• ఆకట్టుకునే పీచర్లతో హాన‌ర్ 20, హాన‌ర్ 20 ప్రొ, నోకియా 3.2,ఇన్ఫినిక్స్ ఎస్‌4

    ఆకట్టుకునే పీచర్లతో హాన‌ర్ 20, హాన‌ర్ 20 ప్రొ, నోకియా 3.2,ఇన్ఫినిక్స్ ఎస్‌4

    ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజు రోజుకు వేగం పుంజుకుంటోంది. కొత్త కొత్త మోడల్స్ ఇండియాకు వస్తున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లు, బడ్జెట్ ధరతో ఈ ఫోన్లు మార్కెట్లో యూజర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఫోన్లను ఓ సారి చూద్దాం. 

    హువాయి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్లు హాన‌ర్ 20, 20 ప్రొ ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.38,785...

  • నెలకు 120 జిబి డేటాతో 5జీ వచ్చేసింది, ఎక్కడో తెలుసుకోండి ?

    నెలకు 120 జిబి డేటాతో 5జీ వచ్చేసింది, ఎక్కడో తెలుసుకోండి ?

    ఇప్పటిదాకా ఊరిస్తూ వస్తున్న 5జీ వచ్చేస్తోంది. అదిరిపోయే స్పీడుతో వస్తుందని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తొలిసారి ఇది ఎక్కడ వస్తుందా అనే ఆత్రుత ప్రతి ఒక్కరిలో కలిగింది. అయితే దాన్నిపటాపంచలు చేస్తూ యూకేకు చెందిన ప్రముఖ మొబైల్ నెట్‌వ‌ర్క్ ఈఈ (EE) ఈ నెల 30వ తేదీ నుంచి యూకేలోని ప‌లు ప్రాంతాల్లో 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తేనున్న‌ట్లు తెలిపింది....

  • డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ...

  • ట్రూకాలర్ వాడేవారు జాగ్రత్తపడండి, మీ డేటా హ్యాక్ అవుతోంది

    ట్రూకాలర్ వాడేవారు జాగ్రత్తపడండి, మీ డేటా హ్యాక్ అవుతోంది

    మీరు True Caller వాడుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త. మీ పర్సనల్ డేటా డేంజర్ లో ఉండొచ్చు. కోట్లాది మంది ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డేటాను ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారట. ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు గురి కావడంతో యూజర్లను ఆందోళను గురిచేస్తోంది. డార్క్ వెబ్ చేతిలో మిలియన్ల మంది యూజర్లలో ఇండియన్స్  పర్సనల్ డేటా కూడా సేల్ చేస్తున్నట్టు ఓ రిపోర్ట్ తెలిపింది జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు...

  • చైనాలో ఆపిల్ బ్యాన్ చేయాలంటూ ఉద్యమం

    చైనాలో ఆపిల్ బ్యాన్ చేయాలంటూ ఉద్యమం

    అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది.  చైనా మొబైల్ మేకర్ హువాయిను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టడంతో డ్రాగన్ కంట్రీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికాపై చైనా యువత ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అమెరికాలో హువాయి ఉత్పత్తులను నిషేధించినందుకు ప్రతీకారంగా చైనాలో ఆపిల్ ప్రొడక్టులపై నిషేధం విధించాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఇందులో భాగంగానే చైనా సోషల్...

  • రీటెయిల్ రంగంలోకి రిలయన్స్, ఈ సారి టార్గెట్ ఎవరు ?

    రీటెయిల్ రంగంలోకి రిలయన్స్, ఈ సారి టార్గెట్ ఎవరు ?

    టెలికాం రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్‌  మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేసేందుకు రెడీ అయింది. రిటెయిల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అమెజాన్‌,  వాల్‌మార్ట్‌- ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్‌ విసరనుంది. వచ్చి రావడంతోనే జియో తరహాలోనే రీటెయిల్ మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు...

  • ప్రధాని ఎవరో చెబితే భారీ ఆఫర్ ఇస్తామంటున్న జొమాటో

    ప్రధాని ఎవరో చెబితే భారీ ఆఫర్ ఇస్తామంటున్న జొమాటో

    ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలింది రిజల్ట్స్. మే 23వ తేదీన డిల్లీ గద్దెనెక్కేదెవరన్న విషయం తేలిపోయతుంది.అయితే దానికి ముందు చాలామంది  ఎవరికి వారు పీఎం లెక్కలేసుకుంటున్నారు. దేశంలో హాట్ టాఫిక్ గా మారిన దేశ ప్రధాని అంశాన్ని అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో పుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా చేరింది. తర్వాతి పీఎం ఎవరు అనే థీమ్‌తో ఈ కంపెనీ పెట్టిన గేమ్‌లో తర్వాత దేశ ప్రధాని ఎవరో...

  • ఇంటి వద్ద నుండే డబ్బు సంపాదించేందుకు 5 మార్గాలు మీకోసం

    ఇంటి వద్ద నుండే డబ్బు సంపాదించేందుకు 5 మార్గాలు మీకోసం

    ఈ రోజుల్లో ప్రతి అంశం డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు లేకుంటే ఏ పని జరిగే అవకాశం ఉండటం లేదు. కాబట్టి అందరూ వీలైనంత ఎక్కువగా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని మార్గాల్లోనే డబ్బు సంపాదించాలనుకుంటారు. ఇక చాలాంది ఇంటి దగ్గర నుంచే డబ్బును సంపాదించే మార్గం కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికోసం మార్కెట్లో కొన్ని రకాల మార్గాలు ఉన్నాయి, అవేంటో...

  • ఏడాది పాటు వొడాఫోన్ ఉచిత సేవలు, జియోకి ఝలక్

    ఏడాది పాటు వొడాఫోన్ ఉచిత సేవలు, జియోకి ఝలక్

    వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. వొడాఫోన్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఇకపై ఏడాదిపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది.  ఈ ఆఫర్ కోసం వొడాఫోన్ ఇండియా సిటీబ్యాంక్‌తో జతకట్టింది. 

    వొడాఫోన్ సిటీబ్యాంక్ ఆఫర్‌లో భాగంగా యూజర్లు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా పొందొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్...