• ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

    ఫ్లిప్‌కార్ట్‌లో వీడియో, ఐడియాస్ ఫీచర్లు, సైలెంట్‌గా దింపేసింది 

    ఈ కామర్స్ రంగంలో అమెజాన్ తో పోటీగా దూసుకువెళుతున్న ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందించేందకు రెడీ అయింది. కాగా స్ట్రీమింగ్ సర్వీస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్న సంగతి విదితమే. యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్‌ను ఉచితంగా అందించడం కోసమే...

  • మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్లు మీకోసం 

    మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్లు మీకోసం 

    దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు పోటీలు పడుతూ ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లు ప్రకటిస్తూ వెళుతున్నారు. మార్కెట్లో జియో ఎంట్రీ తరువాత డేటా అనేది చీప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అన్ని కంపెనీలు ప్లాన్లను అటు ఇటూగానే అమలు చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.999 ప్లాన్ గురించి ఇస్తున్నాం. ఓ...

  • డిజిటల్ మీడియా రంగంలోకి పేటీఎం, టార్గెట్ అదేనా ?

    డిజిటల్ మీడియా రంగంలోకి పేటీఎం, టార్గెట్ అదేనా ?

    డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటికే కస్టమర్లు, వ్యాపారులకు సమగ్రమైన చెల్లింపు సర్వీసులను పేటీఎం అందిస్తున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సర్వీసుల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటిదాకా అందిస్తున్న సర్వీసులకు బిన్నంగా కంటెంట్, వార్తలు, చిన్న వీడియోలు, లైవ్ టీవీ వంటి సర్వీసులను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ సేవలు వచ్చే నెలలో...

  • Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్‌లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్‌టెల్...

  • ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. సాంకేతిక కారణాలతో విఫలమైన లావాదేవీలను, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ విజ్ఞప్తి వంటి నగదేతర లావాదేవీలను నెల నెలా అందించే ఐదు ఉచిత లావా దేవీల్లో భాగం చేయవద్దని సూచించింది. ప్రతినెలా...

  • జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ : ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం మీకోసం

    జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ : ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం మీకోసం

    దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి దూసుకొస్తోంది. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో అధినేత ముకేష్ అంబానీ జియో బ్రాడ్ బ్యాండ్ తో పాటు మరికొన్ని గాడ్జెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంట్లో జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ కూడా ఉంది. మరి జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ అంటే ఏమిటి ? ఇప్పటిదాకా జియో పోస్ట్‌పెయిడ్...

  • గూగుల్‌‌కి ఎదురుదెబ్బ, సొంత ఆపరేటింగ్ సిస్టం HarmonyOSతో వస్తున్న హువాయి

    గూగుల్‌‌కి ఎదురుదెబ్బ, సొంత ఆపరేటింగ్ సిస్టం HarmonyOSతో వస్తున్న హువాయి

    అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలకు దీటుగా బదులిచ్చేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ హువాయి సొంతంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారుచేసుకుంది. హార్మనిఓఎస్‌(HarmonyOS) పేరుతో హువాయి డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. అంతే కాకుండా ప్రపంచంలోనే మరింత సామరస్యాన్ని తీసుకురండి’ అనే ట్యాగ్‌లైన్‌...

  • మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు విపులంగా వివరించారు. 

    గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా...

  • జియో ఫోన్ 3ని లాంచ్ చేసిన జియో అధినేత, హైలెట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి 

    జియో ఫోన్ 3ని లాంచ్ చేసిన జియో అధినేత, హైలెట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి 

    దేశీయ మొబైల్ మార్కెట్లోకి మరో సంచలన ఫోన్ జియో ఫోన్ 3 వచ్చేసింది. మొబైల్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్3ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏజీఎం మీటింగ్‌లో రూ.2,999 ధరతో జియో ఫోన్‌2ని ఆవిష్కరించామని, ఈసారి జియో ఫోన్‌3ని ఆవిష్కరిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ...

  • క్లారిటీ ఇచ్చిన ముకేష్ అంబానీ : సెప్టెంబర్ 5 నుంచి గిగా ఫైబర్ సేవలు, ప్లాన్ వివరాలు మీకోసం

    క్లారిటీ ఇచ్చిన ముకేష్ అంబానీ : సెప్టెంబర్ 5 నుంచి గిగా ఫైబర్ సేవలు, ప్లాన్ వివరాలు మీకోసం

    రిలయన్స్ 42వ వార్షిక సమావేశంలో ముఖేష్అంబానీ కీలక ప్రకటనలు చేశారు. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న గిగాఫైబర్ సేవలపై ఈ సమావేశంలో స్పష్టతనిచ్చారు. దీంతో పాటు జియఫోన్ 3 మీద కూడా క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు కమర్షియల్ బేసిస్‌తో ప్రారంభం అవుతుందని, మరో 12 నెలల్లో జియో గిగాఫైబర్ సేవల్ని అందిస్తామని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ...

  • Airtel 3జీని ఆపేస్తోంది, వెంటనే 4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి 

    Airtel 3జీని ఆపేస్తోంది, వెంటనే 4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారత మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్  వచ్చే ఏడాది మార్చి నాటికి 3జీ నెట్‌వర్క్‌ సేవలను దేశవ్యాప్తంగా నిలిపి వేయనున్నట్లు వెల్లడించింది.తొలుత కోల్‌కతా సర్కిల్‌తో ఈ ప్రక్రియను మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా సేవలను ఆపివేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈఓ గోపాల్‌...

  • ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్ చేస్తే ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు !

    ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్ చేస్తే ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు !

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ దిశగా న్యూస్ అప్‌డేట్స్ అందించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఫేస్‌బుక్ యాప్‌లో న్యూస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు...