• తాజా వార్తలు
  • మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

    మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

    అంతర్జాతీయ పేమెంట్‌ సొల్యూషన్స్‌ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ తాజాగా కొత్త పేమెంట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేందుకు ఈ ఫీచర్ తోడ్పడనుంది. ’ఐడెంటిటీ చెక్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్‌ పార్టీ...

  •  పోస్టాఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్ల గురించి తప్పక చదవాల్సిన గైడ్-

    పోస్టాఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్ల గురించి తప్పక చదవాల్సిన గైడ్-

    మార్కెట్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అయితే వాటిల్లో రాబడి గ్యారెంటీగా వస్తుందా లేదా అనే దానిపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. కనీసం పెట్టుబడి పెట్టిన మొత్తానికైనా 100 శాతం గ్యారెంటీ ఉందా అంటే అదీ లేదు. మరి పెట్టిన పెట్టుబడికి 100 శాతం న్యాయం చేసేవి ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయనే చెప్పవచ్చు. అవే పోస్టాఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్లు. ఇవి కస్టమర్లకు అధిక రాబడినిస్తాయే గాని వారిని ముంచవు. వీటి గురించి...

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...

  • మనీ సంపాదించడం ఎలా ? ఉచితంగా చెప్పేస్తోన్న ఫేస్‌బుక్ !

    మనీ సంపాదించడం ఎలా ? ఉచితంగా చెప్పేస్తోన్న ఫేస్‌బుక్ !

    ఇప్పుడు చాలామంది డబ్బులు ఎలా సంపాదించాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అలాగే వ్యాపారాలు,పెట్టుబడుల మీద దృష్టి సారిస్తుంటారు. ఎలాగైనా వ్యాపారంలో సక్సెస్ కావాలని తాపత్రయ పడుతుంటారు. ఈ నేపథ్యంలో వ్యాపారం చేసేవారికి డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉచితంగా సలహాలు, సూచనలు ఇవ్వనుందట. ఫేస్‌బుక్ ఈ మధ్య నూ టర్మ్స్ ఆఫ్ సర్వీసును పరిచయం చేసింది. దీని ప్రకారం 2 బిలియన్ల మంది యూజర్లకు డబ్బును ఎలా...

  • వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ లిబ్రా క్రిప్టోకరెన్సీ, ఎలా పనిచేస్తుంది ?

    వేల కోట్ల పెట్టుబడితో ఫేస్‌బుక్ లిబ్రా క్రిప్టోకరెన్సీ, ఎలా పనిచేస్తుంది ?

    సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానం బిట్ కాయిన్ కరెన్సీ లిబ్రాను ప్రభుత్వాలు, ఆర్ధిక దిగ్గజాల ఆమోదంతో మార్కెట్లోకి తీసుకొస్తోంది.ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని 2020లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ప్రపంచ అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన వీసా ఇంక్, మాస్టర్ కార్డ్ ఇంక్, పేపాల్ హోల్డింగ్స్ ఇంక్, ఉబర్...

  • జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 8న...

  • బడ్జెట్ తర్వాత ధర పెర‌గ‌నిది ఐ ఫోన్ ఎస్ఈ ఒక్క‌టే.. ఎందుకని? 

    బడ్జెట్ తర్వాత ధర పెర‌గ‌నిది ఐ ఫోన్ ఎస్ఈ ఒక్క‌టే.. ఎందుకని? 

    ఐ ఫోన్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఐ ఫోన్ కొనాలన్న మీ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎల‌క్ట్రానిక్ విడిభాగాల‌పై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేసింది. దీని ఎఫెక్ట్ మొబైల్ ఫోన్లపై పడింది. దిగుమతి సుంకాన్ని 15నుంచి 20 శాతం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇండియాలో ఐ ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు యాపిల్ కంపెనీ...

  • 16 నగరాల్లో స్మార్టు ఫోన్లకు దూరదర్శన్ ఉచిత ప్రసారాలు

    16 నగరాల్లో స్మార్టు ఫోన్లకు దూరదర్శన్ ఉచిత ప్రసారాలు

    టీవీ చానళ్లు స్విచ్చాన్ చేస్తే చాలు వందల కొద్ది చానళ్లు మన ముందుంటున్నాయి. కానీ... పదిహేనేళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? దూరదర్శనే ప్రధాన టెలివిజన్ ఛానల్. దాదాపుగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ ప్రసారాలు అందించే దూరదర్శన్ ప్రైవేటు ఛానళ్ల పోటీని తట్టుకోలేక క్రమంగా వెనుకబడిపోయింది. అయితే.. దూరదర్శన్ ఇప్పుడు మంచి ఆఫర్ తో ముందుకొస్తూ మళ్లీ జనం మనసు దోచుకోవాలని తపిస్తోంది. అందుకోసం...

  • నాలుగు నెల‌ల్లో ఏపీలో హెచ్‌సీఎల్ క్యాంప‌స్

    నాలుగు నెల‌ల్లో ఏపీలో హెచ్‌సీఎల్ క్యాంప‌స్

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌లో హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌.. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో రీసెర్చి, డెవ‌ల‌ప్‌మెంట్, ఐటీ స‌ర్వీసెస్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేసే ప్రాసెస్ చాలా స్పీడ్‌గా జ‌రుగుతోంది. ఈ సెంట‌ర్ ఏర్పాటుకు విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో 18 ఎక‌రాల ల్యాండ్‌ను ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ హెచ్‌సీఎల్ కు ఎలాట్ చేసింది. నాలుగు నెలల్లో క్యాంప‌స్...

  • ఏపీలో యాపిలే టార్గెట్: యాపిల్‌ సీవోవో జెఫ్‌ విలియమ్స్‌తో చంద్రబాబు నాయుడు చర్చలు

    ఏపీలో యాపిలే టార్గెట్: యాపిల్‌ సీవోవో జెఫ్‌ విలియమ్స్‌తో చంద్రబాబు నాయుడు చర్చలు

    ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఏపీకి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. దిగ్గ‌జ సంస్థ‌ యాపిల్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ఆయ‌న‌ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. యాపిల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విల్లియమ్స్ తో భేటీ అయి, ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోన్న...

  • జియో స్పీడుకు బ్రేకులేసిన టీసీఎస్

    జియో స్పీడుకు బ్రేకులేసిన టీసీఎస్

    టెలికాం రంగంలో జియోతో సంచలనాలు సృష్టించిన రిలయెన్స్.. ఇటీవల మరో ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో అత్యంత విలువైన కంపెనీగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఇంతవరకు తొలి స్థానంలో ఉన్న టీసీఎస్ను ముకేశ్ కంపెనీ వెనక్కి నెట్టింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టీసీఎస్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ తో టాటా గ్రూప్నకు చెందిన టీసీఎస్ ఈ రికార్డు తిరిగి...

  • ఇండియాలో అతిపెద్ద కంపెనీగా జియో

    ఇండియాలో అతిపెద్ద కంపెనీగా జియో

    జియో సేవలు ప్రారంభమైన తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ క్రమంగా పెరుగుతూ వ‌చ్చింది. తాజాగా ఈరోజు ఇండియాలో అత్యంత విలువైన కంపెనీగా ఉన్న టీసీఎస్ ను రిలయన్స్ వెనక్కు నెట్టింది. ఈ ఉదయం బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభమైన తరువాత రిలయన్స్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే, 1.36 శాతం పెరిగి రూ. 1,410 కి చేరుకోగా, మార్కెట్ కాప్ రూ. 4.58 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో టీసీఎస్ కంపెనీ వాటా...

ముఖ్య కథనాలు

ఇన్ బ్రాండ్‌తో మైక్రోమ్యాక్స్ సెకండ్ ఇన్నింగ్స్‌..  స‌క్సెస్ అవుతుందా? ఒక విశ్లేష‌ణ‌.

ఇన్ బ్రాండ్‌తో మైక్రోమ్యాక్స్ సెకండ్ ఇన్నింగ్స్‌.. స‌క్సెస్ అవుతుందా? ఒక విశ్లేష‌ణ‌.

ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ గుర్తుందా?  బ‌డ్జెట్ ధ‌ర‌లోనే మంచి ఫోన్లు, ట్యాబ్‌లు తీసుకొచ్చి ఇండియ‌న్ మార్కెట్‌లో మంచి పేరే సంపాదించిన...

ఇంకా చదవండి
వారెవ్వా అంబానీ.. జియో  ఫైబ‌ర్‌లోనూ వాటాల అమ్మకం !!

వారెవ్వా అంబానీ.. జియో  ఫైబ‌ర్‌లోనూ వాటాల అమ్మకం !!

ఇష్టారాజ్యంగా ధ‌ర‌ల‌తో వినియోగ‌దారుణ్ని మొబైల్ ఆప‌రేట‌ర్లు బెంబేలెత్తిస్తున్న వేళ జియో పేరుతో దూసుకొచ్చి ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీని మొత్తం త‌న...

ఇంకా చదవండి