• తాజా వార్తలు
  •  ఈపీఎఫ్  విత్‌డ్రా  కోసం మొబైల్ యాప్

    ఈపీఎఫ్ విత్‌డ్రా కోసం మొబైల్ యాప్

    ఈఫీఎఫ్ఓ పూర్తి డిజిటల్ బాటలోకి వెళుతోంది. మాన్యువ‌ల్ ఆప‌రేష‌న్స్‌తో ఉన్న ఇబ్బందులన్నీ తొల‌గించేలా ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్ట‌ప‌ర‌చ‌బోతోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌).. ప్రభుత్వ‌, ప్రైవేటు ఉద్యోగులందరికీ భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం శాల‌రీలో నుంచి కొంత కట్ చేసి, దానికి ఎంప్లాయర్ కొంత మొత్తం క‌లిపి ఈ ఫండ్‌కు జ‌మ చేస్తారు. పిల్ల‌ల చ‌దువులు, పెళ్లి, ఫ్లాట్,ప్లాట్...

  •  టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

    టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

    ప్రపంచాన్ని టెక్నాల‌జీ రంగం శాసిస్తోంది. రోజుకో కొత్త ఆవిష్కర‌ణతో మ‌న అవ‌స‌రాల‌న్నింటినీ తీర్చేందుకు సిద్ధ‌మంటోంది.  సెల్‌ఫోన్‌, కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్.. ఇవి లేని జీవితాన్ని ప్ర‌స్తుతం ఊహించ‌లేం. ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నాం.  గంట‌ల కొద్దీ లైన్ల‌లో నిల‌బ‌డ‌కుండా టికెట్ రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటున్నాం.  ఫోన్ బిల్లు క‌రెంటు బిల్లు గ‌డ‌ప దాట‌కుండానే...

ముఖ్య కథనాలు

అవ‌న్నీ వ‌ద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు

అవ‌న్నీ వ‌ద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు

స్మార్ట్‌ఫోన్‌తో యూజ‌ర్ల రిలేష‌న్ రోజురోజుకీ బ‌ల‌ప‌డిపోతోంది. మిల్లీనియ‌ల్స్ (20 నుంచి 35ఏళ్ల లోపు వ‌య‌సున్న వారు)లో దాదాపు 25% మంది రోజుకు 5 గంట‌ల‌కంటే ఎక్కువ‌సేపు స్మార్ట్‌ఫోన్‌తోనే...

ఇంకా చదవండి
రెండేళ్ల‌లో ఐటీ ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటో చెప్పిన హెడ్ హంట‌ర్స్ చైర్మ‌న్‌

రెండేళ్ల‌లో ఐటీ ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటో చెప్పిన హెడ్ హంట‌ర్స్ చైర్మ‌న్‌

రెండేళ్లలో సుమారు 6 లక్షల మంది ఉద్యోగులకు ప్రమాదం పొంచి ఉందని, వారిలో చాలా మంది సీనియర్‌ ఐటి నిపుణులకు చిక్కలు తప్పేట్లు లేవని హెడ్‌ హంటర్స్‌ చైర్మన్‌ లక్ష్మికాంత్ చేసిన వ్యాఖ్య‌లు ఐటీ...

ఇంకా చదవండి