ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)లో రానున్న కాలంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్)లో మార్పులు చేయబోతుంది. ఇందులో భాగంగా...
జియో బ్రాడ్ బ్యాండ్ రాకతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5, 2019 అధికారికంగా లాంచ్ కానున్న నేపథ్యంలో అన్ని...
మొబైల్ డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసుతో మళ్లీ దూసుకురానున్న సంగతి తెలిసిందే. జియో ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు....
రైల్వేస్ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని IRCTC నిర్ణయించింది....
దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలు ఈ ఏడాది వరుసగా తమ కంపెనీల ఫోన్లను రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. కంపెనీలు విడుదల చేస్తున్నప్పటికీ కెమెరా, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ మొదలగు...
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. భారీ పెట్టుబడితో తన ఆర్అండ్ డి...
ప్రస్తుతం ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఎంతటి గిరాకీ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వేదికలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి భారీన బాగా చదువుకున్న వాళ్లు కూడా పడుతున్నారు. భారీగా నష్టపోతున్నారు. ఇంతకీ అసలీ మోసాలు ఎలా జరుగుతున్నాయో ఓ సారి చూద్దాం.
క్వికర్ లేదా ఓఎల్ఎక్స్ సైట్లో మనం ఏదైనా వస్తువును అమ్ముతామంటూ యాడ్...
దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్ను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. క్రెడిట్ బీ అనే సంస్థతో కలిసి షియోమీ ఎంఐ క్రెడిట్ సర్వీస్ అనే ప్రాజెక్ట్ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. రూ.2 వడ్డీకి దాదాపు రూ. లక్ష...
ఈ కంప్యూటర్ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం తప్పనిసరి. మీ కెరీర్ ను డెవలప్ చేసుకోవడానికి కోడింగ్ చాలా యూజ్ అవుతుంది. ప్రొగ్రామ్స్ తయారు చేయడానికి కోసం కోడింగ్ తప్పనిసరి. మరి ప్రస్తుత రోజుల్లో కోడింగ్ నేర్చుుకోవడానికి బెస్ట్ యాప్స్ కొన్ని అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ యాప్స్ ఏమిటో చూద్దామా..
ప్రొగ్రామింగ్ హీరో
కోడింగ్ నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న యాప్స్ లో...
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ తప్పనిసరి అయిపోయింది. ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత తప్పని సరి అయిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ వాడకం చాలామందికి వ్యాసనంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఫోన్ వదలట్లేదు జనం. మరి ఈ ఎడిక్షన్ నుంచి బయటపడేది ఎలా? ఇందుకు టెక్నాలజీ సాయం చేస్తోంది. దీని కోసం ఒక యాప్ వచ్చేసింది దాని పేరే ఫారెస్ట్..
ఏమిటి...
మనం ఇంటర్నెట్ లో ఫొటోలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక సందేహం వచ్చిందా? మనం చూస్తున్న ఫొటో నిజమైనదేనా అనే అనుమానం కలిగిందా.. ఎందుకంటే ఆ ఫొటో సోషల్ మీడియాలోంచి తీసుకున్నదా లేదా డేటింగ్ సైట్లలోదా లేదా ఏదైనా న్యూస్ స్టోరీదా అనే డౌట్ వచ్చిందా.. మనం చూస్తున్న ఫొటో నిజమైందా కదా అని తెలుసుకోవాలని ఉందా? మరి ఎలా తెలుసుకోవడం?
గూగుల్ ఇమేజస్
ఆన్ లైన్లో ఇమేజ్ లను సెర్చ్...
పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ప్లాస్లిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టిక్ పదార్థాల...
మోటరోలా నుంచి ఇండియా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. అదే.. మోటరోలా వన్ యాక్షన్ స్మార్ట్ ఫోన్. వీడియో కెమెరాపై ప్రత్యేక దృష్టిపెట్టిన మోటరోలా.. వన్ యాక్షన్ డివైజ్ను...
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గూగుల్ కొత్త వెర్షన్ విడుదల చేసినప్పుడల్లా తిను బండారమో, తీపి పదార్థం పేరో పెడుతూ ఉంటుంది. అయితే ఈ సంప్రదాయానికి...
కంప్యూటర్ వాడే ఎవరికైనా ఎంఎస్ ఆఫీస్ గురించి పరిచయం ఉంటుంది. ఏదైనా ఆఫీసులో రికార్డులు దాయడానికి ఎంఎస్ ఆఫీస్ కి మించింది ఏదీ లేదు. డిజిటల్ కాపీలను క్రియేట్ చేయడానికి వాటిని మెయింటెన్ చేయడానికి...
మనం ఆధార్ నంబర్ ప్రతి డాక్యుమెంట్లోనూ వాడుతున్నాం. ప్రతి అవసరం కోసం ఆధార్ ని బాగా యూజ్ చేస్తున్నాం. అయితే మనం ఏదైనా అదికారిక డాక్యుమెంట్లలో పొరపాటున ఆధార్ నంబర్ తప్పుగా వేస్తే మీ పని అయిపోనట్లే...
మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు తప్పని సరి అయిపోయింది. అందులోనూ ఫొటో గుర్తింపు కార్డుకు చాలా విలువ ఉంది. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరాల కోసం మనం గుర్తింపు కార్డుగా ఇస్తుంటాం....
చైనాకి చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్ ఎంఐ ఎ3ని తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్లో ఇన్డిస్ప్లే ఫింగర్...
ఇండియా మార్కెట్లో వారం వారం ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అయితే విడుదలైన ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే లోపు మరో కొత్త ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో కొనుగోలు దారులు కొంచెం గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఎన్ని ఫోన్లు విడుదలయినా ఫోన్ కొనుగోలుకు కేవలం రూ. 10 వేలు మాత్రమే వెచ్చిస్తే బాగుంటుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెట్టి ఫోన్లు కొంటే అవి డ్యామేజి అయినా, లేక మిస్సింగ్...
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు మరో నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లావాదేవీల గడువు మరింత పొడిగించింది. గంట పాటు సమయాన్ని ఎక్స్టెండ్ చేసింది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి...
ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్కు చెందిన వాట్సప్ పేరు, రూపురేఖలు మారాయి. వాట్సప్ ఇకపై ‘వాట్సప్ బై ఫేస్బుక్’గా దర్శనమివ్వనుంది. ప్రస్తుతం వాట్సప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రం కొత్త పేరుతో కనిపిస్తోంది. త్వరలోనే ఇతర వినియోగదారులకూ దర్శనమివ్వనుంది. ఇది కేవలం పేరులో మార్పు తప్ప యాప్లో మరే ఇతర మార్పూలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం.
...
ఇప్పటిదాకా ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు వేయాలంటే వారి పర్మిషన్ అవసరం లేకుండానే వేసేవారే. అయితే ముందు ముందు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు వెయ్యాలంటే మాత్రం ఆ ఖాతాదారుడి(అకౌంట్ యజమాని) పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఇప్పటికే వెల్లడించినా లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం...
జుకర్ బర్గ్ ఫేస్బుక్ ప్లాట్ ఫాంపై పబ్లిషర్స్ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చి నెల దాటకముందే మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలకు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్బుక్లోనే వార్తల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన న్యూస్ ట్యాబ్కోసం సీనియర్ జర్నలిస్టుల బృందాన్ని నియమించుకోనుంది. న్యూస్ టాబ్...
ఇకపై ఏదైనా వాట్సప్ గ్రూప్కు మీరు అడ్మిన్గా ఉన్నట్లయితే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి.గ్రూప్లో మీరే కాకుండా, సభ్యులెవరైనా సరే పోస్ట్ చేసే వివాదాస్పద పోస్టు వల్ల మీరు జైలు పాలు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హింసకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. హింసాత్మక వీడియోలపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు...
ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్ను ఉపయోగించి మొబైల్ను హ్యాక్ చేయవచ్చని ఈ మధ్య ఓ హ్యాకర్ సంచలనం రేపిన సంగతి మరువక ముందే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మీ అకౌంట్కు ఎలాంటి...
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్మి నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విడుదలైన రియల్మి 5 3జీబీ...
భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్ ఫారం పేటీఎం ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతోంది. అయితే ఇది కూడా సైబర్ భారీన చిక్కుకుంది. ఈ నేపథ్యంలో పేటీఎం వాడే వారికి కంపెనీ...
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ మేడిన్ఇండియా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ లను భారత...
మొబైల్స్ తయారీ దిగ్గజం హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. మూడు రంగుల్లో (బ్లూ, బ్లాక్, పింక్) తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్ని కంపెనీలు పోటీలోకి వచ్చిన దానికి ఉండే అభిమానులు దానికి ఉంటారు. ఆపిల్,...