గత డిసెంబర్ నెలలో అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్స్ ధరలు పెంచేశాయి. 100 రూపాయల్లోపు ధరల్లో ఉన్న రీఛార్జి ప్లాన్స్లో కూడా...
మీరు మీ డెబిట్ కార్డు ఉపయోగించి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేదా? అయితే మరో ఐదు రోజుల్లో అంటే మార్చి 16 తర్వాత మీ మీ డెబిట్ కార్డు డిజేబుల్ అయిపోతుంది. ఎందుకిలా? డిజేబుల్...
ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఇలా మీ ఐడెంటీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు వాటిని వెరిఫై చేసే ఓ అద్భుతమైన టూల్...
డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్...
డిజిటల్ మనీ ప్లాట్ఫామ్స్లో పేరెన్నికగన్న పేటీఎం తన బిజినెస్ యూజర్ల కోసం ఒక కొత్త డివైస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పేటీఎం చేతిలో బ్రహ్మాస్త్రం కాబోతోంది అని కంపెనీ ...
ఒకవైపు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి, మరోవైపు పెంచిన ఛార్జీలు చూసి కస్టమర్లు ఎక్కడ తమ నెట్వర్క్ వదిలి వేరే...
చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియన్ మార్కెట్లో మంచి సక్సెస్నే అందుకుంది. అదే ఊపులో ఇప్పుడు ఇండియాలో డిజిటల్ పెమెంట్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఒప్పో రెనో 3 మొబైల్ లాంచింగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో తమ కొత్త బిజినెస్ అనౌన్స్ చేసింది. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్కు ఒప్పో క్యాష్ అని పేరు పెట్టింది....
టెక్నాలజీ రంగంలో ఈ వారం జరిగిన ముఖ్య పరిణామాల సమాహారం ఈ వారం టెక్ రౌండప్ మీ కోసం..
నో రూల్స్ ఫర్ సోషల్ మీడియా
పాకిస్తాన్ ప్రభుత్వ సోషల్ మీడియా రూల్స్ను దాదాపు 100కి పైగా పాకిస్థాన్ పౌర హక్కుల సంఘాలు తిరస్కరించాయి. తమ హక్కులను కాలరాచేలా ఉన్న ఈ రూల్స్ను తాము...
స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు దొరుకుతున్నా ఇంకా సెకండ్ హ్యాండ్ ఫోన్లకు గిరాకి ఉంది. ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరూ కొనలేరు. ఎందుకంటే వీటిధరలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ స్థాయి ఫోన్లు కొనాలనుకునేవారు చాలా మంది సెకండ్ హ్యాండ్ లోనైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఇలా సెకండ్...
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దాదాపు 75 దేశాల్లో లక్ష మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇండియాలోకి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మనవారిలో ఆందోళన మరింత ఎక్కువయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మన పరిసరాల్లోకి వచ్చిందో...
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే, విదేశాల నుంచి వచ్చే క్లయింట్లతో టచ్లో ఉండే ఐటీ కంపెనీల ఉద్యోగులను ఇది మరింత కలవరపెడుతోంది. హైదరాబాద్ మైండ్ స్పేస్లోని డీఎస్ఎం సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ ఉద్యోగికి...
యాన్యువల్ గ్రాస్ రెవిన్యూ కింద టెలికాం కంపెనీలు టెలికాం శాఖకు వేల కోట్ల బకాయి పడ్డాయి. వాటిని వెంటనే కట్టాల్సిందే అంటూ సుప్రీం కోర్ట్ డిసెంబర్లో తీర్పు చెప్పింది. ఎయిర్టెల్ 53వేల కోట్ల రూపాయలు, వొడాఫోన్ ఐడియా 36 వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి. ఈ కంపెనీలు వీటిని వాయిదాల రూపంలో కడుతున్నాయి. మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి మొన్నటి వరకు...
టాయిలెట్ సీట్ కంటే మీ మొబైల్ స్క్రీన్ మీద 10 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు దాగుంటాయని మీకు తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీ సెల్ ఫోన్ ద్వారా కుడా వ్యాపిస్తుందని మీరు...
పైరెటెడ్, కౌంటర్ఫీట్ గూడ్స్కు వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ పోరాడాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కొన్ని కొత్త...
వాట్సప్ గ్రూప్.. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు మనం ఈ గ్రూపులను ఫాలో అవుతూనే ఉంటాం. ఈ గ్రూపుల విషయంలో మనకు...
ఆన్లైన్లో సినిమాలు చూసేవాళ్లు కచ్చితంగా నెట్ఫిక్స్ బాటని ఎంచుకుంటారు. ఎందుకంటే భిన్నమైన సినిమాలకు ఈ యాప్ ఆవాసం. ముఖ్యంగా ఇంగ్లిష్ సినిమాలను...
ఫేస్బుక్ ఎక్కువమంది ఉపయోగించే సామాజిక మాధ్యమం. రోజు రోజుకు ఈ సోషల్ మీడియా సైట్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇందులో వాయిస్ బేస్డ్ సెర్చ్లు, వాయిస్...
టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను తీసుకురాబోతుందా? క్రోమ్ ఓఎస్తో పీసీలు, ల్యాపీలను ఫిదా చేసి.. ఆండ్రాయిడ్తో మొబైల్...
దేశంలో పౌరులందరి ఆదాయ వ్యయాలు తెలుసుకోవడానికి పాన్ కార్డు తప్పనిసరి అంటున్న ఆదాయపన్ను విభాగం, దాన్ని పొందేందుకు సులువైన మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. లేటెస్ట్గా ఈ ఆధార్ను కేవలం 10 నిమిషాల్లోనే పొందవచ్చంటూ కొత్త పద్ధతి తీసుకొచ్చింది. దీంట్లో ఇంకో సూపర్ సీక్రెట్ ఏమిటంటే ఇది...
తాత్కాల్ టిక్కెట్లు అనుకుంటాం కానీ వాటిని సంపాదించడం చాలా సులభం. తాత్కాల్ టిక్కెట్ దొరికిందంటే పెద్ద పండగ కిందే లెక్క. ఎందుకంటే దీనిలో ఉండే రూల్స్, రష్ వల్ల ఇవి ధర ఎక్కువ పెట్టినా దొరకని పరిస్థితి. మరి తత్కాల్ టిక్కెట్లు చాలా సులభంగా దొరికితే! రైల్వే అథారిటీస్ ఇందుకోసం కొన్ని మార్పులు చేసాయి.. మరి...
ఇప్పుడు ఎక్కువమంది వాడుతున్న టెలికాం ప్లాన్లలో 1 జీబీ కూడా ఒకటి. ఫోన్ల మీద ఎక్కువ ఖర్చు చేయడం ఇష్టం లేనివాళ్లు.. అవసరం తక్కువగా ఉన్నవాళ్లకు ఈ ప్లాన్లు బాగా సూట్ అవుతాయి. ఇలాంటి వారి కోసం టెలికాం బడా కంపెనీలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఎన్నో ప్లాన్లను సిద్ధం చేశాయి.. వాటిలో ముఖ్యమైనవి...
ఇప్పుడంతా డేటా వార్ నడుస్తోంది. . ఏ కంపెనీ చీప్ అండ్ బెస్ట్గా డేటా ఇస్తే వినియోగదారులు కూడా ఆ కంపెనీ వెనకే వెళుతున్నారు. జియో దెబ్బకు మిగిలిన టెలికాం కంపెనీలు కూడా దిగొచ్చాయి. అవి కూడా తక్కువ ధరలకే డేటాను ఇస్తున్నాయి. అందులోనూ 2జీబీ డేటా విషయంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా లాంటి బడా కంపెనీల మధ్య...
వాట్సప్ కాల్స్ నాట్ వర్కింగ్... ఈ సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేదే. ఎందుకంటే సరైన ఇంటర్నెట్ లేకపోవడం, డేటా అయిపోవడం లాంటి ఇబ్బందుల వల్ల సాధారణంగా ఈ సమస్య వస్తుంది. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మరి ఆ పరిష్కారాలు ఏమిటో...
వాట్సప్ కాల్స్ నాట్ వర్కింగ్... ఈ సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేదే. ఎందుకంటే సరైన ఇంటర్నెట్ లేకపోవడం, డేటా అయిపోవడం లాంటి ఇబ్బందుల వల్ల సాధారణంగా ఈ సమస్య వస్తుంది. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మరి ఆ పరిష్కారాలు ఏమిటో...
వాట్సప్ కాల్స్ నాట్ వర్కింగ్... ఈ సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేదే. ఎందుకంటే సరైన ఇంటర్నెట్ లేకపోవడం, డేటా అయిపోవడం లాంటి ఇబ్బందుల...
మీరు వేరే ఫోన్ కాల్లో బిజీగా ఉన్నా లేకపోతే కాల్ ఆన్సర్ చేసే పరిస్థితి లేకపోయినా అవతలివారు మీకు ఆడియో మెసేజ్ పంపవచ్చు. దీన్నే వాయిస్ మెయిల్ అంటారు....
మీరు వేరే ఫోన్ కాల్లో బిజీగా ఉన్నా లేకపోతే కాల్ ఆన్సర్ చేసే పరిస్థితి లేకపోయినా అవతలివారు మీకు ఆడియో మెసేజ్ పంపవచ్చు. దీన్నే వాయిస్ మెయిల్ అంటారు....
వాట్సప్..
టెక్నాలజీ విద్యార్థులు ఎన్నో పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. అయితే వీటి విలువ చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. అన్ని పుస్తకాలూ అందుబాటులో కూడా ఉండవు. అయితే...
ఆండ్రాయిడ్లో యాప్స్ వాడకం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. అవసరం లేకపోయినా చాలా యాప్లు డౌన్లోడ్ చేయడం వదిలేయడం మామూలు విషయం...