ఇప్పటిదాకా మనం బీర్ గ్లాస్ తో కూడిన బాటిల్స్ లోనే చూశాం. ఇకపై వాటికి కాలం చెల్లిపోనుంది. పేపర్ తో కూడిన బీర్ బాటిల్స్ మార్కెట్లోకి రానున్నాయి. బీర్ ప్రియుల కోసం పాపులర్ బీర్ బ్రాండ్ కంపెనీ పేపర్...
రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ సమస్యల గురించి ఎవరికి చెప్పాలో మనకు తెలియదు. కేవలం...
ఉద్యోగ వేటలో ఉండే వాళ్లకి ఆకట్టుకునేలా రిజ్యుమ్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో తెలుసు.. అంతేకాదు స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఎంతటి క్లిష్టమైన...
ఆన్లైన్లో మీ డాక్యుమెంట్లను భద్రపరచడానికి చాలా సర్వీసులు మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సర్వీసులన్నీ సురక్షితమేనా!...
ఓఎల్ఎక్స్.. పాత సామానులు అమ్మే లేదా కొనే ఆన్లైన్ షాప్.. దీనిలో మనకు కావాల్సిన అన్ని రకాల వస్తువులూ దొరకుతాయి. అయితే వాటిలో మోసం లేదా?...
గూగుల్ మ్యాప్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఇది మనిషి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. కప్ కాఫీ ఆర్డర్ ఇచ్చినంత ఈజీగా నేవిగేషన్ ద్వారా మనం ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. గూగుల్ కూడా...
ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది. అరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఈ ఆరోగ్యానికి కొన్ని టెక్నాలజీ గాడ్జెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మానవ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఇందులో భాగంగానే కంపెనీలు కూడా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. మీ దైనందిన జీవితంలో వీటి...
ఆండ్రాయిడ్ ఫోన్లలో మనకు తరుచూ వచ్చే నోటిఫికేషన్ల వల్ల మనకు పని సులభం అవుతుంది. ఏ మెసేజ్ వచ్చిందో మనం జస్ట్ ఒక గ్లాన్స్తో చూసేయచ్చు. అవసరమైన వాటినే మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే కొన్ని నోటిఫికేషన్ల వల్ల ఉపయోగం ఉంటే కొన్నింటి వల్ల మాత్రం చాలా...
హ్యాకింగ్.. టెక్నాలజీ గురించి ఐడియా ఉన్న వాళ్లకు ఈ పదం గురించి పరిచయం చేయక్కర్లేదు. మన అనుమతి లేకుండా.. మనకు తెలియకుండా మన సిస్టమ్స్లో చొరబడి విలువైన సమాచారాన్ని తస్కరించే ప్రక్రియే హ్యాకింగ్. ఒకప్పుడు ఇది కేవలం కంప్యూటర్లకు...
పండగ సీజన్.. ఆన్లైన్లో అమ్మకాలు దుమ్ము లేచిపోతున్నాయి.. అమేజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఇ-కామర్స్ సైట్లు భారీ ఎత్తు న అమ్మకాలు చేస్తున్నాయి. ఎప్పుడూ లేనట్లుగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. మనం కూడా ఏదో ఒక వస్తువు పర్చేజ్ చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఏ డిస్కౌంట్ మంచిదో.....
రుణం కావాలంటే ఒకప్పుడు నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మరి అదే ఇప్పడు రోజుల్లోనే లోను వచ్చేస్తుంది. టెక్నాలజీ విపరీతంగా డెవలప్ కావడంతో ఇప్పుడు రోజుల్లో కాదు సెకన్లలోనే లోను వచ్చే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటిదే ఎస్బీఐ కార్డు లోను. ఈ కార్డు...
సోషల్ మీడియాను ఉపయోగించేవాళ్లు ఫేస్బుక్ వాడకుండా ఎవరూ ఉండరు. స్నేహితులు, సన్నిహితులతో కనెక్ట్ అయి ఉండడం కోసం ఫేస్బుక్ను మించిన ఫ్లాట్ఫాం మనకు దొరకదు. అయితే ఫేస్బుక్లో మనం ప్రధానంగా చూసే ఫీచర్ లైక్స్.. ఏదౌనా ఫొటో పెట్టినా లేదా కామెంట్ చేసినా వెంటనే...
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి నుంచి సరికొత్తస్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్మి 7 విజయవంతమైన నేపథ్యంలో దానికి అప్డేట్ వెర్షన్గా రెడ్మి 8ను...
జియో చార్జీల వడ్డన షురూ చేసింది. ఇక నుంచి ఇతర నెట్వర్క్లకు చేసే వాయిస్ కాల్స్పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది.కాల్...
మనం ఏదైనా యాప్లు వాడుతున్నకొద్దీ వాటి పని తీరు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు డివైజ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం దీనిలో క్యాచె పెరిగిపోవడం! ఏంటి క్యాచె అంటే.. ఇదొ రకం...
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఏదో ఒక యాడ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. వీటిలో చాలా యాడ్స్కు మీకు పనికొచ్చేవిగా ఉండవు. కొన్ని యాడ్స్...
దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో దుమ్మురేపింది. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన లగ్జరీ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ విక్రయాల్లో సరికొత్త రికార్డు...
పేటీఎం వ్యాలెట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాలెట్ యూజర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంటర్నల్ అంబుడ్స్మన్ ఏర్పాటు చేయాలని పేటీఎం, ఫోన్పే, మొబీక్విక్, పేయూ, అమెజాన్ పే వంటి వ్యాలెట్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. వ్యాలెట్ల వ్యాపారం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులూ పెరుగుతుండటం వల్ల వారి నుంచి...
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్తను అందించింది. డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చు. అలాగే నెలకు 8 నుంచి 10 ఉచిత లావాదేవీలను నిర్వహించుకోవచ్చునని తెలిపింది. ఈ పరిమితి దాటితే కస్టమర్ల నుంచి కొంత ఛార్జ్ వసూలు చేస్తారు. దీంతో పాటుగా అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంకు సర్వీస్ ఛార్జీలను కూడా సవరించింది. అకౌంటులో నిర్ణీత అమౌంట్...
మనం కంప్యూటర్ ముందు కూర్చుంటాం.. కాసేపటికే మనకు తెలియకుండానే మెడ నొప్పో లేదా వెన్నునొప్పో మొదలువుతుంది. దీనికి మనం కూర్చునే భంగిమే కారణం. మనం కూర్చునే తీరును సరిదిద్ది మంచిగా కూర్చోబెట్టడానికి కూడా టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇందుకోసం కొన్ని వెబ్సైట్లు కూడా...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రధానంగా ట్రూకాలర్ యాప్ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మీ మొబైల్కు ఎవరు కాల్ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్...బ్యాంకింగ్ సేవలు, మొబైల్ రీఛార్జ్, వీడియో కాల్స్... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో వచ్చింది. మీరు మీ ట్రూకాలర్ నుంచి ప్రధానంగా చూసేది. నంబర్ ఎవరిది అని మాత్రమే కదా..అయితే మీరు మీ ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు...
ఐఫోన్ యూజర్లకు టెక్ దిగ్గజం ఆపిల్ బ్యాడ్ న్యూస్ ను మోసుకొచ్చింది. మీపాత ఐఫోన్ కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోకుంటే మీరు వాడే ఐఫోన్లలో ఇకపై వాట్సప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సప్ ఫిబ్రవరి 1, 2020 నుంచి పాత ఐఫోన్లలో తన సర్వీసులను నిలిపివేయనుంది. వాట్సప్ నుంచి కొత్త అప్ డేట్స్ ఆయా వెర్షన్ ఐఫోన్లకు అందుబాటులో ఉండవు అని ఓ రిపోర్టు తెలిపింది. కొత్త వెర్షన్...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకోసం తీసుకురాబోతోంది. ఇకపై వాట్సప్లో మనం పంపుకునే మెసేజ్లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని...
ఇప్పటివరకు మనం ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే దాదాపు ముప్పై నుండి నలభై ఐదు సెకండ్ల పాటు రింగింగ్ వినిపిస్తుంది. కానీ ఇకపై ఇది కేవలం 25 సెకన్స్ మాత్రమే వినిపించనుంది. ఎందుకంటే...
ఇప్పుడు నడుస్తోంది స్మార్ట్ఫోన్ యుగం.. మార్కెట్లో స్మార్ట్ఫోన్లు చాలా వేగంగా వస్తున్నాయి. చిన్నపాటి అప్డేట్స్తో కొత్త కొత్త ఫోన్లు...
స్మార్ట్ఫోన్.. ఇది లేకుండా మనుషులు లేరిప్పుడు.. ప్రతి అవసరానికి సెల్ఫోన్ ముడిపడి ఉంది ప్రస్తుత తరుణంలో.. అందుకే వీలైనంత...
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. విపరీతంగా డెవలప్ అవుతున్న అంశాల్లో ఇదొకటి. ప్రతి రంగంలోనూ ఏఐని చొప్పించాలని కంప్యూటర్ నిపుణులు...
మనం కంప్యూటర్లో పని చేస్తూ ఉంటాం. ఇలాగా ఫోన్లో ఏవో నోటిపికేషన్లు వస్తాయి. వాటిని మనం చూడటం కోసం కంప్యూటర్ వర్క్ని...
ఆండ్రాయిడ్ ఓఎస్లో ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. బగ్లను ఫిక్స్ చేసుకుంటూ కొత్త వెర్షన్లు వస్తూనే ఉంటాయి. కొన్ని...