• పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు

    పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు

     

    ఈ రోజుల్లో మొబైల్ కొంటేనే సరిపోదు. దానికి ఛార్జింగ్ ఎంత మేర వస్తుందనేది కూడా చూడాలి.  డేటా వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిన నేడు మొబైల్ ఛార్జింగ్ మహా అంటే ఏ మూడు గంటలో నాలుగు గంటలో వస్తుంది. అలాంటిప్పుడు ఫోన్ నేలకు విసిరికొట్టేయాలనిపిస్తుంది.

    ఇక దూర ప్రయాణాలు చేసే సమయాల్లో అయితే ఈ బాధ గురించి చెప్పనే అవసరం లేదు. అలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంక్ లను...

  • వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    Ottomate International, ఇండియా గృహోపకరణాలు, ఇన్నోవేటివ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒట్టొమేట్ మార్కెట్లోకి సరికొత్త ఉత్పతిని తీసుకువచ్చింది. ఇండియాలో తొలిసారిగా తన లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తి ttomate Smart Fansని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫ్యాన్‌ కేవలం Ottomate Smart App ద్వారానే రన్ అవుతుంది. ఎటువంటి పవర్ అవసరం లేదు. ఇందులో బ్లూటూత్‌ను ఏర్పాటు చేశారు. మీరు యాప్ ని గూగుల్...

  • ఎవరైనా ఇకపై ఆధార్ వాడితే రూ.20 చెల్లించాల్సిందే 

    ఎవరైనా ఇకపై ఆధార్ వాడితే రూ.20 చెల్లించాల్సిందే 

    ఆధార్ ను నిర్వహిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలకు ఆధార్ సంస్థ యుఐడిఎఐ షాక్ ఇచ్చింది. ఆధార్ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వినియోగదారుడి ధృవీకరణ కోసం రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.

    అలాగే సంస్థలు నిర్వహించే ప్రతి లావాదేవి దృవీకరణరు 50 పైసలు చెల్లించాలని యుఐడిఎఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ...

  • రోజుకు 3జిబి డేటా అందించే కంపెనీల్లో బెస్ట్ ఏదో తెలుసుకుందాం

    రోజుకు 3జిబి డేటా అందించే కంపెనీల్లో బెస్ట్ ఏదో తెలుసుకుందాం

    దేశీయ టెలికాం రంగంలో డేటా వార్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. దేశీయ టెలికాం రంగం జియో రాక జియో వచ్చిన తరువాత అన్న చందంగా తయారైంది. జియో రాకముందు ఆకాశంలో ఉన్న డేటా టారిఫ్ ధరలు ఒక్కసారిగా నేలవైపు చూశాయి. జియోతో పోటీపడుతూ దిగ్గజాలు కూడా ఇప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో రోజుకు 3జిబి డేటా అందించే కంపెనీల్లో ఏది బెస్ట్ అనే దానిపై మీకు కొన్ని వివరాలను...

  • రూ.15 వేల ధరలో లభిస్తున్న ల్యాప్‌టాప్‌ల సమాచారం మీ కోసం 

    రూ.15 వేల ధరలో లభిస్తున్న ల్యాప్‌టాప్‌ల సమాచారం మీ కోసం 

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ , డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ఈ మూడు లేకుండా ఏ ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. బయటకు ఎక్కడికైనా వెళ్లాలనుకున్న సమయంలో ల్యాపీ అనేది చాలా అవసరమవుతుంది. ఆఫీసు వర్క్ చేయాలనుకునే వారు ఎక్కడికెళ్లినా తమ వెంట ల్యాపీని తీసుకువెళ్లాల్సిందే. అయితే పెద్దగా బడ్జెట్ పెట్టలేని వారికి మార్కెట్లో కేవలం రూ. 15 వేల ధరలో కొన్ని ల్యాపీలు లభిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. 

    ...

  • దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

    దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

    ఫెస్టివల్ సమయంలో ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం భారీ లాభాలతో దూసుకువెళుందనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఈ కామర్స్ దిగ్గజాలు ఈ సమయంలోనే భారీ ఆఫర్లకు తెరలేపి తమ అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ సారి వాటికి ముఖేష్ అంబానీ రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. Mukesh Ambani-led Reliance Industries (RIL) దీపావళి నాటికి ఈ కామర్స్ రంగంలోకి దూసుకురానుంది. రిల్ దీపావళి రోజున ఈ కామర్స్...

  • మీ ఫోన్ రేడియేషన్ లెవల్ చెక్ చేయడం ఎలా?

    మీ ఫోన్ రేడియేషన్ లెవల్ చెక్ చేయడం ఎలా?

    స్మార్ట్‌ఫోన్...జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. తిండిలేకుండా గడుస్తుందేమో కానీ...స్మార్ట్‌ఫోన్ లేనిది క్షణం గడవదు. స్మార్ట్‌ఫోన్ జీవితంలో అంతలా పాతుకుపోయింది. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనుగోళు చేసేవాళ్లు...ముందుగా ధర లేదా ఫీచర్స్ చూస్తుంటారు. కానీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవే రేడియేషన్ లెవల్స్. ఇప్పుడు యువత అంతా...

  • షియోమీ, యాపిల్ ని కాపీ కొడుతుందనడానికి పది కారణాలు.

    షియోమీ, యాపిల్ ని కాపీ కొడుతుందనడానికి పది కారణాలు.

    భారత మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ. టెక్నాలజీలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే దిగ్గజాలను సైతం వెనక్కినెట్టింది. అయితే షియోమీ మొబైల్ రంగంలో దూసుకుపోతున్నప్పటికీ...దానిపై పడిన ఓ ముద్రం మాత్రం చెరిగిపోవడం లేదు. షియోమీ నుంచి ప్రతి ప్రొడక్టు యాపిల్ ని కాపీ కొడుతోంది. అందుకే షియోమీకి యాపిల్ అనే పేరు పడిపోయింది. యాపిల్ కంపెనీ నుంచి...

  • గూగుల్ మ్యాప్ వాడుతున్నారా, తస్మాత్ జాగ్రత్త

    గూగుల్ మ్యాప్ వాడుతున్నారా, తస్మాత్ జాగ్రత్త

    గూగుల్ మ్యాప్ అంటే అందిరికీ చాలా ఇష్టమనే విషయం చెప్పనే అవసరం లేదు. ట్రావెలింగ్ టైంలో అది చేసే మేలు అంతా ఇంతా కాదు. మనం ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఆశ్రయించేది గూగుల్ మ్యాప్ నే. అయితే ఈ గూగుల్ మ్యాప్ ఒక్కోసారి రాంగ్ రూట్ చూపిస్తుంది. ఎక్కడికో తీసుకుపోతుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు బెంగుళూరులో జరిగింది. 

    గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని...