• ఫేక్ ఆరోగ్య‌సేతు యాప్‌తో భార‌తీయుల ఫోన్లు హ్యాక్ చేయ‌బోతున్న పాకిస్థాన్‌.. త‌స్మాత్ జాగ్రత్త

    ఫేక్ ఆరోగ్య‌సేతు యాప్‌తో భార‌తీయుల ఫోన్లు హ్యాక్ చేయ‌బోతున్న పాకిస్థాన్‌.. త‌స్మాత్ జాగ్రత్త

    క‌రోనా రోగులు మ‌న ప‌రిస‌రాల్లో తిరుగుతుంటే ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేకంగా రూపొందించిన ఆరోగ్య‌ సేతు యాప్‌కు కొత్త చిక్కొచ్చి ప‌డింది. పొరుగుదేశం పాకిస్తాన్ ఆరోగ్యసేతు యాప్‌ పేరుతో నకిలీ యాప్ త‌యారుచేసింది. ఆ దేశంలోనికొన్ని ఏజెన్సీలు ఈ నకిలీ యాప్‌తో మ‌నోళ్ల స్మార్ట్‌ఫోన్ల‌ను హ్యాక్ చేసేందుకు కుట్ర‌లు...

  • శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి  వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు  వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

    ఎక్స్‌ట్రా ఛార్జి లేకుండా
    సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని...

  • అమెజాన్ పే లేట‌ర్‌.. వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే అమెజాన్ స‌ర్వీస్ 

    అమెజాన్ పే లేట‌ర్‌.. వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే అమెజాన్ స‌ర్వీస్ 


    లాక్‌డౌన్‌తో చాలామందికి డ‌బ్బుల కొర‌త వ‌చ్చిప‌డింది.  చాలా పెద్ద పెద్ద కంపెనీలే జీతాల్లో కోత విధిస్తున్నాయి. మ‌రికొన్ని కంపెనీలు నెల జీతం ఒక‌టో తేదీ రెండో తేదీన వేయ‌కుండా 10, 15 రోజులు ఆగాక చూద్దామ‌ని చెబుతున్నా్యి. ఈ ప‌రిస్థితుల్లో మార‌టోరియం వ‌ల్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్ల‌లు క‌ట్ట‌డానికి ఇంకో...

  •  వ‌ర్క్ ఫ్రం హోం.. క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక కూడా కొన‌సాగుతుందా? 

    వ‌ర్క్ ఫ్రం హోం.. క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక కూడా కొన‌సాగుతుందా? 

    దేశంలో కరోనా వైరస్ అంత‌కంతకూ ప్ర‌బలుతోంది. దాదాపు 40 రోజులుగా దేశ‌మంతా లాక్‌డౌన్ పెట్టి క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసులు వ‌స్తూను ఉన్నాయి. ఇప్ప‌టికే చాలా ఎంఎన్‌సీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల‌తో వ‌ర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. చాలాచోట్ల మీడియా సంస్థ‌లు కూడా వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు చేస్తున్నాయి....

  •  ఆరోగ్య సేతు యాప్‌లో సేఫ్ అని చూపిస్తేనే ఆ ఉద్యోగులు ఆఫీస్‌కి రావాలి

    ఆరోగ్య సేతు యాప్‌లో సేఫ్ అని చూపిస్తేనే ఆ ఉద్యోగులు ఆఫీస్‌కి రావాలి

    క‌రోనా ట్రాకింగ్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించిన ఆరోగ్య‌సేతు యాప్ ఇప్పుడు అన్నింటికీ కీల‌కం కాబోతోంది.
    సాక్షాత్తూ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని ప్ర‌జ‌లంద‌రికీ సూచించారు. రాష్ట్ర  ప్ర‌భుత్వాలు కూడా దీన్ని విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా...

  •  ప్రివ్యూ  - క‌రోనాపై ఫైట్‌లో సింహ‌పురి రోబో.. నెల్‌బోట్‌

    ప్రివ్యూ - క‌రోనాపై ఫైట్‌లో సింహ‌పురి రోబో.. నెల్‌బోట్‌

    క‌రోనాపై ఫైట్‌లో డాక్ట‌ర్లు, పోలీసులు, శానిటేష‌న్ సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. అందుకే వాళ్ల‌ను ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా ప్ర‌జ‌లంద‌రూ గుర్తిస్తున్నారు. వారి త్యాగాల‌ను మ‌న‌సున్న ప్ర‌తి ఒక్క‌రూ కొనియాడుతున్నారు. మ‌రోవైపు క‌రోనాపై ప్ర‌పంచం చేస్తున్న యుద్ధంలో టెక్నాలజీ కూడా ఎంతో...