అక్షయ తృతీయ బంగారం అంటే ఎంతో మోజుపడే భారతీయ మహిళలు కొంతకాలంగా అక్షయ తృతీయకు ఎంతో కొంత బంగారం కొనడం మొదలుపెట్టారు. దీంతో...
రిలయన్స్ ఇటీవల ఫేస్బుక్తో జట్టుకట్టింది. తన జియోమార్ట్ నుంచి సరుకులను వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంపిక చేసిన...
లాక్డౌన్ పుణ్యమాని వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్ఫామ్స్కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. జూమ్ హౌస్ పార్టీ, స్కైప్ ఇలా అన్నీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ కలుపుతూ జనం మనసులో...
కరోనా లాక్డౌన్ ఎంత కాలం ఉంటుందో తెలియడం లేదు. లాక్డౌన్ ఉన్నంత కాలం అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇల్లు కదిలే పరిస్థితి లేదు. అందుకే చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయమని...
లాక్డౌన్తో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ సమాచార వ్యాప్తి మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. టీవీలు, పేపర్లే కాదు సోషల్ మీడియా కూడా ఇందుకు ప్రధాన...
ఇన్స్టంట్ మెసేజ్ సర్వీస్ టెలిగ్రామ్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఈ సర్వీస్ మొబైల్ యాప్గానూ, వెబ్సర్వీస్గానూ కూడా అందుబాటులో ఉంది. గడిచిన...
లాక్డౌన్తో దుకాణాలన్నీ మూతపడ్డాయి. నిత్యావసరాల వస్తువులమ్మే షాపులకే కాస్త రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక బట్టలు, బంగారం అమ్మే కొట్లు నెలరోజులుగా మూతపడ్డాయి. ఈలోగా బంగారం వ్యాపారులు భారీగా బిజినెస్ చేసుకునే అక్షయ తృతీయ వచ్చింది. ఈ రోజే (ఆదివారమే) అక్షయ తృతీయ. ఈ రోజు ఎంతో కొంత...
టెలికం టాప్స్టార్ ఎయిర్టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం అదిరిపోయే కాంబో ఆఫర్ తీసుకొచ్చింది. 28 రోజుల రీఛార్జి ప్లాన్తో కాల్స్, డేటానే కాకుండా డిస్నీ+ హాట్స్టార్ స్ట్రీమింగ్ను కూడా ఫ్రీగా అందిస్తోంది. లాక్డౌన్ టైమ్లో ఇంటికే పరిమితమైన యూజర్లకు ఇదో అద్భుత అవకాశం అంటూ ఎయిర్టెల్ చెబుతోంది.
...
సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఎక్కువగా పనిచేసినప్పుడు అవి వేడెక్కిపోతుంటాయి. దానితో సిస్టమ్ స్లో అయిపోతుంది. దీర్ఘకాలంలో ఇది సిస్టమ్ పనితీరు మీద కూడా ప్రభావం చూపెడుతుంది. దీనికి చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పరిష్కారం కనిపెట్టారు. అది సిస్టమ్ హీట్ను తగ్గించడమే కాదు ఆ హీట్ ద్వారా ఎలక్ట్రిసిటీని సృష్టించి దాన్ని సిస్టమ్ వాడుకునేలా చేస్తుంది.
...
ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లకుపైగా ఫేస్బుక్ ప్రొఫైల్స్ను హ్యాకర్లు డార్క్వెబ్లో అమ్మేశారని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు తాజాగా ప్రకటించారు. సైబల్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ లెక్కల ప్రకారం ఈ అకౌంట్లను జస్ట్ 42వేల రూపాయలకు అమ్మేశారట. దీంతో ఫేస్బుక్ యూజర్లు...
సెర్చ్ ఇంజిన్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ గూగుల్. దాని మాతృ సంస్థ. దాని సీఈవో సుందర్పిచాయ్. మన భారతీయుడు అని గర్వంగా చెప్పుకుంటాం.. ఇదంతా అందరికీ తెలిసిందేగా మళ్లీ చెబుతున్నారేమిటా అని విసుక్కోకండి.. గూగుల్లో పనిచేసే ఉద్యోగులకే లక్షల్లో జీతాలు, అలవెన్సులు, అన్ని రకాల...
నిన్నా మొన్నటి వరకు పేరుమోసిన కంపెనీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రధాని, ముఖ్యమంత్రులు మాత్రమే వీడియో కాన్ఫరెన్సింగ్లు నిర్వహిస్తుండటం చూశాం. లాక్డౌన్తో ఇల్లు కదిలే పరిస్థితి లేకపోవడంతో క్లాస్ పాఠాల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకు అన్నింటికీ వీడియో కాన్ఫరెన్సింగ్...
భారతీయులకు బంగారం అంటే ఎంత మోజో చెప్పక్లర్లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2019లో ఇండియాలో 690 టన్నుల బంగారం అమ్ముడైందంటే మన...
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేయబోతోంది. రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్తో తీసుకురానున్న ఈఫోన్లకు ఎల్జీ వెల్వెట్ అని పేరు...
కరోనా లాక్డౌన్తో పిల్లలకు స్కూళ్లు లేవు. బయటికెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి ఫ్రెండ్స్ను కలిసే వీలూ లేదు. ఇలాంటి పిల్లలను...
రక్తదానం ఆపదలో ఉన్న మనిషిని రక్షిస్తుంది. అయితే ఎవరు ఎన్ని రక్తదాన శిబిరాలు పెట్టినా మనకో, మనవాళ్లకో ఎప్పుడన్నా...
చీప్ అండ్ బెస్ట్ సూత్రంతో ఇండియన్ మార్కెట్లో గట్టిపట్టు సంపాదించింది షియోమి. చైనా బ్రాండ్ అయినా ఇండియన్ యూజర్లను గట్టిగా ఆకట్టుకుంది. శాంసంగ్...
లాక్డౌన్తో అందరూ ఇప్పుడు ఇండోర్ గేమ్స్ మీద పడ్డారు. అష్టాచమ్మా, వైకుంఠపాళీకి మళ్లీ మంచిరోజులొచ్చాయి. అయితే స్మార్ట్ ఫోన్ వదలలేని వాళ్లు గేమ్స్ కూడా...
కరోనా పాజిటివ్ రోగి దగ్గరకు మీరు వెళ్లినా, ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినా అలర్ట్ చేసే యూనిక్ ఫీచర్తో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ను డిజైన్ చేయించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్టోర్లలో దీన్ని పెట్టించండి. కేవలం 13 రోజుల్లోనే 5 కోట్ల డౌన్లోడ్స్తో రికార్డులు సృష్టించిందీ...
డిజిటల్ ఇండియాను అత్యంత బాగా వాడుకున్న కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది రిలయన్స్ గ్రూపే. జియోతో టెలికం రంగంలో దుమ్మ లేపేసింది. ఇప్పుడు తన జియోలో ఫేస్బుక్కు వాటా అమ్మింది. ఈ డీల్తో జియోకు 43వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలగనుంది. అంతేకాదు సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ను కీలక పాత్రధారిగా...
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తను మునిగిపోతున్నా వినియోగదారుణ్ని ముంచే పని పెట్టుకోవడం లేదు. ఏజీఆర్ బకాయిలు కట్టండని సుప్రీం కోర్టు ఆదేశాలివ్వగానే పొలోమని ఎగబడి టారిఫ్లు పెంచేశాయి ప్రైవేట్ టెల్కోలు. మా టారిఫ్ తక్కువ అంటే మా టారిఫ్ చౌక అంటూ యాడ్స్ ఇచ్చి హడావుడి చేసిన ఎయిర్టెల్, జియో,...
జూమ్ యాప్.. వీడియో కాన్ఫరెన్స్లకు లాక్డౌన్ టైమ్లో సాధారణ ఉద్యోగుల నుంచి సెంట్రల్ మినిస్టర్ల వరకు దీన్ని వాడుతున్నారు. అయితే జూమ్ యాప్ ద్వారా హ్యాకర్స్ కాన్ఫరెన్స్ కాల్స్లోకి చొరబడి డేటా కొట్టేస్తున్నారన్న వార్తలతో అందరూ అప్రమత్తమయ్యారు. ఏకంగా...
ఒప్పో చైనీస్ మొబైల్ కంపెనీ. మంచి కెమెరా ఫోన్. సెల్ఫీలపరంగా అయితే కేక పుట్టించే పెర్ఫార్మెన్స్. ఫోన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అందుకే వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇండియన్ మార్కెట్లో మంచి వాటానే కొట్టేసింది. సాధారణంగా ఒప్పో ఫోన్లు 15 వేల నుంచి 30 వేల రూపాయలలోపు ఉంటాయి. కానీ ఈసారి ఒప్పో ప్రీమియం...
గూగుల్ పే.. ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ మోడ్లో ఓ విప్లవం. అప్పటివరకు పేటీఎం, ఫోన్ పే, మొబీక్విక్ లాంటి డిజిటల్ పేమెంట్స్ యాప్లు ఉన్నా వాటిలో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్తో మనీ లోడ్ చేసుకుని ఆ మనీని ఏదైనా ట్రాన్సాక్షన్లకు వాడుకునేవాళ్లం. గూగుల్ పే వచ్చాక ఆ జంఝాటాలన్నీ మటుమాయమైపోయాయి....
ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రజలనుద్దేశించిన ప్రసంగించిన తర్వాత కేంద్ర హోం శాఖ ఓ కీలక ప్రకటన చేసింది....
యాపిల్ ఎప్పటి నుంచో తన వినియోగదారులను ఊరిస్తున్న ఐఫోన్ ఎస్ఈ (2020)ని విడుదల చేసింది. ఐఫోన్ మోడల్స్లో ఎస్ఈకి చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది....
కరోనా వైరస్ దెబ్బకు జనాల సోషల్ లైఫ్ డిస్ట్రబ్ అయిపోయింది. రెస్టారెంట్లు, పబ్ల జోలికి వెళ్లాలంటనే భయపడే పరిస్థితి...
మీకు సమీపంలో కరోనా రోగి ఉంటే మిమ్మల్ని అలర్ట్ చేసే ఓ విశిష్టమైన ఫీచర్తో వచ్చింది ఆరోగ్యసేతు యాప్. ఇది కేంద్ర ప్రభుత్వం కరోనా...
కరోనా ఎఫెక్ట్తో బాగా దెబ్బతిన్న రంగాల్లో ఈ-కామర్స్ కూడా ఒకటి. తెలుగువారింటి ఉగాది పండగ సేల్స్కు లాక్డౌన్ పెద్ద దెబ్బే...
ఇప్పుడు భూమిమీద బతికున్న వాళ్లెవరూ దాదాపు చూడని విపత్తు ఈ కరోనా వైరస్. దేశాలకు దేశాలే దీని ధాటికి అల్లాడిపోతున్నాయి. దీన్ని ఎలాకట్టడి...