ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లకు పవర్ బ్యాంకులు తప్పనిసరిగా మారాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీటి ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ వాడటం స్టార్ట్ చేస్తే...ఛార్జింగ్ తొందరగా...
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)గత రెండు, మూడు నెలలుగా తరచుగా వార్తల్లో వినిపిస్తున్న పదం. టీవీ ఛానెల్స్, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ పై...
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ శాంసంగ్ అధునాతన టెక్నాలజీతో తన మొట్ట మొదటి మడత పెట్టగల (ఫోల్డబుల్) స్మార్ట్ఫోన్ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది....
జియో రాకతో టెలికాం ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. క్లుప్తంగా చెప్పాలంటే జియో రాక ముందు జియో తర్వాత అన్నట్లుగా టెలికాం రంగం మారిపోయింది. జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికం సంస్థలు మూతపడగా, ఆ...
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. వారి కొసం కొత్త యాప్ జియో గ్రూప్ టాక్ ను తీసుకొస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ట్రయల్...
పుల్వామా తీవ్రవాద దాడిలో పదుల సంఖ్యలో సైనికులు వీరమరణం పొందడంఅందర్నీ కలచివేసింది. అయితే పుల్వామా ఘటన చుట్టూ తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుండటం సీఆర్పీఎఫ్కు పెద్ద సమస్యగా మారింది....
సోషల్ మీడియాను ఇప్పుడు ఏదైనా ఊపేస్తోందంటే అది ఫేస్ బుక్, వాట్సప్ మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పొద్దున నుంచి సాయంత్రం దాకా అందులోనే మునిగితేలుతున్నారు. వాట్సప్తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు కంపెనీ వివిధ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాట్సప్లో ఎవరైనా వేధిస్తే ఇకపై ఫిర్యాదు చేయగల సౌలభ్యాన్ని...
ఈ ఏడాది MWC 2019 techషో త్వరలో దూసుకొస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీ గ్లోబల్ నోకియా సరికొత్తగా ముందుకు దూసుకువచ్చింది. కంపెనీ ఈ మధ్య లాంచ్ చేసిన Nokia 6.1 Plusలో మరో వేరియంట్ Nokia 6.1 Plus 6జిబి ర్యామ్ ఫోన్ ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది.
Nokia 6.1 Plus 6జిబి ర్యామ్ వేరియంట్ ధరని ఇండియాలో రూ.18,499గా నిర్ణయించారు. కాగా ఈ ఫోన్ అన్ని నోకియా షోరూంలలో మార్చి 1 నుంచి అమ్మకానికి...
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)అనేది స్మార్ట్ఫోన్ రంగాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చే వేదిక. ప్రతియేటా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల ప్రదర్శనకు బార్సిలోనా వేదికగా మారుతుంది. ఈ ప్రదర్శనలో స్మార్ట్ఫోన్ రంగంలోని దిగ్గజకంపెనీలతోపాటు..చిన్నచిన్న కంపెనీలు కూడా తమ ప్రొడక్టులను ప్రదర్శిస్తాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రదర్శించి...వాటికి మరింత స్మార్ట్...
మీరు జాబ్ చేస్తున్నారా? మీకు పీఎఫ్ వస్తోందా? ప్రావిడెంట్ ఫండ్ గురించి తెలుసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ దగ్గర మొబైల్ తోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మీరు సులభంగా పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. ఇంతకుముందులాగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకునేందుకు పనివేళలను వృథా చేసుకుని హెచ్ఆర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే...
సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్నంతా కమ్మేసింది. స్మార్ట్ఫోన్ ఉన్న వాళ్లందరికీ ఇంచుమించుగా ఒకటి రెండు సోషల్ మీడియా ఫ్లాట్ఫాంల్లోనయినా అకౌంట్స్ ఉంటాయి. వీటిలో డిఫరెంట్ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఉండొచ్చు. కాబట్టి అందరికీ తెలిసేలా ఏదైనా ఒక కంటెంట్ను పోస్ట్ చేయాలంటే ఒకదాని తర్వాత ఒక ఫ్లాట్ఫాంలో డివిడిగా...
ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే మనం ఎక్కువగా ఉపయోగించే సైట్ అమేజాన్. ముఖ్యంగా ఆఫర్ల సమయంలో ఈ సైట్ హ్యాంగ్ అయిపోతుందా అనిపించేంతగా! అంతగా అన్ని వస్తువులు అందుబాటులో ఉండే ఈ సైట్లో మనం ఏ చిన్న వస్తువు కావాలన్నా వెంటనే సెర్చ్ చేస్తాం. ఉదాహరణకు అమేజాన్ సైట్లో బ్యాటరీల కోసం సెర్చ్ చేస్తే...
స్మార్ట్ఫోన్ సెకండ్ హ్యండ్ కొనొచ్చా? చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే డౌట్ ఇది. ఒకప్పుడు స్మార్ట్ఫోన్ రేట్లు చాలా ఎక్కువగా ఉండేవి. జనం కూడా...
చైనా మొబైల్స్ మేకర్ వివో తన నూతన స్మార్ట్ఫోన్ వి15 ప్రొ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా కలిగిన...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్బుక్ మళ్లీ వివాదాల్లోకెక్కింది. కేంబ్రిడ్జి ఎనాలటికా ప్రకంపనలు చల్లారయనే వార్తను మరచిపోకముందే యూజర్లు ఫిర్యాదులతో ఇప్పుడు ఫేస్బుక్...
ఆపద సమయాల్లో ఇకపై 112 నంబర్కు డయల్ చేస్తే అన్ని రకాల అత్యవసర సేవలు అందనున్నాయి. ఇప్పటివరకు ఉన్న పోలీస్ డయల్ 100, ఫైర్ డయల్ 101, అంబులెన్స్ డయల్ 108, ఉమెన్ హెల్ప్లైన్ డయల్ 1090...
టెక్ ప్రపంచంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తోంది గూగుల్. దానికి తోడుగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తుంది. గూగుల్ మొదటితరం పిక్సెల్ స్మార్ట్ ఫోన్లతో...గూగుల్ బ్రాండింగ్ తో...
స్మార్ట్ఫోన్ తయారీదారులు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు క్యూ కడుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన డివైజులతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీతో...
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎవరికీ విలాసవస్తువు కాదు. అందరికీ అవసరమైపోయింది. అందుకే కొన్ని వందల సెల్ఫోన్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చేయగలుగుతున్నాయి. వ్యాపారం చేసుకోవడానికి కంపెనీలు రోజుకో మోడల్ను మార్కెట్లోకి దింపుతున్నాయి. వాటిలో ఏ ఫోన్ కొనాలన్నది అందరికీ డైలమానే. అలాంటి డైలమా నుంచి...
గూగుల్ మ్యాప్ అనేది చాలామందికి ఎంతో ఉపయోగకరమైన యాప్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారానే ఆ ప్రదేశం యొక్క వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాము. అయితే ఈ గూగుల్ మ్యాప్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గోవాలో టూరిస్టులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతున్నాయట. గూగుల్ మ్యాప్ నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు...
ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ మార్కెట్లోకి సరికొత్త వ్యూహాలతో దూసుకుపోయేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా పాత ప్లాన్లను రివైజ్ చేస్తూ వెళుతోంది. రూ.98 ప్లాన్ లో భారీ మార్పులను చేసింది. అదనపు డేటాతో పాటు మరికొన్ని ప్రయోజనాలను ఈ ప్లాన్లో యాడ్ చేసినట్లు తెలుస్తోంది.టెలికాం టాక్ రిపోర్టు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. కాగా ఈ ప్లాన్ ను గతేడాది మేలో సునామి ఆఫర్ కింద రిలీజ్ చేసిన సంగతి...
జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జాతియావత్తు ముందుకొస్తుంది. 40మంది జవాన్ల త్యాగానికి భారతావని సెల్యూట్ చేస్తోంది. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికోసం కేంద్రహోంశాఖ భారత్ కే వీర్ డాట్ కామ్ అనే పోర్టల్ ను రూపొందించింది. bharatkeveer.gov.inఈ పోర్టల్ ద్వారా అమరవీరులకు కుటుంబాలకు నేరుగా...
ఆన్లైన్లో ఉన్నామంటే మనం ప్రమాదానికి చాలా దగ్గర్లో ఉన్నామనే అర్ధం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా స్కామర్ల వలలో పడిపోవడం ఖాయం. అలాంటి స్కామే ఇది. ఎందుకంటే ఆన్లైన్లో దొంగలు మన లాంటి వాళ్ల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు మనం తప్పు చేస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి స్కామే...
స్మార్ట్ఫోన్ వాడే ప్రతిఒక్కరికీ వాట్సాప్ చేరువైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చూపంతా వాట్సాప్ వైపే ఉంటుంది. వాట్సాప్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ అంటూ ఇలా రకరకాల గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తుంటారు. అయితే గ్రూపులో చాటింగ్ చేస్తూ..ఒక్కొక్కరు రిప్లే ఇస్తుంటారు. ఎవరైనా మీకు సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు...మీకు గ్రూప్ లో రిప్లే ఇవ్వడం ఇష్టం లేదనుకోండి......
స్నాప్చాట్ యాప్ గురించి మీకు తెలిసే ఉంటుంది.సాధారణంగా స్నాప్చాట్లో కెమెరాతో తీసిన ఫోటోను మీ స్నేహితులకు పంపించి వారితో చాటింగ్ చేసుకోవచ్చు. స్నాప్చాట్...
ఆంధ్రప్రదేశ్ లో భారీ దొంగతనం జరిగింది. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా స్మార్ట్ ఫోన్లను తరలిస్తున్న ట్రక్కు చోరీకి గురయ్యింది. కంటెయినర్ నిండా స్మార్ట్ ఫోన్ల లోడ్ తో వెళ్తున్న ట్రక్కును దుండగులు...
మనం స్మార్ట్ఫోన్ వాడుతున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. సడెన్గా బ్లాక్ అయిపోవడం లేకపోతే స్ట్రక్ అయిపోవడం, ఫొటోలు తీసుకునేటప్పుడు...
టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, టారిఫ్ మరియు కాంబో ప్లాన్స్ ను అందిస్తున్నాయి. అయితే అవి ఒక్కోసారి అయిపోయిన సంధర్భంలో అదనపు డేటా కావాలనుకునే వారి వారికి యాడ్ ఆన్...
దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజు రోజుకు వేడెక్కుతుందే కాని దాని మంటలు చల్లారడం లేదు. దిగ్గజాలన్నీ తమ కస్టమర్లను కాపాడుకునేందుకు పోటీలు పడుతూ అత్యంత తక్కువ ధరకే డేటా , కాల్స్ ను ఆఫర్...
సరదాగానో, ఇంటరెస్ట్తోనే మీరు తీసే ఫోటోలు మీకు డబ్బులు తెచ్చిపెడతాయని మీకు తెలుసా. ఫోటో క్వాలిటీ, లైటింగ్, డెప్త్ వంటి విషయాలపై పెద్దగా టచ్...