మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా..అయితే ఎటువంటి కార్డు వాడుతున్నారు. రూపే కార్డు , మాస్టర్ కార్డు, టైటానియం కార్డు ఇలా చాలా రకాల కార్డులు ఉంటాయి. అయితే వీటిల్లో మీరు రూపే డెబిట్ కార్డు...
సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్...
ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కలిగిన వారికి ఎన్నికల సంఘం చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఇందుకోసం ప్రతి వ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్ నంబర్తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన...
దేశీయ టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి ఎంటరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో జియో అధినేత ముకేష్ అంంబానీ...
స్మార్ట్ఫోన్ అనేది ఈరోజుల్లో అందరిదగ్గరా కనిపిస్తోంది. భారతదేశ జనాభా 130 కోట్లకు పైగా ఉంటే వీరిలో స్మార్ట్ఫోన్లు వాడేవారి సంఖ్య 30 కోట్లకు పైగానే ఉంది. ఇక స్మార్ట్ఫోన్లు...
గూగుల్కు నకిలీ యాప్స్ పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి యాప్స్ అన్నీ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నాయి. ఏవి అసలో, ఏవి నకిలీవో తెలియక యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా...
ఈ కామర్స్ రంగంలో అమెజాన్ తో పోటీగా దూసుకువెళుతున్న ఫ్లిప్కార్ట్ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెజాన్ ప్రైమ్కు పోటీగా ఫ్లిప్కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందించేందకు రెడీ అయింది. కాగా స్ట్రీమింగ్ సర్వీస్లోకి ఫ్లిప్కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్న సంగతి విదితమే. యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్ను ఉచితంగా అందించడం కోసమే...
దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు పోటీలు పడుతూ ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లు ప్రకటిస్తూ వెళుతున్నారు. మార్కెట్లో జియో ఎంట్రీ తరువాత డేటా అనేది చీప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అన్ని కంపెనీలు ప్లాన్లను అటు ఇటూగానే అమలు చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.999 ప్లాన్ గురించి ఇస్తున్నాం. ఓ...
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటికే కస్టమర్లు, వ్యాపారులకు సమగ్రమైన చెల్లింపు సర్వీసులను పేటీఎం అందిస్తున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సర్వీసుల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటిదాకా అందిస్తున్న సర్వీసులకు బిన్నంగా కంటెంట్, వార్తలు, చిన్న వీడియోలు, లైవ్ టీవీ వంటి సర్వీసులను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ సేవలు వచ్చే నెలలో...
టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్టెల్ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్టెల్...
బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. సాంకేతిక కారణాలతో విఫలమైన లావాదేవీలను, బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్బుక్ విజ్ఞప్తి వంటి నగదేతర లావాదేవీలను నెల నెలా అందించే ఐదు ఉచిత లావా దేవీల్లో భాగం చేయవద్దని సూచించింది. ప్రతినెలా...
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి దూసుకొస్తోంది. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో అధినేత ముకేష్ అంబానీ జియో బ్రాడ్ బ్యాండ్ తో పాటు మరికొన్ని గాడ్జెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంట్లో జియో పోస్ట్పెయిడ్ ప్లస్ కూడా ఉంది. మరి జియో పోస్ట్పెయిడ్ ప్లస్ అంటే ఏమిటి ? ఇప్పటిదాకా జియో పోస్ట్పెయిడ్...
గ్లోబల్ వైడ్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో...
ప్రముఖ ఇన్ స్టెంట్ మెసేంజింగ్ దిగ్గజం వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్...
సాధారణంగా బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే మినిమమ్ బ్యాలన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనీస బ్యాలన్స్ లేకపోతే బ్యాంకు ఛార్జీలు పడతాయి. అయితే ఇప్పుడు రూల్స్ మారాయి. మీరు బ్యాంకు అకౌంటు క్లోజ్ చేసినా...
మీరు వీడియో కాలింగ్ యాప్ స్కైప్ వాడుతున్నారా, అయితే ఈ అలర్ట్ న్యూస్ మీకోసమే. మీరు మాట్లాడే మాటలను రహస్యంగా వింటున్నారు. ఎవరో తెలుసా.. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్కర్లు.....
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ఏ కామర్స్ సంస్థ చేయని పని చేస్తోంది. ఈ దిగ్గజం అమెజాన్ రోబోట్ల ద్వారా అమెరికాలో ప్రొడక్ట్స్ను డెలివరీ చేయడం...
రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ ఇండస్ట్రీనే పూర్తిగా...
అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలకు దీటుగా బదులిచ్చేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ హువాయి సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ను తయారుచేసుకుంది. హార్మనిఓఎస్(HarmonyOS) పేరుతో హువాయి డెవలపర్స్ కాన్ఫరెన్స్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను అధికారికంగా ఆవిష్కరించింది. అంతే కాకుండా ప్రపంచంలోనే మరింత సామరస్యాన్ని తీసుకురండి’ అనే ట్యాగ్లైన్...
టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు విపులంగా వివరించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా...
దేశీయ మొబైల్ మార్కెట్లోకి మరో సంచలన ఫోన్ జియో ఫోన్ 3 వచ్చేసింది. మొబైల్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్3ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏజీఎం మీటింగ్లో రూ.2,999 ధరతో జియో ఫోన్2ని ఆవిష్కరించామని, ఈసారి జియో ఫోన్3ని ఆవిష్కరిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ...
రిలయన్స్ 42వ వార్షిక సమావేశంలో ముఖేష్అంబానీ కీలక ప్రకటనలు చేశారు. బ్రాడ్బ్యాండ్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న గిగాఫైబర్ సేవలపై ఈ సమావేశంలో స్పష్టతనిచ్చారు. దీంతో పాటు జియఫోన్ 3 మీద కూడా క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 5న జియో గిగాఫైబర్ సేవలు కమర్షియల్ బేసిస్తో ప్రారంభం అవుతుందని, మరో 12 నెలల్లో జియో గిగాఫైబర్ సేవల్ని అందిస్తామని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ...
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారత మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్ వచ్చే ఏడాది మార్చి నాటికి 3జీ నెట్వర్క్ సేవలను దేశవ్యాప్తంగా నిలిపి వేయనున్నట్లు వెల్లడించింది.తొలుత కోల్కతా సర్కిల్తో ఈ ప్రక్రియను మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా సేవలను ఆపివేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈఓ గోపాల్...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ దిశగా న్యూస్ అప్డేట్స్ అందించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఫేస్బుక్ యాప్లో న్యూస్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు...
ఇప్పుడు మార్కెట్లో దిగ్గజ కంపెనీల మధ్య స్మార్ట్ఫోన్ వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కెమెరా విభాగంలో దిగ్గజ మొబైల్ కంపెనీలన్నీ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి....
సోషల్ మీడియాలో కింగ్ ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ను హ్యాక్ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటంతో దాన్ని ఎవరూ హ్యాక్...
రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్. ఐఆర్సీటీసీ వెబ్పోర్టల్లో ఆన్లైన్ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఫీజు చార్జీలను మళ్లీ విధించాలని నిర్ణయం...
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం LG స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో సంచలనానికి సిద్ధమైంది. వచ్చే నెలలో యూరోప్ లో జగరనున్న అతిపెద్ద టెక్ ఈవెంట్ IFA 2019లో ఎల్జీ triple screen...
ఈ రోజుల్లో తమను తాము రక్షించుకునేందుకు మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు చైన్ స్నాచర్లు మెడలో చైన్ లాక్కెళ్లి చోరీలకు...
ఇంటర్నెట్ అనేది అనేక వింతలు విశేషాలకు నిలయం. ఈ మధ్య వైరల్ ట్రెండ్స్ అలాగే కొత్త ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. యూజర్లు కొత్త కొత్త ఛాలెంజ్ లను ఇంటర్నెట్లో పెడుతూ...