ఆన్లైన్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్లైన్ మోసాలకు...
దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ఫీచర్ఫోన్ యూజర్లే టార్గెట్గా రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో ఫోన్ గుర్తుందా? ఫీచర్ ఫోన్ అయినా కొన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా ఉండడంతో జనం...
కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో దేశంలో ప్రజలంతా ఇళ్లలోనే లాక్డౌన్ అయిపోయారు. ఐటీ ఉద్యోగులు, కొన్ని గవర్నమెంట్ సంస్థలు తమ ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోం చేయడానికి ఆప్షన్స్ ఇచ్చాయి. వర్క్...
కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేసింది. ఆదివారం ఒక్కరోజే దేశమంతా లాక్డౌన్ అని నెమ్మదిగా ప్రజలను సన్నద్ధం చేసిన...
కరోనా వైరస్ కనీవినీ ఎరగనంత విధ్వంసం సృష్టిస్తోంది. ప్రపంచంలో 190 దేశాలు ఇప్పటికే కరోనా బారినపడ్డాయి. ఇటలీ, స్పెయిన్, యూకే,...
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటించి దేశాలకు దేశాలే ఈ మహమ్మారి ఎప్పుడు...
కరోనా భయం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాలకు దేశాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలే లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు.. అన్నీ మూతపడ్డాయి. ఫ్యాక్టరీలు, ఆఫీసులు కూడా బంద్ అయ్యాయి. వీలున్నంతవరకూ వర్క్ ఫ్రం హోమ్ను ప్రిఫర్ చేయమని కంపెనీలన్నీ ఉద్యోగులను కోరుతున్నాయి. ...
జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ ఇలా ఎన్ని ఆన్లైన్ అకౌంట్లో. సాధారణంగా మన పీసీ ముందు కూర్చున్నా ల్యాపీలో పని చేస్తున్నా ఇవన్నీ ఓపెన్ చేసేస్తున్నాం. కానీ సిస్టం షట్ డౌన్ చేసేటప్పుడు అందరికీ హడావుడే. ఆ టైమ్లో అన్ని ఆన్లైన్ అకౌంట్లు ఒక్కొక్కటిగా లాగవుట్...
కరోనా వైరస్ రోగి నుంచి ఆరోగ్యవంతుడికి సోకడానికి ప్రధాన మార్గం ముఖ భాగమే. అందుకే కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళు ముక్కు కలిసే టీ జంక్షన్ను వట్టి చేతులతో తాకొద్దని పదే పదే హెచ్చరిస్తున్నారు. చేతులను శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్తో కడుక్కునే వరకు అనవసరంగా ముఖాన్ని టచ్ చేయొద్దని కూడా సూచిస్తున్నారు. అయితే మనం పీసీ లేదా ల్యాప్ టాప్ ముందు...
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. శతాబ్దాలుగా ఎవరూ చూడని భయానక పరిస్థితులు ప్రపంచమంతటా నెలకొన్నాయి. పక్కవాడు తుమ్మితే భయం. ఎవరైనా దగ్గితే వణుకు.. ఇదీ ప్రస్తుత పరిస్ధితి.
ప్రత్యేకించి ఇండియా సమాచారం కోసం..
ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో కరోనా గురించిన సమస్త సమాచారాన్ని ఒకేచోట తెలుసుకునేందుకు ఒక వెబ్ సైట్ అందుబాటులోకి...
టెక్నాలజీ దిగ్గజ సంస్థలన్నీ కరోనా మహమ్మారి నియంత్రణలో తలో చేయి వేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కరోనా వైరస్ స్క్రీనింగ్ కోసం ఒక వెబ్సైట్ను సిద్ధం చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, ఏ దేశంలో ఎంత మంది బాధితులు ఉన్నారు, మృతుల సంఖ్య వంటి వివరాలన్నీ ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి....
ఇప్పుడు మనవాళ్లంతా సాఫ్ట్వేర్ జాబ్ల పేరిట అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అక్కడికే తీసుకెళ్లిపోతున్నారు. కొంతమంది అక్కడే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నారనుకోండి. ఉద్యోగం, పెళ్లి తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇల్లు కొనుక్కోవడమేగా.. అమెరికాలో ఇల్లు కొనాలనుకుంటే దాని విలువ ఎంతుందో...
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వారి అనుబంధ సంస్థ అయిన వెరిలీ కరోనా వైరస్ టెస్టింగ్ ప్రక్రియను లైవ్లో చూపిస్తామంటూ మన ముందుకొచ్చింది. ప్రపంచాన్ని...
స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలన్నీ పేమెంట్ సర్వీస్ల బాట పట్టేస్తున్నాయి. చైనా కంపెనీలు ఒప్పో, వివో, ఎంఐ ఇప్పటికే ఈ రూట్లోకి వచ్చేశాయి....
వర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రమే తెలిసిన పదం ఇది. ఐటీ, బీపీవో ఎంప్లాయిస్కు అదీ పరిమితంగానే వర్క్ ఫ్రం హోం...
సందట్లో సడేమియా అంటే ఇదే.. ఓ పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తి గురించి భయపడి చస్తుంటే ఆ వైరస్ ఉనికిని చాటే మ్యాప్స్ పేరిట...
వాక్మన్ గుర్తుందా? 90ల్లో యూత్కు ఇదో పెద్ద క్రేజ్. అరచేతిలో ఇమిడే క్యాసెట్ ప్లేయర్, దాని నుంచి రెండు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని మ్యూజిక్ హమ్...
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. చాలాచోట్ల ఆఫీసులకు కూడా సెలవులు ఇచ్చేసి వర్క్ ఫ్రం హోం చేయమని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న...
కరోనా వైరస్ ప్రపంచాన్ని షట్డౌన్ చేసేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్, మాల్స్ అన్నింటినీ మూసేస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ను నియంత్రించవచ్చని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. సెల్ఫోన్లకు కాలర్ ట్యూన్గానూ కరోనా వైరస్ గురించిన...
టెక్స్ట్ మెసేజ్ చేయడం ఒకప్పుడు సెల్ఫోన్లో చాలా తలనొప్పి వ్యవహారం. క్యారెక్టర్లు పెరిగితే మెసేజ్ వెళ్లేది కాదు. తర్వాత టెలికం ఆపరేటర్లు అలాంటి పొడవాటి మెసేజ్లను రెండు, మూడు కింద ఆటోమేటిగ్గా కట్ చేసి సెండ్ చేసే ఆప్షన్ తెచ్చారు. అయితే ఎంత చేసినా టెక్స్ట్ మెసేజ్ మాత్రం...
మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో యూజర్లను అలరిస్తోంది. ఫస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ కప్ కేక్ నుంచి ఇటీవలే వచ్చిన ఆండ్రాయిడ్ ఓ వరకు పది జనరేషన్లు ఆండ్రాయిడ్ మనల్ని పలకరించింది. త్వరలో ఆండ్రాయిడ్ 11...
రోజూ ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కానో ట్రాక్ చేసుకోవడానికి ఓ యువకుడు ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అతను సైక్లింగ్ చేసే ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనానికి అతనికీ సంబంధం ఉందని పోలీసులు అతణ్ని అనుమానించేశారు. ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్లోని సమాచారంతో అతనికి జియో ఫెన్సింగ్...
వాట్సాప్లో మెసేజ్ పంపుతాం. అవతలి వ్యక్తి దాన్ని చూస్తే వెంటనే బ్లూటిక్ కనిపిస్తుంది. అంటే అతను దాన్ని రిసీవ్ చేసుకున్నట్లు అర్థం. కానీ మెయిల్ పంపిస్తే అవతలి వాళ్లు దాన్ని చూశారో లేదో ఎలా తెలుస్తుంది? అందులోనూ రోజూ వందల కొద్దీ స్పామ్ మెసేజ్లతో మీ మెయిల్ ఇన్బాక్స్ నిండిపోతున్నప్పుడు...
జీపీఎస్ అంటే జియో పొజిషనింగ్ సిస్టమ్ అని మనందరికీ తెలుసు. మన మొబైల్ ట్రాకింగ్, క్యాబ్ బుకింగ్, ట్రైన్,బస్ ట్రాకింగ్ ఇలాంటి జియో లొకేషన్ సర్వీస్లన్నీ మనం వాడుకుంటున్నామంటే వాటికి బ్యాక్గ్రౌండ్ జీపీఎస్సే. అయితే ఇది అమెరికన్...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఓపక్కన ఉద్యోగులను తగ్గించుకుంటూ, వీఆర్ఎస్లు ఇచ్చి బయటికి పంపేస్తూ వార్తల్లో కనిపిస్తోంది....
ప్రభుత్వోద్యోగులు లంచాలు తీసుకుంటూ పట్టుబడటం మనం చూస్తుంటాం. కానీ విచిత్రంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులు ముగ్గురు లంచం తీసుకుంటూ...
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ ఇండియాలో దాదాపు లేదేమో. అంతగా ఫేమస్ అయిపోయింది ఈ మెసేజింగ్ యాప్. అయితే వాట్సాప్లో మన చాట్స్ అన్నీ వాట్సాప్...
చైనా నుంచి చెన్నై వరకు, అమెరికా నుంచి అమీర్పేట వరకు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న పేరు కరోనా. ఈ పేరు వింటే చాలు జనం...
రిలయన్స్ జియో ఏడాది ప్లాన్స్లో టాప్ అనదగిన 4999 రూపాయల ప్లాన్ను మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతోపాటు ఏడాది వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్...
టిక్ టాక్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ ఫేమ్ను యూజర్లు మామూలుగా వాడుకోవడం లేదు టిక్టాక్లో భారీగా అభిమానులున్న కొంతమంది నిద్రపోయే సమయాన్ని కూడా...