దేశీయంగా మొబైల్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తూ పోతోంది. దిగ్గజ కంపెనీలు అన్నీ లేటెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో...
చాలామంది వినియోగదారులు మార్కెట్లోకి కొత్త ఫోన్ రాగానే పాత స్మార్ట్ ఫోన్ ని వాడటం బోర్ కొడుతూ ఉంటుంది.అందులో భాగంగానే కొత్త ఫోన్ మోజులో పడి పాత ఫోన్ ని తక్కువ ధరకే అమ్మేస్తుంటారు. ఇలా అమ్మే...
ఒప్పోకు చెందిన సబ్బ్రాండ్ రియల్మి తన నూతన స్మార్ట్ఫోన్ రియల్ మి 3 ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ మార్చి...
మీరు జియో సిమ్ వాడుతున్నారా.. అయితే మీరు ఈ ఫీచర్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ట్రాయ్ తీసుకువచ్చిన Do not Disturb సేవలను జియో యాప్ ద్వారా మీరు యాక్టివేట్ చేసుకునే సౌకర్యాన్ని జియో...
టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలోనూ తనదైన ముద్రవేసింది. ఇప్పటి వరకూ రోబో సోఫియా ఒక సంచలనం అనుకుంటుండగా.. చైనా మరో అడుగు ముందుకేసి అందరినీ...
ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా చేతిలో మొబైల్, బ్యాగ్లో పవర్ బ్యాంక్ కామన్ అయిపోయింది. పవర్ బ్యాంక్ అంటే మొబైల్ చార్జర్. ఇన్స్టంట్ చార్జర్ అన్నమాట. తరచుగా ప్రయాణాలు చేసే వారు,...
స్మార్ట్ఫోన్ల వాడే యూజర్లకు నలుపు రంగు స్మార్ట్ఫోన్లు అంటే బోర్ కొడుతున్నాయా అనే దానికి కంపెనీలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలు అన్నీ నలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో తమ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్10ని Canary Yellow, Flamingo Pink రంగుల్లో తీసుకువచ్చింది....
రెడ్మీ నోట్ 7 ప్రో.. మార్కెట్లోకి రాకముందే ఎంతో సంచలనం సృష్టించిన స్మార్ట్ ఫోన్. ఈ మధ్య కాలంలో ఏ ఫోన్ కోసం వెయిట్ చేయనంతగా జనం ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. వీటన్నింటికీ కారణం ఒకటే రెడ్మీ నోట్ 7 ప్రోలో ఉన్న 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా. అదీ సోనీ లెన్స్తో రావడం,...
భారత మార్కెట్లోకి...దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం శాంసంగ్....చైనా కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు భారత మార్కెట్లోకి రెండు సరికొత్త మోడల్స్ ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం సీరిస్ లో భాగంగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం20, ఎం30 పేర్లతో మంచి ఫీచర్లతో ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా ఈ రెండ్ స్మార్ట్ ఫోన్ల...
గూగుల్ మ్యాప్ ఇప్పుడు అందరికీ అలవాటయింది. లొకేషన్ షేర్ చేస్తే చాలు పెద్దగా చదువుకోని క్యాబ్ డ్రైవర్, ఫుడ్ డెలివరీ బాయ్కూడా గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ అక్కడికి రీచ్ అయిపోతున్నారు. తాజాగా గూగుల్ మ్యాప్స్లో మరిన్ని సూపర్ ఫీచర్లు యాడ్ అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
...
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి విషయం గుర్తు పెట్టుకునేంత పరిస్థితి ఉండడం లేదు. ఫ్రెండ్ బర్త్డే కావచ్చు, రిలేటివ్స్ పెళ్లి రోజు కావచ్చు. లేదా తప్పనిసరిగా వెళ్లాల్సిన ఫంక్షన్ కావచ్చు. లేదంటే ఫలానా డేట్కల్లా తప్పనిసరిగా చేయాల్సిన పని కావచ్చు. బిజీ లైఫ్లో...
చైనా మొబైల్స్ మేకర్ షియోమీ తన నూతన ఎంఐ ఎల్ఈడీ టీవీ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ పేరిట 32 ఇంచుల ఎల్ఈడీ టీవీని షియోమీ అత్యంత తక్కువ ధరలో లాంచ్ చేసింది. ఇందులో 20 వాట్ల స్పీకర్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ను ఈ టీవీలో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా ఈ టీవీ...
ఆపిల్ కంపెనీ ఐఫోన్ ని అందరూ చాలా ఇష్టపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఐఫోన్ కనపడకుంటే వారి భాదా చెప్పనవసరం లేదు. సోఫాలు, బెడ్లు, కిచెన్ లు, జాకెట్లు, ఫ్యాంటు జేబులు ఇలా ఎక్కడపడితే అక్కడ...
చైనా మొబైల్ తయారీదారు సంస్థ రెడ్మీ రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ నోట్ 7, నోట్ 7 ప్రో ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. భారత్ లో మొట్టమొదటిసారిగా కంపెనీ ఈ...
ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ వినియోగదారుల కోసం సింగిల్ డే డెలివరీ అంటూ దూసుకువచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్ల కోసం అన్ని డెలివరీలను ఒకరోజు సెట్ చేసుకునే విధంగా సరికొత్త ఆలోచనను...
ఆన్ లైన్లో యూజర్ మాన్యువల్స్ ను కనుగొనేందుకు 7 ఉచిత వెబ్ సైట్లు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ల ద్వారా మీరు ఆన్ లైన్ లో చదవడానికి వీలుగా పిడిఎఫ్ మాన్యువల్లను అందిస్తారు. లేదంటే మీ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్...
స్నాప్చాట్ యాప్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సాధారణంగా స్నాప్చాట్లో కెమెరాతో తీసిన ఫోటోను మీ స్నేహితులకు పంపించి వారితో చాటింగ్ చేసుకోవచ్చు.స్నాప్చాట్...
స్మార్ట్ఫోన్ వచ్చాక గూగుల్ మ్యాప్స్ సామాన్యుడికి చేరువైపోయింది. కారులో ఎక్కడికన్నా వెళ్లాలన్నా, తెలియని అడ్రస్ పట్టుకోవాలన్నా...
ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే వేల కొద్దీ యాప్స్. ఏది ఎంచుకోవాలో తెలియనన్ని యాప్స్. కానీ కొన్ని యాప్స్ను డెవలపర్స్ కొన్నాళ్లు ప్లే స్టోర్లో ఉంచి ఆ తర్వాత తీసేస్తారు. యాప్ వల్ల పెద్దగా ఆదాయం లేకపోయినా లేదంటే దాన్ని తర్వాత తర్వాత డెవలప్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్...
ఆన్లైన్లో మనం ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు ఎదుర్కొని పెద్ద ప్రాబ్లమ్ సైజు. ఫొటో్ పెద్దదిగా ఉంటే త్వరగా అప్లోడ్ కావు. ఎర్రర్ మెజేస్లు పదే పదే వస్తాయి. దీని వల్ల చాలా సమయం కూడా వృథా అవుతుంది. అయితే ఫొటోలను మనకు నచ్చినట్లు.. నచ్చిన సైజులో కట్...
విమాన ప్రయాణం ఇప్పుడు బాగా చవకైపోయింది. కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే ట్రైన్లో త్రీ టైర్ ఏసీ టికెట్ ధరకు, ఒక్కోసారి అంతకంటే తక్కువ ధరకు కూడా విమాన ప్రయాణం చేసేయొచ్చు. దీంతో మీకు బోల్డంత టైమ్ ఆదా. విమాన ప్రయాణం చేశామన్న ఫీల్ ఉంటుంది. ట్రైన్, బస్ జర్నీల మాదిరిగా గంటలు, రోజుల...
దేశీయ టెలికాం రంగం ఇప్పుడు జియోకు ముందు జియోకు తరువాత అన్నచందంగా తయారైంది. డేటా టారిఫ్ వార్ అనేది పీక్ స్టాయికి చేరింది. టెల్కోలు ప్రత్యర్థులకు పోటీగా కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే పాత ప్లాన్లను రివైజ్ చేస్తూ వస్తున్నాయి. ఈ దశలో వొడాఫోన్ ఓ అడుగు ముందుకేసింది. తన పాత ప్లాన్లలో భారీ మార్పులు చేసింది.
వొడాఫోన్ రూ.509 ప్లాన్
...
దేశీయ టెలికాం రంగం రోజురోజుకు టారిఫ్ వార్ లతో వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలు అన్నీ కస్టమర్లను కాపాడుకునేందుకు కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన పాత ప్లాన్ రూ.666లో కొద్ది పాటి మార్పులు చేసింది. ఈ మార్పులతో కస్టమర్లు అదను డేటాను అందుకుంటారు. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ కలకత్తా వినియోగదారులకు మాత్రమైనని తెలిపింది. కాగా ఈ ప్లాన్లు...
గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ లో ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకునే విధంగా గూగుల్ త్వరలో ఓ ఫీచర్ ని తీసుకువస్తోంది. దీని ద్వారా యూజర్లు ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకోవచ్చు. అలాగే మెసేజ్ లు చదువుకోవచ్చు. ఈ ఫీచర్ ని సపోర్ట్ చేసే విధంగా గూగుల్ అసిస్టెంట్ ని తీసుకురానుంది. యూజర్లు ఉపయోగించే గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లో ఓ బటన్ ని పొందుపరుస్తారు. ఆ బటన్ ద్వారా యూజర్లు స్మార్ట్ రిప్లయి ఇచ్చుకోవచ్చు. అలాగే ఆ...
యూట్యూబ్ నడిపేవారికి ఇది నిజంగా చాలా అలర్ట్ అయ్యే వార్తే.. ఇకపై యూట్యూబ్ లో ఏది పడితే అది పెట్టడం కుదరదని, అలా చేస్తే ఎటువంటి పర్మిషన్ లేకుండానే బ్లాక్ చేసుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగా 400...
డీమానిటైజేషన్ తర్వాత ఇండియాలో అత్యంత ఫేమస్ అయిన పేరు ఏమిటంటే పేటీఎం అని టక్కున చెప్పొచ్చు. ఛాయ్ బడ్డీ నుంచి జ్యూయలరీ షాప్ వరకు అన్నిచోట్లా పేటీఎం యాక్సెప్టెడ్...
సాధారణంగా క్రెడిట్ కార్డు లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను పీడీఎఫ్ ల ద్వారా కస్టమర్లకు పంపుతూ ఉంటారు. అయితే ఇవి ఓపెన్...
కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు మంచి శుభవార్తను అందించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'రైల్ దృష్టి' డ్యాష్బోర్డ్ పోర్టల్ను రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ కు పోటీగా చైనా దిగ్గజం హువాయి మేట్ ఎక్స్ ను రంగంలోకి దించింది. తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మేట్ ఎక్స్ను స్పెయిన్ లోని...
సెల్ఫోన్లు అనేవి నేటి తరుణంలో మనకు నిత్యావసర వస్తువులుగా మారాయి. అవి లేకుండా ఒక్క క్షణం ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం. ఈ క్రమంలోనే ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే...