జియో మార్ట్తో కిరాణా వ్యాపారంలోకి ప్రవేశించిన రిలయన్స్ ఇప్పుడు ఈ-కామర్స్ బిజినెస్లోని అన్ని వ్యాపారాల మీదా దృష్టి పెట్టింది....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ పేమెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సచివాలయాల్లో...
ప్రతి నెలా గ్యాస్ సిలెండర్ బుక్ చేయడం ప్రతి ఇంట్లోనూ కామనే. గ్యాస్ డీలర్కు ఫోన్ చేసి సిలిండర్ బుక్ చేసి డెలివరీ వచ్చాక బాయ్కు...
టిక్టాక్.. ఒక యాప్ ఇంత పాపులర్ అయిందని మనం ఇంతకు ముందు వినలేదు కూడా. లాక్డౌన్ కాలంలో ఇండియన్లలో అత్యధిక మందికి ఇదే పెద్ద...
ఎయిర్టెల్ తన ఎక్స్ట్రీం ఫైబర్ హోం బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఇండిపెండెన్స్ డే కానుకగా కళ్ళు చెదిరే ఆఫర్ ప్రకటించింది. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా 1000 జీబీ డేటాను...
జియో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భారీ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్లెస్ హాట్స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలల వరకు ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత...
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జాతీయ భద్రత, డేటా ప్రైవసీకి సమస్యగా మారుతున్నాయని చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో చాలా సక్సెస్ అయిన టిక్ టిక్ కూడా ఉంది. మిగిలిన యాప్స్ ఎలా ఉన్నా టిక్ టాక్ మాత్రం అప్పటినుంచి వార్తల్లోనే ఉంటోంది. ఫలానా కంపెనీ టిక్టాక్ను కొనేస్తుందట.త్వరలో టిక్ టాక్ మళ్ళీ వచ్చేస్తుందంటూ రోజుకో వార్త...
ఇక మీ ట్వీటుకి రిప్లై ఎవరు ఇవ్వాలో మీరే డిసైడ్ చేయొచ్చు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ రోజుకో కొత్త ఫీచర్ తో దూసుకొస్తోంది. లేటెస్టుగా మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో, ఎవరు ఇవ్వక్కర్లేదో మీరే నిర్ణయించుకునే ఆప్షన్ తీసుకొచ్చింది. సెలబ్రిటీస్ ఏదయినా ఒకే ట్వీట్ చేస్తే దాని మీద రకరకాలుగా ట్రోల్ జరుగుతుంటోంది. నెగటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. యీ పరిస్థితుల్లో మీ ట్వీట్ కి రిప్లై...
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి తాజా స్మార్ట్ ఫోన్ రెడ్మి 9 ప్రైమ్...
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు పోటీ పడతారు. ఆన్లైన్లో విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులను కళ్యాణోత్సవానికి అనుమతించడం లేదు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ లో కల్యాణోత్సవం...
ఆండ్రాయిడ్ ఫోన్లలో సరికొత్త షేరింగ్ ఆప్షన్ తీసుకొచ్చింది గూగుల్. బ్లూటూత్, వైఫై వంటి కనెక్టింగ్ ఫీచర్లను ఉపయోగించుకొని సమీపంలో ఉన్న ఆండ్రాయిడ్ డివైస్ లకు ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఈ నియర్ బై షేరింగ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. నియర్ బై షేరింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్తగా రాబోతుంది. ముందుగా గూగుల్ పిక్సెల్, సాంసంగ్ హై ఎండ్ ఫోన్లకు ఈ ఫీచర్ రానుంది. ఆండ్రాయిడ్ 6, ఆ తర్వాత వచ్చిన...
ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం.
ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా ..
గూగుల్.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్ 4a మోడల్...
మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని,...
సెల్ ఫోన్ తయారీలో ఒకప్పుడు రారాజులా వెలిగిన నోకియా ఇప్పుడు టీవీల మార్కెట్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సంస్థ ఇండియా మార్కెట్లో 55, 43 ఇంచుల రెండు టీవీలు...
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను...
ఇష్టారాజ్యంగా ధరలతో వినియోగదారుణ్ని మొబైల్ ఆపరేటర్లు బెంబేలెత్తిస్తున్న వేళ జియో పేరుతో దూసుకొచ్చి ఇండియన్ టెలికం ఇండస్ట్రీని మొత్తం తన...
చైనా వస్తువులను బ్యాన్ చేయాలన్న భారతీయుల ఉద్వేగం కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్కు అనుకోని వరమవుతోంది. ఏప్రిల్...
ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెలుసుగా.. ఒకటి తెచ్చుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చని. అలాగే మొబైల్ నెట్వర్కు కంపెనీలు కూడా ఫ్యామిలీ అంతటినీ తమ యూజర్లుగా...
ఎయిర్టెల్ సెలెక్టెడ్ కస్టమర్లకు 1జీబీ డేటాను ఎయిర్టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఈ అదనపు డేటా లభిస్తుంది. అయితే సెలెక్ట్ చేసిన వినియోగదారులకు మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది.
జియో బాటలోనే..
ఎయిర్టెల్ తన యూజర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ను ఏడాది పాటు ఫ్రీగా అందించబోతోంది. అయితే సెలెక్టివ్ ప్లాన్ల మీదే ఈ ఆఫర్ ఉంటుంది. కొన్ని ప్రీపెయిడ్, మరికొన్ని పోస్ట్పెయిడ్, పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ఫ్లాన్ల మీద అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీ ఆఫర్ను తీసుకొచ్చింది. పోస్ట్పెయిడ్...
వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కనెక్షన్లతో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీగా వస్తోంది. పోస్ట్పెయిడ్ కనెక్షన్లు తీసుకున్నవారికి ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ను ఫ్రీగా అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే నెలకు 129 రూపాయలు లేదా ఏడాదికి 999 రూపాయలు...
బ్యాన్ చైనా అని చైనా ఫోన్లను కొనవద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ అమెరికా కంపెనీ ఐఫోన్ కూడా చైనాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాపిల్ తమ ఐఫోన్ ప్రేమికుల కోసం ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై చైనాలో కాకుండా చెన్నైలోనే ఐఫోన్లు తయారుచేయనున్నట్లు ప్రకటించింది....
అంబాజీపేట నుంచి అమెరికా దాకా ఇప్పుడంతా కరోనా గోలే. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా వైరస్ అంటుకుంటుదేమోనన్న భయమో.. ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనంత భయాన్ని కరోనా తెచ్చిపెట్టింది. అయితే కరోనా బారినపడి కోలుకున్నవారు వారి ప్లాస్మాతో సీరియస్ కరోనా పేషెంట్లను...
వన్ప్లస్.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్, ఫీచర్లతో కాస్త డబ్బులున్నవాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బడ్జెట్ రేంజ్ యూజర్లను ఆకట్టుకోవాలనే వ్యూహం అన్నీ కలిసి వన్ప్లస్ను కూడా తొలిసారి కాస్త బడ్జెట్ ధరలో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా...
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆగస్టు 6, 7 తేదీల్లో నిర్వహించబోతుంది. ఈ రెండు రోజులపాటు భారీ డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు,...
షియోమి తన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 9ను ఈ రోజు ఇండియలో లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండు నెలలల కిందటే ఈ ఫోన్ను...
సోషల్ మీడియాను రాజకీయాల్లో బాగా వాడుతున్న వ్యక్తుల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ టాప్లో ఉంటారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఇలా...
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్స్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? అదీ ఒకటీ రెండూ కాదు ఏకంగా 83 ఏళ్లు ఫ్రీగా ఇస్తామంటే ఎగిరి గంతేస్తారుగా? అయితే అలాంటి...
భార్యాభర్తలు ఇద్దరూ పనిచేసేవారికి పిల్లలను చూసుకోవడం చాలా ఇబ్బంది. ఇంట్లో పెద్దవాళ్లో లేదా పనిమనుషులో ఉన్నా బిడ్డ ఏం...
స్మార్ట్ఫోన్ ఎంత గొప్పదయినా బ్యాటరీ కష్టాలు మాత్రం కామనే. అలాగని బ్యాటరీ సైజ్ పెంచుకుంటూ పోయే కొద్దీ ఫోన్ బరువు పెరగడం,...