స్మార్ట్ఫోన్ పాపులరయ్యాక వైఫై గురించి తెలియనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఫోన్లో లేదా ల్యాప్టాప్లో ఉన్న వైఫై సింబల్ను టాప్...
వివో వీ 15 ప్రో, రెడ్మీ నోట్ 7 ప్రో.. ఈ రెండు ఫోన్లూ స్మార్ట్ఫోన్ కెమెరాను మరో హైట్కు తీసుకెళ్లాయి. 10, 20 కాదు ఏకంగా 48 మెగాపిక్సెల్ కెమెరాలతో...
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ మధ్య ఫేక్ న్యూస్ లు చాలా ఎక్కువైపోయాయి. రాజకీయ నాయకుల మార్ఫింగ్ చిత్రాలు అలాగే డూప్లికేట్ వీడియోలు మార్ఫింగ్ ఫొటోలు, మిమిక్రీ...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్బుక్ మెసేంజర్ యాప్ లో చాలా మంది ఛాట్ చేస్తుంటారు. అయితే ఈ ఛాట్ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా కనపడకుండా చాట్ చేసుకోవడం ఎలా అని చాలామంది...
ఫోన్ రీఛార్జ్.. ఒకప్పుడు ఇదో పెద్ద వ్యాపారం... ఎక్కడ చూసినా రీఛార్జ్ చేయబడును అనే బోర్డులే కనిపించేవి. ప్రతి షాప్లోనూ రీఛార్జ్ పాయింట్లు ఉండేవి....
ఫ్రీ వై-ఫై ఆఫర్లతో జియో కస్టమర్లను తనవైపు తిప్పుకుంది ఎయిర్ టెల్. టెలికాం రంగంలో సంచలనం క్రియేట్ చేసిన జియో నుంచి పోటీ ఎదుర్కోవడానికి ఎయిర్ టెల్ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వెళ్తోంది. ఇందులో...
ఈ రోజుల్లో మొబైల్ కొంటేనే సరిపోదు. దానికి ఛార్జింగ్ ఎంత మేర వస్తుందనేది కూడా చూడాలి. డేటా వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిన నేడు మొబైల్ ఛార్జింగ్ మహా అంటే ఏ మూడు గంటలో నాలుగు గంటలో వస్తుంది. అలాంటిప్పుడు ఫోన్ నేలకు విసిరికొట్టేయాలనిపిస్తుంది.
ఇక దూర ప్రయాణాలు చేసే సమయాల్లో అయితే ఈ బాధ గురించి చెప్పనే అవసరం లేదు. అలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంక్ లను...
Ottomate International, ఇండియా గృహోపకరణాలు, ఇన్నోవేటివ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒట్టొమేట్ మార్కెట్లోకి సరికొత్త ఉత్పతిని తీసుకువచ్చింది. ఇండియాలో తొలిసారిగా తన లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తి ttomate Smart Fansని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫ్యాన్ కేవలం Ottomate Smart App ద్వారానే రన్ అవుతుంది. ఎటువంటి పవర్ అవసరం లేదు. ఇందులో బ్లూటూత్ను ఏర్పాటు చేశారు. మీరు యాప్ ని గూగుల్...
ఆధార్ ను నిర్వహిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలకు ఆధార్ సంస్థ యుఐడిఎఐ షాక్ ఇచ్చింది. ఆధార్ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వినియోగదారుడి ధృవీకరణ కోసం రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే సంస్థలు నిర్వహించే ప్రతి లావాదేవి దృవీకరణరు 50 పైసలు చెల్లించాలని యుఐడిఎఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ...
దేశీయ టెలికాం రంగంలో డేటా వార్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. దేశీయ టెలికాం రంగం జియో రాక జియో వచ్చిన తరువాత అన్న చందంగా తయారైంది. జియో రాకముందు ఆకాశంలో ఉన్న డేటా టారిఫ్ ధరలు ఒక్కసారిగా నేలవైపు చూశాయి. జియోతో పోటీపడుతూ దిగ్గజాలు కూడా ఇప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో రోజుకు 3జిబి డేటా అందించే కంపెనీల్లో ఏది బెస్ట్ అనే దానిపై మీకు కొన్ని వివరాలను...
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ , డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ఈ మూడు లేకుండా ఏ ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. బయటకు ఎక్కడికైనా వెళ్లాలనుకున్న సమయంలో ల్యాపీ అనేది చాలా అవసరమవుతుంది. ఆఫీసు వర్క్ చేయాలనుకునే వారు ఎక్కడికెళ్లినా తమ వెంట ల్యాపీని తీసుకువెళ్లాల్సిందే. అయితే పెద్దగా బడ్జెట్ పెట్టలేని వారికి మార్కెట్లో కేవలం రూ. 15 వేల ధరలో కొన్ని ల్యాపీలు లభిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
...
ఫెస్టివల్ సమయంలో ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం భారీ లాభాలతో దూసుకువెళుందనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఈ కామర్స్ దిగ్గజాలు ఈ సమయంలోనే భారీ ఆఫర్లకు తెరలేపి తమ అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ సారి వాటికి ముఖేష్ అంబానీ రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. Mukesh Ambani-led Reliance Industries (RIL) దీపావళి నాటికి ఈ కామర్స్ రంగంలోకి దూసుకురానుంది. రిల్ దీపావళి రోజున ఈ కామర్స్...
వివో వీ 15 ప్రో, రెడ్మీ నోట్ 7 ప్రో.. ఈ రెండు ఫోన్లూ స్మార్ట్ఫోన్ కెమెరాను మరో హైట్కు తీసుకెళ్లాయి. 10, 20 కాదు ఏకంగా 48 మెగాపిక్సెల్ కెమెరాలతో...
3 నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వెబ్సైట్ PSBloansin59minutes.comలో మీరు కేవలం 59 నిమిషాల్లోనే కోటి రూపాయల వరకు లోన్ పొందవచ్చు.మూడు నెలల్లోనే అత్యధిక రుణాలు ఇచ్చిన...
మొబైల్ మార్కెట్లో ఇప్పుడు 48 ఎంపీ కెమెరా ట్రెండ్ నడుస్తోంది. వినియోగదారులు కూడా కెమెరా ఫోన్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 48 ఎంపీ కెమెరాతో ఫీచర్తో స్మార్ట్ఫోన్లను...
టెక్నాలజీ,సెర్చి ఇంజిన్ దిగ్గజం 'గూగుల్' ఇండియా నుంచి మరో కొత్త యాప్ వచ్చేసింది. 'బోలో' పేరుతో చిన్నారుల కోసం సరికొత్త యాప్ను తీసుకొచ్చింది. పిల్లలకు హిందీ,...
ఆపద సమయాల్లో 112 నెంబర్ కు డయల్ చేస్తే చాలు..అన్ని రకాల అత్యవసర సేవలు అందుతాయి. ఇప్పటివరకు ఉన్న 100 పోలీస్ డయల్, 101 ఫైర్ డయల్, అంబులెన్స్ డయల్ 108, ఉమెన్ హెల్ప్ లైన్ డయల్ 1090 నెంబర్లు...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు రైలులో ఖాళీగా ఉండే బెర్తుల కోసం టీటీఈల వద్దకు పరిగెత్తాల్సిన పనిలేదు. ఏ రైలులో అయినా...
స్మార్ట్ఫోన్...జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. తిండిలేకుండా గడుస్తుందేమో కానీ...స్మార్ట్ఫోన్ లేనిది క్షణం గడవదు. స్మార్ట్ఫోన్ జీవితంలో అంతలా పాతుకుపోయింది. ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ కొనుగోళు చేసేవాళ్లు...ముందుగా ధర లేదా ఫీచర్స్ చూస్తుంటారు. కానీ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవే రేడియేషన్ లెవల్స్. ఇప్పుడు యువత అంతా...
భారత మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ. టెక్నాలజీలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే దిగ్గజాలను సైతం వెనక్కినెట్టింది. అయితే షియోమీ మొబైల్ రంగంలో దూసుకుపోతున్నప్పటికీ...దానిపై పడిన ఓ ముద్రం మాత్రం చెరిగిపోవడం లేదు. షియోమీ నుంచి ప్రతి ప్రొడక్టు యాపిల్ ని కాపీ కొడుతోంది. అందుకే షియోమీకి యాపిల్ అనే పేరు పడిపోయింది. యాపిల్ కంపెనీ నుంచి...
గూగుల్ మ్యాప్ అంటే అందిరికీ చాలా ఇష్టమనే విషయం చెప్పనే అవసరం లేదు. ట్రావెలింగ్ టైంలో అది చేసే మేలు అంతా ఇంతా కాదు. మనం ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఆశ్రయించేది గూగుల్ మ్యాప్ నే. అయితే ఈ గూగుల్ మ్యాప్ ఒక్కోసారి రాంగ్ రూట్ చూపిస్తుంది. ఎక్కడికో తీసుకుపోతుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు బెంగుళూరులో జరిగింది.
గూగుల్ మ్యాప్ను నమ్ముకొని...
మీరు ఎవరికైనా ఈ నెలలో మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా, ఇచ్చేది జీవితంలో మరచిపోలేనిదిగా ఉండాలనుకుంటున్నారా.. మీరు గిప్ట్ ఇచ్చేవారు స్మార్ట్ ఫోన్ ప్రేమికులు అయితే వారి కోసం మార్కెట్లో కొన్ని బెస్ట్ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Samsung Galaxy M20
గెలాక్సీ ఎం20 3జీబీ ర్యామ్ ధర రూ.10,990 ఉండగా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.12,990 ఉంది.
...
వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మానిటైజేషన్ రూల్స్లో యూట్యూబ్ కొన్ని మార్పులు తెచ్చింది. ఇప్పటికే యూట్యూబ్లో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నవారు, ఇకపై సంపాదించాలనుకునేవారు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి.
ఐదేళ్ల క్రితం యూట్యూబ్ తన ఫ్లాట్ఫాంలో...
ఫేస్బుక్.. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్. అయితే ఈ శక్తివంతమైన సోషల్ మీడియా యాప్ను మనం్ సాధారణంగా ఫోన్ నంబర్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సైన్ ఇన్ అవుతాము. ఎక్కువమంది ఫోన్ నంబర్ ద్వారానే ఫేస్బుక్ను సైన్ ఇన్ చేస్తారు అంతేకాదు ఫోన్ నంబర్నే...
దేశీయ టెలికాం రంగంలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన రిలయన్స్ జియోని తట్టుకుంటూ మరో టెలికం దిగ్గజం ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. జియోకు పోటీగా అన్లిమిటెడ్ డేటా...
దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో ముఖేష్ అంబానీ ఎవరికి షాకివ్వబోతున్నారు. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన జియో మళ్లీ సునామి ఎంట్రీతో అందరికీ ముచ్చెమటలు పట్టించనుందనే వార్తలు ఇప్పుడు దిగ్గజాలను...
జియో రాకతో దేశీయ టెలికాం మార్కెట్ పూర్తిగా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆకాశంలో ఉన్న డేటా ధరలు భూమి మీదకు చేరాయి. ఇప్పుడు డేటా అనేది అత్యంత చీప్ అయపోయింది. ఇదిలా ఉంటే ప్రపంచంలో కన్నా ఒక్క...
ఆన్లైన్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న పేటీఎమ్ అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్కార్ట్ ప్లస్లా సరికొత్త కార్యక్రమాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘పేటీఎం...
కంప్యూటర్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ....ఏదో ఒక ఆఫీస్ సూట్ ను ఉపయోగిస్తుంటారు. వర్డ్ ఫైల్స్ దగ్గరి నుంచి డేటా బేస్ తయారీ వరకు అనేక రకాల పనులకు సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. అయితే ఆఫీస్ సూట్ అనగా...
దేశవ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా ట్రాన్స్ పొర్టేషన్ ఉండాల్సిందే. క్షణాల్లో గమ్యాన్ని చేరుకోవాలంటే ట్రాన్స్ పొర్టేషన్ సౌకర్యం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చోట నుంచి మరోచోటకు...