టెక్ గెయింట్ గూగుల్ ఈ ఏడాది రెండు రకాల ఫీచర్లతో మనల్ని ఏప్రిల్ ఫూల్ చేసింది. అవేంటో మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. గూగుల్ కూడా మనల్ని ఫూల్ చేస్తుందా అని నోరెళ్లబెడతారు. కంపెనీ ఈ మధ్య...
స్మార్ట్ఫోన్లు కొనేవాళ్లు సాధారణంగా ఎక్కువ బ్యాటరీ ఉండే ఫోన్లనే ఎంచుకుంటారు. బ్యాటరీ ఎక్కువసేపు ఉంటేనే ఆ స్మార్ట్ఫోన్ వల్ల మనకు...
ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు...యూజర్లు అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్లో నుంచి ఎన్నో ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తుంటాం. కానీ అవి ఎంతవరకు సురక్షితం అనేది పట్టించుకోం. ఇలా హానికరమైన...
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే వారు ఆ ఫోన్లో ముందుగా ఏమి చూస్తారు అనే దానికి అందరూ చెప్పే సమాధానం...
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. ఇంతకు ముందు 5 ఇంచ్ స్క్రీన్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని దాటి ఏకంగా 6 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఈ బిగ్గర్ స్క్రీన్ ద్వారా...
మీరు ఉద్యోగ వేటలో ఉన్నారా..ఉద్యోగాన్ని సాధించేందుకు అవసరమైన మెటీరియల్స్ మీకు దొరకడం లేదా..అయితే అలాంటి వారికోసం ఆన్ లైన్లో అద్భుత అవకాశం రెడీగా ఉంది. National Digital Libraryలో మీకు కావాల్సిన 60...
ఆన్ లైన్ లో సరికొత్త షాపింగ్ అనుభూతి అందించేందుకు అమెజాన్ కొత్త కొత్త ఆఫర్లు, ఫీచర్లతో ముందుకు వస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ఫ్రీ శాంపిల్స్ స్కీం ను మొదలు పెట్టింది. మనం ఏదైనా ఒక ప్రాడెక్టు వాడే ముందు దానికి సంబంధించిన శాంపిల్ లభిస్తే దాన్ని వాడిన తరువాత నచ్చితే ఇక ముందు ఆ ప్రాడెక్టు కంటిన్యూ చేద్దాం అనుకుంటాం. కస్టమర్ల మనసును తెలుసుకున్న అమెజాన్ ఇప్పుడు ఫ్రీ శాంపిల్స్...
హైస్పీడ్ డేటా నెట్ వర్క్ ఏదంటే.. ముందుగా గుర్తుచ్చే మొబైల్ డేటా నెట్ వర్క్ రిలయన్స్ జియోనే కదా. ఇతర టెలికం ఆపరేటర్ల కంటే తక్కువ ఖరీదుకే హైస్పీడ్ డేటా ప్లాన్లు అందిస్తూ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్లింది. ఇందులో భాగంగానే యూజర్లకు రూ.149 ప్రారంభ ధరతో రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. రోజుకు 1.5జీబీ డేటాతో హైస్పీడ్ డేటాను అందించే పలు ఆఫర్లలో టాప్ 5 రీఛార్జ్ డేటా ప్లాన్లు, బెనిఫెట్స్ ఏంటో...
స్మార్ట్ఫోన్లు వచ్చిన కొత్తలో చాలా ఎక్కువ ధరలు ఉండేవి.. కానీ పోటీ పెరగడం వల్ల.. సెల్ఫోన్ కంపెనీలు ఒక దానితో ఒకటి పోటీపడి ఆఫర్లు పెట్టడం వల్ల స్మార్టఫోన్ల ధరలు నెమ్మదిగా తగ్గాయి. మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లు కూడా తక్కువ ధరలకే రావడం...
చైనా మొబైల్ మేకర్ లెనోవో మరో విప్లవాత్మక స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ కెమెరాతో ఫోన్ ను రిలీజ్ చేయనుంది.జెడ్ సిరీస్లో భాగంగా అదిరిపోయే ఫీచర్లతో జెడ్6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్ఫోన్ను త్వరలో లాంచ్ చేయనుంది. తన నూతన స్మార్ట్ఫోన్ జడ్6 ప్రొ లో 100...
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి సరికొత్త ప్రయోగానికి ఇదివరకే శ్రీకారం చుట్టింది. షియోమి ప్రోటోటైప్ టు-వే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్కు సంబంధించి మరో వీడియోని షేర్ చేసింది. ఫోల్డబుల్ ప్రోటోటైప్ డబుల్ ఫోల్డింగ్ డిజైన్తో వస్తోంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, తదితర వివరాలను వెల్లడించలేదు. తాజాగా 10 సెకన్ల నిడివిగల మరో వీడియో టీజర్ను కంపెనీ షేర్ చేసింది....
సెల్ఫోన్ విప్లవంలో భాగంగా వచ్చినవే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్. పెద్ద స్క్రీన్ ఉండి మనకు చూసేందుకు సులభంగా ఉండడమే దీని ప్రత్యేకత. అంతేకాదు తర్వాత కాలింగ్ సౌకర్యం కూడా రావడం వల్ల ట్యాబ్స్ ఒక దశలో ఫ్యాష్యన్గా మారిపోయింది. దాదాపు అన్ని సెల్ఫోన్ కంపెనీలు ట్యాబ్స్...
లైవ్ వీడియో వస్తుంది. మనకు ఎంతో ఇష్టమైన సందేశమో లేదా పాటో లేదో సీనో వస్తుంది. అది మీకు కావాలి... అదేంటి లైవ్లో వస్తున్న వీడియోను మీరు ఎలా...
ఫేస్ బుక్....ఫేమస్ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరికీ ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుంది. ఫేస్ బుక్ ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా వీడియోలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని...
బ్రౌజర్ లేకుండా ఫోన్ను ఊహించగలమా!అందుకే స్మార్ట్ఫోన్ అంటే పక్కా బ్రౌజర్ ఉంటుంది. అంతేకాదు యాప్లు ఉంటాయి. అయితే మనకు ఎన్ని...
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేండ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు దేశ...
ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే యాప్ వాట్సాప్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్ లో ఇంగ్లీష్ లో ఫాస్ట్ గా టైపింగ్ చేయడం అందరికీ అంత ఈజీ కాకపోవచ్చు....
స్మార్ట్ ఫోన్ కొనే ప్రతిఒక్కరూ...ముందుగా చూసేది కెమెరానే. కెమెరా బాగుదంటే...ఇట్టే ఫోన్ కొనేస్తారు. ఈ రోజుల్లో మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిలో క్వాలిటీ...
ఒకప్పుడు ఏమైనా వీడియోలు, సినిమాలు చూడాలంటే కచ్చితంగా డీవీడీలు లేదా సీడీలు అవసరం అయ్యేవి. కానీ ఇంటర్నెట్ అంతటా విస్తరించాక ఇక డీవీడీలు, సీడీల అవసరం లేకుండా పోయింది. అందరు నేరుగా ఆన్లైన్లోనే సినిమాలు, వీడియోలు చూసేస్తున్నారు. ఇందుకోసం చాలా సైట్లు అందుబాటులోకి వచ్చాయి కూడా. వీటిన్నిటిలోకి ఫేమస్...
భారత స్మార్ట్ఫోన్ విపణిలో చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే శాంసంగ్ ఎం10, ఎం20 పేరుతో స్మార్ట్ఫోన్లను విడుదల చేయగా, ఇదే సిరీస్లో ‘ఎం30’ పేరుతో మరో మోడల్ స్మార్ట్ ఫోన్ను స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం మార్కెట్లోకి...
ఇప్పుడు ఇండియాలో మ్యూజిక్ వార్ స్టార్ట్ అయ్యింది. స్పాటిఫై తన మ్యూజిక్ ను లాంచ్ చేసిన కొద్ది నెలల్లోనే యూట్యూబ్ తన మ్యూజిక్ తో దూసుకువచ్చింది. యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇండియాలో యూట్యూబ్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్, జియో సావన్ వీటిలో ఏది బెస్ట్. ఓసారి పరిశీలిద్దాం.
యూట్యూబ్ మ్యూజిక్ నెలకు రూ. 99....
...
40 మంది భారత సైనికులను నిలువునా పొట్టనపెట్టుకున్న పుల్వామా దాడి గురించి యావత్ భారతం ఒక్కసారిగా షాక్ కు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు మన సైన్యం కంటే వేగంగా అప్ గ్రేడ్ అయి అత్యాధునిక టెక్నాలజీని వాడారని వార్తలు వస్తున్నాయి. ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తు చేస్తుంటే నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. ఈ మధ్యనే కారును ఎలా పేల్చాలి, అది ఎంత పెద్దగా పేలాలి అనే దాన్ని...
ఈ రోజుల్లో చాలామంది వైఫై వాడుతుంటారు. ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడాలనుకుంటే అదే సరైన పద్దతి. అందుకే అనోక చోట్ల కంపెనీలు వైఫై ఆఫర్ చేస్తున్నాయి. ఈ వైఫైతో ల్యాప్టాప్కు కనెక్ట్ అయి ఇంటర్నెట్ని వాడుకోవచ్చు. అయితే వైఫై కొంతమందికి రాకపోవచ్చు. వారి ల్యాప్ టాప్ కు ఆ ఆప్సన్ ఉండకపోవచ్చు. మరి అటువంటి సంధర్భంలొ ఏమి చేయాలి. ఇంటర్నెట్కు ఎలా కనెక్ట్ కావాలి. అనేది తెలియదు....
బంగారం కొనాలనుకుంటే మీరు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా టెక్ గెయింట్ దిగ్గజం గూగుల్ పే కొత్త సర్వీసులను లాంచ్ చేయబోతోంది. డిజిటల్ పేమెంట్ 'గూగుల్ పే' ద్వారా ఇకపై మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పే, పేటీఎంల వలె గూగుల్ పే ద్వారా 99.99% స్వచ్ఛత కలిగిన 24 కేరట్ల బంగారం కొనుగోలు చేయవచ్చు. మనం బంగారం కొనుగోలు చేస్తే అది నేరుగా ఇంటికి వస్తుంది. ఈ డిజిటల్ పేమెంట్ ఫాం ద్వారా మీరు...
ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరికీ అసలు పండగ మొదలయ్యింది.ఎందుకంటే వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచులు అట్టహాసంగా మొదలయ్యాయి. ఐపీఎల్ లీగ్ ఇప్పుడు క్రికెట్...
ప్రతి ఇంట్లో వై-ఫై కొత్త వైఫై రూటర్ కొంటున్నారా, ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి కనెక్షన్ కామన్ అయిపోయింది. వై-ఫై నెట్వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా...
కోర్టులో కేసులు పడ్డాయంటే ఏళ్ల తరబడి అవి మగ్గిపోవాల్సిందే.. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి మన కాళ్లు అరిగిపోవాల్సిందే. అసలు చాలామందికి తమ కేసులు...
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా అనుక్షణం గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటుంది. మీ పర్మిషన్ లేకుండానే లొకేషన్ డేటాను గూగుల్ సేవ్ చేసుకుంటుంది. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా...
అన్ని అవసరాలకు మనం ఇప్పుడు క్రెడిట్ కార్డునే ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువశాతం మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల కోసమే క్రెడిట్ కార్డును...
వాట్సాప్ వాడుతున్న యూజర్లందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)అలర్ట్ మెసేజులను జారీ చేసింది. వాట్సాప్ ద్వారా మీ పర్సనల్ వివరాలు, బ్యాంకు వివరాలను పంపమని ఎస్బిఐ అడుగుతున్నట్లు తప్పుడు మెసేజులు...