• తాజా వార్తలు
  • ఆధార్ పై మనకున్న సందేహాలలో టాప్ 11 కి UIDAI ఇచ్చిన సమాధానాలు ఇవే !

    ఆధార్ పై మనకున్న సందేహాలలో టాప్ 11 కి UIDAI ఇచ్చిన సమాధానాలు ఇవే !

    మన దేశం లో ఏ క్షణాన ఈ ఆధార్ ను మొదలుపెట్టారో గానీ సామాన్య ప్రజలకు దీనిపై మొదటినుండీ సందేహాలూ, చికాకులు, ఇబ్బందులు , కన్ఫ్యూజన్ లే. అసలే ఈ ఆధార్ ను నమ్మవచ్చా లేదా అని ప్రజలు సందేహపడుతున్న తరుణం లో ప్రభుత్వం అందించే ప్రతీ సేవకూ ఆధార్ లింకింగ్ ను తప్పనిసరి చేయడం తో ప్రజల్లో నెలకొని ఉన్న భయాలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యం లో ఆధార్ పట్ల ప్రజలలో ఉన్న అనేక సందేహాలకు UIDAI సమాధానాలు ఇచ్చే ప్రయత్నం...

  • ఆధార్ తన చరిత్ర లో అతి పెద్ద టెస్ట్ ను ఈ రోజు ఫేస్ చేయనుందా ?

    ఆధార్ తన చరిత్ర లో అతి పెద్ద టెస్ట్ ను ఈ రోజు ఫేస్ చేయనుందా ?

    నేడు మన భారత దేశం లో ప్రభుత్వం అందించే ప్రతీ సేవకూ ఆధార్ లింకింగ్ అనేది తప్పనిసరి అయింది. అయితే ఇలా ప్రతీదానికీ ఆధార్ ను లింక్ చేయడం లో ఉన్న నిబద్దత నూ, విశ్వసనీయత నూ మరియు సెక్యూరిటీ ని దృష్టిలో ఉంచుకుని ఆధార్ యొక్క వ్యాలిడిటీ ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ వేయడం జరిగింది. భారత చీఫ్ జస్టిస్ అయిన దీపక్ మిశ్రా నేతృత్వం లోని సుప్రీం కోర్ట్ బెంచ్ ఈ ఆధార్ కేసు కు సంబందించిన ...

  • సిమ్, ఆధార్ లింకేజి విషయంలో టెలికం కంపెనీలు  మనల్ని బెదిరించొచ్చా?

    సిమ్, ఆధార్ లింకేజి విషయంలో టెలికం కంపెనీలు మనల్ని బెదిరించొచ్చా?

    మీ సిమ్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయండి. జనవరిలోగా చేయకపోతే మీ సిమ్ కార్డు డీయాక్టివేట్ అవుతుందని మొబైల్ నెట్వర్క్ కంపెనీలు పదేపదే కాల్స్ చేస్తున్నాయా? ఎస్ఎంఎస్ లు పంపించి కంగారు పెట్టేస్తున్నాయా? వాస్తవంగా అలా ఒత్తిడి చేయడానికి కంపెనీలకు రైట్స్ లేవు. ఎందుకంటే అలా లింకు చేయడం సెక్యూరిటీ మెజర్. అంతే కానీ  తప్పనిసరి కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో ఇప్పుడున్న మొబైల్ కనెక్షన్లన్నీ...

  •   జియో రాకతో టెలికాం రంగం లో ఇప్పటివరకూ జరిగిన ప్రాథమిక మార్పులు ఏవి?

    జియో రాకతో టెలికాం రంగం లో ఇప్పటివరకూ జరిగిన ప్రాథమిక మార్పులు ఏవి?

    భారత టెలికాం రంగం యొక్క పరిస్థితి 2015-16 వరకూ మందకొడి గానే ఉండేది. అయితే ఒక్కసారిగా జియో ఈ రంగం లో అడుగుపెట్టి ఉచిత సర్వీస్ లను ఆఫర్ చేయడం ప్రారంభించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా భారత టెలికాం రంగానికి ఒక సరికొత్త ఊపు వచ్చింది. దేశం లోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ కలల ప్రాజెక్ట్ గా మొదలైన జియో భారత టెలికాం రంగాన్ని భారీ కుదుపునకు గురిచేసింది. దీని రాకతో భారత టెలికాం రంగo లో అనేక...

  • ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మీ ఫోన్ సురక్షితం అనేది ఎంతవరకూ వాస్తవం?

    ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మీ ఫోన్ సురక్షితం అనేది ఎంతవరకూ వాస్తవం?

    ఈ మధ్య వస్తున్న దాదాపు అన్ని హై ఎండ్ స్మార్ట్ ఫోన్ లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు తప్పనిసరిగా ఉంటున్నాయి. కొన్ని కొన్ని బడ్జెట్ ఫోన్ లలో కూడా ఇవి ఉంటున్నాయి. ఫోన్ లలో ఉండే వివిధ రకాల లాక్ ల లాంటిదే ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. అయితే మనిషి యొక్క వేలిముద్రలు వేరెవరినీ పోలి ఉండవు కాబట్టి ఇది చాలా సురక్షితం అని అందరూ అనుకుంటారు. అయితే ఇది వాస్తవమేనా? ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ లు ఎంతవరకూ సురక్షితం?...

  • యావరేజ్ గా ఉన్న ల్యాప్ ట్యాప్ బ్యాటరీ ని గరిష్టంగా వాడుకోవడం ఎలా?

    యావరేజ్ గా ఉన్న ల్యాప్ ట్యాప్ బ్యాటరీ ని గరిష్టంగా వాడుకోవడం ఎలా?

    మీలో లాప్ టాప్ ను వాడేవారు చాలామందే ఉంటారు కదా! ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నపుడు సడన్ గా మీ లాప్ టాప్ లో లో బ్యాటరీ అనో లేక బాటరీ అయిపోవడం జరిగితే ఎంత చికాకుగా ఉంటుంది? అవును ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలను దాదాపుగా మనందరం ఫేస్ చేసి ఉంటాము. మనం ఖచ్చితంగా ఎల్లపుడూ మన ల్యాప్ ట్యాప్ లో సరిపోనూ ఛార్జింగ్ ఉండే విధంగా చూసుకుంటాము. అయితే అన్నీ మా చేతుల్లో ఉండవు కదా! ఒక్కోసారి మరచిపోవడమో లేక లాప్ ట్యాప్ యొక్క...

ముఖ్య కథనాలు

మొబైల్ వాలెట్లకు కె.వై.సి గడువు పెంచడంతో పాటు,ఆర్.బి.ఐ. కొత్త రూల్స్ ఇవీ

మొబైల్ వాలెట్లకు కె.వై.సి గడువు పెంచడంతో పాటు,ఆర్.బి.ఐ. కొత్త రూల్స్ ఇవీ

మొబైల్ వాలెట్ యాప్‌లను వాడుతున్న వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. ఆయా వాలెట్లకు గాను ఫుల్ కేవైసీ చేయించుకునేందుకు గడవును మరొక ఆరు నెలల పాటు పెంచారు. ఈ...

ఇంకా చదవండి

ఈ వారం టెక్ రౌండ్ అప్

- రివ్యూ / 6 సంవత్సరాల క్రితం
అకౌంట్లో రూ. 12 లేవా, అయితే మీరు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మిస్సయినట్లే 

అకౌంట్లో రూ. 12 లేవా, అయితే మీరు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మిస్సయినట్లే 

బ్యాంకులో డబ్బులు ఉంచుకోవడం లేదా...అయితే మీరు ఇకపై తప్పనిసరిగా బ్యాంకులో డబ్బులు ఉంచుకోవాలి. కేంద్రం నుంచి అందుకునే బెనిఫిట్స్ కోసం అకౌంట్లు మినిమం రూ.12 బ్యాలన్స్ ఉండేలా చూసుకోవాలి. కేంద్రం...

ఇంకా చదవండి
ఐపిఆర్ పోర్టల్

ఐపిఆర్ పోర్టల్