చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం హానర్ 20 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అమెరికాలో తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో తాజాగా ఈ...
ఐఐటీ, ట్రిపుల్ ఐటీ- అనేవి విద్యార్థులు కలలుగనే ఉన్నత విద్యలు. అత్యున్నత స్థాయిలో జీవితాన్ని తీర్చి దిద్దుకునేం దుకు చాలా మంది విద్యార్థులు వీటిని...
ఈ-మెయిల్. కంప్యూటర్ వినియోగించే వారికి ఈ పదం కొత్తకాదు. నిత్యం అనేక మెయిళ్లను రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మరిన్ని మెయిళ్లను పంపుతూ ఉంటాం. ఇక,...
ఇప్పటి వరకు 2జీ, 3జీ అంటే అబ్బో అనుకునేవారు. ఇక 4జీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. కానీ.. ప్రస్తుతం 4జీ శకం కూడా ముగియబోతోంది. 5జీ వైపు భారత్ పరుగులు పెడుతోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం...
ల్యాప్టాప్ తయారీ దిగ్గజం డెల్ ఇండియా సరికొత్త ల్యాప్టాప్ను రిలీజ్ చేసింది. వైర్లెస్ చార్జింగ్ ల్యాపీ లాటిట్యూడ్ 7000 సిరీస్లో...
దేశీయ టెలికం రంగంలో పెను మార్పులకు నాంది పలికిన రిలయెన్స్ జియోకు సంచలనాలు కొత్తేమీ కాదు. జియో ప్రారంభించిననాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. ఇదిలా ఉంటే భారతదేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్...
ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న సాధనం. రోజువారీ జీవితంలో అది లేకుండా పనే జరగడం లేదు. ప్రతి చిన్నదానికి ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. మరి ఒక నిమిషంలో ఇంటర్నెట్లో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ విషయాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే మరి. మరి నిమిషం కాల వ్యవధిలో ఇంటర్నెట్లో ఏం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఓ సారి చూద్దాం.
గూగుల్
గూగుల్ ఒక...
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. గిగా ఫైబర్ పేరిట త్వరలో బ్రాడ్బ్యాండ్సేవలను ప్రారంభిస్తున్నజియో దాని మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వకుండానే దానికి సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవల గురించి అప్పుడే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
...
హెడ్ లైన్ చూడగానే ఆశ్చర్యపోయారా.. మరి నిజంగా జరిగితే ఇంకెంతలా ఆశ్చర్యపోతారు. నాసా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రైవేట్ వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును...
బడ్జెట్ స్మార్ట్ఫోన్ తయారీలో దూసుకుపోతున్న రియల్మి దిగ్గజాలతో పోటీపడేందుకు సిద్దమవుతోంది. కొత్త కొత్త స్మార్ట్ఫోన్స్ లాంచ్ చేస్తూ జోరు మీదున్న ఈ కంపెనీ మరో అడుగు ముందుకు వేస్తూ 5జీ స్మార్ట్ఫోన్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రియల్మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా 5జీ స్మార్ట్ఫోన్ అంశాన్ని...
అమెరికా ధాటికి హువాయికు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ట్రంప్ సర్కారు ఇప్పటికే ఆ సంస్థపై ఆంక్షలు విధించగా, ఆ తర్వాత గూగుల్ పెద్ద దెబ్బ కొట్టింది. తాజాగా, ఫేస్బుక్ కూడా గూగుల్ బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. ఆ సంస్థకు హార్ట్వేర్, సాఫ్ట్వేర్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకోగానే ఈ నిర్ణయం వెలువడటంతో హువాయి దిక్కుతోచని స్థితిలోకి...
టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్...
నోకియా ఫోన్లు ఒకప్పుడు మకుటం లేని మహారాజులాగా వెలుగొందాయి. అయితే కాలక్రమంలో ఇతర కంపెనీలు బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి తమ ఫోన్లను తీసుకురావడంతో నోకియా ఫోన్లు మార్కెట్లో సత్తాను చాటలేకపోయాయి....
చైనా దిగ్గజం హువాయి సంచలన నిర్ణయంతో అమెరికాకు షాకిచ్చింది. అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందని అంచనా వేస్తున్న ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి రష్యాతో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. రష్యాలో...
దేశీయ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షియోమి మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కస్టమర్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక...
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం వొడాఫోన్ పోస్టు పెయిడ్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది.ఒకే ఒక్క సింగిల్ ప్లాన్ను ఐదుగురు కుటుంబ సభ్యులు ఉపయోగించుకునేలా...
హెచ్ఎండీ గ్లోబల్ నోకియా తన నూతన స్మార్ట్ఫోన్ నోకియా 2.2ను భారత మార్కెట్లో విడుదల చేసింది. నోకియా 2.1 కి సక్సెసర్గా బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ఫోన్ను...
దేశీయ టెలికాం రంగంలో తిరుగులేకుండా దూసుకుపోతున్న టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ICC World Cup 2019 లైవ్ మ్యాచ్ లు చూసే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇకపై పైసా...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నెట్ బ్యాంకింగ్ వాడేవారికి శుభవార్త చెప్పింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో NEFT (National Electronic Funds Transfer), RTGS (Real Time Gross Settlement System) ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా ఆన్లైన్ లావాదేవీలపై ఛార్జీల రద్దుతో ఆయా...
తెలంగాణా ప్రభుత్వం రైతుబంధు పథకం నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసింది. ఈ పెట్టుబడి సాయం కోసం ఇప్పటికే రూ.6,900 కోట్లు విడుదల చేశారు. గత ఏడాది సీజన్కు రూ.4వేల చొప్పున ఇచ్చారు. ఈ ఏడాది నుంచి రూ.5వేలకు పెంచారు. కోటీ 38 లక్షల ఎకరాలకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు చాలకపోతే మరిన్ని విడుదల చేయనున్నారు. రెవెన్యూ శాఖ 54.60 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు...
ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఏటీఎం ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా...
దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు తెరతీసిన ముకేష్అంబానీ టెలికం రిలయన్స్ జియో మళ్లీ సంచలనపు దిశగా అడుగులు వేస్తోంది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు చుక్కలు చూపించిన కంపెనీ మళ్లీ జియోఫోన్ 2 (JioPhone 2) ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ జూన్ మధ్యాహ్నం గం.12.00 కు ప్రారంభయింది. ఫ్లాష్ సేల్లో ఈ ఫోన్ను జియో కేవలం రూ.2,999లకే విక్రయిస్తోంది. జియో ఫోన్ 2లో...
మీ ఫేస్బుక్ అకౌంట్ను శాస్వుతంగా డిలీట్ చేసేద్దామని నిర్ణయించుకున్నారా..? అయితే మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గనుక ఫేస్బుక్ అకౌంట్ను డిలీట్ చేసినట్లయితే మళ్లీ అదే అకౌంట్ను రీయాక్టివేట్ చేసుకోవటం కుదరదు. కాబట్టి, మీ అకౌంట్ను డిలీట్ చేసుకునే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ ఫేస్బుక్ అకౌంట్ను శాస్వుతంగా క్లోజ్...
నెట్వర్క్ సిగ్నల్స్ వీక్గా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే చాలా ముఖ్యమైన కాల్ అయితే మనకు ఎక్కడ లేని విసుగు వస్తుంది. సిగ్నల్స్ వీక్ అని మనకు ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి. సిగ్నల్ వీక్ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్ మీకోసం..
మీ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్ బాగుండాలంటే, మీ...
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా గూగుల్ మ్యాప్స్ లో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది, ఇందులో ప్రధానంగా రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ సరికొత్తగా ఉంది. ఈ...
ఆన్లైన్ మ్యూజిక్ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్ యాప్ ఇకపై చరిత్రపుటల్లోకి వెళ్లనుంది. ఆపిల్లో ఫేమస్ యాప్ ఐట్యూన్స్. పాటలు కావాలన్నా, ల్యాప్టాప్, కంప్యూటర్తో...
టీవీల రంగంలో దూసుకుపోతున్న దేశీయ టీవీ దిగ్గజం దైవా కంపెనీ ఓ నూతన ఎల్ఈడీ స్మార్ట్టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.డీ32ఎస్బీఏఆర్ మోడల్ నంబర్ పేరిట ఈ టీవీ...
దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్ 13ని పరిచయం చేసింది. ఆపిల్ వార్షిక డెవలపర్ సదస్సు (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2019లో భాగంగా ఆపిల్ తన నూతన ఓఎస్ల గురించి ప్రకటన...
ఈ ఫొటోలో కనిపిస్తున్నది 3డీ ముద్రిత స్నానపు గది. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ల బృందం దీన్ని ఒకే రోజులో సిద్ధం చేసింది. ఒకే...
రోజువారీ దినచర్యలో ఎప్పటి నుంచో టీవీ చూడడం ఒక భాగమైపోయింది. కాసేపయినా రిలాక్స్ అవ్వాలంటే రిమోట్ పట్టి ఏదో ఒక చానెల్ మార్చుతూ పోయేవాళ్లు ఎక్కువైపోయారు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ గురించి...