• ఒక్క నిమిషంలో ఇంటర్నెట్‌లో జరిగే వండర్స్‌ని చూస్తే ఆశ్చర్యపోతారు 

    ఒక్క నిమిషంలో ఇంటర్నెట్‌లో జరిగే వండర్స్‌ని చూస్తే ఆశ్చర్యపోతారు 

    ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న సాధనం. రోజువారీ జీవితంలో అది లేకుండా పనే జరగడం లేదు. ప్రతి చిన్నదానికి ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. మరి ఒక నిమిషంలో ఇంటర్నెట్లో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ విషయాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే మరి. మరి నిమిషం కాల వ్యవధిలో ఇంటర్నెట్లో ఏం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఓ సారి చూద్దాం. 

    గూగుల్ 
    గూగుల్ ఒక...

  • జియో గిగా ఫైబర్ కనెక్షన్ రూ. 2500కే, ఇందులో నిజమెంత? 

    జియో గిగా ఫైబర్ కనెక్షన్ రూ. 2500కే, ఇందులో నిజమెంత? 

    టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది.  గిగా ఫైబర్‌ పేరిట త్వరలో బ్రాడ్‌బ్యాండ్‌సేవలను ప్రారంభిస్తున్నజియో దాని మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వకుండానే దానికి సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవల గురించి అప్పుడే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

    ...

  • ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లాలంటే కావాల్సింది అక్షరాలా రూ.400 కోట్లు మాత్రమే

    ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లాలంటే కావాల్సింది అక్షరాలా రూ.400 కోట్లు మాత్రమే

    హెడ్ లైన్ చూడగానే ఆశ్చర్యపోయారా.. మరి నిజంగా జరిగితే ఇంకెంతలా ఆశ్చర్యపోతారు.  నాసా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.  అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రైవేట్‌ వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును...

  • రియల్‌మి నుంచి ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌

    రియల్‌మి నుంచి ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌

    బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీలో దూసుకుపోతున్న రియల్‌మి దిగ్గజాలతో పోటీపడేందుకు సిద్దమవుతోంది. కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేస్తూ జోరు మీదున్న ఈ కంపెనీ మరో అడుగు ముందుకు వేస్తూ 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా 5జీ స్మార్ట్‌ఫోన్ అంశాన్ని...

  • గూగుల్ బాటలో ఫేస్‌బుక్‌, హువాయి కంపెనీకి ఫ్రీ సర్వీసెస్ నిలిపివేత

    గూగుల్ బాటలో ఫేస్‌బుక్‌, హువాయి కంపెనీకి ఫ్రీ సర్వీసెస్ నిలిపివేత

    అమెరికా ధాటికి హువాయికు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ట్రంప్ సర్కారు ఇప్పటికే ఆ సంస్థపై ఆంక్షలు విధించగా, ఆ తర్వాత గూగుల్ పెద్ద దెబ్బ కొట్టింది. తాజాగా, ఫేస్‌బుక్ కూడా గూగుల్ బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. ఆ సంస్థకు హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకోగానే ఈ నిర్ణయం వెలువడటంతో హువాయి దిక్కుతోచని స్థితిలోకి...

  • జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్...

  • నెట్ బ్యాంకింగ్ వాడేవారికి గుడ్ న్యూస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలు ఎత్తేశారు

    నెట్ బ్యాంకింగ్ వాడేవారికి గుడ్ న్యూస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలు ఎత్తేశారు

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నెట్ బ్యాంకింగ్ వాడేవారికి శుభవార్త చెప్పింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో NEFT (National Electronic Funds Transfer), RTGS (Real Time Gross Settlement System) ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీల రద్దుతో ఆయా...

  • రైతుబంధు డబ్బులు వచ్చాయి, ఎలా పొందాలో పూర్తి సమాచారం మీకోసం

    రైతుబంధు డబ్బులు వచ్చాయి, ఎలా పొందాలో పూర్తి సమాచారం మీకోసం

    తెలంగాణా ప్రభుత్వం రైతుబంధు పథకం నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసింది. ఈ పెట్టుబడి సాయం కోసం ఇప్పటికే రూ.6,900 కోట్లు విడుదల చేశారు. గత ఏడాది సీజన్‌కు రూ.4వేల చొప్పున ఇచ్చారు. ఈ ఏడాది నుంచి రూ.5వేలకు పెంచారు. కోటీ 38 లక్షల ఎకరాలకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు చాలకపోతే మరిన్ని విడుదల చేయనున్నారు. రెవెన్యూ శాఖ 54.60 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు...

  • శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్‌చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.  ఏటీఎం ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా...

  • ప్రత్యేక ప్లాన్లతో జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయింది

    ప్రత్యేక ప్లాన్లతో జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయింది

    దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు తెరతీసిన ముకేష్అంబానీ టెలికం రిలయన్స్ జియో మళ్లీ సంచలనపు దిశగా అడుగులు వేస్తోంది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు చుక్కలు చూపించిన కంపెనీ మళ్లీ జియోఫోన్ 2 (JioPhone 2) ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ జూన్  మధ్యాహ్నం గం.12.00 కు ప్రారంభయింది. ఫ్లాష్ సేల్లో ఈ ఫోన్‌ను జియో కేవలం రూ.2,999లకే విక్రయిస్తోంది. జియో ఫోన్ 2లో...

  • ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేసేద్దామని నిర్ణయించుకున్నారా..? అయితే మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గనుక ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లయితే మళ్లీ అదే అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోవటం కుదరదు. కాబట్టి, మీ అకౌంట్‌ను డిలీట్ చేసుకునే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా క్లోజ్...

  •  సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ ఫర్పెక్ట్‌గా మాట్లాడటం ఎలా ?

     సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ ఫర్పెక్ట్‌గా మాట్లాడటం ఎలా ?

    నెట్‌వర్క్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే చాలా ముఖ్యమైన కాల్ అయితే మనకు ఎక్కడ లేని విసుగు వస్తుంది. సిగ్నల్స్ వీక్ అని మనకు ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి. సిగ్నల్ వీక్ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్ మీకోసం..

    మీ ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ బాగుండాలంటే, మీ...