• తాజా వార్తలు
  •   ప్రస్తుత నెగటివ్ పరిస్థితుల్లో మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మీరు టెక్ జాబు కి మోస్ట్ వాంటెడ్

    ప్రస్తుత నెగటివ్ పరిస్థితుల్లో మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మీరు టెక్ జాబు కి మోస్ట్ వాంటెడ్

    ప్రపంచ వ్యాప్తంగా టెక్కీ లకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తున్నది. అనేక టెక్ కంపెనీలు కొన్ని వేల సంఖ్య లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణం అని కొందరంటుంటే టెక్కీ లలో లోపించిన స్కిల్స్ అని మరి కొందరు అంటున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఆటోమేషన్ అనేది అందరూ చెబుతున్న మాట. రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోకపోతే ఇలాగే...

  • ఆన్‌లైన్‌ వీసా పేరిట  నైజీరియన్ల కొత్త దందా

    ఆన్‌లైన్‌ వీసా పేరిట నైజీరియన్ల కొత్త దందా

    విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఆన్ లైన్లో వీసా తెప్పిస్తామని చెబుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారు. వీసా ప్రాసెసింగ్‌ రుసుం.. ఉద్యోగం ఇస్తున్న కాంట్రాక్టును మెయిల్‌ ద్వారా పంపుతున్నారు.. మరింత నమ్మకం కలిగించేందుకు విమాన టిక్కెట్లను కూడా ఇస్తున్నారు.. ఆ తరువాత రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వివిధ దశల్లో వసూలు చేశాక అందుబాటులో లేకుండా మాయమైపోతున్నారు. హైదరాబాద్ పరిధిలో గత పదిరోజుల...

  • గర్భ నిరోధక మాత్రలకు ప్రత్యామ్నాయంగా ఓ యాప్ !? ఇది సాధ్యమా ?

    గర్భ నిరోధక మాత్రలకు ప్రత్యామ్నాయంగా ఓ యాప్ !? ఇది సాధ్యమా ?

      అదేంటి? గర్భ నిరోధక మార్గాలకు ప్రత్యమ్నాయమా? ఇది టెక్నాలజీ వెబ్ సైట్ కదా! మరి ఇందులో ఇలాంటి ఆర్టికల్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి. ఇందులో ఉన్న టెక్నాలజీ మీకు అర్థం అవుతుంది. సాధారణంగా ఆడవాళ్ళు గర్భ నిరోధక సాధనాలుగా అంటే గర్భం రాకుండా మాత్రలు వేసుకుంటారు.అందుకు వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఈ కారణాలు మేము...

  • శాంసంగ్ ఎస్7 తయారీకి ఖర్చు ఎంతో తెలుసా?

    శాంసంగ్ ఎస్7 తయారీకి ఖర్చు ఎంతో తెలుసా?

    రూ.16 వేల లోపే తయారీ ఖర్చు-- ఐహెచ్ఎస్ సర్వే మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జు స్మార్టుఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.  అయితే సుమారు రూ.50 వేల ధర చెబుతున్న ఈ ఫోన్ల తయారీ ఖర్చు చాలా తక్కువట. రూ.16 వేల లోపే తయారీ ఖర్చు ఉన్న వీటిని భారీ ధరకు...

  • భారత్ లో 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్న సామా టెక్నాలజీస్

    భారత్ లో 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్న సామా టెక్నాలజీస్

    ప్రముఖ డేటా అనలిటికల్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన సామా టెక్నాలజీస్ రానున్న రోజుల్లో ఇండియా లో సుమారు 2 మిలియన్  డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.భారత దేశం లో తన అస్తిత్వాన్ని విస్తరించుకోవాలనే లక్ష్యం తో ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. పూణే యందలి ప్రత్యెక ఆర్థిక మండలి (సెజ్) లో 45,000 చదరపు అడుగుల వైశాల్యంలో అధునాతన సౌకర్యాలతో తన...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌రాలే అంటున్న నిపుణులు.. ఒక విశ్లేషణ

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌రాలే అంటున్న నిపుణులు.. ఒక విశ్లేషణ

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17...

ఇంకా చదవండి
సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి