• తాజా వార్తలు
  • ఇలా అయితే రూ.34లకే ఇంట‌ర్నెట్‌ మనందరికి

    ఇలా అయితే రూ.34లకే ఇంట‌ర్నెట్‌ మనందరికి

    ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఇంట‌ర్నెట్ వాడే దేశాల్లో భార‌త్ ముందంజ‌లో ఉంటుంది. డేటా ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నా... ఇంట‌ర్నెట్ వాడ‌కం పెరుగుతుందే తప్పా... త‌గ్గ‌ట్లేదు. దీనికి తోడు స్మార్టుఫోన్ల విప్ల‌వం రావ‌డంతో ఎక్కువ‌మంది త‌మ ఫోన్ల‌లోనే ఇంట‌ర్నెట్ వాడేందుకు మ‌క్కువ...

  • ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగితే...

    ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగితే...

    ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని చూసేస్తున్నాం. ఇంట్లో నుంచే షాపింగ్ - వ్యాపారం - వైద్యం - ఇతర పనులన్నీ చక్కబెట్టేస్తున్నాం. అయితే ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మీద ఇంటర్నెట్ ఆగిపోతే... ఏం జరుగుతుంది? దీనిపైనే ఒక్క నిమిషం పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ స్తంభిస్తే ఏం జరుగుతుందని ఇంటర్నెట్ వరల్డు స్టాటిస్టిక్సు సంస్థ లెక్కగట్టింది. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన...

  • సంపూర్ణ భారత ఇంటర్నెట్ వినియోగ సర్వే

    సంపూర్ణ భారత ఇంటర్నెట్ వినియోగ సర్వే

    ఇంటర్నెట్ ఎంతగా విశ్వవ్యాప్తమైనా కూడా భారత్ లో ఇంకా పూర్తిస్థాయిలో అందరికీ చేరలేదు. మొబైల్ ఫోన్ కనెక్షన్లతో పోల్చినప్పుడు భారత్ లో నెట్ వినియోగం చాలా తక్కువగానే ఉంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ అసమానత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజా అధ్యయనాల  ఈ విషయం వెల్లడిస్తున్నాయి. ఐటీరంగంలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం...

  • ఇంటర్ నెట్ మయం కాబోతున్న దేవాలయాలు, మసీదులు

    ఇంటర్ నెట్ మయం కాబోతున్న దేవాలయాలు, మసీదులు

    బెంగళూరు మహానగరానికి సుమారు 30 కిలోమీటర్ ల దూరం లో ఉన్న రామ్ నగర ఒక చిన్న పట్టణం. ఆ పట్టణం లో  మసీదు ఒకటి ఉంది. అతి త్వరలోనే ఆ ప్రదేశం అంతా దగ్గరలో ఉన్న బెంగళూరు మాదిరిగా ఇంటర్ నెట్ మయం కాబోతుంది. ఆ పట్టణం లో ఉన్న మసీదే ఆ ఏరియా మొత్తానికీ ఇంటర్ నెట్ హబ్ గా మారబోతోంది. రామనగర ఒక్కటే కాదు గ్రామీణ భరతం లో ఉన్న సుమారు 10,000 వరకూ ఉన్న చిన్న పట్టణాలూ గ్రామాలలో ఉన్న...

  • బెలూన్ ల ద్వారా ఇంటర్ నెట్ ను విజయ వంతంగా శ్రీ లంక లో ప్రవేశ పెట్టిన గూగుల్ ...

    బెలూన్ ల ద్వారా ఇంటర్ నెట్ ను విజయ వంతంగా శ్రీ లంక లో ప్రవేశ పెట్టిన గూగుల్ ...

      శ్రీలంక ప్రభుత్వం మరియు గూగుల్ ల మధ్య లు సంయుక్తంగా అందిస్తున్న చారిత్రాత్మక ప్రాజెక్ట్ గూగుల్ మూన్ హై స్పీడ్ ఇంటర్ నెట్ ను అత్యంత ఎక్కువ క్వాలిటీ తోనూ తక్కువ ధరల లోనూ అందించాలనే లక్ష్యం తో గూగుల్ ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ ప్రాజెక్ట్ లూన్ అనేది  టెక్ పాఠకులందరికీ తెలిసిన విషయమే. శ్రీలంక లో మొట్టమొదటి సారిగా ఈ ప్రాజెక్ట్ లూన్ తన...

  • ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటింటికీ ఇంటర్నెట్

    ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటింటికీ ఇంటర్నెట్

    ఆంధ్ర ప్రదేశ్  లో ప్రతి ఇంటికీ 100 రూపాయలకే ఇంటర్నెట్ ను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయం పై ముఖ్య మంత్రి ఛంద్ర బాబు నాయుడు గట్టి సంకల్పం తో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబందించి సర్వే  ఇప్పటికే పూర్తి అయింది. దీని  కొసం ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్  ప్రాజెక్ట్  ను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం మొత్తం భూగర్భ లైన్లు వేయడం ఖర్చుతోనూ శ్రమ తోనూ...

ముఖ్య కథనాలు

మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్...

ఇంకా చదవండి
ఫోన్ ఛార్జింగ్ స్లో అవ్వడానికి ప్రధాన కారణాలు  వాటికి పరిష్కార మార్గాలు

ఫోన్ ఛార్జింగ్ స్లో అవ్వడానికి ప్రధాన కారణాలు వాటికి పరిష్కార మార్గాలు

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉండే ప్రధాన సమస్య ఛార్జింగ్. మనం ఏదో పనికోసం వెళ్లే తొందరలో త్వరగా ఛార్జింగ్ ఎక్కాలని ఆరాటపడితే ఫోన్ అసలు ఛార్జింగ్ ఎక్కదు. దీంతో మనకు ఎక్కడలేని...

ఇంకా చదవండి