ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్...ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సెక్యూరిటీ ఫీచర్ అయిన సేఫ్...
దేశీయ టెలికాం రంగంలో షాకుల మీద షాకులు ఇస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో ప్రత్యర్థులకు లవర్స్ డే రోజున దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చింది. కేవలం ఒకే ఒక్క ట్వీట్తో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్,...
ఫోటోలు తీయడం మీ హాబీయా? అయితే మీరు సరదాగా తీసే ఫోటోలు కూడా మీకు డబ్బులు సంపాదించి పెడతాయి తెలుసా. మీ ఫోటోలకు డబ్బులు చెల్లించే యాప్స్,...
బెట్టింగ్ గురించి తెలియనివాళ్లు ఉండరు.. క్రికెట్ మ్యాచ్లను ఫాలో అయ్యేవాళ్లకు బెట్టింగ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఐపీఎల్ లాంటి లీగ్లు...
దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్ మెయిల్స్ పంపిస్తోంది. ఏటీఎం రిలేటెడ్ స్కిమ్మింగ్ ఫ్రాడ్స్ నడుస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ వచ్చేవారం గెలాక్సీ ఎస్10 సీరిస్ లో మూడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఫిబ్రవరి 20న శాన్ ప్రాన్సిస్కోలో జరగనున్న MWC 2019 ఈవెంట్లో ఈ మూడు వేరియంట్లను లాంచ్...
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు కన్ఫర్మ్ చేసుకున్న టికెట్లను వేరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని IRCTC కల్పించింది. ప్రయాణం చేయడం కుదరని సందర్భాల్లో వేరొకరికి మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వే. ప్రయాణికుడి సీటు లేదా బెర్తును వేరొకరి పేరుపై బదిలీ చేయడానికి రైల్వే స్టేషన్ల ప్రధాన రిజర్వేషన్ అధికారికి ఈ అధికారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లోని...
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టీవీ ఛానెళ్ల ప్రసారాలు, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్ కొత్త రూల్స్ ని తీసుకువచ్చింది. ఈ నియమనిబంధనలపై ఇప్పుడు తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతోంది. కస్టమర్లు తాము చూడాలనుకున్న ఛానెల్స్ మాత్రమే ఎంచుకొని వాటికి డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామని ట్రాయ్ చెబుతుంటే... ఛానెల్స్...
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ దే రాజ్యం నడుస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడగల ఒక్క దేశీయ కంపెనీ మచ్చుకైనా కానరావడం లేదు. ఓ సారి ఐదేళ్లు వెనక్కు వెళితే అప్పుడు కార్బన్ మొబైల్స్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా వంటి దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు దేశీయ మార్కెట్లో తన సత్తాను చాటాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడటం లేదు. విదేశీ కంపెనీలు...
దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లక్షలాది మందికి అకౌంట్లు ఉన్నాయన్న విషయం అందిరీక తెలుసు. అందులో అకౌంట్ ఉన్నవారు ఒక్కోసారి అనుకోకుండా కార్డు పోగోట్టుకున్నట్లయితే వారికి ఏం చేయాలో తెలియదు. ఎలా కంప్లయిట్ ఇవ్వాలో తెలియదు. అలాంటి వారు కంగారు పడకుండా కార్డును బ్లాక్ చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయి. పోయిన కార్డు ఎదుటివారికి చేరి ఆ కార్డును వారు వాడేలోపు దాన్ని ఎల్లా...
జియో దెబ్బకు ఒకప్పుడు రాజులా వెలిగిన టెల్కోలు అన్నీ కోట్ల నష్టాలోకి వెళ్లాయి. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా అనేక కుదుపులకు లోనైంది. కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. రోజురోజుకీ సంస్థ నష్టాలు పెరిగిపోతుండటంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఇక స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం ద్వారా ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
...సెల్ఫోన్ల విప్లవం వచ్చిన కొత్తలో ఫోల్డబుల్ ఫోన్లు ఉండేవి... సోని, శాంసంగ్ లాంటి కంపెనీలు ఈ ఫోల్డబుల్ ఫోన్లు ఎక్కువగా తయారు చేసేవి. ఇవి సైజులో చిన్నవిగా ఉండి వాడటానికి సులభంగా ఉండేవి. అయితే పెద్ద ఫోన్లు, పెద్ద స్క్రీన్లు రావడంతో ఈ ఫోల్డబుల్ ఫోన్లు మరుగునపడిపోయాయి. అయితే ఇటీవల కాలంలో...
కొత్త టారిఫ్ విధానంలో తమకు నచ్చిన ఛానళ్లు ఎంచుకోవడానికి.. టెలికం రెగ్యులెటరీ అథారిటీ - ట్రాయ్ మరోసారి గడువు పొడిగించింది. గతంలో జనవరి 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ...
టెక్ గెయింట్ గూగుల్ రోజు రోజుకు సరికొత్త అప్ డేట్లను అందిస్తూ వస్తోంది. నిన్న గూగుల్ మ్యాప్ లో కొన్ని కొత్త ఆప్సన్లను జోడించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా గూగుల్...
చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ఒప్పో కె1ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్...
ఇన్స్ట్ంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్ వాట్సప్ ఇండియాలో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వాట్సప్ గ్రూపుల్లో తప్పుడు మెసేజ్లను పెద్ద ఎత్తున పంపేవారి...
ఫేస్బుక్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఇండియాలో ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇండియాలోని రాజకీయ నాయకులు...
ఇంట్లో పెద్దవాళ్లు కాలానుగుణంగా బట్టలను వేసుకోవాలని చెబుతుంటారు. అయితే అన్ని కాలాల్లో ఒకే రకమైన దుస్తులను వేసుకోవడం మాత్రం సాధ్యం కాదు. అయితే దీనిపై శాస్ర్తవేత్తలు తీవ్రంగా పరిశోధనలు...
దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ బ్యాండ్ రంగాన్ని కూడా అదే ఊపు ఊపుతోంది. జియో గిగా ఫైబర్ పేరుతో దేశంలో మరో సంచలనం రేపేందుకు రెడీ అయింది. బ్రాడ్ బ్యాండ్ రంగంలో తనదైన ముద్ర వేయాలనే వ్యూహాంలో రోజుకో అప్ డేట్ ను అందిస్తో వస్తోంది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో అప్ డేట్ ఇచ్చిన ప్లాన్లను ఓ సారి పరిశీలిద్దాం.
ప్రస్తుత్తం జియో గిగా ఫఐబర్ సర్వీసుల కోసం దేశ...
జియో గిగా ఫైబర్ బ్రాండ్ అతి త్వరలో దేశమంతా లాంచ్ కానున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు ఇప్పటి నుంచే సరికొత్త ప్లాన్లకు తెరలేపాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ భారీ ప్లాన్లతో దూసుకువచ్చింది. తన పాత FTTH Broadband ప్లాన్లను సవరించింది. Rs.777, Rs.1277,Rs 3,999, Rs 5,999, Rs 9,999 and Rs 16,999లలో భారీ మార్పులు చేర్పులు చేసింది.
బిఎస్ఎన్ఎల్ రూ.1277 ప్లాన్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇప్పుడు వినియోగదారులంతా సరికొత్త టెక్ వైపు అడుగులు వేస్తున్నారు. మీరి ఈ సరికొత్త టెక్ ని అందుకోవాలంటే ముఖ్యంగా వారి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండాలి. అందులో వీలైనంత ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం ఉండాలి. సరికొత్త గేమ్స్ ఆడుకోవాలన్నా, యాప్స్ రన్ కావాలన్నా తప్పనిసరిగా ర్యామ్ ఎక్కువగా ఉండాలి. దీన్ని పసిగట్టిన కంపెనీలు కూడా 6జిబి ర్యామ్ తో కూడిన ఫోన్లను...
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్లు వాడుతున్న వారికి నిజంగా ఇది చేదు లాంటి వార్తే. ఆ ఫోన్లలోని సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వాస్తవాలు ఇప్పుడు పటిష్టమైన ఆపిల్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ముఖ బ్యాంకింగ్, ఫైనాన్స్, హోటల్, ట్రావెల్ బుకింగ్ యాప్స్ యూజర్లకు చెందిన సమాచారాన్ని చోరీ చేస్తున్నాయని వాస్తవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా...
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన ప్రత్యర్థులకు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా కూడా సొంత మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్ను ప్రారంభించాలని భావిస్తోంది. తన కస్టమర్లకు మ్యూజిక్ సర్వీసుల ద్వారా మరింత దగ్గరయ్యే ప్రణాళికలో భాగంగా కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్...
గేమింగ్ ప్రియులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో కంపెనీలు ఎక్కువగా గేమింగ్ పైనే దృష్టి పెడుతున్నాయి. అదను చూసి గేమ్ లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఆ మధ్య ఫోర్ట్ నైట్ సంచలనం రేకిత్తించిన సంగతి మరువక ముందు ఇప్పుడు పబ్ జి గేమ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అయితే ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో కొత్త గేమ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరే అపెక్స్...
దిగ్గజ మొబైల్ సంస్థ మోటరోలా ఒకేసారి 4 స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్కు కొనసాగింపుగా జి 7, జి 7 ప్లే, జి7 ప్లస్, జి 7 పవర్ను...
ఈ రోజుల్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. సోసల్ మీడియా విస్తరించిన తరువాత స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ బయటకు అడుగుపెట్టడం లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే...
కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే అని ఓ సామెత. స్మార్ట్ఫోన్ పరిస్థితి కూడా అంతే. ఎన్నివేలు ఖర్చు చేసి ఎంత గొప్ప స్మార్ట్ఫోన్...
ఇండియన్ మొబైల్ మార్కెట్లో బాగా పాపులరయిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్లో వివో కూడా ఒకటి. పెర్ఫార్మెన్స్ విషయంలో రెడ్మీ, ఒప్పోతో పోటీపడుతున్న...
స్మార్ట్ఫోన్లో మనం కుప్పలు తెప్పలుగా ఫొటోలను పోగు చేస్తూ ఉంటాం. అయితే చాలామంది తమ ఫొటోలను గూగుల్ ఫొటోల్లో దాస్తూ ఉంటారు. ఇది ఆటోమెటిక్గా...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కెమెరా ఫోన్లకు చాలామందే అభిమానులు ఉన్నారు.అలాంటి శాంసంగ్ ఇప్పుడు కొన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారబోతుందా అంటే అవుననే రిపోర్టులు చెబుతున్నాయి. ప్రదర్శనకు ఉంచిన...