కరోనా వచ్చాక జనం కొత్తవాళ్లను చూస్తేనే కంగారుపడుతున్నారు. ఇక నో యువర్ కస్టమర్ (కేవైసీ) లాంటివి చేయడానికి ఎవరైనా కంపెనీ...
పోకో తన కొత్త స్మార్ట్ఫోన్ పోకో ఎక్స్ 3ను అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేసింది. ధర, ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయో కూడా...
టెక్నాలజీ లవర్స్కి యాపిల్ పేరు చెబితే ఓ పరవశం. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ ఇలా యాపిల్ ప్రొడక్ట్స్ అన్నింటికీ ఓ రేంజ్ ఉంటుంది. కానీ...
అటులయిన పోయి రావలె హస్తినకు.. మహాభారతం ఆధారంగా వచ్చిన సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు సెల్ఫోన్ కంపెనీలూ ఇదే పాట...
వొడాఫోన్, ఐడియా కలిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్తగా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వచ్చిన వీఐ...
టీవీల్లో ఉపయోగించే ఓపెన్ సెల్ అనే స్పేర్ పార్ట్పై 5 శాతం దిగుమతి సుంకం అక్టోబరు ఒకటి నుంచి తిరిగి విధించే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ వర్గాలు ఇటీవల ఈ విషయాన్ని...
యాపిల్ తన డివైస్లకు ఇటీవీల ఐవోఎస్ 14 అప్డేట్ తీసుకొచ్చింది. దీన్ని అప్డేట్ చేసుకుంటే మరిన్ని కొత్త ఫీచర్లు, బెటర్మెంట్స్ లభిస్తాయి. ముఖ్యంగా ఐఫోన్, ఐప్యాడ్ వంటి యాపిల్ ఉత్పత్తులు వాడే యూజర్లకు రానున్న కొత్త ఫీచర్లేంటో ఓ లుక్కేద్దాం.
ట్రాన్స్లేషన్...
గూగుల్ డ్రైవ్లో సేవ్ అయిన ఫోటో లేదా డాక్యుమెంట్ మీరు ట్రాష్లో వేస్తే మళ్లీ దాన్ని మీరే రిమూవ్ చేయాలి. అప్పటి వరకు అది ట్రాష్లోనే ఉంటుంది. ఇది ఇక పాత ముచ్చటే. ఎందుకంటే మీరు ట్రాష్లో వేసిన ఫోటో లేదా డాక్యుమెంట్ను నెల రోజుల తర్వాత ఆటో డిలెట్ చేసే ఫీచర్ను గూగుల్ తీసుకురాబోతోంది.
...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేస్తుందో కళ్లారా చూస్తున్నాం. తల్లికి బిడ్డను, భర్తను భార్యను కాకుండా చేస్తున్న మాయరోగం ఇది. ఎక్కడ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందోనన్న భయంతో దూరదూరంగా ఉండాల్సిన పరిస్థితి. అందుకే కరోనా రోగి హాస్పిటల్లో ఉన్నా...
డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి అన్నింటికీ మీ ఫోన్ నంబరే కీలకం. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్ వరకు, పాన్ కార్డ్ నుంచి ఆధార్ కార్డ్ వరకు అన్నింటికీ అదే నంబర్. ఆ నంబర్ను మీరు ఎక్కడైనా చెప్పాల్సిన సందర్భంలో దాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తారేమోనని అనుమానం ఉంటుంది. ముఖ్యంగా...
ఇండియాలో 2జీ మొబైల్ నెట్వర్క్కు కాలం చెల్లిపోయినట్లేనా? అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఏ క్షణాన్నయినా 2జీ నెట్వర్క్ పోవచ్చని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. డిమాండ్ ఉన్నప్పటికీ ఆ నెట్వర్క్ కొనసాగించాలా లేదా అనే అంశాన్ని టెలికం సర్వీస్ ప్రొవైడర్ల...
టెలికం కంపెనీలు కొత్త కొత్త రీఛార్జి ప్లాన్స్తో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. రీసెంట్గా జియో 598 ప్లాన్ను లాంచ్ చేసింది. ఐపీఎల్ ప్రేమికులను ఉద్దేశించి ఈ ప్యాక్ తీసుకొచ్చామని జియో ప్రకటించింది.
రిలయన్స్ జియో 598 రీఛార్జి ప్లాన్
* ఈ...
పర్స్ తీసుకెళ్లలేదు.. కార్డ్లూ పట్టుకెళ్లలేదు. ఏదైనా పేమెంట్ చేయడం ఎలా? స్మార్ట్ఫోన్ ఉంటే చాలు పేటీఎం, గూగుల్పే, ఫోన్పే,...
ఇండియాలో నెంబర్ వన్ బ్యాంక్ ఎస్బీఐ.. డెబిట్ కార్డు యూజర్ల కోసం కొత్త రూల్ తెచ్చింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే ఓటీపీ నమోదు...
కరోనా కాలం ఇది. ఉన్న ఉద్యోగాలు పోవడమే గానీ కొత్తగా ఇచ్చేవాళ్లు భూతద్దం పెట్టి వెతికినా దొరకట్లేదు. ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లు,...
కొత్త ఫోన్లు లాంచ్ చేసినప్పుడు మార్కెట్లో అప్పటికే ఉన్న ఫోన్లకు కంపెనీలు ధర తగ్గిస్తుంటాయి. పాతవాటిని అమ్ముకునే వ్యూహంలో ఇదో భాగం. శాంసంగ్ ఏడు ఫోన్లపై...
మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. దీంతో పాతవాటిపై కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. కొరియా కంపెనీ శాంసంగ్ తన...
ఒకప్పుడు సెల్ఫోఎన్ వాడొద్దని పిల్లల్ని గదమాయించిన మనమే ఇప్పుడు వాళ్లకు ఫోన్ కొనాల్సిన చేతికి ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చింది...
కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అద్భుతమైన గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్2ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ నెల మొదటిలో ఈ ఫోన్ను లాంచ్ చేయగా తాజాగా దీన్ని ప్రీ ఆర్డర్ తీసుకుంటామని ప్రకటించింది.
రెండు డిస్ప్లేలు
ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి...
5జీ నెట్వర్క్ .. 4జీ కంటే ఎన్నో రెట్లు వేగవంతమైన మొబైల్ కనెక్టివిటీ దీని సొంతం. అయితే 5జీ నెట్వర్క్ను వినియోగించుకోవాలంటే మాత్రం ఇప్పుడున్న స్మార్ట్ఫోన్లతో పనికాదు. అందుకోసం ప్రత్యేకంగా 5జీ స్మార్ట్ఫోన్లు కావాలి. ఇప్పటికే చాలా కంపెనీలు 5జీ మొబైల్స్ను రిలీజ్ చేశాయి. యాపిల్ కూడా 15వ తేదీ ఈవెంట్లో...
టెక్నాలజీ లెజెండ్ యాపిల్.. తన యాన్యువల్ ఈవెంట్కు రంగం సిద్ధం చేసింది. కరోనా నేపథ్యంలో ఈసారి ఆన్లైన్లోనే ఈవెంట్ను నిర్వహిస్తామని ప్రకటించింది. టైమ్ ఫ్లైస్ పేరుతో ఈ నెల సెప్టెంబర్ 15న నిర్వహించబోతున్నీ ఈ మెగా ఈవెంట్ను యాపిల్ అధికారిక వెబ్సైట్లో, యూట్యూబ్ ఛానెల్లో చూడవచ్చు....
సెల్ఫోన్ నుంచి స్మార్ట్ఫోన్గా మారడానికి దశాబ్దాలు పట్టింది. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో జనాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలాంటి స్మార్ట్ఫోన్లలో త్వరలో రాబోతున్న కొత్త కొత్త టెక్నాలజీల గురించి రోజూ ఒకటి మీకు...
సెల్ఫోన్ నుంచి స్మార్ట్ఫోన్గా మారడానికి దశాబ్దాలు పట్టింది. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో జనాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలాంటి స్మార్ట్ఫోన్లలో త్వరలో రాబోతున్న కొత్త కొత్త టెక్నాలజీల గురించి రోజూ ఒకటి మీకు...
స్మార్ట్వాచ్ల కాలం ఇది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుండటంతో చాలామంది వీటిని కొని తమ ఆరోగ్యస్థితిగతులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పుడో కొత్త ఫీచర్తో వచ్చింది గోకీ వైటల్ 3.0. కరోనాకు ప్రధాన లక్షణమైన జ్వరాన్ని ముందే కనిపెట్టేస్తుందట ఈ...
సెల్ఫోన్ స్మార్ట్ఫోన్గా మారడానికి దాదాపు ఇరవై ఏళ్లు పట్టింది. కానీ స్మార్ట్ఫోన్ అల్ట్రా స్మార్ట్ఫోన్గా మారిపోవడానికి ఇప్పుడు రెండేళ్లు...
గూగుల్ మనకో సెర్చ్ ఇంజిన్గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుర్రాళ్లనడగండి. వారెవ్వా కంపెనీ...
ఎయిర్టెల్ తన బ్రాడ్బ్యాండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను లేటెస్ట్గా ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ బండిల్...
కరోనాతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇంట్లోనే ప్రొజెక్టర్ పెట్టుకుంటే థియేటర్ అనుభూతి ఇంట్లోకూర్చుని సేఫ్గా పొందవచ్చు. అయితే ధర కాస్త...
చౌకగా, మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు అందిస్తూ ఇండియన్ మార్కెట్లో టాప్ ప్లేస్ కొట్టేసిన షియోమి.. ఇప్పుడు వేరబుల్స్ వ్యాపారం మీదా కన్నేసింది....
ఫేస్బుక్ పేరు లేకుండా పత్రికలు రిలీజవడం లేదు. టీవీల్లో వార్తలుండటం లేదు. ఫేస్బుక్ తను పెట్టుకున్న రూల్స్ను తనే...