్లే ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం చేస్తున్నారు చాలామంది. అయితే ఇది డిజిటల్ కాలం అంటూ వార్తాపత్రికలను కూడా వాటి పీడీఎఫ్లను కాపీ చేసి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు. అయితే ఇలా...
మీరు వ్యాపారం చేస్తుంటారా? లేకపోతే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏమన్నా నడుపుతారా? అయితే మీకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ బకాయిలు ఉంటే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మీకు ఐటీ రిఫండ్స్ పేరుతో మెయిల్స్ వస్తే మాత్రం కంగారుపడి ఓపెన్ చేయకండి. ఎందుకంటే అవి...
శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్లోని రెండు ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలు ప్రకటించింది. గెలాక్సీ ఏ50 ఎస్, గెలాక్సీ ఎం 21 ధరలపై డిస్కౌంట్ ప్రకటిస్తూ శాంసంగ్ న్యూస్ రిలీజ్ చేసింది.
గెలాక్సీ ఏ50ఎస్
గత సెప్టెంబర్లో 22,900 రూపాయల ప్రైస్ ట్యాగ్తో శాంసంగ్...
షియోమి యూజర్లను కలవరపెట్టే వార్త ఇది. తమ రెడ్మీ ఫోన్లు వాడుతున్న యూజర్ల నుంచి ఈ చైనా కంపెనీ డేటాను కొట్టేసి చైనాకు తరలించేస్తోందని కథనాలు వచ్చాయి. అయితే ఇవేమీ అల్లాటప్పా ఆరోపణలు కాదు. ఫోర్బ్స్ ఈ విషయాన్ని ప్రకటించడంతో యూజర్లను...
కరోనా వైరస్ రోగులకు మనం ఎంత దగ్గరగా ఉన్నామో చెప్పి మనల్ని అప్రమత్తం చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ గురించి రోజూ ఓ కొత్త అప్డేట్ వస్తుంది. రెండు రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులంతా ఈ యాప్ తప్పనిసరిగా...
4జీ రోజులు పోయాయి. ఇప్పుడు సెల్ఫోన్ కంపెనీలన్నీ 5జీ టెక్నాలజీతో పని చేసే ఫోన్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఆఖరికి పోటీలో ఎప్పుడో వెనకబడిపోయిన నోకియా కూడా 5జీ రేస్లోకి బలంగా దూసుకొచ్చేస్తోంది. మరి ఇలాంటప్పుడు ప్రపంచంలో అత్యధిక మంది ఇష్టపడే ఐఫోన్ను తయారుచేస్తున్న యాపిల్ కంపెనీ ఏం...
ప్రతి సంక్షోభం మనకు కొత్త విషయాలను పరిచయం చేస్తుంది. కరోనా వైరస్, దాన్ని నియంత్రించడానికి గవర్నమెంట్ పెట్టిన...
ఒప్పో సబ్బ్రాండ్గా వచ్చిన రియల్మీ స్మార్ట్ ఫోన్ల విషయంలో పరవాలేదనిపించుకుంది. ఇప్పుడు ఇతర వేరియబుల్స్ మార్కెట్ మీద దృష్టి...
మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు అనగానే డీలా పడిపోయిన ఈకామర్స్ కంపెనీలకు ఆ తర్వాత కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు చూసి...
మాయదారి కరోనా మనుషులను దూరం చేస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకోవడం, చేతికి శానిటైజర్ పూసుకోవడమే కాదు. మనిషికీ మనిషికీ మధ్య భౌతిక దూరం...
లాక్డౌన్తో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ హవా మొదలైంది. జూమ్, హౌస్పార్టీ ఇలా ఈ జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా దేశీయ టెలికం దిగ్గజం జియో కూడా ఈ...
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు నిత్యావసర వస్తువులకు లోన్ ఇచ్చే అమెజాన్ పే లేటర్తో ఇండియన్...
కరోనా రోగులు మన పరిసరాల్లో తిరుగుతుంటే ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సేతు యాప్కు కొత్త చిక్కొచ్చి పడింది. పొరుగుదేశం పాకిస్తాన్ ఆరోగ్యసేతు యాప్ పేరుతో నకిలీ యాప్ తయారుచేసింది. ఆ దేశంలోనికొన్ని ఏజెన్సీలు ఈ నకిలీ యాప్తో మనోళ్ల స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేసేందుకు కుట్రలు...
లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఎక్స్ట్రా ఛార్జి లేకుండా
సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని...
లాక్డౌన్తో చాలామందికి డబ్బుల కొరత వచ్చిపడింది. చాలా పెద్ద పెద్ద కంపెనీలే జీతాల్లో కోత విధిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు నెల జీతం ఒకటో తేదీ రెండో తేదీన వేయకుండా 10, 15 రోజులు ఆగాక చూద్దామని చెబుతున్నా్యి. ఈ పరిస్థితుల్లో మారటోరియం వల్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లలు కట్టడానికి ఇంకో...
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ ప్రబలుతోంది. దాదాపు 40 రోజులుగా దేశమంతా లాక్డౌన్ పెట్టి కఠినచర్యలు తీసుకుంటున్నా కేసులు వస్తూను ఉన్నాయి. ఇప్పటికే చాలా ఎంఎన్సీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. చాలాచోట్ల మీడియా సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి....
కరోనా ట్రాకింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు అన్నింటికీ కీలకం కాబోతోంది.
సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ప్రజలందరికీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా...
కరోనాపై ఫైట్లో డాక్టర్లు, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. అందుకే వాళ్లను ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. వారి త్యాగాలను మనసున్న ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. మరోవైపు కరోనాపై ప్రపంచం చేస్తున్న యుద్ధంలో టెక్నాలజీ కూడా ఎంతో...
ఎప్పుడైనా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ మార్చాల్సిన అవసరం వచ్చిందా? ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా వాట్సాప్ను ఏ నెంబర్తో...
ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అన్ని రంగాలను చావుదెబ్బ కొడుతోంది. ముఖ్యంగా ప్రకటనల (యాడ్స్) ఆదాయం మీదే ఆధారపడి బతుకుతున్న మీడియా...
గుడ్ న్యూస్.. జియో మరియు ఫేస్బుక్ రోజుకు 25 జీబీ చొప్పున 6 నెలలపాటు ఫ్రీగా డేటా ఇవ్వబోతున్నాయి అనే మెసేజ్ గానీ మీ మొబైల్కు వచ్చిందా? అయితే...
కరోనా వైరస్ పుణ్యమాని ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఎప్పుడూ పట్టుమని పది గంటలు కూడా ఇంట్లో ఉండనివాళ్లు కూడా నెల రోజులుగా...
నెల రోజులు దాటిపోయిన లాక్డౌన్తో అన్ని వ్యాపారాలు స్తంభించిపోయాయి. ఈ-కామర్స్ సంస్థలను కూడా నిత్యావసరాలు తప్ప మరే వస్తువులను...
లాక్డౌన్తో అందరూ ఇప్పుడు ఆన్లైన్లో వీడియో లైవ్ ఇవ్వడంపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ కూడా వీటికి బాగా హెల్ప్ అవుతున్నాయి....