ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఖాతాదారుల...
ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్ జ్వరమే.. ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభం కావడంతో అభిమానులు మ్యాచ్లు చూడటానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. టీవీలకు...
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఆకట్టుకునే ఫీచర్లతో రెండు ల్యాపీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం వీటిని అమెరికా మార్కెట్లో విడుదల చేశారు. నోట్బుక్ 7,...
ఇప్పుడు మార్కెట్లో పాప్ సెల్ఫీ కెమెరాదే రాజ్యం, ఆకట్టుకునే ఫీచర్లు ఎన్ని వచ్చినప్పటికీ ఈ ఫీచర్ ఉన్న ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సెల్పీ ప్రియులకయితే ఈ ఫీచర్ చాలా బాగా...
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు మెయ్జు సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. 16ఎక్స్ఎస్ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల...
రెండేళ్ల నుంచి దేశంలో ఏటీఎంల కొరత తీవ్రమవుతోంది. ఇదే సమయంలో ఏటీఎం లావాదేవీలు మాత్రం పెరిగిపోయాయి. మరోపక్క నిబంధనలు కఠినతరం కావడంతో ఏటీఎంల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. ఈ విషయం ఇటీవల విడుదల...
వినియోగదారులు ఒక్కోసారి షాపింగ్ సమయంలో కాని లేక డిన్నర్ సమయంలో కాని రాంగ్ లావాదేవీలు జరిపి అనేక చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు అటువంటి సమయంలో పోయిన డబ్బుని తిరిగి ఎలా పొందాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు కార్డు చెల్లింపుల ద్వారా వివాదాల్లో చిక్కుకుంటే ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మీ కార్డు నుంచి మొత్తం కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది...
ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?
దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊహకందనంత వేగంగా దూసుకువెళుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ఓ రిపోర్ట్ తెలిపింది. భారత్లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నట్టు వీసా సంస్థ పేర్కొంది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్య లో కార్డులు గత మూడేళ్ల...
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటీటీ ప్లాట్ఫా జీ5లో ఉచిత ఆఫర్ను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్గా ఈ కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ...
అమెజాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ. ఇందులో పని చేసే ఉద్యోగులు కూడా భారీగా ఉంటారు. అయితే ప్రతిసారి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ఈ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇది వినియోగదారుల కోసం కాదు తమ ఉద్యోగుల కోసం!...
ఈ రోజుల్లో అనవసర కాల్స్, మెసేజ్లు ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ తప్పవు. ఇవి ఒక్కోసారి తీవ్ర స్థాయిలో ఉంటాయి. మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. అయితే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మనకు కొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ ఎక్కువగా వాడరు. వాటిలో...
ఆన్ లైన్ ద్వారా మనీ బదిలీ చేయడానికి నెట్ బ్యాకింగ్ ఆప్సన్ యూజ్ చేస్తున్నారా..అయితే ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI లావాదేవీల సమయాల్లో మార్పులు చేసింది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS వేళల్ని సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. మారిన వేళలు జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇంటర్నెట్ ద్వారా నెట్ ట్రాన్ఫర్ చేసే విధానంలో...
యూట్యూబ్ సరికొత్తగా అడుగులు ముందుకు వేస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇండియాలోని విద్యార్థులకు స్ట్రీమింగ్ బేస్ సబ్ స్క్రైబర్లకు...
దేశీయ టెలికాం రంగంలో 4జీ రాకతో మొబైల్ వినియోగదారులు పోస్టుపెయిడ్ సెగ్మెంట్పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్లో అధిక ఛార్జీలు వసూలు...
దేశీయ టెలికాం రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి తీరతీసినట్టు తెలుస్తోంది. తాజా రిపోర్టుల ఆధారంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని...
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా వీడియో గేమ్స్ రాజ్యమేలుతున్నాయి. పిల్లలు వీడియో గేమ్లకే అతుక్కుపోతున్నారా? అవుట్డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్కే పరిమితం అవుతున్నారా? అయితే...
దిగ్గజ మొబైల్స్ మేకర్ ఒప్పో ఇండియా మార్కెట్లోకి రెండు ఫోన్లను తీసుకువచ్చింది. ఒప్పో రెనో, ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ పేర్లతో ఈ ఫోన్లను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఒప్పో రెనో రూ.32,990...
సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే నేరుగా ఏటీఎం సేవలు పొందే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. ఈ మధ్య కొన్ని బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సర్వీసులు ఆఫర్ చేస్తున్నాయి. క్యాష్...
అప్పుల ఊబిలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్కాం)ఛైర్మన్ అనిల్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.వీటి నుంచి గట్టెక్కడానికి రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ లిమిటెడ్ నడుపుతున్న బిగ్ ఎఫ్ఎంను విక్రయించనున్నారు. హిందీ వార్తా పత్రిక దైనిక్ జాగరన్ దీనిని సొంతం చేసుకోనుంది. దైనిక్ జాగరన్...
బ్యాంకులో డబ్బులు ఉంచుకోవడం లేదా...అయితే మీరు ఇకపై తప్పనిసరిగా బ్యాంకులో డబ్బులు ఉంచుకోవాలి. కేంద్రం నుంచి అందుకునే బెనిఫిట్స్ కోసం అకౌంట్లు మినిమం రూ.12 బ్యాలన్స్ ఉండేలా చూసుకోవాలి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అనేక రకాల స్కీములు మీకు అందాలంటే మీకు అకౌంట్లో రూ. 12 ఉండాలని చెబుతున్నారు. మే 31న మీ అకౌంట్లో కొంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. దీంతో మీకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్...
గూగుల్ నుంచి వచ్చిన తేజ్ యాప్ వచ్చిన అనతి కాలంలోనే వినియోగదారుల మనసును విపరీతంగా గెలుచుకున్న సంగతి అందరికీ తెలిపిందే. వచ్చిన అత్యంత తక్కువ సమయంలోనే ఈ పే యాప్ అందరికీ చేరువైంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వినియోగదారులను కట్టిపడేసింది. అనేక రకాల ఆఫర్లను, డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ప్రైజులను అందిస్తూ ముందుకు వెళుతున్న ఈ దిగ్గజం తాజాగా రైల్వే బుకింగ్ ఆపసన్ ను తీసుకువవచ్చింది. ఇప్పుడు గూగుల్ పే...
దిగ్గజ డైరెక్ట్- టు- హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. యూజర్లకు బంపరాఫర్లను అందిస్తూ వస్తోంది. వేట్ డైరక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన టాటా స్కై యూజర్ల కోసం మరో అదిరిపోయే ఆఫర్ ను అందిస్తోంది. యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ రూపంలో నెల రోజుల పాటు ఉచిత సేవలు అందిస్తోంది. ఈ ప్లాన్ ప్రకారం మీరు 12 నెలలకు డబ్బులు ఒకసారి చెల్లిస్తే.. 1...
మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ తన నూతన గేమింగ్ స్మార్ట్ఫోన్ బ్లాక్ షార్క్ 2 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. హైఎండ్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా అదే స్థాయిలో ఉంది. ఈ ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,999 ధరకు లభ్యం కానుండగా, 12 జీబీ ర్యామ్,...
ప్రపంచంలో కొన్ని రకాల వైరస్ లు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయని మీకు తెలుసా. ఈ వైరస్ ల ద్వారా కొన్ని కోట్ల నష్టాలను కంపెనీలు చవిచూశాయి. కంప్యూటర్లలోకి చొరబడిన ఈ వైరస్ లు ఫైల్ షేరింగ్ నెట్ వర్క్ ద్వారా సిస్టమ్స్ లోకి ప్రవేశించి మొత్తం ఆర్థికరంగాన్ని కుదేలు చేశాయి. అలాంటి ఆరు వైరస్ లను మీకందిస్తున్నాం చూడండి.
ILoveYou
ఐ లవ్ యూ వైరస్ ఈమెయిల్, ఫైల్ షేరింగ్ నెట్ వర్క్స్...
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్టాప్ ఒకటి ఆన్లైన్ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్లతో ఇది 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’...
చైనా ఫోన్లను సవాల్ చేస్తూ టిక్ టాక్ పేరంట్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. టిక్ టాక్ యాప్ కు ఇండియాలో అతిపెద్ద మార్కెట్ తో పాటు ఎంతో క్రేజ్ ఉందనే విషయం...
దేశీయ టెలికం దిగ్గజం వొడాఫోన్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. యూజర్లకు రూ.499కే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ని అందిస్తోంది. మీరు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని...
క్యాబ్ అగ్రిగ్రేటర్ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్ఫాంనుంచి ఫుడ్పాండాను తొలగించింది. ఓలా వేదికగా ఇటీవల కాలంలో ఫుడ్ పాండా వ్యాపారం క్షీణించడంతో...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్బుక్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది.ఫేస్బుక్ 2020 నాటికి తన సొంత క్రిప్టోకరెన్సీని లాంచ్ చేపేందుకు ప్లాన్ చేస్తోంది. తద్వారా 12...
దేశీయ టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో వచ్చిన అనతికాలంలోనే టెలికం ఇండస్ట్రీని షేక్ చేసింది. కాగా జియో డేటా ప్లాన్స్ వచ్చాకే ఇండియాలో యూజర్లు యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడంపై...