ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సప్ ఇకపై తన స్టేటస్లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం సిద్ధం చేసింది. 2020 నాటికి స్టేటస్...
ప్రస్తుతం మొబైల్ రంగంలో 4జీ యుగం నడుస్తుండగానే.. కొన్ని కంపెనీలు 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేశాయి. క్వాల్కామ్, హువాయి...
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి Mi Polarised Square Sunglassesను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ రూ.899గా నిర్ణయించింది. ఇప్పటికే ఇవి దేశీయంగా పలు స్టోర్లలో లభ్యమవుతున్నాయి. ఈ...
గూగుల్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరో కొత్త ఫీచర్ ని జోడించింది. ఈ ఫీచర్ కేవలం యుఎస్ లోని...
షియోమి రెడ్ మి కె20ని ఈ నెల 28న లాంచ్ చేయనుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికంటే ముందే షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి బడ్జెట్ రేంజ్ లో షియోమి రెడ్మి 7ఎని మార్కెట్లోకి...
ప్రముఖ జపాన్ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ సోనీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై భారత్లో తమ స్మార్ట్ఫోన్ల విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జపాన్కు చెందిన...
ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజు రోజుకు వేగం పుంజుకుంటోంది. కొత్త కొత్త మోడల్స్ ఇండియాకు వస్తున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లు, బడ్జెట్ ధరతో ఈ ఫోన్లు మార్కెట్లో యూజర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఫోన్లను ఓ సారి చూద్దాం.
హువాయి తన నూతన స్మార్ట్ఫోన్లు హానర్ 20, 20 ప్రొ లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.38,785...
ఇప్పటిదాకా ఊరిస్తూ వస్తున్న 5జీ వచ్చేస్తోంది. అదిరిపోయే స్పీడుతో వస్తుందని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తొలిసారి ఇది ఎక్కడ వస్తుందా అనే ఆత్రుత ప్రతి ఒక్కరిలో కలిగింది. అయితే దాన్నిపటాపంచలు చేస్తూ యూకేకు చెందిన ప్రముఖ మొబైల్ నెట్వర్క్ ఈఈ (EE) ఈ నెల 30వ తేదీ నుంచి యూకేలోని పలు ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది....
టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ...
మీరు True Caller వాడుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త. మీ పర్సనల్ డేటా డేంజర్ లో ఉండొచ్చు. కోట్లాది మంది ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డేటాను ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారట. ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు గురి కావడంతో యూజర్లను ఆందోళను గురిచేస్తోంది. డార్క్ వెబ్ చేతిలో మిలియన్ల మంది యూజర్లలో ఇండియన్స్ పర్సనల్ డేటా కూడా సేల్ చేస్తున్నట్టు ఓ రిపోర్ట్ తెలిపింది జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు...
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. చైనా మొబైల్ మేకర్ హువాయిను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టడంతో డ్రాగన్ కంట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికాపై చైనా యువత ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అమెరికాలో హువాయి ఉత్పత్తులను నిషేధించినందుకు ప్రతీకారంగా చైనాలో ఆపిల్ ప్రొడక్టులపై నిషేధం విధించాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఇందులో భాగంగానే చైనా సోషల్...
టెలికాం రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ రీటైల్ ఆన్లైన్ మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేసేందుకు రెడీ అయింది. రిటెయిల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అమెజాన్, వాల్మార్ట్- ఫ్లిప్కార్ట్లకు పెద్ద సవాల్ విసరనుంది. వచ్చి రావడంతోనే జియో తరహాలోనే రీటెయిల్ మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు...
విద్యుత్ ఆదా, డబ్బు పొదుపు అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎల్ఈడీ బల్బుల బాట పట్టింది. అయితే ఈ బల్బుల వల్ల మన కంటిలో ఉండే రెటీనా శాశ్వతంగా దెబ్బ తినే...
నేడు పిల్లలు, యువత పబ్జి గేమ్కు ఎలా అడిక్ట్ అయిపోయారో అందరికీ తెలిసిందే. పబ్జి మొబైల్ గేమ్ లో మునిగిపోయారంటే గంటల తరబడి...
ఇండియన్ టెలికం పరిశ్రమ రూపురేఖలను రిలయన్స్ జియో వచ్చిన అనతికాలంలోనే మార్చేసిందని చెప్పవచ్చు. ఎల్టీఈ నెట్వర్క్తో దేశంలో అత్యధిక 4జీ నెట్వర్క్ కవరేజ్తో ప్రత్యర్థులకు...
చైనా దిగ్గజం హువాయి ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరు తెచ్చుకున్న హువాయి అమెరికా దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది....
ప్రపంచ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన చైనా దిగ్గజం హువాయి కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ హువాయి టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ OS లైసెన్స్ ను రద్దు...
మేము చాలా పెద్ద తప్పు చేశాం, మీరు ఆ తప్పును చేయకండి. ఈ మాటలను అన్నది ఎవరో తెలుసా. టెక్ రంగాన్ని శాసిస్తున్న ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. మరి అంత పెద్ద తప్పు అతను ఏం చేశారా అని...
ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలింది రిజల్ట్స్. మే 23వ తేదీన డిల్లీ గద్దెనెక్కేదెవరన్న విషయం తేలిపోయతుంది.అయితే దానికి ముందు చాలామంది ఎవరికి వారు పీఎం లెక్కలేసుకుంటున్నారు. దేశంలో హాట్ టాఫిక్ గా మారిన దేశ ప్రధాని అంశాన్ని అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో పుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా చేరింది. తర్వాతి పీఎం ఎవరు అనే థీమ్తో ఈ కంపెనీ పెట్టిన గేమ్లో తర్వాత దేశ ప్రధాని ఎవరో...
ఈ రోజుల్లో ప్రతి అంశం డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు లేకుంటే ఏ పని జరిగే అవకాశం ఉండటం లేదు. కాబట్టి అందరూ వీలైనంత ఎక్కువగా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని మార్గాల్లోనే డబ్బు సంపాదించాలనుకుంటారు. ఇక చాలాంది ఇంటి దగ్గర నుంచే డబ్బును సంపాదించే మార్గం కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికోసం మార్కెట్లో కొన్ని రకాల మార్గాలు ఉన్నాయి, అవేంటో...
వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. వొడాఫోన్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఇకపై ఏడాదిపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ప్రిపెయిడ్ సబ్స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కోసం వొడాఫోన్ ఇండియా సిటీబ్యాంక్తో జతకట్టింది.
వొడాఫోన్ సిటీబ్యాంక్ ఆఫర్లో భాగంగా యూజర్లు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా పొందొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్...
మార్కెట్లోకి వన్ప్లస్ 7 ప్రొ వచ్చేసింది. చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం వన్ప్లస్ బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి ఈ డివైస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫోన్ చాలామందికి నచ్చినా కొంతమంది దీనికి పోటీగా ఏం ఫోన్లు ఉన్నాయా అని చూస్తుంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లో టాప్ కంపెనీల ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లు ఈ మధ్యనే విడుదలయి మార్కెట్లో దూసుకుపోతున్నాయి....
దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్లతోపాటు వన్ప్లస్ 7 ప్రొ 5జీ వేరియెంట్ను కూడా వన్ప్లస్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవలం యూకే, ఫిన్లాండ్లోని...
టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా టెక్ కంపెనీ లెనోవో ప్రోటోటైప్ ఫోల్డబుల్ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో తెలిపింది. ల్యాప్టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా ఫోల్డబుల్ స్క్రీన్తో ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాప్టాప్ గా ఇది వినియోగదారులను అలరించనుంది. ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’...
ఈ రోజుల్లో చిన్న చిన్న అవసరాల కోసం ప్రతి ఒక్కరూ ఏటీఎంని ఉపయోగిస్తుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుంటారు. అయితే ఒక్కోసారి బ్యాంకు దగ్గర రష్...
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను...
మీ ఫోన్ అనుకోకుండా నీటిలో పడితే తడిసిపోవడమనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొద్దిపాటి నీళ్లు పడితే ఏం కాదుగానీ.. పూర్తిగా నీటిలో తడిస్తే ఫోన్ పాడయ్యే అవకాశాలే ఎక్కువ. అలాంటప్పుడు ఫోన్ తడవగానే కొన్ని...
ప్రతి ఇంట్లో వై-ఫై కనెక్షన్ కామన్ అయిపోయింది. వై-ఫై నెట్వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్త వై-పై కనెక్షన్ తీసుకోవాలని...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.ఈ...
ఈ రోజుల్లో ఫేస్బుక్ లేని వ్యక్తిని వెతకడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్ ని వాడేస్తుంటారు. తన గోడ మీద కావలిసినవన్నీ రాసేస్తుంటారు. ఇష్టమైనవారికి రిక్వెస్టులు పంపిస్తుంటారు. అయితే మీకు...