చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ కూడా షియోమి బాటలోనే వెళుతుంది. ఇప్పటికే వేరబుల్స్లో అడుగుపెట్టింది. షియోమి ఎంఐ స్మార్ట్ టీవీలు తెచ్చినట్లే...
తమ వినియోగదారులు చేజారిపోకుండా చూసుకోవడం, పక్క నెట్వర్క్ వాడుతున్న యూజర్లను తమ నెట్వర్క్లోకి వచ్చేలా...
ఇండియాలో ఇప్పటికే స్మార్ట్ డివైస్ల హవా మొదలైంది. అందులో భాగంగానే స్మార్ట్ స్పీకర్లు తెరమీదకి వచ్చాయి. గూగుల్ నెస్ట్, అమెజాన్ ఎకో...
మొబైల్ డాటా చౌకగా దొరకడం ఇండియాలో ఇంటర్నెట్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. అంతకు ముందు ఒక మోస్తరుగా ఉన్న డాటా వినియోగం జియో రాకతో రూపురేఖలే మారిపోయింది. కంపెనీలు పోటీపడి డాటా రేట్లు తగ్గించడం,...
ఇన్స్టాగ్రామ్.. సోషల్ మీడియాలో ఫేమస్ ఫ్లాట్ఫామ్. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇందులో అకౌంట్లున్నాయి. అయితే ఇందులో నెగిటివ్ కామెంట్లు...
లాక్డౌన్తో చాలామంది గ్రాసరీలకు ఆన్లైన్ యాప్స్ మీదే ఆధారపడుతున్నారు. రేపు లాక్డౌన్ ఎత్తేసినా ఫిజికల్ డిస్టెన్స్ కొన్నాళ్లపాటు...
కరోనా వైరస్ ప్రపంచ జీవనగతిని మార్చేస్తుందని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా.. ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రుల వరకూ అందరూ కరోనా వైరస్ ఇప్పుడప్పుడే పోయేది కాదని.. దానితో కలిసి జీవించడం నేర్చుకోవాల్సిందేనని చెబుతున్నారు. దీనిలో భాగంగా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్...
చైనా కంపెనీ షియోమి తన ప్రీమియం ఫోన్ల జాబితాలో మరో సూపర్ ఫోన్ను తీసుకొచ్చేసింది. పోకో ఎఫ్2 ప్రోను ఈ రోజు లాంచ్ చేసింది. ఇది పోకోలో సెకండ్ జనరేషన్ ఫోన్. దాదాపు రెండేళ్ల కిందట తన ఫ్లాగ్షిప్ ఫోన్ పోకో ఎఫ్ 1ను రిలీజ్ చేసింది. అది యూజర్లను బాగా ఆకట్టుకోవడంతో దాని తర్వాత వెర్షన్ను...
లాక్డౌన్ వచ్చింది. ఫ్రెండ్స్తో షికార్లు లేవు. లేట్నైట్ మూవీస్ లేవు. ఎన్నాళ్ళని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో ఒక్కళ్ళే మూవీస్ చూస్తూ కూర్చోవాలి.. బోర్ కొడుతుంది అని ఫీలవుతున్నారా?అయితే మీరు, మీ ఫ్రెండ్స్ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని కూడా అందరూ కలిసే సినిమా చూస్తున్న ఫీల్ పొందడానికి ఒక చిట్కా ఉంది. అది ఎలాగో చూడండి.
నెట్ ఫ్లిక్స్...
ఆరోగ్యసేతు యాప్ యూజర్ల పర్సనల్ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష తప్పదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ విధంగా ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ ఉన్న రోగిని ట్రాక్ చేసేందుకు ప్రభుత్వం డిజైన్ చేయించిన ఈ యాప్ను...
లాక్డౌన్లో ఇండియాలో అత్యంత పాపులర్ అయిన యాప్స్లో జూమ్ టాప్ ప్లేస్లో ఉంది. ఆన్లైన్ క్లాస్లు, ఆన్లైన్ మీటింగ్స్కి ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని స్మార్ట్ ఫోన్లో కూడా ఈజీగా యాక్సెస్ చేయగలగడం దీని విజయానికి కారణమని చెప్పాలి. క్లాస్...
భారతీయ రైల్వే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా 50 రోజులకు పైగా ప్రయాణికుల రైళ్లు నిలిచిపోయాయి. కరోనా వైరస్ను నిరోధించడానికి లాక్డౌన్ తెచ్చిన ప్రభుత్వం దానిలో భాగంగా ప్రయాణికుల రైళ్లను ఆపేసింది. సరకు రవాణా కోసం గూడ్స్ రైళ్లు తిరిగినా ప్యాసింజర్ రైళ్లు నిలిపేశారు. అలాంటిది 15 రైళ్లు...
లాక్డౌన్తో దాదాపు రెండు నెలలు ఆలస్యంగా మార్కెట్లోకి వస్తోంది రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. వాస్తవానికి రెడ్మీ నోట్ 9 ప్రో మార్చిలోనే...
ఒప్పో సబ్బ్రాండ్గా మార్కెట్లోకి వచ్చిన రియల్మీ వచ్చినప్పటి నుంచే రెడ్మీ మార్కెట్ను టార్గెట్గా చేసుకుంది. రెడ్మీ...
కరోనా లాక్డౌన్ ఆంక్షల నుంచి ఐటీ కంపెనీలకు ప్రభుత్వం సడలిస్తోంది. 33% ఎంప్లాయిస్తో హైదరాబాద్లోని ఐటీ కంపెనీలను తిరిగి...
నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ విపరీతంగా తిరుగుతోంది. కొన్ని వెబ్సైట్లు కూడా దీన్ని ప్రచారం చేస్తున్నాయి. పేరుమోసిన టీవీలు, పత్రికల...
కరోనా దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. డైలీ లేబర్ నుంచి ఐటీ దాకా, మీడియా నుంచి మార్కెట్ దాకా అన్నింటా ఇదే పరిస్థితి. ఇక ఐటీ సెక్టార్ మీదే ఆశలు పెట్టుకుని ఇంజినీరింగ్...
మన కంప్యూటర్ మానిటర్ ఎంత ఉన్నా సీపీయూ మాత్రం సేమ్ సైజ్. ఒక డబ్బాలా దాన్ని మనం ఊహించుకుంటాం. లేటెస్ట్ పీసీలు కొద్దిగా కాంపాక్ట్ డిజైన్తో మన...
టెలికం జెయింట్ ఎయిర్టెల్ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్తో కుటుంబ సభ్యులందరికీ సరిపడేలా ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ తీసుకొచ్చింది. 749, 999, 1599 రూపాయల్లో ఇవి లభ్యమవుతున్నాయి. అవేంటో చూద్దాం.
ఎయిర్టెల్ ఫ్యామిలీ పోస్ట్పెయిడ్ ప్లాన్ 749
ఇది నలుగురు కుటుంబసభ్యులు...
కరోనా వైరస్ ప్రపంచగతినే మార్చేసింది. లాక్డౌన్తో ప్రపంచదేశాలన్నీ ఇంట్లో కూర్చున్నాయి. అయితే టెక్నాలజీ కంపెనీలు మాత్రం ఈ సంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకుంటున్నాయి. కరోనా నివారణలో సోషల్ డిస్టెన్సింగ్ అనేది అత్యంత కీలకం. మనిషికీ మనిషికీ మధ్య కనీసం మీటరు దూరం ఉండాలని...
షియోమి ఫోన్లు ఇండియాలో చాలా పాపులర్ . ఆ కంపెనీ నుంచి వచ్చే ఎంఐ, రెడ్మీ ఫోన్లకు ఫ్రీ బుకింగ్ కూడా దొరకదు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ను అప్పటిదాకా ఆగలేక చాలామంది బ్లాక్లో కూడా కొంటుంటారు. ఇదంతా ఎందుకంటే అది తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు, స్పెక్స్తో...
కరోనా వైరస్ను కంట్రోల్ చేయడానికి లాక్డౌన్ తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడత లాక్డౌన్ మే 17 వరకు ఉంది. అయితే చివరి విడతలో మాత్రం గ్రీన్, ఆరంజ్ జోన్లలో నిత్యావసరాలతోపాటు సెల్ఫోన్లు, బట్టలు లాంటివన్నీ...
కరోనా వైరస్ను కంట్రోల్ చేయడానికి లాక్డౌన్ తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడత లాక్డౌన్ మే 17 వరకు ఉంది. అయితే చివరి విడతలో మాత్రం గ్రీన్, ఆరంజ్ జోన్లలో నిత్యావసరాలతోపాటు సెల్ఫోన్లు, బట్టలు లాంటివన్నీ ఈకామర్స్ సంస్థలకు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చని చెప్పింది. అయితే రెడ్జోన్లలో మాత్రం ఇప్పటికీ నిత్యావసరాలకు మాత్రమే...
చైనా మొబైల్ కంపెనీ షియోమి.. ఇప్పుడు ఇండియాలో టీవీ స్టిక్స్ బిజినెస్పై కన్నేసింది. ఇప్పటికే ఈ రంగంలో గూగుల్ క్రోమ్ కాస్ట్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హవా చెలాయిస్తున్నాయి. వాటికి పోటీగా ఎంఐ బాక్స్ 4కేను ఈ రోజు లాంచ్ చేసింది.
ఏమిటీ ఎంఐ బాక్స్
నాన్ స్మార్ట్ టీవీని కూడా స్మార్ట్ టీవీగా వాడుకోవడానికి ఇవి...
లాక్డౌన్తో రెండు నెలలుగా చాలామంది ప్రజలకు ఆదాయం లేదు. ఎవరి ఉద్యోగాలు ఉంటాయో, ఎవరివి పోతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో...
కరోనా వైరస్ రోగిని ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు పెద్ద హాట్టాపిక్గా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో...
దేశంలో టెలికం కంపెనీలన్నీ కేంద్ర టెలికం శాఖకు యాన్యువల్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) చెల్లించాలి. బకాయి లక్షన్నర కోట్ల రూపాయలకు...
కరోనా ఉపద్రవంతో ఇప్పుడు అప్పుడే మనం ఎవరమూ మాస్క్ లేకుండా బయటికి వెళ్లలేం. ఇండియాలాంటి ఉష్ణదేశాల్లో మాస్క్ వేసుకుని ఉండటం చాలా కష్టం....
డిజిటల్ యుగంలో మన ప్రతి అకౌంట్కు పాస్వర్డే తాళం చెవి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ నుంచి ఫేస్బుక్ అకౌంట్ వరకు పాస్వర్డ్ లేనిదే...
కరోనా లాక్డౌన్ ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు తెచ్చింది. తెస్తోంది కూడా.. మనుషుల అలవాట్లు, వ్యవహారాలే కాదు. కంపెనీల తీరుతెన్నులు కూడా...