అద్దెకు ఇల్లు వెతకడం అంటే చాలా పెద్ద పని....అందులో వేసవికాలంలో అయితే మరి కష్టం. అందుకే పెద్దగా కష్టపడకుండా సింపుల్ గా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈజీగా మీరు కోరుకున్నట్లుగా ఉండే...
ఫిషింగ్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్.. ఆండ్రాయిడ్ ఫోన్లనే సెక్యూరిటీ కీ తరహాలో వాడుకునేలా ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏ గూగుల్ సర్వీస్...
ప్రపంచం చాలా స్మార్ట్ గా మారిపోయింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. వీటికి తోడు సెల్ఫీల గోల. ఈ కారణంతోనే మార్కెట్లో రెండు నుంచి మూడు కెమెరాలు ఉన్న ఫోన్లు ప్రవేశిస్తున్నాయి....
మొబైల్ రంగం నుంచి ఈ- కామర్స్ సంస్థల దాకా సోషల్ మీడియా నుంచి కశ్మీర్ ఎన్నికల వరకు ఈ వారం టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని కీలక మార్పుల సమాహారం...ఈ వారం టెక్ రౌండప్.
మీరు భోజన ప్రియులా?...ప్రతిరోజూ ఏదోకటి కొత్తగా వండుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి వంటకాలు చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. కొత్త కొత్త వంటకాలను నేర్చుకునేందుకు కొన్ని...
టెక్నాలజీ డెవలప్ అవుతోన్న కొద్దీ ఎన్నో రకాల టీవీలు మార్కెట్లో అందుబాటులోకి ఉంటున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తూ...కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. 4కె...
సామాజిక మాధ్యమాలలో జిఫ్ కల్చర్ పెరిగిపోయింది. ప్రతిరోజూ మనం చూసే పోస్టింగులలో దాదాపుగా జిఫ్ లు ఉంటున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నిగా ఉంటాయి. మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు ద్వారా జిఫ్ లను క్రియేట్ చేయండి. జిఫ్ సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీరు క్రియేట్ చేసిన జిఫ్ లను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇతరులతో URLతో షేర్...
టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రం అవుతోంది. వినియోగదారులను ఆకట్టుకోవడంతోపాటు...తమ నెట్ వర్క్ లను ఎక్కువ కాలం ఉపయోగించేలా కంపెనీలు ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. ఈ విషయంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ...కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. లైవ్ టీవీ సర్వీసుల్లో ఎయిర్ టెల్ వర్సెస్ జియో టీవీ...ఈ రెండింటిలో ఏది...
ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడనివారంటూ ఉండరు...మెసేజ్ లు, ఫోటోలు పంపించుకోవడం, వాయిస్ మెసేజ్ పంపించడం ఇలాంటివి వాట్సాప్ ద్వారా ప్రతిరోజూ చేస్తూనే ఉంటాయి. కానీ వాయిస్ మెసేజ్ లు పంపించుకునే వారికి ఒక సమస్య ఉంది. ఏదైనా మీటింగ్ లోకానీ...ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన వారు పంపించిన వాయిస్ మెసేజ్ వినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అది సీక్రెట్ మెసేజ్ అయితే పక్కనవాళ్లు వినే ప్రమాదం ఉంటుంది....
జియోమిలో కస్టమ్ ఆండ్రాయిడ్ ఫోన్లంటిలో దాదాపు ఎంఐయూఐ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. ప్రతి మోడిఫికేషన్లోనూ ఇది తన ఫీచర్లను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆప్షన్ ఉంది.. దీనిలో ఉన్న ప్రధానమైన ఉపయోగం ఏమిటంటే ఒక ఆండ్రాయిడ్ డివైజ్ను ఒకేసారి ఎక్కువమంది యూజర్లు...
వాట్సప్.. ప్రపంచంలో ఎక్కువమంది వాడే మెసేజింగ్ యాప్ ఇదే. కోట్లాది మందికి వాట్సప్ ఒక అడిక్షన్గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ఫోన్ వాడేవాళ్లలో దీన్ని చూడకుండా నిద్రపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. నిజానికి టెక్ట్ మెసేజ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ వాట్సప్ ఈ టెక్ట్ మెసేజ్లలో...
రిలయన్స్ జియో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త యాప్ ను విడుదల చేసింది. జియో గ్రూప్ టాక్ పేరుతో ఈ యాప్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. జియో టాక్ యాప్ వన్ టచ్ మల్టీ పార్టీ కాలింగ్ అప్లికేషన్ పేరుతో జియో వినియోగదారుల కోసం డెవలప్ చేసింది రిలయన్స్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ట్రయల్ వెర్షన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సాయంతో గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు. ఒకేసారి పదిమందితో...
2016లో మార్కెట్ లోకి వచ్చిన గూగుల్ అసిస్టంట్ ఫీచర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి సారి కొత్త ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేకుంటూ వెళుతోంది. ఈ సెర్చ్ గెయింట్ గతేడాది కూడా డూప్లెక్స్ ని...
గ్లోబల్ వ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్ మంది యూజర్లు వాట్సప్ వాడుతున్నారు. ఇది పూర్తి ఉచితంగా లభించడంతో ఈ యాప్ శరవేగంగా పాపులర్ అయింది. ఇన్ స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎంత దూరంలో...
ఒకప్పుడు ఇండియాలో ఫోన్ అంటే Nokiaనే అనేటంత పాతకుపోయింది.అయితే స్మార్ట్ఫోన్ల యుగం వచ్చాక.. ముఖ్యంగా Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ఫోన్లు వాడకం పెరిగాక, అనేక వ్యూహాత్మక...
గూగుల్ ఫొటో్లు.. గూగుల్లో మనకు బాగా ఉపయోగపడే ఆప్షన్ ఇది. మనకు సంబంధించిన అన్ని ఫొటోలను ఎప్పటికప్పుడు దాచి మనకు...
వాట్సప్.. ప్రపంచంలోనే కోట్లాది మంది యూజ్ చేసే మెసేజింగ్ యాప్. ఈ యాప్ ఉపయోగించని స్మార్ట్ఫోన్ అంటూ ఉండదు. ఎందుకంటే వాట్సప్ వల్ల...
ప్రముఖ సోషల్ మీడియాలో ఒకటైనా వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి...
టెక్ గెయింట్ గూగుల్ ఈమెయిల్ యాప్ అయిన Inboxని డిలీట్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఏఫ్రిల్ 2 నుంచి అధికారికంగా ఈ యాప్ షట్ డౌన్ అయింది. ఈ యాప్ చాలా పాపులర్ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని షట్ డౌన్ చేశామని కంపెనీ ప్రకటించింది. అయితే అందులో కొన్ని ఫీచర్లు ప్రత్యేకంగా యూజర్లను ఆకట్టుకోవడంతో అదే ప్లేసులో సరికొత్త యాప్ ని ముందుకు తీసుకువచ్చింది. పాపులర్ ఐఓఎస్ ఈమెయిల్ యాప్ అయిన...
ఇండియా మార్కెట్లో మొబైల్ వార్ అనే ఇప్పట్లో ఆగేలా లేదు, హై ఎండ్ మొబైల్స్ నుంచి మొదలుకుని అత్యంత తక్కువ ధరలో మొబైల్స్ వరకు అన్ని రకాల డివైస్ లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి . ముఖ్యంగా 5 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు రూ. 5 వేలకే అందుబాటులో ఉన్నాయి.వీటిల్లో కొన్ని 4జీ నెట్ వర్క్ ని సపోర్ట్ చేస్తుండగా మరికొన్ని ఎల్టీయిని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో హైఎండ్ ఫోన్లకు పోటీగా నిలుస్తున్నాయి. ఈ...
బ్రిటన్కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఎట్టకేలకు ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే జూన్లో తన తొలి ఇంటర్నెట్ కారైన 'హెక్టార్'ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. గతంలో ఏ భారతీయ కారులో చూడని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ఐస్మార్ట్ నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు డోర్లు మాటలతో తెరుచుకోనున్నది. సిమ్ కార్డు ద్వారా...
ఐఫోన్ అభిమానులకు ఆపిల్ కంపెనీ శుభవార్తను మోసుకొచ్చింది. ఈ శుభవార్తతో ఇఖపై ఐఫోన్ 7 అత్యంత తక్కువ ధరకే ఇండియాలో లభించనుంది. దీనికి ప్రధాన కారణం ఐఫోన్ 7 మేడ్ ఇన్ ఇండియాగారూపుదిద్దుకోనుంది. ఇకపై ఈ ఫోన్ తయారీ పూర్తిగా ఇండియాలోనే సాగనుంది. మేడిన్ ఇండియా పోర్ట్ఫోలియోలో భాగంగా దిగ్గజ సంస్థ ఆపిల్ మరో కొత్త ఫోన్ను తీసుకొస్తోంది . బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్...
సోషల్ మీడియారంగంలో దూసుకుపోతున్న వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫేక్ న్యూస్ అనేది భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. కాగా ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్లోనే సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు...
చైనా దిగ్గజం షియోమీ....మరో సంచలనానికి నాంది పలికింది. ఇప్పటివరకు మార్కెట్లో ఎంఐ స్మార్ట్ ఫోన్లతో అదరగొట్టిన షియోమీ...ఇప్పుడు ఎంఐ ఎల్ఈడి టీవీలను రిలీజ్ చేసింది. ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో 43 ఇంచుల డిస్ ప్లే సైజ్ గల సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇండియా మార్కట్లోకి విడుదల చేసింది. దీని ఫీచర్లు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దీని ధర 23వేలుగా నిర్ణయించింది. ఒకవేళ మీరు ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రోను...
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్ రాకున్నా శిక్షణ...
సెల్ఫోన్.. ఇది లేనిది మనిషికి రోజు గడవదు. ఎక్కడున్నా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. పడుకున్నా.. తింటున్నా.. పని చేస్తున్నా ఫోన్ మాత్రం...
ఫేస్బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ యూజర్లతో దూసుకుపోతోంది. అత్యధిక జనాదరణ పొందిన ఈ యాప్ ను చాలామంది తమ దుర్వినియోగానికి వాడుకుంటున్నారు. ఇప్పటివరకు వాట్సాప్...
స్మార్ట్ఫోన్లలో మనకు కచ్చితంగా బ్రౌజర్ ఉండాల్సిందే. లేకపోతే ఇంటర్నెట్ను ఆపరేట్ చేసే అవకాశం ఉండదు. ఇందుకు చాలా...
రోజుకు కొన్ని కోట్ల మంది వినియోగించే సైట్లలో గూగుల్ ఒకటి. ఏది కావాలన్నా గూగుల్ ఓపెన్ చేస్తారు వారికి కావాల్సింది అందులో సెర్చ్ చేస్తారు.గూగుల్ సెర్చ్ అనేది ఇప్పుడు భూమి పై అత్యధికంగా...
టెక్నాలజీ అమితవేంగతో పుంజుకుపోతోంది. మార్కెట్లోకి దిగ్గజ కంపెనీలు రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను తీసుకువస్తున్నాయి. అత్యంత తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను తీసుకువస్తూ...