• తాజా వార్తలు
  • 2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

    2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

    ఇండియాలో 5జీ ఎప్పుడొస్తుంది.. టెక్నాల‌జీ ప్రేమికులంద‌రిదీ ఇదే మాట‌. ఇప్పుడు జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో దీనిపై కేంద్ర టెలిక‌మ్యూనికేష‌న్ల శాఖ ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చేసింది. 2022 మొద‌ట్లోనే ఇండియాలో 5జీ స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని చెప్పింది. 2021 చివ‌ర్లో లేదా 2022 ప్రారంభంలో రాబోయే ఐదారు నెల‌ల్లో 5జీ...

  • మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ  గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు  వచ్చే అవకాశలున్నాయి.    గూగుల్ ఫిట్ యాప్ తో...

  • అమెజాన్ ప్రైమ్ మొబైల్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌.. నెల‌కు 89 రూపాయ‌లే!

    అమెజాన్ ప్రైమ్ మొబైల్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌.. నెల‌కు 89 రూపాయ‌లే!

    ఓటీటీ మార్కెట్‌లో నిల‌దొక్కుకోవ‌డానికి కంపెనీలు ర‌క‌ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. ఆహా, జీ5 లాంటివి రోజుకు రూపాయి ధ‌ర‌తో ఏడాదికి 365 రూపాయ‌ల‌కే స‌బ్‌స్క్రిప్ష‌న్ అందిస్తున్నాయి. మ‌రోవైపు అమెజాన్ ప్రైమ్ ఏడాది చందా రూ.999గా ఉంది. నెల‌కు రూ.129కి అందిస్తోంది. అయితే కొత్త ఓటీటీల పోటీని త‌ట్టుకోవ‌డానికి...

ముఖ్య కథనాలు

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా..  ఐఫోన్.. ఇదంటే యూత్‌లో పెద్ద క్రేజ్ ఇప్ప‌డు. ఎన్ని వెర్ష‌న్లు వ‌స్తున్నా.. ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా కూడా ఈ ఫోన్‌ను...

ఇంకా చదవండి